Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Wednesday, October 31, 2012

మరో కుంభకోణాన్ని బయటపెట్టనున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ : దేశంలో అవినీతికి పాల్పడుతున్న నేతల కుంభకోణాలను గుట్టురట్టు చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ మరో స్కాంను నేడు బయటపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తానని కేజ్రీవాల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భూమి లావాదేవీల్లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతిని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డంటూ కేంద్ర మంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌ను, మహారాష్ట్ర నీటి పారుదల కుంభకోణంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీని కేజ్రీవాల్ బయటకు తెలిసిన విషయం తెలిసిందే.

- T News

Read more...

Tuesday, October 30, 2012

Spam hits Indian Skype users


Voice2telangana.blogspot.com
 
A “malicious spam” has hit the internet-based audio-video communicator ‘Skype’ in the Indian cyberspace and anti-hacking sleuths have asked users to remain alert and cautious.

“A malicious spam campaign is on the rise targeting Skype users by sending instant message which appears to come from friends in the Skype contact list,” a government advisory to ‘Skype’ users in India. Cyber security experts found the malware content has been lurking in the vicinity of cyber networks of Indian users who use this popular Voice-over Internet Protocol (VoIP) service.

A number of Indians use ‘Skype’ to communicate with their friends, relatives and other contacts within and outside the country.

The government agency mandated to counter such threats - the Computer Emergency Response Team (CERT—In) under the Communications and Information Technology ministry, said the spam “eventually controls the victim machine by opening a backdoor and communicating to a remote ‘http’ server.

“The worm reported as stealing user credentials, engaging in click fraud activities and pose as ransom ware,” the agency said.

Cyber sleuths have also recommended a number of counter measures in this regard as it asked the users of this form of web telephony not to “follow unsolicited web links or attachments in Skype messages and install latest security updates to Skype”.

“Download the latest version of the Skype from the trusted markets, install and maintain updated anti-virus software at gateway and desktop level, use caution when opening attachments and accepting file transfers, disable auto play feature as a safe practice.

“Use caution when clicking on links to web pages and protect yourself against social engineering attacks,” the agency advised internet users in the country.

- The Hindu News

Read more...

Myanmar camps overwhelmed after fresh unrest: UN

Sittwe (Myanmar), October 30:
Food, water and medical help are in short supply at overcrowded camps in violence-hit western Myanmar that are "stretched beyond capacity", the UN refugee agency said today.

Buddhist-Muslim bloodshed in Rakhine state has caused more than 28,000 people to flee their homes this month, UNHCR said in a statement.

It is clearly urgent that law and order be restored to prevent further violence and that access is facilitated so that aid can be provided to those in need," the agency said.

The latest fighting, which erupted on October 21, has seen whole neighbourhoods razed in a spate of arson attacks that United Nations staff reported had resulted in "widespread destruction and displacement".

Dozens of people have been killed in the fresh unrest.

Thousands from mainly Muslim communities have streamed towards camps already struggling to cope with the 75,000 people displaced by earlier clashes in June.

With the new influx, these already overcrowded camps are being stretched beyond capacity in terms of space, shelter and basic supplies such as food and water," UNHCR said.

Food prices in the area have doubled and there are not enough doctors to treat the sick and wounded."

- Siasat News

Read more...

Cyclone Nilam stationary, to cross TN coast tomorrow

Cyclonic storm Nilam remained practically stationary and lay centred at about 450 km south-southeast of Chennai and 130 km North-northeast of Trincomalee at 2.30 p.m. on Tuesday, the Met department said. 

A deep depression over the Bay of Bengal, which would further intensify into a cyclonic storm, on Tuesday brought heavy rains in many parts of Tamil Nadu, especially in coastal areas, prompting the government to declare a holiday for schools. 

Chennai, Kancheepuram, Cuddalore and Villupuram received heavy rains in the morning, inconveniencing commuters. The cyclonic storm would cross between Nagapattinam and Nellore tomorrow, Met Department said. 

“The deep depression over southwest Bay of Bengal moved westwards, and lay centred at 1800 UTC of yesterday over southwest Bay of Bengal near latitude 9.00N and longitude 82.00E, about 500 km south-southeast of Chennai and 100 km east-northeast of Trincomalee (Sri Lanka).” 

“The system would intensify further into a cyclonic storm and move westwards for some more time and come very close to Sri Lanka coast and then move northwestwards and cross north Tamil Nadu and adjoining south Andhra Pradesh coast between Nagapattinam and Nellore by tomorrow afternoon,” the Met Department said. 

It forecast “heavy to extremely heavy rainfall” upto 25 cm or more besides squally winds reaching upto 45—55 kmph of speed and gusting upto 65 kmph off north Tamil Nadu, Puducherry and adjoining south Andhra Pradesh coasts during next 12 hours”, it said. 

“The wind speed would gradually increase thereafter as the system comes closer to coast. Sea condition will be very rough to high along and off north Tamil Nadu, Puducherry and adjoining south Andhra Pradesh coasts during next 48 hours. 

Fishermen along north Tamil Nadu, Puducherry and adjoining south Andhra Pradesh coasts are advised not to venture into the sea,” the department said. 

- The Hindu News

Read more...

Monday, October 29, 2012

Tourism Ministry - Chinranjeevi Images



Read more...

మూడు వ్యక్తిత్వాల కలయిక

సినీ రంగంలో మూడు దశాబ్దాల జైత్రయాత్ర.. సామాజిక సేవారంగంలో తనదైన పాత్ర
పాలిటిక్స్‌లో మెరిసిన రాజకీయ ధీరుడు.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం సాగిందిలా..

ఆడాడు.. ఆడించాడు..! పాడాడు.. పాడించాడు..! నవ్వాడు.. నవ్వించాడు..! నడిచాడు... నడిపించాడు! ఆయన వేసిందే డాన్స్.. ఆయన చేసిందే స్టంట్! సూపర్‌స్టార్ కృష్ణలా పదునుగా డైలాగ్‌లు చెప్పగల స్వరం.. నటరత్న ఎన్టీఆర్‌లా హావభావాలు ఒలికించగల కౌశలం.. నట సామ్రాట్ ఏఎన్నార్‌ను మరిపించేలా స్టెప్పులు వేసే తుంటరితనం! అంతెందుకు.. నవరసాలనూ తన నటన ద్వారా వెండితెరపై చిలకరించగల అరుదైన నటుడాయన! చంటబ్బాయ్.. ఇంద్ర.. ఆపద్భాందవుడు.. స్వయం కృషి.. ఠాగూర్.. గ్యాంగ్ లీడర్.. హిట్లర్.. ఆరాధన.. అభిలాష.. మంచు పల్లకీ.. జగదేక వీరుడు అతిలోక సుందరి!! సినిమా ఏదైనా.. పాత్ర ఏదైనా.. అందులో ఒదిగిపోవడమే తెలిసిన అతికొద్ది మంది నటుల్లో ఒకరు! భిన్నమైన పాత్రలను విభిన్నంగా పోషించిన దిట్ట! మూడు దశాబ్దాల విజయవంతమైన సినీజీవితంలో అశేష ప్రజాభిమానం సొంతం చేసుకుని.. సామాజిక సేవారంగంలో విశిష్ఠపాత్ర పోషిస్తూ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయవంతమై.. ఇప్పుడు కేంద్ర మంత్రిగా మరో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు! విజయానికి మారుపేరుగా నిలిచాడు! సినిమా.. సామాజిక సేవ.. రాజకీయం!! మూడు రంగాల్లోనూ ఎగసిన కెరటం! ఒకే మనిషిలో ముగ్గురు మొనగాళ్లను నింపుకున్న వ్యక్తిత్వం! ఆ వ్యక్తిత్వం పేరే... చి..రం..జీ..వి..!

చిరంజీవి అసలు పేరు శివ శంకర వరవూపసాద్. నర్సాపురం సమీపంలోని చిన్న పల్లెటూరైన మొగల్తూరులో 1955 ఆగస్ట్ 22 న జన్మించారు. ఒంగోలులో ఇంటర్మీడియట్ చదివిన చిరంజీవి.. నర్సాపురంలోని వైఎన్‌ఆర్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. తర్వాత సినిమాల్లో చేరాలని భావించినప్పుడు ఆయన తండ్రి ముందు చదువుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ఉభయతార కం అన్నట్లు మద్రాస్ వెళ్లి ఐసీడబ్ల్యూ కోర్సులో చేరిన చిరంజీవి.. సమాంతరంగా నటనలో శిక్షణ పొందారు. 1976లో ఆయన మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. పునాదిరాళ్లు సినిమాలో దర్శకుడు రాజ్‌కుమార్ అవకాశం ఇవ్వడంతో మొదటిసారి చిరంజీవి మొఖానికి రంగు వేసుకున్నారు. ఆ నిర్మాత క్రాంతికుమార్ కే వాసు దర్శకత్వంలోని ప్రాణం ఖరీదు సినిమాలో అవకాశం ఇ చ్చారు. తొలి సినిమా పునాదిరాళ్లు అయినప్పటికీ.. ప్రాణం ఖరీ దు మొదట విడుదలైన సినిమా. తొలి సినిమాకు ఆయనకు లభించింది వెయ్యి నూటపదహార్లు. కుటుంబంలో ఆంజేయస్వామిని పూజించేవారు. దాంతో స్క్రీన్‌నేమ్‌గా తల్లి సలహా మేరకు చిరంజీవి అని పెట్టుకున్నారు. తెలుగు సినిమాలే కాకుండా పలు తమి ళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. 149సినిమాల్లో నటించిన చిరంజీవి.. అనేక విభిన్నమైన పాత్రలను పోషించారు. తొలుత చిన్న చిన్న క్యారెక్టర్లు, విలన్ పాత్రలు వేసిన చిరంజీవి సినీ ప్రస్థానాన్ని ఖైదీ సినిమా పూర్తిగా మార్చివేసింది.
reel
చిరంజీవి ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. సుప్రీం హీరోగా మొదలైన ఆయ న ప్రస్థానం.. మెగాస్టార్‌కు చేరుకుంది. చిరంజీవి సినిమాల్లోకి వచ్చేసరికే ఎన్టీరామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు వంటి దిగ్గజాలు యూత్ కారెక్టర్లు చేస్తున్నారు. అలాంటి సమయంలో సైతం తన సత్తా నిరూపించుకున్నాడు చిరంజీవి. వారందరి ఉత్తమ మేళవింపుగా తెలుగు సినీ రంగానికి అందివచ్చాడు. విభిన్న పాత్రలకు పెట్టింది పేరు కమల్‌హాసన్. మాస్ స్టైల్ కింగ్ రజనీకాంత్.. ఆ ఇద్దరినీ తనలో నింపుకున్న నటుడని సీనియర్ దర్శకుడు కే బాలచందర్ చేసిన వ్యాఖ్య చిరంజీవి నటనా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచిపోతుంది. ఫిలింఫేర్ మ్యాగజీన్ చిరంజీవిని ఉద్దేశించి.. బిగ్గర్ దేన్ బచ్చన్ అని సంబోధించినా.. ది వీక్ మ్యాగజైన్ ఆయనను న్యూ మనీ మిషన్ అని అభివర్ణించినా.. అది ఆయన ప్రజాదరణనే చాటుతుంది.

1980లో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవికి వివాహం జరిగింది. అప్పటికి చిరంజీవి చేసిన సినిమాలు 11 మాత్రమే. మనవూరి పాండవులు సినిమా షూటింగ్ సందర్భంగా చిరంజీవిని చూసిన అల్లు.. అప్పుడే ఆయనను అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వీరి వివాహానికి ఎన్టీరామారావు ముఖ్య అతిథిగా వచ్చారు. వీరికి కుమ్తాలు సుస్మిత, శ్రీజ, కుమారుడు రామ్‌చరణ్ తేజ ఉన్నారు. రాంచరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ ముఖ్యమైన హీరోగా ఎదుగుతున్నాడు. చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా సినీరంగంలో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఇం డస్ట్రీలో అత్యధిక పరిహారం తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్నాడు.

బాపూ దర్శకత్వంలో రూపొందిన మనవూరి పాండవులు చిత్రంతో చిరంజీవికి గుర్తింపు వచ్చింది. ఐ లవ్ యూ, ఇది కథ కాదు, 47 రోజులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ వంటి సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేశారు. 1979లో ఎనిమిది సినిమాలు చేసిన చిరంజీవి.. మ రుసటి సంవత్సరం 14 సినిమాలు చేశారు. 1981లో న్యాయం కావాలి సినిమాలో విలన్ పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అభిలాష వంటి సినిమాలతో మళ్లీ కథానాయకుడిగా తెరపైకి వచ్చారు. ఇంట్లో రామయ్య, వీధి లో కృష్ణయ్య సినిమా ప్రేక్షకాదరణ పొందింది. 1982లో కే విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన శుభలేఖ చిత్రానికిగాను చిరంజీవికి ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. 1983లో విడుదలైన ఖైదీ చిరంజీవి సినీ ప్రస్థానం దిశను మార్చివేసింది. సిల్వెస్టర్ స్టల్లోన్ హీరోగా వచ్చిన హాలీవుడ్ సినిమా ఫస్ట్ బ్లడ్ సినిమా ఆధారంగా తీసిన ఖైదీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. చిరంజీవికి యాక్షన్ హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. 1983 చివరి నాటికి ఆయన చేసిన సినిమాలు 60కి చేరుకున్నాయి.

 ఆ తర్వాత మూడేళ్ల కాలంలో క్రమక్షికమంగా అగ్రహీరోగా ఎదిగాడు చిరంజీవి. అందు కు మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, చాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, దొంగ మొగుడు వంటి సినిమాలు ఇందుకు దోహదం చేశాయి. విజేత సినిమా కోసం 1985లో ఆయన తన మూడవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 1987లో పసివాడి ప్రాణం సినిమా హిట్ తో చిరంజీవి స్టార్‌డమ్ అందుకున్నారు. ఈ సినిమాతో కొత్త నృత్య ఒరవడి ‘బ్రేక్ డ్యాన్స్’ను చిరంజీవి చేశారు. ఈ తరహా డ్యాన్స్‌కు ఆయన పెట్టింది పేరుగా మారారు. అంతకుముందే దొంగ సినిమా కోసం మైఖేల్ జాక్సన్ ఆల్బం థ్రిల్లర్‌లోని నృత్యాన్ని చేశారు. అది ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. 1987లో స్వయం కృషి సినిమాకు గాను ఆయన తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అప్పటికే స్టార్‌డమ్ అందుకున్న సుప్రీం యాక్షన్ హీరోగా ఉన్న చిరంజీవి ఒక లోప్రొఫైల్ పాత్ర చేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడం విశేషం. తాను ఎలాం టి పాత్రనైనా చేయగలనని ఈ సినిమా ద్వారా చిరంజీవి నిరూపించుకున్నారు.

ఖైదీ తర్వాత అయన అనేక హిట్లు కొట్టారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, స్టేట్‌రౌడీ, కొండవీటి దొంగ, కొదమసింహం, రాజా విక్రమార్క, గ్యాంగ్‌లీడర్, ఘరానా మొగుడు వంటి భారీ హిట్లు నమోదు చేశారు. పది కోట్లకు మించిన రెవెన్యూ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఘరానా మొగుడు రికార్డు సృష్టించింది. శ్రీదేవితో జతకట్టిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా అద్భుతమైన సోషియోఫాంటసీ సినిమాగా నిలిచిపోయిం ది. చిరంజీవి సినిమాల్లో ఒకానొక అత్యుత్తమమైన సినిమాగా ఇప్పటికీ చెక్కుచెదరని స్థానం పొందింది. చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసేనాటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టెప్పులకు విపరీతమైన ప్రజాదరణ ఉండేది. ఆ సమయంలో చిరంజీవి తనదైన శైలిలో స్టెప్పులు వేయడం, మునుపు చూడని పద్ధతుల్లో సాహసోపేతమైన స్టంట్స్ చేయడం ఆయనకు క్రమేణా అగ్రస్థానం కల్పించింది. సంఘర్షణ చిత్రం షూటింగ్ సమయంలో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా చిరంజీవి తీవ్రంగా గాయపడ్డారు. లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇంటిగుట్టు సినిమాలో ట్యూబ్‌లైట్ పట్టుకుని పోరాడే సమయంలో కూడా గాయపడ్డారు. దొంగ సినిమాలో 11అంతస్తుల భవనం గోడపై నిలబడి చేసిన పోరాట సన్నివేశాలు ఒళ్లు గగుర్పాటు కల్గిస్తాయి. బావగారు బాగున్నారా చిత్రం కోసం ఒక టీనేజ్ పిల్లాడి మాదిరిగా బంగీజంప్ చేసి.. సాహసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మూడు దశాబ్దాల పాటు ఆయన తెలుగు సినీరంగంపై ఏకఛవూతాధిపత్యం వహించారనడంలో సందేహం లేదు. చిరంజీవి సహ నిర్మాతగా రూపొందిన రుద్రవీణ చిత్రం జాతీయ సమైక్యతా చిత్రంగా అవార్డు అందుకుంది.

అవార్డులు కోకొల్లలు

చిరంజీవికి అవార్డులు కోకొల్లలు. తెలుగులో ఏ సినీ హీరోకూ లభించని స్థాయిలో పది ఫిలింఫేర్ అవార్డులు ఆయనను వరించాయి. దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు ఆయనకు దక్కింది. 2006లో ఆంధ్రా యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

ప్రతిఘటన సినిమాకు రీమేక్‌గా హిందీలో ప్రతిబంధ్ (1990) ద్వారా హిందీలోనూ విజయం సాధించారు చిరంజీవి. ఆజ్‌కా గూండారాజ్ (గ్యాంగ్‌లీడర్), జెంటిల్మన్ సినిమాలతో బాలీవుడ్‌లోనూ తనకు అభిమానం ఉందని రుజు వు చేసుకున్నారు. ఆపద్భాంధవుడు సినిమాలో నటనకు గాను ఆయనకు రెండో సారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు లభించింది. 1990వ దశకంలో కొన్ని అపజయాలు ఎదురైనా.. తిరిగి నిలదొక్కుకున్న చిరంజీవి.. 1997లో హిట్లర్‌తో తెలుగు సినీ రంగానికి రారాజు తానేనని నిరూపించుకున్నారు. మాస్టర్, బావగారూ బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం వంటి సినిమాలు ఆయన నటనా కౌశలాన్ని చాటాయి. 1999లో హాలీవుడ్‌లో కూడా చిరంజీవి అడుగుపె ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ సినిమా సెట్లపైకి వెళ్లినా.. తెలియని కారణాలతో నిలిచిపోయింది.

చిరంజీవి కొత్త దశాబ్దం అన్నయ్య సినిమాతో పునఃవూపారంభమైంది. ఈ సినిమా సూపర్‌హిట్ కొట్టింది. 2002లో వచ్చిన ఇంద్ర సినిమా అప్పటికి ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. మూడోసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టింది. సామాజిక కోణంలో వచ్చిన ఈ సినిమా తర్వాత ఇదే కోణంలో ఠాగూర్, శంకర్‌దాదా ఎంబీబీఎస్, స్టాలిన్ వంటి సినిమాలు చిరంజీవి స్థానం ఎవరూ కదల్చలేనిదని నిరూపించాయి. తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో ఆయనకు ‘లెజెండ్’ పురస్కారం అందజేసి.. తెలుగు సినీ పరిక్షిశమ తనను తాను గౌరవించుకుంది. పెద్ద సినిమా కుటుంబ నేపథ్యం, గాడ్‌ఫాదర్‌లు లేకుండానే చిరంజీవి సాధించిన విజయాలు.. నిజంగా అద్భుతం. ఈ రోజుల్లో ఒక హీరో అలా ఎదగడాన్ని కనీసం ఊహించలేం.

- T News

Read more...

మెగా విస్తరణ

22 మంది ప్రమాణం
17 కొత్త ముఖాలే


పలువురికి పదోన్నతులు
మంత్రివర్గంలో చేరని రాహుల్
ముగిసిన పునర్వ్యవస్థీకరణ
ఆంధ్రప్రదేశ్‌కే అగ్రతాంబూలం
చిరంజీవికి స్వతంత్ర సహాయ హోదా
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి,
బలరాంనాయక్, సర్వేలకు చోటు
పల్లంరాజుకు ప్రమోషన్.. పురంధేశ్వరి శాఖ మార్పు
పెట్రోలియం నుంచి సైన్స్‌కు జైపాల్‌రెడ్డి
వీరప్పమొయిలీకి పెట్రోలియం
సల్మాన్ ఖుర్షీద్‌కు విదేశాంగశాఖ
బన్సల్‌కు పట్టణాభివృద్ధితోపాటు
పార్లమెంటరీ వ్యవహారాలు


న్యూఢిల్లీ, అక్టోబర్ 28: చాలాకాలంగా నలుగుతున్న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. కొత్తగా 22 మందిని చేర్చుకుంటూ, పలువురి శాఖలను మారుస్తూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆదివారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణను ముగించారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్షికమానికి ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేబినెట్ మంత్రులు, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ తదితరులు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇవే చివరి మార్పులు చేర్పులు కావచ్చని భావిస్తున్నారు. ఆదివారం మొత్తం 22 మంది ప్రమాణం స్వీకరించగా, వీరిలో 17 మంది మంత్రిపదవి చేపట్టడం ఇదే తొలిసారి. మార్పులు చేర్పుల అనంతరం కేంద్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 78కి పెరిగింది. ప్రభుత్వం విధానపరంగా చలనరహితంగా మారిందని, అవినీతిమయమై పోయిందని ఆరోపణలు వెల్లు నేపథ్యంలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో యువతకు అవకాశం కల్పించారు. కొందరి శాఖలు మార్చారు. సహాయ మంత్రులు కొందరికి కేబినెట్, స్వతంత్ర హోదా కల్పించి పదోన్నతులు కల్పించారు. ఇంకొందరి అదనపు శాఖలను తొలగించారు. ఈసారి మార్పుల్లో ఆంధ్రవూపదేశ్‌కే ప్రాధాన్యం లభించింది. కొత్తగా ఐదుగురికి అవకాశం కల్పించారు. కే చిరంజీవికి స్వతంత్ర సహాయ మంత్రి హోదా (పర్యాటకం) లభించింది. కోట్ల సూర్యవూపకాశ్‌డ్డి (రైల్వే), కిల్లి కృపారాణి (కమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ), పోరిక బలరాంనాయక్ (సామాజిక న్యాయం, సాధికారత), సర్వే సత్యనారాయణ (రోడ్డు రవాణా, హైవే) లకు సహాయమంవూతులయ్యారు. పల్లంరాజుకు ప్రమోషన్ లభించింది. ఇప్పటిదాకా రక్షణశాఖ సహాయమంవూతిగా ఉన్న ఆయనకు మానవ వనరుల అభివృద్ధి శాఖతో కేబినెట్ హోదా కల్పించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పురంధేశ్వరిని వాణిజ్య, పరిక్షిశమల శాఖకు మార్చారు. ఇప్పటిదాకా కీలకమైన పెట్రోలియం శాఖను నిర్వహిస్తున్న ఎస్ జైపాల్‌డ్డికి సైన్స్, టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ శాఖను కేటాయించారు. పెట్రోలియం, సహజవాయు శాఖను వీరప్పమొయిలీకి అప్పగించారు. మొత్తంగా మరిన్ని ఆర్థిక సంస్కరణలకు అనుకూలంగా ఉన్నవారే మన్మోహన్ కీలక బృందంలో భాగమయ్యారు.

ప్రధానమంవూతికి చాలా సన్నిహితంగా భావించే విదేశాంగశాఖను సల్మాన్ ఖుర్షీద్‌కు కట్టబెట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను న్యాయశాఖ నుంచి విదేశీ వ్యవహారాల శాఖకు మార్చడం పదోన్నతిగానే భావించవచ్చు. ముఖ్యమైన న్యాయశాఖను అశ్వనికుమార్‌కు అప్పగించారు. ఖుర్షీద్ అదనంగా నిర్వహించిన మైనారిటీ వ్యవహారాల శాఖను రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, కర్ణాటక ముఖ్య నేత కే రహ్మాన్‌ఖాన్ చేపట్టారు. జలవనరులశాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్‌ను రైల్వేశాఖకు మార్చారు. గనుల మంత్రిత్వశాఖలో సహాయమంవూతిగా ఉన్న దిన్‌షా పటేల్‌కు కేబినెట్ హోదా కల్పించారు. కపిల్‌సిబల్ ప్రాముఖ్యాన్ని కూడా తగ్గించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖను మినహాయించి, ఆయనను కమ్యూనికేషన్లు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పరిమితం చేశారు. మరింత ఉన్నతస్థాయి శాఖలు కావాలనుకున్న గులాంనబీ ఆజాద్ కోరికను పట్టించుకోలేదు. ఈసారి పునర్వ్యవస్థీకరణలో కొత్తవారిని, యువతను చేర్చుకోవడం ముఖ్యాంశమయింది. మొత్తం 22 మందిలో ఆంధ్రవూపదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది. కేంద్ర మంత్రివర్గంలో చేరుతారని ఎంతోకాలంగా ఊహిస్తున్న రాహుల్‌గాంధీ ఈసారీ దూరంగానే ఉండిపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు ఎక్కువ ప్రాముఖ్యమివ్వాలనుకుంటున్నారని, తన విజ్ఞప్తికి స్పందించలేదని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఇప్పటిదాకా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నవారి శాఖలను ప్రధాని ఈసారి వేరేవారికి బదలాయించారు. తృణమూల్ కాంగ్రెస్ మంత్రుల నిష్క్రమణ, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మృతి, తాజాగా కొందరు మంత్రుల రాజీనామాల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీచేశారు. రాహుల్‌గాంధీకి సన్నిహితులుగా భావించే ముగ్గురు సహాయమంవూతులకు స్వతంత్ర హోదా కల్పించారు. జ్యోతిరాదిత్య సింధియాకు విద్యుత్‌శాఖను, సచిన్ పైలట్‌కు కార్పొరేట్ వ్యవహారాలను అప్పగించారు. ఇప్పటివరకు ఈ శాఖలను వీరప్పమొయిలీ కేబినెట్ హోదాలో నిర్వహించారు. జితేంవూదసింగ్‌కు యువజన, క్రీడల వ్యవహారాలు కేటాయించారు. ఇప్పటిదాకా అంబికాసోనీ నిర్వహించిన సమాచార, ప్రసారశాఖ స్వతంత్ర సహాయమంత్రి పదవి మనీష్‌తివారీకి లభించింది. ఇదివరలో ఐపీఎల్ వివాదంతో విదేశాంగశాఖ సహాయమంత్రి పదవి నుంచి వైదొలగిన శశిథరూర్ తాజాగా మానవ వనరుల సహాయమంత్రి అయ్యారు. పవన్‌కుమార్ బన్సల్ నుంచి పార్లమెంటరీ వ్యవహారాలను కమల్‌నాథ్‌కు అప్పగించారు. ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా కొనసాగుతారు.

కేబినెట్ మంత్రులు
కే రహ్మాన్ ఖాన్, దిన్‌షా పటేల్,
అజయ్ మాకెన్ , పల్లం రాజు , అశ్విని కుమార్, హరీష్ రావత్, చంద్రేశ్ కటౌచ్

సహాయ మంత్రులు
మనీష్ తివారీ, సర్వే సత్యనారాయణ,
శశిథరూర్, కొడికున్నిల్ సురేష్

సహాయ మంత్రులు
పొరిక బలరాం నాయక్
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
కిల్లి కృపారాణి
తారిఖ్ అన్వర్
అధిర్ రంజన్ చౌదరి
ఏహెచ్ ఖాన్ చౌదరి
నినాంగ్ ఇరింగ్
రానీ నారా
లాల్‌చంద్ కటారియా
దీపాదాస్‌మున్షీ

Read more...

Sunday, October 28, 2012

12 మంది కొత్త ముఖాలు





-మొత్తం ఏడుగురు మంత్రుల రాజీనామా
-ఎస్‌ఎం కృష్ణ బాటలో సోనీ, వాస్నిక్, సహాయ్, ఖండేలా, అగాథా, విన్సెంట్ పాలా..
-రాజీనామాలు ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్
-ఆనంద్ శర్మకు విదేశాంగ శాఖ!
-పెట్రోలియం నుంచి జైపాల్‌డ్డి ఔట్.. మానవ వనరుల శాఖకు మార్చే అవకాశం
-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాహుల్‌గాంధీ?


కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. భారీస్థాయిలో మంత్రిమండలి ప్రక్షాళనకు తెరలేచింది. పాతవారి నిష్క్రమణ..కొత్తవారి ఆగమనంతో మన్మోహన్ కేబినెట్ కొత్త రూపు సంతరించుకోనుంది. యూపీఏ కేబినెట్ నుంచి ఏడుగురు మంత్రులు తప్పుకోగా, మరో 12 మంది కొత్తవారు చేరనున్నారు. 12 మంది సహాయ మంత్రులకు పదోన్నతి లభించనుంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర కేబినెట్‌లో భారీ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కేంద్ర మంత్రులైన అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, సుబోధ్‌కాంత్ సహాయ్, సహాయ మంత్రులైన మహాదేవ్ ఖండేలా, అగాథా సంగ్మా, విన్సెంట్ పాలా శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య ఏడుకు చేరుకుంది.

తాజా మార్పులలో జైపాల్‌డ్డిని పెట్రోలియం శాఖ నుంచి మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చవచ్చునని భావిస్తున్నారు. కీలకమైన విదేశాంగ శాఖ ఆనంద్‌శర్మ లేదా సల్మాన్‌ఖుర్షీద్‌కు దక్కవచ్చునని చెబుతున్నారు. రాష్ట్ర ఎంపీ పురంధేశ్వరికి పదోన్నతి కల్పించి వాణిజ్య శాఖను ఇవ్వనున్నారని, రాహుల్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించవచ్చునని చెబుతున్నారు.


Read more...

Manmohan expands cabinet with new faces

Salman Khurshid was on Sunday made External Affairs Minister and Veerappa Moily given Petroleum portfolio as Prime Minister Manmohan Singh undertook a major reshuffle of Council of Ministers and inducted 17 new faces. 

As part of the revamp of the government that had faced criticism over perceived policy paralysis and corruption allegations, Pawan Kumar Bansal was shifted from Water Resources to Railways and S Jaipal Reddy moved from the high profile Petroleum to Science and Technology and Earth Sciences. 

Former Rajya Sabha Deputy Chairman and veteran leader from Karnataka K Rahman Khan made a re-entry into the government as Minority Affairs Minister, a portfolio held by Khurshid. In UPA-I, Mr. Khan was a Minister of State. 

Surprisingly, Mr. Khurshid, who also held the portfolio of Law, got the high-profile External Affairs Ministry despite the controversy surrounding him over allegations of financial bungling by a trust run by him and his wife. 

Dinsha Patel was promoted as Cabinet Minister in Mines Ministry in the reshuffle and expansion that raised the strength of the Council of Ministers to 78 from 67.
Rahul Gandhi, who was earlier speculated to join the government, kept away with the Prime Minister saying the young leader wants to strengthen the party, notwithstanding his request to become a minister. 

The exercise, which the Prime Minister said was “hopefully, probably the last” before next Lok Sabha polls, was confined to Congress party barring the inclusion of Tariq Anwar of NCP as a Minister of State. 

Twentytwo ministers were administered the oath of office and secrecy by President Pranab Mukherjee at a ceremony at Rashtrapati Bhavan attended by Vice President Hamid Ansari, the Prime Minister, Congress president Sonia Gandhi, Rahul Gandhi, Cabinet Ministers and Leader of Opposition Sushma Swaraj. 

The Prime Minister took away portfolios from ministers holding more than one charge and filled in the vacancies created by exit of six Trinamool Ministers, death of Vilasrao Deshmukh and resignation of eight Ministers including S M Krishna, Virbhadra Singh, Ambika Soni, Mukul Wasnik and Subodh Kant Sahai. 

The new faces brought in included actor-turned-politician Chiranjeevi who has been made MoS with Independent charge in the Ministry of Tourism while Manish Tewari has been given I&B, a portfolio held by Ambika Soni who resigned on Saturday. 

Shashi Tharoor, who had to quit as MoS External Affairs in April 2010 in the wake of allegations of wrongdoing in buying stakes in an IPL team, has made a comeback as MoS HRD. 

Telecom Minister Kapil Sibal shed HRD portfolio to M M Pallam Raju, who has been promoted in the reshuffle. Earlier, Raju was Minister of State for Defence.
Another significant promotion has been made in the case of Ashwani Kumar who has been upgraded to the Cabinet rank and given the charge of the Law Ministry held by Khurshid. 

Yet another upgradation has been made in the case of Harish Rawat, who was overlooked for the post of Chief Minister of Uttarakhand earlier this year and had revolted. 

From MoS in Agriculture Ministry, he has now been made a Cabinet Minister for Water Resources. 

The other promotions are Dinsha Patel from MoS to Cabinet Minister in the Mines Ministry and Ajay Maken, who has been shifted from Sports to Housing and Urban Poverty Alleviation. 

Significant changes have also been made by upgrading three young Ministers of State, considered close to Rahul Gandhi, and giving them independent charge. 

They are Jyotiraditya Scindia who has been given Power and Sachin Pilot Corporate Affairs, both of which were held by Moily in Cabinet rank. Jitendra Singh, who was MoS in Home Ministry, has been given Youth and Sports Affairs. 

Veteran Congress leader and MoS K H Muniyappa has been shifted from Railways to Micro, Small and Medium Enterprises (MSME) and Bharatsinh Solanki from Railways to Drinking Water and Sanitation with Independent charge. 

The other Ministers of State who have been shifted are D Purandeswari (from HRD to Commerce and Industry), Jitin Prasada (from Road Transport to Defence and HRD), S Jagathrakshakan (from I&B to New and Renewable Energy), K C Venugopal (from Power to Civil Aviation) and Parliamentary Affairs Minister Rajiv Shukla who gets additional charge of Planning. 

MoS External Affairs E Ahamed has shed the additional charge of HRD while R P N Singh has been shifted from Petroleum to Home. 

Cabinet Minister Vayalar Ravi retains Overseas Indian Affairs, Kapil Sibal Communications and IT, Jairam Ramesh Rural Development while Selja has been shifted from HUPA to Social Justice and Empowerment. 

The new faces who have been inducted as MoS are K Suresh (Labour and Employment), Tariq Anwar (Agriculture and Food Processing Industries), K J Suryaprakash Reddy (Railways), Ranee Narah (Tribal Affairs), Adhir Ranjan Chowdhry (Railways), A H Khan Chowdhry (Health and Family Welfare), S Satyanarayana (Road Transport and Highways), Ninong Ering (Minority Affairs), Deepa Dasmunsi (Urban Development), P Balram Naik (Social Justice and Empowerment), K Kruparani (Communications and IT) and Lalchand Kataria (Defence). 

Railways portfolio was being held by C P Joshi as additional charge since Trinamool Congress quit the government last month. 


- The Hindu News

Read more...

Saturday, October 27, 2012

It’s gonna be a humdinger (Skyfall)




On the eve of James Bond’s 50th anniversary, the big question Bond buffs are asking is: Is 007 bisexual? The purists might squawk, but nothing has pepped up more interest in the latest offering from the world’s longest-selling film franchise; besides Daniel Craig’s swimming trunks scene, of course. 

The evidence so far is a scene in which Javier Bardem, playing a smooth villain named Silva, has Bond all tied up and then caresses his chest. To which 007 asks coolly (but of course): “What makes you think this is my first time?” Ah, the mystery, the suspense. 

All Craig has confirmed is that he doesn’t “see the world in sexual divisions”. But that is obviously enough to stir up passions, and, no doubt, acquire a few million more drooling fans. And, as a bonus, 007 will be seen in his trunks again. 

Add that to a storyline in which Bond fakes his own death, a theme song by Adele that has already hit the charts and the usual assortment of glam girls, slick gadgets and the formidable M and you have a humdinger in the 23rd Bond film. 

But it is director Sam Mendes (American Beauty, The Road to Perdition, Revolutionary Road) who is going to make the winning difference in this film. Many of his movies have a haunting quality about them but he sees this film differently. A Bond fan since his youth, he has said he wants to make “a big, entertaining, glamorous, escapist movie that also says something about the world we live in.” 

The storyline is about a Bond adventure gone wrong that results in an attack from within on MI6. Bond’s loyalty to M is put under strain as is MI6 itself. The action is global of course, with Turkey and Istanbul featuring scenically. There are also some dramatic scenes in London itself, for a change. (No news, however, on whether Her Majesty Queen Elizabeth will do a cameo in this one, too.) 

Back home, the movie will release in English, Hindi, Tamil and Telugu. Clearly, language is no barrier for the quintessentially English superspy. 

Skyfall
 
Cast: Daniel Craig, Javier Bardem, Ralph Fiennes, Judi Dench, Naomie Harris, 

Bérénice Marlohe, Albert Finney 

Director: Sam Mendes 

Releases: November 1 

- The Hindu News

Read more...

China blocks New York Times, alleging ‘smear’ on Premier

China on Friday accused the New York Times of smearing the government and blocked the American newspaper’s websites, after it published an investigative report detailing that the assets of the relatives of Premier Wen Jiabao amounted to more than US$ 2.7 billion (Rs. 14,450 crore). 


The Foreign Ministry said the report “blackens China’s name and has ulterior motives”, hours after authorities blocked the English and newly-launched Chinese-language websites of the newspaper, which published the article early on Friday.
The report, which the New York Times said was based on a detailed review of company and regulatory filings, said a number of Mr. Wen’s relatives, from his mother and younger brother to his son and brother-in-law, held assets worth more than US$ 2 billion, in companies in sectors ranging from insurance and construction to real estate. 

While the article said none of the holdings were in Mr. Wen’s name and there was no direct evidence of his role in promoting his relatives, it was apparent that their wealth soared as Mr. Wen climbed party ranks to the post of Premier. His relatives held a fortune in excess of US$ 2.7 billion; the Premier is thought to be on an annual salary in the range of US$ 20,000. 

Mr. Wen, who has served as the head of the State Council or Cabinet since 2002, is the top official in charge of economic affairs. The article pointed to serious conflicts of interest between the decisions he took as an official in charge of economic regulations and the assets held by his relatives in companies that benefited from reforms. 

For instance, it claimed his relatives had bought a stake in the Ping An insurance company before it was floated on the stock market, and had garnered a share of US$ 2.2 billion in the company as of 2007. 

With the newspaper’s websites blocked in China and censors scrubbing any references to the article on Chinese micro-blogging sites, it remains unlikely that people in China – besides the few hundred thousand who use software to scale censorship restrictions – would have seen the report on Friday. 

The timing of the report is, nevertheless, damaging for Mr. Wen, who will step down from the party’s nine-member Politburo Standing Committee at the November 8 Party Congress. Mr. Wen, through his decade-long tenure as Premier, has been particularly mindful of his legacy, voicing repeated calls for political reforms – although he had little success in pushing these forward – and social equality. Known as "Grandpa Wen", he is perhaps China's most popular politician, seen by many Chinese as being more open than his colleagues, particularly after he travelled to Sichuan in the wake of the devastating earthquake in 2008. 

He has, however, attracted many detractors from across the political spectrum. The former Premier Zhu Rongji, who championed market reforms, is known to be strongly critical of Mr. Wen’s handling of the economy. Mr. Wen has, ironically, also angered those on the Left, particularly after he led the charge against the populist former Chongqing Party Secretary Bo Xilai, who was expelled from the party last month. Mr. Wen publicly criticised Mr. Bo during his annual interaction with journalists in March, accusing him of violating the party’s consensus by seeking to revive neo-Maoist ideas. 

Even prior to the publishing of the New York Times report, political circles in Beijing have long speculated on the wealth of Mr. Wen’s wife, Zhang Beili, who works in the jewellery trade. Media in China are, however, not allowed to publish stories critical of the Central leadership, although they regularly publish corruption stories related to local-level officials. In an apparent reference to the speculation, Mr. Wen, at the same March press conference, said he would leave office “with the courage to face history”. “There are people who will appreciate what I have done but there are also people who will criticise me,” he said. 

“Ultimately, history will have the final say.” 

Some Chinese journalists reacted to Friday’s report suggesting it might be seen as being related to factional politics, although there is no evidence to suggest this was the case. Bloomberg News earlier carried reports detailing the fortunes of the families of Mr. Bo and Xi Jinping, Hu Jintao’s anointed successor. “Even if it is not true, some people will see this as a response to the Bo Xilai article and wonder if interested parties were involved in some way," one journalist speculated. 

New York Times said it had painstakingly prepared the report by poring through company and regulator filings, though it added that in many instances "the names of the relatives have been hidden behind layers of partnerships and investment vehicles involving friends, work colleagues and business partners". "In the senior leadership, there’s no family that doesn’t have these problems," a former government colleague of Mr. Wen's told the newspaper. “His enemies are intentionally trying to smear him by letting this leak out." 

- The HIndu News



Read more...

ప్రభుత్వ సేవల గురించి తెలుసుకోవడం ఇక సులభతరం కానుంది

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ప్రభుత్వ సేవల గురించి తెలుసుకోవడం ఇక సులభతరం కానుంది. మీరు పెట్టుకున్న దరఖాస్తు స్థితి ఏంటన్న విషయం తెలుసుకునేందుకు ఇకనుంచి ప్రతిసారి సంబంధిత కార్యాలయానికి తెలుసుకోవాల్సినవసరం లేదు.



 ఎందుకంటే ఈ ఇబ్బందిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం 166 అనే ఒక ఆటోమేటిక్ టెలిఫోన్ నెంబర్‌ను కేటాయించింది. దీనికి డయల్‌చేసి మీ రేషన్‌కార్డు, విద్యుత్ కనెక్షన్ వంటి తదితర సేవలను గురించిన సమాచారం ఇట్టే తెలుసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.


ఇది డిసెంబర్‌లో నుంచి అందుబాటులోకి రానుంది. ఇంతకు ముందు ఇలాంటి సేవలు అందించేందుకు 51969 ఫోన్ నెంబర్ ఉన్నప్పటికీ దీనికి ఫోన్ చేసే అవకాశం లేకుండా కేవలం ఎస్సెమ్మెస్ ద్వారా మాత్రమే సేవలు పొందేందుకు వీలు ఉండేది. ఈ నెంబర్‌తో ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం పొందాలన్నా, పంపించాలన్నా కొంత పరిధిలోనే సాధ్యమయ్యేది.


Read more...

Eid Mubarak



GoodLightscraps.com

Read more...

తెలంగాణవాది రాజిరెడ్డికి కన్నీటి వీడ్కోలు




bowthikadeham

- కూకట్‌పల్లిలో ముగిసిన అంత్యక్షికియలు

- అంతిమయావూతలో పోలీసుల అత్యుత్సాహం

- టియర్‌గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో హల్‌చల్

- బైఠాయించిన కోదండరాం,జేఏసీ నేతలు

- పోలీసులను వెనక్కిపంపాలని డిమాండ్..దిగివచ్చిన ఏసీపీ

- దారిపొడవునా రాజిడ్డికి ఘన నివాళి

హైదరాబాద్ సిటీబ్యూరో/కేపీహెచ్‌బీకాలనీ/బాలానగర్, అక్టోబర్ 26 (టీ మీడియా): తెలంగాణ మలిదశ ఉద్యమంలోసీమాంధ్ర పాలకుల కవ్వింపు చర్యలకు, పోలీసుల బాష్పవాయుగోళాలకు బలైన కూకట్‌పల్లి వాసి గుడి రాజిడ్డి అంత్యక్షికియలు శుక్రవారం అశ్రునయనాల నడుమ ముగిశాయి. అంతిమయాత్రలోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బా ష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్‌ను చేతబట్టి బం దోబస్తు పేరిట హల్‌చల్ చేశారు. తెలంగాణవాదులు భగ్గుమనడంతో పోలీసులు తోకముడవక తప్పలేదు. తరలివచ్చిన తెలంగాణ లోకం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన గుడి రాజిడ్డి సెప్టెంబర్ 30న నెక్లెస్‌రోడ్డులో నిర్వహించిన తెలంగాణ మార్చ్‌లో పాల్గొని, పోలీసులు ప్రయోగించిన బాష్పవాయుగోళాల ధాటికి అస్వస్థతకు గురై గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లిలో ఫేజ్-3లోని నివాసంలో రాజిరెడ్డి మృత దేహానికి రాత్రి నుంచే తెలంగాణవాదులు నివాళుల ర్పించారు. శుక్రవారం ఉదయం జేఏసీ చైర్మన్ కోదండరాం, కన్వీనర్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పెద్దపల్లి ఎంపీ వివేక్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీమంత్రి నాయిని నర్సింహాడ్డి, నమస్తే తెలంగాణ ఎడిటర్, టీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, టీన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీవూపసాద్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య, టీజీవో సంఘం శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు, కాంగ్రెస్ ఇన్‌చార్జి వడ్డేపల్లి నర్సింగరావు, బీజేపీ గ్రేటర్ ఉపాధ్యక్షుడు మాధవరం కాంతారావు, కసిడ్డి భాస్కర్‌డ్డి, కూకట్‌పల్లి జేఏసీ చైర్మన్ విద్యా కన్వీనర్ అంబటి శ్రీనివాస్, టీజేఎఫ్ కన్వీనర్ ఆర్‌కే దయాసాగర్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు, టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల భద్రయ్య, గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాం డూరి నరేంవూదాచార్య, జిల్లా యువజన నాయకులు చలపతిరావు, మహిళా అధ్యక్షురాలు శారద, ప్రధాన కార్యదర్శి జ్యోతితో పాటు టీఆర్‌ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, రాజిడ్డి బంధువులు, మిత్రులు భారీగా తరలివచ్చారు. రాజిడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన భార్యను, పిల్లలను ఓదార్చారు. ‘అమర్‌హై రాజన్న.. జై తెలంగాణ జైజై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు.

kavitha

పోలీసుల అత్యుత్సాహం

రాజిడ్డి అంతిమయావూతలో పాల్గొనేందుకు తెలంగాణవాదులు భారీగా తరలిరావడంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బందోబస్తు పేరిట టియర్‌గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో ప్రత్యక్షమయ్యారు. దీంతో తెలంగాణవాదులు మండిపడ్డారు. తెలంగాణ మార్చ్‌లో సీమాంధ్ర సర్కార్ ఆదేశాల మేరకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించినందుకే రాజిడ్డి మృతిచెందాడని, తిరిగి ఆయన అంతిమయావూతలో టియర్‌గ్యాస్‌తో రావడమేమిటని జేఏసీ చైర్మన్ కోదండరాం నిలదీశారు. ఇలా ఇంకెంతమంది ప్రాణాలను బలితీసుకుంటారని కూకట్‌పల్లి ఏసీపీ మల్లాడ్డిని ప్రశ్నించారు. తుపాకులు, టియర్‌గ్యాస్‌తో బందోబస్తు చేస్తున్న పోలీసులను వెంటనే తిరిగి పంపాలని ఏసీపీకి సూచించారు. ‘పోలీసులు గో బ్యాక్’ అంటూ కేపీహెచ్‌బీ టెంపుల్‌బస్టాప్ వద్ద కోదండరాం, జేఏసీ నేతలు, తెలంగాణవాదులు బైఠాయించారు. ‘అంతిమ యాత్రలో పాల్గొంటే మాకు అభ్యంతరం లేదు, కానీ కవ్వింపు చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని ఏసీపీ మల్లాడ్డిని తెలంగాణవాదులు హెచ్చరించారు. దీంతో ఏసీపీ.. టియర్‌గ్యాస్ పోలీస్ బృందాన్ని తెలంగాణవాదులకు కనిపించకుండా దూరంగా తరలించారు.

raji-reddy

దారిపొడువునా అశ్రునివాళి

కూకట్‌పల్లిలోని 3వ ఫేజ్‌లోగల నివాసం నుంచి రాజిడ్డి అంతిమయాత్రం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మృతదేహాన్ని తరలించేందుకు సమాయాత్తవగా, భార్య సరస్వతి, కుమారులు వంశీకృష్ణాడ్డి, సాయికృష్ణాడ్డిలు బోరునవిలపించారు. వారి రోదన అందరినీ కలచివేసింది. అశ్రునయనాల నడుమ, తెలంగాణ నినాదాలతో అంతిమయాత్ర ముందుకు సాగింది. దారిపొడువునా రాజిడ్డికి జనం నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో రాజిడ్డి భౌతిక కాయానికి దహనసంస్కారాలు పూర్తయ్యా యి. ఆయన చితికి పెద్దకుమారుడు వంశీకృష్ణాడ్డి కుమారుడు నిప్పంటించాడు. రాజిడ్డి మరణవార్తను ఆయన మిత్రులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు తమతో కలిసి తిరిగిన రాజిడ్డి లేకపోవడం తీరనిలోటని మిత్రులు వాపోయారు.

raji-reddy.1

ఓయూలో రాజిరెడ్డికి నివాళి

హబ్సిగూడ: తెలంగాణ అమరవీరుడు రాజిరెడ్డికి శుక్రవారం ఓయూలో విద్యార్థులు నివాళులర్పించారు. టీఎస్, ఓయూ జేఏసీల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ రాజిరెడ్డి మరణంపై, తెలంగాణ మార్చ్‌లో పోలీసుల చర్యలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చి పోలీసులతో కవ్వింపు చర్యలకు పాల్ప డిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలకు పాల్పడినా ప్రత్యేక రాష్ట్రం సాధించేంత వరకు ఉద్యమం ఆగదని చెప్పారు. రాజిరెడ్డికి నివాళులర్పించిన వారిలో ఓయూ జేఏసీ నాయకులు తిరుమలి కొండల్, టీఎంవీఎస్ రాష్ట్ర కన్వీనర్ గద్దల అంజిబాబు తదితరులు ఉన్నారు.



రాజిడ్డి మృతికి సంతాపంగా కేపీహెచ్‌బీ బంద్

కేపీహెచ్‌బీకాలనీ/బాలానగర్: రాజిడ్డి మరణంతో కేపీహెచ్‌బీ ఒక్కసారిగా శోకసమువూదంలో మునిగిపోయింది. రాజిడ్డి కొంతకాలంగా కేపీహెచ్‌బీకాలనీ 3వ ఫేజ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. సహజంగానే ఆయనకు ఇక్కడి వ్యాపార, వాణిజ్యవర్గాలతో సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరితో చనువుగా మెదలడంతో ఆయన మృతిని స్థానిక వ్యాపార, వాణిజ్యవర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. సంతాపసూచకంగా కేపీహెచ్‌బీ బంద్‌కు పిలుపునిచ్చాయి.

kodanda-ram

ముమ్మాటికీ సర్కారీ హత్యే

- కాలంచెల్లిన టియర్‌గ్యాసే కారణం

- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: కోదండరాం

- సీఎం, డీజీపీపై హత్యానేరం కేసు పెట్టాలి

- నినదించిన కిషన్‌డ్డి, బోయినపల్లి

హైదరాబాద్ సిటీబ్యూరో: తెలంగాణ ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించి ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని జేఏసీ చైర్మ న్ కోదండరాం మండిపడ్డారు. ఉద్యమంలో హింస ఎక్కడా జరగలేదని, ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదన్నారు. రాజిడ్డి అంతిమయావూతలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌లో ప్రభుత్వం జరిపిన దాడిలో వంద మందికిపైగా గాయపడ్డారని, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కాలంచెల్లిన టియర్‌గ్యాస్‌తోనే రాజిడ్డి మరణించాడని,ఇది ప్రభుత్వ హత్యేనన్నారు. బాధ్యులపై హత్యా నేరం నమోదు చేసి,మృతిపై విచారణ జరపాలన్నారు.



మలిదశలో ఇదే మొదటి హత్య: కిషన్‌డ్డి

ఉద్యమంలో 1969 తర్వాత ప్రభుత్వం చేసిన మొద టి హత్య రాజిడ్డిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి అన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌డ్డిదే బాధ్యత అని, మొదటి ముద్దాయి అని పేర్కొన్నారు. సీఎంపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్ చేశారు.



రూ. 50లక్షల ఎక్స్‌క్షిగేషియా ఇవ్వాలి: వినోద్

మార్చ్‌కు అనుమతి ఇచ్చినా, జరగనివ్వనని ఆనాడు డీజీపీ దినేశ్ చెప్పారని, వస్తే కాల్చేస్తామని బ్యానర్లు కట్టించారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్‌కుమార్ మండిపడ్డారు.బ్యానర్లలో చెప్పినట్లే రాజిడ్డిని డీజీపీ బలిగొన్నారని న్యాయస్థానానికి వెళ్లి దుర్మార్గాన్ని నిరుపిస్తామన్నారు. రాజిడ్డి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌పూగేషియో ఇవ్వాలన్నారు.



నేతలు నాటకాలు కట్టిపెట్టాలి: కే నారాయణ

రాజిడ్డి మరణం తర్వాతనైనా తెలంగాణ నేతలు నాటకాలు కట్టిపెట్టి రాష్ట్ర సాధన కోసం కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సూచించారు. రాజిడ్డి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నా రు.రాజిడ్డి కుటుంబానికి సాయం చేస్తామన్నారు.



రాజిడ్డి స్ఫూర్తితో రాష్ట్రం సాధిద్దాం: అల్లం నారాయణ

1969లో పోలీసుల దాష్టీకానికి 369 మంది బలైతే, మలిదశ పోరాటంలో సీమాంవూధ నేతలు,డీజీపీ, సీఎం దాష్టీకానికి బలైన మొదటి వీరుడు రాజిడ్డి అని టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ పేర్కొన్నారు. రాజిడ్డి కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలంగాణ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజిడ్డి అమరత్వం స్ఫూర్తిగా తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు.



న్యాయ విచారణ జరిపించాలి: దేవీవూపసాద్‌రావు

రాజిడ్డి మృతిపై న్యాయవిచారణ జరిపించాలని టీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీవూపసాద్‌రావు డిమాం డ్ చేశారు. రాజిడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని, రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీజీవో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. రాజిడ్డిది ముమ్మాటికి హత్యేనని జేఏసీ కన్వీనర్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. రాజిడ్డి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ‘తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నాన్చుడు పద్ధతి పెడితే.. మేము దంచుడు పద్ధతి పెట్టాల్సి వస్తుంది’ అని టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహడ్డి హెచ్చరించారు. గాయకుడు రసమయి బాలకిషన్ మాట్లాడుతు ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

- T News

Read more...

Thursday, October 25, 2012

చిరుకు టూరిజం


chiru
కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయం.. రాష్ట్రానికి మొత్తం రెండు పదవులు
వీలు చిక్కితే మరోటి వచ్చే చాన్స్.. ఉన్నవారిలో కొందరికి ప్రమోషన్?
నెలాఖరులోగా కేంద్ర కేబినెట్ విస్తరణ.. సీమాంధ్ర కోటాలో చిరంజీవి.. తెలంగాణ నుంచి రేసులో వీహెచ్, సర్వే, అంజన్ లాబీయింగ్‌లో కావూరి, కోట్ల.. మంత్రి పదవులపై రాష్ట్ర ఎంపీల ఆశలు

హైదరాబాద్, అక్టోబర్ 23 ():కష్టకాలంలో పార్టీని విలీనం చేసి ప్రభుత్వాన్ని కాపాడిన చిరంజీవి త్యాగానికి గుర్తింపు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. నెలాఖరులో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చిరంజీవికి బెర్తు ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనకు పర్యాటక శాఖ ఇస్తారని తెలుస్తోంది. చిరంజీవితో పాటు మరొకరికి కూడా మంత్రివర్గ విస్తరణలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. తుది కూర్పులో వీలు చిక్కితే ఆంధ్రవూపదేశ్‌కు మరో బెర్తు లభించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అదే సమయంలో ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్‌లో ఉన్న కొందరికి ప్రమోషన్‌లు కూడా ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ఖాయంగా కనిపిస్తున్న రెండు బెర్తుల్లో ఒకటి చిరంజీవికి పోను.. మిగిలినది తెలంగాణ ప్రాంతానికి దక్కుతుందని అంటున్నారు. ఈ స్థానం కోసం తెలంగాణ ప్రాంతం నుంచి సీనియర్ నేత వీ హన్మంతరావు, ఎంపీలు సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్‌లు రేసులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు చాలా కాలం నుంచి కేంద్ర కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్న కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యవూపకాశ్‌డ్డి సైతం వారి ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నెలాఖరులో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తథ్యమని మస్తిన నుంచి బలమైన ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ పదవులపై రాష్ట్ర ఎంపీలు ఆశలు పెట్టుకుంటున్నారు. అవకాశం ఉన్నది రెండు ఖాళీలకే అయినా ఆశావహులు మాత్రం భారీ సంఖ్యలోనే కనిపిస్తున్నారు. మూడో మంత్రిని కూడా రాష్ట్రం నుంచి తీసుకోవాలని భావించిన పక్షంలో రాయలసీమ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి వరించే అదృష్టం లేక పోలేదంటున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి హస్తినలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వారం రోజుల క్రితం జరిపిన ఢిల్లీ పర్యటనలో సైతం రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో తీసుకునే వారి పేర్లపై పార్టీ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. దసరా వేడుకలు ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సొంత రాష్ట్రం నుంచి హస్తినకు చేరుకోగానే కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ ఉంటుందని ఏఐసీసీ
వర్గాల సమాచారం.

ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ఐదుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్ జైపాల్‌డ్డి, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కేబినెట్ మంత్రులుగా, పళ్లం రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి సహాయ మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి జైపాల్‌డ్డి ఒకరే కేబినెట్‌లో ఉండగా మిగతా నలుగురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఈసారి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో మరో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయమని పార్టీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న ఒకరిద్దరికి కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ కల్పించే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు. వీరిలో పళ్ళం రాజు, పురంధేశ్వరిలలో ఒకరికి ప్రమోషన్ ఖాయమని వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33 మంది ఎంపీలను అందించిన ఆంధ్రవూపదేశ్ నుంచి కేంద్రంలో కేవలం ఐదుగురు మంత్రులే ప్రాతినిధ్యం వహించడం, వారిలో ఇద్దరు మాత్రమే కేబినెట్ హోదా కలిగి ఉండటం కూడా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు మింగుడుపడటం లేదు.

సీమాంధ్ర కోటాలో మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కచ్చితంగా ఉంటారని, మరో పదవిని తెలంగాణ ప్రాంతానికి కేటాయించే అవకాశం ఉందని పీసీసీ అగ్రనేత ఒకరు స్పష్టం చేశారు. జగన్ దెబ్బతో కష్టాల్లో పడిన కిరణ్ ప్రభుత్వాన్ని ఆదుకుని, అవిశ్వాస తీర్మానంలో నెగ్గించడమే కాకుండా, ఆపదలో ఉన్నప్పుడు పార్టీకి ఆపద్భాంధవుడిలా పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి నేనున్నాంటూ అభయమిచ్చినందుకు ప్రతిఫలంగా పూర్వ పీఆర్పీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యనేత, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రిత్వ బాధ్యతలు ఇవ్వాలనే పట్టుదలతో అధిష్ఠానం పెద్దలు ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పీఆర్పీ విలీనం సమయంలోనే చిరంజీవికి కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన అభయాల మేరకు ఆయన్ని పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని అంటారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో అవకాశం కల్పిస్తారని ఈ ఏడాది మార్చ్ నుంచి కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. మార్చ్ నుంచి ఇప్పటి వరకు పలు దఫాలు ప్రధాని తన కేబినెట్లో మార్పులు, చేర్పులు చేసినప్పటికీ చిరుకు అవకాశం లభించ లేదు. అయితే కేంద్ర కేబినెట్ నుంచి తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు మంత్రులు ఇటీవల రాజీనామా చేసి యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకోవడం, వివిధ కారణాల రీత్యా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయడం, మరో కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ మృతి చెందడం, మరికొందరు అదనపు బాధ్యతల్లో కీలక శాఖలు నిర్వహిస్తుండడంతో ఈసారి ఎక్కువ మందినే మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్రం నుంచి ఇద్దరు లేదా, ముగ్గురిని ఈసారి కేంద్ర కేబినెట్‌లోకి అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. చిరంజీవికి పర్యాటక శాఖ ఇవ్వొచ్చని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన్ని అందుబాటులో ఉండాలని పార్టీ హైకమాండ్ నుంచి సూచనలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ నుంచి ముగ్గురి పేర్లు!
తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హన్మంతరావు, మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ, సికింవూదాబాద్ ఎంపీ ఎం అంజన్‌కుమార్ యాదవ్ ఉన్నారు. వీహెచ్ మూడోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజీవ్, సోనియా కుటుంబానికి ఆయన అత్యంత సన్నిహితుడిగా, పార్టీ అధిష్ఠానానికి నమ్మిన బంటుగా ఉన్నారు. చిరంజీవికి మంత్రిపదవి ఇచ్చిన పక్షంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వీహెచ్‌ను కేంద్రంలో తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయనే వాదన వినిపిస్తోంది. అయితే చిరంజీవి సీమాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున, తెలంగాణ ప్రాంతం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వీహెచ్‌కు కూడా అవకాశం కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. వీహెచ్ సీనియారిటీ కూడా కేంద్ర మంత్రి పదవికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మంగళవారం ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమై పార్టీ పరిస్థితులు, రాష్ట్ర వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే తన పేరును పరిశీలించాలని కూడా వీహెచ్ ఈ సందర్భంగా అధినేవూతికి విన్నవించినట్లు తెలిసింది.

వీహెచ్ కాని పక్షంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎంపీ సర్వే సత్యనారాయణకు కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చంటున్నారు. ఆయన కూడా పార్టీలో క్రమశిక్షణకు కట్టుబడి, హైకమాండ్ గీసిన గీత దాటని నేతగా ముద్రపడ్డారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి కిరణ్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన పనబాక లక్ష్మి మంత్రిగా ఉన్నందున, తెలంగాణ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. హైకమాండ్‌తో సఖ్యతగా మెలుగుతూ, తెలంగాణ కోసం టీ కాంగ్రెస్ ఎంపీలు ఉద్యమా బాట పట్టినా సర్వే సత్యనారాయణ కలిసిరాలేదనే విమర్శలు పార్టీలో ఉన్నాయి. కేంద్ర మంత్రిపదవిపై ఆయన ఆశపెట్టుకోవటమే దీనికి కారణమనే వాదన ఉంది. వీరిద్దరు కాని పక్షంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజన్‌కుమార్ యాదవ్ పేరును అధిష్ఠానం పరిశీలిస్తుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యాదవ్ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకునేందుకు, తెలంగాణలో తమకు నమ్మినబంటుగా ఉంటాడనే సమీకరణలతో అంజన్‌ను మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

కాగా ముగ్గురికి అవకాశం కల్పించే పరిస్థితి వస్తే సీనియర్ ఎంపీలు కావూరి సాంబశివరావు (ఆంధ్ర), కోట్ల సూర్యవూపకాష్‌డ్డి (రాయలసీమ)లలో ఒకరికి చాన్స్ ఉంటుందంటున్నారు. కావూరి చాలా కాలంగా కేంద్రంలో మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

గతంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆయన్ని తీసుకోక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో కనిపించారు. అంతే కాకుండా చిరంజీవిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని గతంలో ప్రచారం జరిగినప్పుడు.. సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం కల్పించడం సమంజసం కాదని చిరంజీవిని ఉద్దేశించి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కాగా రాయలసీమ నుంచి గతంలో కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న సాయివూపతాప్ రాజీనామా అనంతరం ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 

ఈ లోటును పూడ్చడానికి కర్నూలు నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన కోట్ల సూర్యవూపకాష్‌డ్డిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. సూర్యవూపకాష్‌డ్డి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌డ్డి కుమారుడు కావడం కూడా ఆయనకు కలిసొచ్చే ఆంశంగా చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి విస్తరణలో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం లభిస్తుందన్న ఆశలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

- T News

Read more...

Wednesday, October 24, 2012

సద్దికట్టిన తెలంగాణ


kavi_6558

 

kavi3_9811

 
గంగమ్మను చేరిన గౌరమ్మ..
సంబురంగా సద్దుల బతుకమ్మ
 
 ఎంగిలిపూలతో వెలిగిన బతుకమ్మ తొమ్మిదోనాడు సద్దుల బతుకమ్మగా అవతారమెత్తి గంగమ్మను చేరడంతో తెలంగాణ పూల జాతర ముగిసింది. మంగళవారం తెలంగాణవ్యాప్తంగా తొమ్మిదోనాడు సద్దుల బతుకమ్మను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ గంగమ్మను చేరే తొమ్మిదోనాడు మిగతా ఎనిమిది రోజుల కంటే పవివూతంగా ఆరాధనాభావంతో చూస్తారు. తెల్లవారుజామునే పూలు సేకరించి ఒక్కపొద్దులతో నిష్ఠగా బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ అంత్రానికోపాట (బతుకమ్మ వరుస)పాడుకుంటూ పేర్చారు. ఇంటింటిలో తల్లీబిడ్డలుగా భావించి జంట బతుకమ్మలను పేర్చారు. పెద్ద బతుకమ్మపైన పసుపు ముద్దను గౌరమ్మగా భావించి బతుకమ్మ తలపైన ప్రతిష్ఠించారు. పూజగదిలో దేవుని (లక్ష్మిదేవీ) చిత్రపటం వద్ద ప్రత్యేకంగా పూజలు చేశారు. కొత్త పంటలతో చేసిన పిండివంటలతో సద్దులు కట్టారు. నువ్వులు, మొక్కజొన్న, పజ్జొన్న, కొబ్బరిబెల్లాలు, పెరుగన్నంతో చేసిన ముద్దలతో కొత్తబట్టతో సద్ది కట్టి నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం కొత్తబట్టలు ధరించి సామూహికంగా బతుకమ్మను డప్పుచప్పుళ్లతో ఊకుగింపుగా స్థానిక చెరువుగట్టుకు చేరుకున్నారు.

మహిళలంతా గుమికూడి ఒకరు పాట అందుకుంటే మిగితావాళ్లు కోరస్‌గా చప్పట్లు కొడుతూ, అడుగులు వేస్తూ పాటలు పాడుతూ చెరువుగట్లన్నీ కోయిల గుంపు వలె పాటలతోటలయ్యాయి. చెరువునీళ్లలో బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత ముత్తైదువలు ఒకరికొకరు కుంకుమ బొట్టుపెట్టుకొని మాంగల్యాన్ని పదికాలాలపాటు కాపాడాలంటూ పుస్తెలకు పసుపుగౌరమ్మను అద్దుకున్నారు. తెచ్చుకున్న సద్దులను పంచిపెట్టుకొని వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని పద్మాక్షిగుండం, భద్రకాళి చెరువుగట్టు, ఉర్సు రంగలీలా మైదానం, వడ్డేపల్లి చెరువు, ఖిలా వరంగల్ మెట్టుకోట, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, ఏటూరునాగారం లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. పరకాల, భూపాలపల్లి, గణపురం, చెల్పూరు తదితర కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

సద్దుల్లో ఉద్యమం: సద్దుల బతుకమ్మ సంబురంలో తెలంగాణ ఆత్మగౌరవ ఆకాంక్ష ప్రతిధ్వనించింది. ఊరూవాడా ఏకమై ముక్తకం జై తెలంగాణ అంటూ నినదించారు. తెలంగాణ ఆకాంక్షకు అద్దంప మహిళాలోకం బతుకమ్మలపైనా జై తెలంగాణ నినాదాల జెండాలను ఏర్పాటు చేశారు. మా తెలంగాణ మాగ్గావాలి..మా నీళ్లు మాకు కావాలి.. మా రాష్ట్రం మాకు కావాలి అంటూ నినాదాలు రాసుకొని ఆకాంక్షను చాటారు.

Read more...

Celebrating Bathukamma

Read more...

Third debate: Obama scores, but did the world lose?

In what was quickly billed as the weakest of the three presidential debates held in the run-up to the November 6 elections, the third and final encounter between President Barack Obama and Republican nominee Mitt Romney saw mostly acquiescence by the former Massachusetts Governor on a number of Mr. Obama’s foreign policy positions. 

With a CBS post-debate poll of uncommitted voters giving the President a winning score of 53 per cent, Mr. Romney 23 per cent and 24 per cent considering the event a tie, it was clear that Mr. Obama’s aggressive performance and his repeated allusion to his experience as Commander-in-Chief went some way in establishing his foreign policy credentials with observers. A second poll of uncommitted voters by CNN gave Mr. Obama 48 per cent and Mr. Romney 40 per cent after the debate in Boca Raton, Florida. 

Yet both men appeared keen to limit the debate to their respective talking points, which not only resulted in the debate often being pulled back into arguments over domestic issues such as the economy, it also led to a vast swathe of nations, allies and foes of U.S. alike, being entirely ignored. India and sub-Saharan Africa, for example, did not feature in the debate at all, and the European Union and Latin America were only given passing mentions. 

Both were however effusive in their remarks on their support for Israel, repeatedly asserting their commitment to protecting the U.S. ally from threats emanating from Iran, Egypt and other parts of West Asia. The Palestine question was notable for its absence. 

When Mr. Romney accused Mr. Obama of going on an “apology tour” criticising the U.S. while visiting other nations, the President retorted, “When I went to Israel as a candidate, I didn't take donors, I didn't attend fundraisers, I went to Yad Vashem, the Holocaust museum there, to remind myself [of] the nature of evil and why our bond with Israel will be unbreakable.” 

A memorable moment in the debate came when Mr. Obama, striking a note of sarcasm on Mr. Romney’s allegation that the President planned to cut military spending by one trillion dollars, said, “You mentioned the Navy, for example, and that we have fewer ships than we did in 1916. Well, Governor, we also have fewer horses and bayonets because the nature of our military's changed. We have these things called aircraft carriers where planes land on them. We have these ships that go underwater, nuclear submarines.” 

While Mr. Romney may have surprised some within his own party by some of his agreement with Mr. Obama, for example that all U.S, troops ought to be drawn down from Afghanistan by 2014, he seemed to tone down the aggressive streak that he displayed in the previous two debates, possibly in an effort to appear cool-headed and presidential. 

Two of India’s neighbours, Pakistan and China, however came up on several occasions during the debate. On Pakistan, moderator and CBS anchor Bob Schieffer came close to making a gaffe when he said that Pakistan had “arrested the doctor who helped us catch Obama’s bin Laden.” Regarding the hunt for bin Laden the President responded, “If we had asked Pakistan for permission, we would not have gotten it him.” 

Referencing the U.S.’ troubled relationship with Pakistan in the context of the Afghanistan strategy Mr. Romney admitted that it was “not time to divorce a nation on earth that has a hundred nuclear weapons and is on the way to double that at some point, a nation that has serious threats from terrorist groups within its nation — the Taliban, Haqqani network.” He added that while Pakistan was “technically an ally,” it was not acting very much like an ally, “but we have some work to do.” Especially because Pakistan did not have a civilian leadership calling the shots, Mr. Romney noted, if the nation fell apart and became a failed state, terrorists could get their hands on nuclear weapons. 

On China, the only other nation from Israel that dominated the candidates’ time on air, there was even less dissonance in terms of the men’s policies. Surprisingly it was Mr. Obama who took up Mr. Romney’s war-cry of calling out “cheaters” from among China’s economic competitors. 

Mr. Romney, contrarily, struck a conciliatory note, arguing, “China has an interest that's very much like ours in one respect, and that is they want a stable world. They don't want war. They don't want to see protectionism.” 

Pointing out that the country had about 20 million people coming out of the farms every year, seeking jobs in the cities, he noted, “We don't have to be an adversary in any way, shape or form... We can collaborate with them if they're willing to be responsible.” 

- The Hindu News

Read more...

Virbhadra Singh threatens media

An angry Himachal Pradesh Congress chief Virbhadra Singh threatened to break the cameras of mediapersons on being questioned about allegations of corruption against him. 

“I will break your cameras. Don’t you have any other work to do?” he retorted when reporters questioned him about graft allegations. The incident occurred at Ani in Kullu district Tuesday evening when some mediapersons sought his reaction to the fresh charges levelled against him by the BJP. 

Dismissing charges against him as “baseless”, he said, “I will deal with all these issues after the election on November 4.” 

The former Himachal Pradesh Chief Minister had on Tuesday brushed aside allegations by the BJP and others of income tax evasion, money-laundering and forgery as “false and fabricated” and had threatened action against those behind the “malicious” campaign ahead of Himachal Pradesh Assembly polls.

BJP leader Arun Jaitley had alleged that Mr. Singh had altered his income tax account books from 2008 onwards to show a forged, back-dated contract and a highly inflated income of around Rs. 6.5 crore. 

Mr. Singh had also come under the scanner following allegations that he had received payments from a steel company which had come to light after raids were conducted on the firm in 2010. 

Lashing out at Mr. Jaitley for making the allegations, Mr. Singh had said the “malicious” campaign against him is being carried out to divert his attention from the poll campaign and create confusion in the minds of voters. 

- The Hindu News

Read more...

Tuesday, October 23, 2012

రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదు - వస్తున్నా మీకోసం’ యాత్రలో చంద్రబాబు

(మహబూబ్‌నగర్): ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకిని కాదు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సింది కాంగ్రెస్. తెలుగుదేశం కోరినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదు. తెలంగాణలో టీడీపీని అంతమొందించేందుకు పలు పార్టీలు చేస్తున్న కుట్ర ఇది. తెలంగాణ ఏర్పాటుపై గతంలోనే టీడీపీ స్పష్టమైన అభివూపాయం తెలిపింది’’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా నుంచి సుంకేసుల ప్రాజెక్టు మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించింది. ఇక్కడ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి పాదయాత్ర రాజోలి గ్రామానికి చేరుకుంది. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

రాష్ట్రంలో కొన్ని పార్టీలు తనను తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేశాయని ఆయన వాపోయారు. 2009లోనే ప్రణబ్‌ముఖర్జీకీ తెలంగాణపై తమ పార్టీ తరఫున వైఖరి స్పష్టం చేసి, కేంద్రానికి లేఖ ఇచ్చానని తెలిపారు. తెలంగాణ ఇచ్చేది తన చేతుల్లో లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇటీవల కూడా కేంద్రానికి లేఖ రాశానన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తే దొంగపూవరో.. దొరపూవరో తెలుస్తుందని చంద్రబాబు చెప్పారు. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే టీడీపీ స్పష్టమైన వైఖరి ప్రకటిస్తుందన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చుడుధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. తొమ్మిదేళ్ల తన పాలనలో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు అన్యాయం జరగలేదని,జిల్లాకు సాగునీటి వాటాలో అక్రమాలు జరగలేదని చంద్రబాబు చెప్పారు. తమ హయాంలోనే అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేస్తామని, నిరుద్యోగులకు రూ. వెయ్యి భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్ల కిత్రం వచ్చిన వరదలకు రాజోలి గ్రామం పూర్తిగా మునిగిపోవడంతో ప్రజలు, చేనేత కార్మికులు నిరాక్షిశయులయ్యారని, వారిని కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఆదుకోలేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే నేతన్న అభివృద్ధి కోసం రూ కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామన్నారు. బహిరంగ సభకు ముందు సుంకేసుల ప్రాజెక్టు నుంచి వస్తూ మధ్యలో గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మసీదును సందర్శించి ముస్లింలతో మాట్లాడారు. సుంకేసుల ప్రాజెక్ట్ నుంచి సీమ ప్రాంతానికి సాగునీటిని తరలిస్తూ మహబూబ్‌నగర్ జిల్లాకు కనీసం తాగునీటిని కూడా అందివ్వలేదని పలువురు రైతులు ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. అనంతరం రాజోలి నుంచి శాంతినగర్ వరకు చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు.

నేడు అలంపూర్ నియోజకవర్గంలో బాబు పాదయాత్ర
హైదరాబాద్: చంద్రబాబు చేస్తున్న ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ పెట్రోల్ బంక్, జోలకల్లు, కోంకల క్రాస్ రోడు, వెంకటాపురం స్టేజ్, ఐజ మండలంలోని పడిదాపురం, ఉప్పల క్రాస్ ప్రాంతాలలో సాగుతుందని వెల్లడించాయి.

- T News

Read more...

రగిలిన రాజోలి

-బాబుకు అడుగడుగునా నిరసనసెగ
-ఉద్రిక్తంగా మారిన ‘వస్తున్నా మీకోసం’
-కోదండరాం, స్వామిగౌడ్ తదితరుల అరెస్టు
-అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు
-అరెస్టులపై మండిపడిన తెలంగాణవాదులు
-బాబు వెంట 300 వాహనాల్లో ప్రైవేటు సైన్యం
-పొరుగు జిల్లాల నుంచి భారీగా సమీకరణలు


రాజోలి రగిలింది. తెలంగాణపై వైఖరి చెప్పని చంద్రబాబుకు.. ప్రత్యేక సెగను అంటించింది. తెలంగాణ పోరు పౌరుషాన్ని మరోసారి చాటింది. చంద్రబాబు పాదయావూతను అడుగడుగునా అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. తన సీమాంధ్ర బుద్ధి చాటుకున్న సర్కారు.. సంప్రదాయం ప్రకారం సీమాంధ్ర నేత పర్యటనకు తెలంగాణలో నీడలా ఉండి భద్రత కల్పించడమే కాకుండా.. పాదయావూతకు నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు చేసింది. బాబు యాత్రకు అడ్డంకులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. దానికితోడు చంద్రబాబు పర్యటన కోసం 300 వాహనాల్లో పొరుగు జిల్లాల నుంచి తరలించిన ప్రైవేటు సైన్యం అండగా నిలిచింది. దాంతో చంద్రబాబు రాజోలికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.

బాబు పాదయావూతకు నిరసన తెలిపేందుకు బయల్దేరిన టీజేఏసీ నేతలు కోదండరాం, స్వామిగౌడ్ తదితరులను రాజోలికి చేరుకోకముందే వడ్డేపల్లి మండలం శాంతినగర్ వద్ద అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేసి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టులపై జిల్లావ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారిని విడుదల చేయాలని జిల్లాలో ఆందోళనలు జరిగాయి. 44వ నంబరు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు రాస్తారోకో చేశారు. చివరకు సాయంవూతానికి నేతలను విడుదల చేయడంతో ఆందోళన విరమించారు. కోదండరాంను అరెస్టు చేసి నాలుగు గంటలపాటు డీసీఎంలో తిప్పడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు.

( మహబూబ్‌నగర్) :వస్తున్నా మీకోసం అంటూ తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మహబూబ్‌నగర్ జిల్లాలో నిరసన సెగలు తాకాయి. ఆయన పర్యటనను తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు పాదయావూతకు ఆటంకాలు లేకుండా చూసిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు.. తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. దీంతో చంద్రబాబు పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగుతున్నది. సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా నుంచి సుంకేసుల ప్రాజెక్టు మీదుగా జిల్లాలో ప్రవేశించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయని చంద్రబాబుకు నిరసన తెలియజేస్తామని టీ జేఏసీ నేతలు, తెలంగాణవాదులు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే తెలంగాణవాదులను బయటకు వెళ్ళకుండా పోలీసులు కట్టడి చేశారు. చంద్రబాబు పాదయావూతకు నిరసన తెలిపేందుకు బయల్దేరిన టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను వడ్డేపల్లి మండలం శాంతినగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో కొందరు మాదిగ దండోర నాయకులు కోదండరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సమయంలో పోలీసులు దండోరా నాయకులను చెదరగొట్టారు. తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోదండరాంతో సహా జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. జై తెలంగాణ, చంద్రబాబు డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా జిల్లాలో వామనపాదం మోపేందుకు వస్తున్న చంద్రబాబునాయుడిని అడ్డుకోమని, కేవలం నిరసనలు, నిలదీతలు చేస్తామని ప్రకటించారు. ఇంతకాలం తెలంగాణపై మోసం చేస్తూ మళ్లీ ఈ ప్రాంతానికి వస్తున్న చంద్రబాబును నిలదీసేందుకు ప్రతి ఒక్క తెలంగాణవాది సిద్ధంగా ఉన్నాడని ఆయన అన్నారు. నిరసన తెలిపేందుకే రాజోలి వెళుతున్న తమను అడ్డుకోవడం సీమాంధ్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమన్నారు. తమను అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ రాకుండాపోదని కోదండరాం చెప్పారు. రోడ్డుపై బైఠాయించిన జేఏసీ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం డీసీఎంలో ఉంచి మానవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని ప్రకటించారు.

కానీ కొత్తకోట మీదుగా ఆత్మకూర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై కోదండరాం ఉన్న డీసీఎంను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూర్ తీసుకెళ్ళాల్సిన పోలీసులు కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, స్వామిగౌడ్, వేదకుమార్, టీఎస్ జేఏసీ నాయకుడు కరాటే రాజు మరి కొందరిని కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందుకు నిరసనగా జేఏసీ నేతలు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జేఏసీ నేతలను పోలీసులు సాయంత్రం విడిచిపెట్టడంతో జేఏసీ నేతలు రాస్తారోకో విరమించారు. కోదండరాంను అరెస్టు చేసి నాలుగు గంటల పాటు డీసీఎంలో తిప్పడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. కోదండరాం, ఇతర జేఏసీ నేతల అరెస్టును తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి ఖండించారు.

సోమవారం ఉదయం నుంచి మక్తల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల తదితర ప్రాంతాలలో టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్‌అరెస్ట్ చేశారు. టీ జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌డ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేసి మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినా.. తెలంగాణవాదులు భారీ సంఖ్యలో రాజోలికి చేరుకున్నారు. ఉదయం నుంచే పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు ఆందోళనలు చేపట్టారు.


- T News

Read more...

Sunday, October 21, 2012

Filmmaker Yash Chopra, the King of romance passes away

Mumbai, October 21:
It is very sad news for the entire Bollywood fraternity. Veteran filmmaker Yash Chopra, 80, dies in Lilavati Hospital after brief illness.
Yash Chopra was admitted to hospital after he was diagnosed with dengue.

The news of Yash Chopra’s demise was confirmed by a tweet from well known director Mahesh Bhatt. Bhatt tweeted, “Heartbreaking news Yash Chopra passes away!”


Yash Chopra, an institution in himself spent a life doing what he loved and that was to spread romance through some of his masterpieces he created in the form of love epics like ‘Silsila’, ‘Chandni’, ‘Lamhe’, ‘Dil To Pagal Hai’ and ‘Veer Zaara’.


The legend was working on his last film called ‘Jab Tak Hai Jaan’ which is scheduled to release this Diwali. During the shooting of JTHJ, Yash Chopra’s trip to Switzerland with SRK and Katrina (lead actors in the film) had to be cancelled after he was admitted to Lilavati hospital.

Read more...

డెన్మార్క్ ఓపెన్ ఫైనల్‌లో సైనా విజయం

డెన్మార్క్: డెన్మార్క్ ఓపెన్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. ఫైనల్‌లో జర్మనీ షట్లర్ షెంక్‌పై 21-17, 21-8 తేడాతో సైనా గెలుపొందింది. ఈ విజయం సైనాఖాతాలో తొలి డెన్మార్క్ ఓపెన్ టైటిల్, ఈ ఏడాది రెండో సూపర్ సిరీస్ టైటిల్ పొందింది.

Take BY: T News

Read more...

Saturday, October 20, 2012

టెట్, డియస్‌సిలకు వీడ్కోలు ‘టెస్ట్’ టాలెంట్ చాలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (డియస్‌సి) రెండింటి స్థానంలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదే టెస్ట్.

ఇదెలా ఉంటుంది? టెస్ట్ అంటే ఏమిటి?
టెస్ట్ అంటే టీచర్ ఎలిజబులిటీ, సెలక్షన్ టెస్ట్ - Teacher Elijibility & Selection Test-TEST. అంటే ఉపాధ్యాయ అర్హత, ఎంపిక పరీక్ష.

టెస్ట్ ఆలోచన ఎందుకు?
మన రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షగా టెట్ - టీచర్ ఎలిజబులిటీ టెస్ట్, ఉపాధ్యాయ ఎంపిక కోసం డిఎస్‌సి నిర్వహిస్తున్నారు. అప్పటికే డిప్లొమా ఇన్ పబ్లికేషన్స్, బి.ఇ.డి, లాంగ్వేజ్ పండిట్స్ పాసైన ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు రెండు పరీక్షలు నిర్వహించటం పట్ల తీవ్ర విమర్శలు రేగాయి. ఈ విధానం ఏ రాష్ట్రంలో లేదని ఏదో ఒక దానిని రద్దు చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. చుక్కా రామయ్య వంటి విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు దీనిని వ్యతిరేకించాయి. దీనితో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ రెండింటినీ కలిపి టెస్ట్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీనినే విద్యామంత్రి డియస్‌సి ఫలితాల సమయంలో ప్రకటించారు.

ఏదో ఒక దానిని రద్దు చేయకుండా, రెండింటినీ కలపడమెందుకు?
2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ అర్హత నిర్ధారించేందుకు టెట్ పరీక్షను విధిగా నిర్వహించాలి. దీని నుంచి ఏ రాష్ట్రానికీ మినహాయింపు లేదు. ఇదేవిధంగా ఉపాధ్యాయ ఎంపికల కోసం గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వం డియస్‌సిలను నిర్వహించి దానిలో ఏ ఒక్కటి రద్దు చేసే అవకాశం లేక రెండింటినీ కలిపి టెస్ట్‌గా నిర్వహించాలని భావిస్తోంది.



టెస్ట్ మౌలిక స్వరూపం ఎలా ఉంటుంది?
టెట్, డియస్‌సిలను కలిపి వేస్తున్నందుకు రెండు పరీక్షల్లో ఉన్న కామన్‌గా ఉంచే విభాగాలను తొలగించి నైతన స్వరూపంలో టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వ అభిమతం. అంటే ఒక పరీక్షలో ఉండే విభాగం మరొక పరీక్షలో ఉంటే దానిని తొలగిస్తారు. దీనివల్ల రిపిటీషన్ ఉండదు. డి.యస్.సి., బి.ఇ.డి.లు ప్రొపెషన్ కోర్సులు ఈ రెండు కోర్సుల్లో ఏదో ఒకటి పాసై ఉపాధ్యాయ పోస్టు అభిలషిస్తున్న వారికి ఇలా రెండు పరీక్షలు నిర్వహించడం ఏ రాష్ట్రంలోనూ లేదు.

ఎలాంటి పరీక్ష రూపొందిస్తారు?
ఇటు డియస్సీ పరీక్షలో పేర్కొన్న సిలబస్ అంశాలు, అటు టెట్ పరీక్షలో పేర్కొన్న సిలబస్ అంశాలలో ఏవైతే రిపీట్ అవుతాయో వాటిని కొత్త టెస్ట్ పరీక్షలో తొలగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉదా॥ లాంగ్వేజీ అంశాలు, కంటెంట్ అంశాలు రెండు రకాల పరీక్షలలో రిపీట్ అవుతున్నాయి. అటువంటి సిలబస్‌లో ప్రశ్నలు తగ్గిస్తారు. అలాగే అటు డియస్సీ, ఇటు టెట్ పరీక్షలను కలుపుతున్న దృష్ట్యా రిపీటెడ్ సిలబస్ గురించే కాకుండా పరీక్ష సమయం, ప్రశ్నల సంఖ్య వంటి పలు అంశాలపై అధ్యయనం చేస్తూ టెస్టు పరీక్షను సమగ్రంగా రూపొందించనున్నారు. టెట్ పరీక్ష స్ట్రక్చర్ అండ్ కంటెంట్‌ను ఎస్.సి.టి.ఇ. రూపొందించింది. కాబట్టి దానినే రాష్ట్రాలు పాటించాలి. అదే సమయంలో టెట్‌కు వెయిటేజీ 20 శాతం మార్కులు, డియస్సీ పరీక్షకు 80 శాతం ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.



3 గంటల పరీక్ష టెస్టు?
నూతనంగా రూపొందిస్తున్న టెస్టు పరీక్ష వ్యవధి 3 గంటలుగా ఖరారు చేసే ప్రతిపాదన లున్నాయి. డియస్‌సిలో 2.30 గంటలలో 160 ప్రశ్నలు అభ్యర్థులు జవాబులు రాయాల్సి ఉండేది. అదే టెట్ పరీక్షలో 2.30 గంటలలో 120 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంది. నూతన టెస్టులో 200 ప్రశ్నలకు 200 జవాబులను గుర్తించేలా పరీక్ష వ్యవధి 3 గంటలు నిర్ణయిస్తారని తెలుస్తోంది. టెస్టులో 200 ప్రశ్నలకు 100 మార్కులు ఇవ్వాలనే ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా డియస్సీ పరీక్షకు 80 మార్కులు టెట్ పరీక్షకు 20 మార్కులు విధానం నిష్పత్తిలో కొత్త టెస్టు నిర్మాణంలో 70.:30 నిష్పత్తి లేదా 60:40 నిష్పత్తిలో ప్రశ్నలు ఇవ్వనున్నారనేది సమాచారం. మొత్తం మీద టెట్ కంటే డియస్సీ సిలబస్ నుంచే అధిక ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది.

టెస్ట్ ఏర్పాట్లు మొదలయ్యాయా?
ఇంకా లేదు. మంత్రిగారు విధాన ప్రకటన చేశారుగానీ ఇప్పటి వరకు ఎటువంటి ... సన్నాహాలు ఆరంభం కాలేదు. .. కొత్త పరీక్ష విధానం, సిలబస్ రూపకల్పనకు పాఠశాల విద్యాశాఖ ఒక కమిటీని నియమిస్తుంది. కమిటీ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఎన్.సి.ఇ.ఆర్.టి. సిలబస్‌లో మార్పులు చేర్పులు చేస్తుంది. అయితే ఇంతవరకు ఈ దశల్లో ఏదీ ఆరంభం కాలేదు.

మరి.. టెస్ట్ నోటిఫికేషన్‌ను ఎప్పటిలోగా ఆశించవచ్చు?
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామాలకు కట్టుబడి ఉంది కాబట్టి రాబోయే రెండు నెలల్లో ఈ దశలు పూర్తి చేసి ఆపై నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. టెస్ట్-2013గా నోటిఫికేషన్ వెలువడవచ్చు. ఈ దశలు పూర్తి చేసేందుకు విద్యాశాఖకు ఎక్కువ సమయం పట్టదని అధికార వర్గాలు చెబు తున్నాయి.

Take BY: T News

Read more...

రాంబాబు సినిమాపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్ముతూ నిర్మించిన ‘కెమెరామెన్ గంగాతో రాంబాబు’ సినిమా వివాదంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఈచిత్ర వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. 

కమిటీలో సభ్యులుగా నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ, విజయేందర్, వందేమాతరం శ్రీనివాస్, ఎన్.శంకర్, శ్రీధర్‌లను నియమించారు. ఇవాళ మధ్యాహ్నం 12-30 గంటలకు ఈ కమిటీ సినిమాను వీక్షిస్తుంది.

 చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులు ఉంటే తొలగించాలని సమాచార, పౌరసంబంధాలు, సినీ ఆటోగ్రఫీ మంత్రి డీకే అరుణ ఆదేశించారు. ఈమేరకు కమిటీని నియమిస్తున్నట్టు ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. 

Take By: T News

Read more...

Cameraman Ganga tho Rambabu (CGR) film stopped in Telangana

The movie print burnt by Osmania University students in Hyderabad on Friday.

 
The screening of Pawan Kalyan starrer ‘Cameraman Ganga tho Rambabu’ was stopped in many theatres across Telangana on the second day of its release on Friday following protests by Telangana supporters against objectionable scenes which they claimed hurt their sentiments. 

The protests took a violent turn when Telangana Rashtra Samiti activists vandalised the offices of the film director Puri Jagannath and producer/distributor Dil Raju at Jubilee Hills and Srinagar Colony respectively here. They smashed the windscreens of four cars parked on Mr. Jagannath’s office premises, besides damaging furniture at both their offices. 

Mr. Jagannath and Mr. Raju promised to delete the scenes if they were indeed objectionable, but appealed to the agitators to stop violence. Mr. Jagannath arranged a special screening for leaders of TRS and Telangana joint action committee to vouch for the content. 

The dialogues of the film’s hero Pawan Kalyan and villain Prakash Raj was the cause of trouble. The particular scene depicted the villain throwing a challenge that only sons of the soil would be allowed to do business in Andhra Pradesh and those from other States would be driven away. 

This argument was rebuffed by the hero asking how was it that the former’s father could do business in New Delhi while the son pursued higher studies in the US.
Interpreting the scene as a direct reference to leaders in the forefront of Telangana movement, the agitators thronged theatres screening the film since morning on Friday. 

Aradhana theatre at Tarnaka which is close to Osmania University campus was the first to be attacked by the students. The crowd brought the prints to the campus and burnt them in front of the Arts College building. 

The agitators staged demonstrations at Sriramana and Sandhya talkies at Amberpet and RTC crossroads respectively. The shows were also suspended at halls in Medchal, Nacharam, Madhapur, Balanagar, L.B. Nagar, Karmanghat, Gaddiannaram, Dilsukhnagar and Kothapet. 

Mancherial MLA G. Arvind Reddy led a crowd to close down a theatre in that town. The film was not shown in 12 out of 21 theatres where it was released across Karimnagar district. A theatre at Paloncha in Khammam district was also attacked. 

The Telangana Film Chamber convened an emergency meeting of its executive and demanded the film producer to compensate the talkies’ owners for the loss suffered on account of non-screening. Chamber president M. Vijayender Reddy said the compensation was paid when ‘Saleem’, ‘Arya Two’ and ‘Adurs’ were not screened under similar circumstances. 

The TRS reacted to the developments saying it will not tolerate insult to Telangana movement in the name of a film. 

Take BY: The Hindu News

Read more...

తెలంగాణకో లెక్కుంది.. కెమెరామెన్ గంగతో రాంబాబు తిక్క దిగింది

తెలంగాణ సెగకు దిమ్మతిరిగిన పూరీ
అభ్యంతరకర సన్నివేశాలపై క్షమాపణలు
వాటిని తొలగిస్తామని వెల్లడి
12 సీన్లు తొలగించామన్న దిల్‌రాజు


- కెమెరామెన్ గంగతో రాంబాబుపై వెల్లువెత్తిన వ్యతిరేకత
- తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చిన సన్నివేశాలపై ఆగ్రహం
- పూరీ జగన్నాథ్, దిల్‌రాజు నివాసాలపై దాడులు
- తెలంగాణ పది జిల్లాల్లోనూ సినిమా నిలిపివేత
- ఆ సన్నివేశాలు తొలగిస్తేనే సినిమా ప్రదర్శన
- తేల్చి చెప్పిన తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్
- నేడు తెలంగాణ నేతలకు సినిమా ప్రత్యేక ప్రదర్శన
- వారు అభ్యంతరాలు లేవంటేనే తెరపైకి ‘రాంబాబు’

తెలంగాణ ఉద్యమ సెగతో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు దిమ్మ తిరిగింది. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేవిధంగా సన్నివేశాలు, సంభాషణలు ఉన్న విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ తన చిత్ర సమీక్షలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో థియేటర్లవద్ద తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో పూరీ జగన్నాథ్ నివాసాన్ని టీఆర్‌ఎస్వీ నేతలు ముట్టడించారు. వాహనాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు నివాసంపైనా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. మరోవైపు ఈ సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించేంతవరకూ సినిమాను తెలంగాణ జిల్లాల్లో ఆడనిచ్చేదిలేదని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పష్టం చేయడం, హైదరాబాద్ నగరంతోపాటు.. ఇతర తెలంగాణ జిల్లాలన్నింటా సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో దర్శకుడు పూరీ, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు అతికష్టంమీద దిగి వచ్చారు. సాయంత్రం విలేకరులతో మాట్లాడిన పూరీ జగన్నాథ్.. ఈ సినిమా ఎవరినైనా నొప్పించినట్లయితే క్షమించాలని కోరారు. అభ్యంతరకరంగా ఉన్న 12 దృశ్యాలను తొలగిస్తామని ప్రకటించారు. సన్నివేశాలు తొలగించిన తర్వాత ఈ సినిమాను శనివారం తెలంగాణ నాయకులకు చూపిస్తామని, వారు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన తరువాతనే సినిమాను ప్రదర్శనకు పంపిస్తామని అన్నారు. దిల్ రాజు సైతం అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికే తొలగించామని, మరిన్ని అభ్యంతరాలు ఉంటే వాటినీ పరిశీలిస్తామని తెలిపారు. మొదట తాను తెలంగాణవాడినని, తాను పెట్టుబడి పెట్టాను కాబట్టి అభ్యంతరకర సన్నివేశాలున్నా... సినిమాను ఆడించాలని తీవ్ర ప్రయత్నం చేశారు. సినిమా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. అయితే తెలంగాణవాదులు ప్రాంతంవాడివైనంత మాత్రాన తెలంగాణకు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్న సినిమాను ఆడనిచ్చేది లేదని ఆచరణలో తెగేసి చెప్పారు. ఉద్యమకారుల ఆందోళన నేపథ్యంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాక ‘రాంబాబు’ చిత్రాన్ని ఉద్యమనాయకులకు, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు చూపించనున్నారు. వారు సరేనంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మళ్లీ తెరపైకి రానుంది.
కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే విధంగా ఉన్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా పట్ల టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినిమా రంగం పట్ల అత్యంత సానుకూలంగా ఉండే తెలంగాణవాదుల పట్ల దుర్మార్గమైన పద్ధతిని అవలంబించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినీ రంగంపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలో పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.

పూరీ సారీ
‘కెమెరామెన్ గంగతో రాం బాబు’ సినిమాపై తెలంగాణవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత దిల్‌రాజు దిగివచ్చారు. ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని పూరీ జగన్నాథ్ అన్నారు. అభ్యంతరకంగా ఉన్న 12 సన్నివేశాలు తొలగించినట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన పూరీ.. సినిమాలో తెలంగాణ ప్రస్తావనే లేదని, ఎవరికి వారు ఏదేదో ఊహించుకుని తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎవరినీ నొప్పించడానికి ఈ సినిమా తీయలేదని వివరణ ఇచ్చారు. తెలంగాణవాదులు అభ్యంతరం తెలిపిన 12 సన్నివేశాలను నిర్మాత దిల్‌రాజుతో చర్చించి తొలగించామని చెప్పారు. దిల్‌రాజు మాట్లాడుతూ వివాదం గురించి తెలిసిన వెంటనే దర్శకుడు, నిర్మాతలతో చర్చించానని తెలిపారు. ఇప్పటికే కొన్ని సన్నివేశాలు తొలగించామని, తెలంగాణవాదులకు శనివారం చిత్రాన్ని చూపిస్తామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని పేర్కొన్నారు.
దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలి
- టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్
హైదరాబాద్, అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే విధంగా నిర్మించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ హెచ్చరించారు. ఆ సినిమా దర్శక, నిర్మాతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ.. రాంబాబు సినిమాను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఈ సినిమాను ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కించపరిస్తే వారు సినీ రంగాన్ని టార్గెట్ చేస్తారన్న విషయం మరువద్దని సూచించారు. రాంబాబు వంటి ఉద్యమ వ్యతిరేక సినిమాలు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగానికి పెద్దపీట వేయనున్నట్లు తమ అధినేత కేసీఆర్ పలుమార్లు చెప్పారని, ఈ నేపథ్యంలో ఇలాంటి చిత్రాలు నిర్మించడం సరికాదని అన్నారు.

Read more...

Sunday, October 14, 2012

Make Money Online With Facebook? How

Make Money Online With Facebook? How

clikc this link and Join free

Start earn money


make-money-468x60


Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP