Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, September 18, 2012

No Telangana resolution in Assembly: Kiran



TRS floor leader E. Rajender and BJP's state president G. Kishan Reddy, along with other TRS and BJP leaders demonstrate at Gun Park near the Assembly premises in Hyderabad on Monday. Photo: Mohammed Yousuf

 
Andhra Pradesh Chief Minister N. Kiran Kumar Reddy on Monday ruled out passing a resolution in the Assembly seeking creation of separate Telangana and asserted that no one could force the Centre to take a decision on the bifurcation of the state.

“Political parties, except one or two, are grossly divided on regional lines. So naturally any resolution on the statehood issue will be defeated in the House. I told the Telangana Rashtra Samiti MLAs clearly that any resolution on Telangana (in the Assembly) can be contrary to their liking,” he told news persons during an informal chat after the House was adjourned for the day.

Questioned about the then Union Home Minister P. Chidambaram’s statement (on December 9, 2009) that the process for creation of Telangana would be initiated after a resolution in the Assembly, Mr. Reddy remarked: “Indira Gandhi also made a statement in Parliament in 1969-70 (on Telangana). Jawaharlal Nehru came here to find a solution but the Telangana issue remained unresolved for the last 50 years.” 


It was a sensitive issue and no one could force the Centre to take a decision, he said.

“The Government is strong in Delhi to take a decision. It has to take all issues into consideration while taking a decision in the interest of the state and the country. The Government should protect interests of all people.” 

Mr. Reddy, however, hoped the Centre would come out with a decision soon on the vexatious statehood issue. The CM recalled that agitation for a separate Telangana state was more intense in 1969.

“I was in school at that time. The situation was more intense than,” he said, referring to the ongoing agitation for a separate state.

Earlier, TRS members disrupted the Assembly proceedings on the first day of the monsoon session demanding a resolution seeking creation of Telangana state.

The house was adjourned for the day without transacting any business as members of other Opposition parties like TDP, YSR Congress and BJP, too, raised different issues.

As two adjournments did not bring order in the house, Speaker Nadendla Manohar adjourned it for the day. 

Take By: The Hindu News



Read more...

కదిలింది తెలంగాణ

 Image121న యూపీఏ మిత్రపక్షాల భేటీ సోనియా కోర్టులో ‘ప్రత్యేక రాష్ట్రం’
నిర్ణయాధికారం ఆమెకే వదిలిన సీనియర్లు త్వరలోనే అఖిలపక్ష సమావేశం!
తెలంగాణపై మెజార్టీ సభ్యుల మూడు ప్రతిపాదనలు


- తెలంగాణ ప్రకటన, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం
- బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణ ప్రకటన
- రాష్ట్రం ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులపై కమిటీ ఏర్పాటు, 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం
- సీఎం, ప్యాకేజీలతో సరిపెడదామన్న కొందరు!
- అధినేత్రి నివాసంలో సీనియర్ నేతల భేటీ
- ఆంటోనీ, చిదంబరం, షిండే, పటేల్‌తోపాటు ఆజాద్, వాయలార్ రవి కూడా హాజరు
- 80 నిమిషాల పాటు మంతనాలు
- తెలంగాణపైనే ప్రధాన చర్చ
- ఇంకా నాన్చలేమన్న రవి
- చర్చల సారాంశం ప్రధానికి వివరించిన రవి, పటేల్
- అనంతరం కేసీఆర్‌తో ఫోన్‌లో సంప్రతింపులు


()‘తెలంగాణ’ కదిలింది! హస్తినలో కాంగ్రెస్ నేతలను కదిలించింది! తెలంగాణ మార్చ్ పేరుతో ఈ నెల 30న రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున జరగబోయే కార్యక్షికమం ఒకవైపు.. హస్తినలో మకాం వేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కొనసాగిస్తున్న దౌత్యం మరోవైపు.. కేంద్రంలో తెలంగాణపై చర్చ చేపట్టాల్సిన అనివార్య పరిస్థితిని తీసుకువచ్చాయి. అసలు కేసీఆర్ హస్తినకు ఎందుకొచ్చారో తెలియదంటూ ఒకరు.. తెలంగాణపై చర్చలే జరగడం లేదని మరొకరు!! చర్చల ప్రక్రియకు అడ్డుపుల్ల వేసేలా సీమాంధ్ర నేతలు చేసిన వాదనలన్నీ వట్టివేనని తేలిపోయింది. కేసీఆర్ ఢిల్లీ వచ్చింది మొదలు ఇప్పటివరకూ జరిగిన సంప్రతింపులకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు.

 ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. తొలుత ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు సంచలన నిర్ణయాల నేపథ్యంలో తలెత్తిన కొత్త రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినా.. చివరికి మొత్తం చర్చ తెలంగాణపై కేంద్రీకృతమైందని తెలిసింది. రెండు రోజుల్లో యూపీఏ మిత్రపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం.

పార్టీపరంగా ఒక నిర్ణయంతీసుకుంటాం గనుక ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, వాయలార్వ్రి, ఆజాద్‌తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా కోర్‌కమిటీ సమావేశాలకు రవి, ఆజాద్ హాజరుకారు. కానీ.. వారిని కూడా సమావేశానికి పిలవడం చర్చ తెలంగాణపైనే జరగనుందన్న సంకేతమిచ్చింది. దానికి అనుగుణంగానే కోర్‌కమిటీ చర్చలు నడిచాయి. ఈ సమావేశం 80 నిమిషాలపాటు జరిగింది.

ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ అంశంపై సీనియర్‌లు అధినేవూతికి తమ అభివూపాయాలను నివేదించినట్లు తెలిసింది. కేసీఆర్‌తో గత కొన్ని రోజులుగా జరిగిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి అధినేవూతికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ అంశాన్ని ఇంక ఎంత మాత్రమూ నాన్చడానికి వీల్లేదని అధినేత్రి ముందు రవి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో తాను జరిపిన చర్చల వివరాలను ఆజాద్ సైతం అధినేవూతికి వివరించారని సమాచారం. కొద్ది రోజుల క్రితం టీ జేఏసీ నేతలు తెలంగాణ మార్చ్ విషయంలో ఆజాద్, రవిలతో సీరియస్‌గా చర్చించడం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో జరిగే ఈ చలో కార్యక్షికమానికి సంబంధించి సన్నాహకాలపై కేంద్ర హోం శాఖ తన గూఢచార వర్గాల ద్వారా సేకరిస్తున్న అంశాలను షిండే వివరించినట్లు సమాచారం. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన కవాతు, ఆ సందర్భంగా కోదండరాం వ్యాఖ్యలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

మూడు సూచనలు!: తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలనే అంశాన్ని కోర్‌కమిటీ సమావేశం ఏకక్షిగీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిష్కార మార్గాల విషయంలో ప్రధానంగా మూడు సూచనలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణను ప్రకటించి, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవటం.. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి, బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణను ప్రకటించటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులు తదితరాలపై తేల్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, 2014 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం.. ఈ సూచనలను మెజార్టీ సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి, ప్యాకేజీ తదితర తాయిలాలు ఇవ్వడంతో సరిపెట్టాలని ఒకరిద్దరు పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ మార్చ్ జరిగిన మరుసటి రోజు జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సజావుగా నడిపించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే సకల జనుల సమ్మె దెబ్బను రుచి చూసిన కాంగ్రెస్ పెద్దలకు సెప్టెంబర్ 30 సెగ ముందుగానే తగిలిందని అంటున్నారు. సోమవారం జరిగిన చర్చలపై దాని ప్రభావం కూడా ఉందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న అఖిలపక్ష సమావేశానికి సమయం నిర్ణయించడంతో పాటు, తెలంగాణపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే విషయాన్ని సోనియాకే వదిలిపెట్టినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా బంతి సోనియా కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.

కుతూహలం కలిగించిన రవి వ్యాఖ్యలు
ఉదయం నుంచి వివిధ సమయాల్లో రవి విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చ జరిగిన తీవ్రతను ప్రతిబింబించాయి. వివిధ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం ఆయా దేశాల రాయబారులతో ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత రవిని మీడియా చుట్టుముట్టింది. ‘కేసీఆర్ మిమ్మల్ని కలవడం నిజమేనా?, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోబోతున్నారా?, తెలంగాణ ఎప్పుడిస్తారు? చర్చలు ఎప్పుడు ముగుస్తాయి? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీటికి సంయమనంతో సమాధానాలిచ్చిన రవి.. ‘‘కేసీఆర్ నాతో తెలంగాణ అంశంపైకాకుండా మరే విషయం మాట్లాడుతారు? ఆయన నాకు మంచి మిత్రుడు.

ఇప్పటికి మేం రెండు సార్లు భేటీ అయిన విషయం వాస్తవమే’’ అని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అనేది కేసీఆర్ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేనేమీ చెప్పలేను’’ అని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్‌ను బలవంతపెట్టబోమని అన్నారు. అయినా విలీనంఅనేది ఊహాజనితమేనని కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్ విలీనం విషయం 2014 ఎన్నికల ముందు ఎలాగూ తెలుస్తుంది కదా.. అంటూ అప్పటిదాకా ఓపికపట్టాలని అన్నారు. ఆ తర్వాత సోనియాతో భేటీకి ముందు మరోసారి రవిని మీడియా ప్రశ్నించింది. మళ్లీ అవే ప్రశ్నలతో విసుగెత్తిన రవి.. ‘‘ఇప్పటికి మీరు 20సార్లు అవే ప్రశ్నలు అడిగారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అవును.. కేసీఆర్ కలిశారు.

కేసీఆర్‌తో మాట్లాడాను. మాట్లాడొద్దా? అన్నీ మీకు చెప్పాలా? మీకేం కావాలో నేను చెప్పలేను. నేనేం చెప్పదల్చుకున్నానో అదే చెబుతాను. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే చెప్పకుండా ఉండము కదా! తెలంగాణపై త్వరలోనే తేల్చేస్తాం’’ అన్నారు. తెలంగాణ మార్చ్‌ను నిరోధించలేమని ఆయన వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడిన గంట సేపటికే సోనియాతో భేటీకి రవి హాజరవడం విశేషం.

నిర్ణయం తప్పదంటున్న ఏఐసీసీ వర్గాలు
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవటం పార్టీకి సాధ్యం కాదని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అంతటి దుస్సాహసానికి ఒడిగడితే జరుగుబోయే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు’’ అని ఒక సీనియర్ నేత చెప్పడం గమనార్హం. సమావేశం అనంతరం నిర్ణయాన్ని పార్టీ అధినేవూతికే వదిలేసినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో మరో దఫా చర్చలను అధినేత్రి కొనసాగిస్తారని సమాచారం.

ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఉంటుందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. వాయలార్ రవి ఒక అధికారిక కార్యక్షికమం నిమిత్తం మంగళవారం చైనా వెళుతున్నారు. ఈలోపే 21న యూపీఏ మిత్రపక్షాల భేటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. రవి తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత 22న కేసీఆర్‌తో రవి మరోవిడత సంప్రతింపులు జరుపుతారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, సోనియాతో తాము జరిపిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి, అహ్మద్‌ప ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వివరించారు. ప్రధాని నివాసానికి వెళ్లి ఈ ఇద్దరు నేతలు.. ఆయనతో 15 నిమిషాలు భేటీ జరిపి, విషయాలు వివరించినట్లు సమాచారం.

అనంతరం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లాలని రవి తొలుత భావించినా.. ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చుకున్న ఆయన.. ఫోన్‌లోనే కేసీఆర్‌ను సంప్రతించారు. కోర్‌కమిటీ భేటీ తర్వాత మీడియా వాహనాలన్నీ తననే అనుసరిస్తుండటంతో కేసీఆర్‌ను నేరుగా కలవాలన్న ఆలోచనను రవి ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి కేసీఆర్‌తో రవి ఫోన్‌లోనే సంప్రతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదటి నుంచీ గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్‌కు సోమవారం సాయంత్రం నాటి పరిణామాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయని, తన నిరీక్షణకు ఫలితం దక్కనుందన్న సంతోషంలో తమ నాయకుడున్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు టీ మీడియా వద్ద వ్యాఖ్యానించారు.

‘‘చూద్దాం. భగవంతుడున్నాడు. తెలంగాణ ప్రజల 66 ఏళ్ల ఆకాంక్ష నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను రాసే అదృష్టం మీకే దక్కనుంది’’ అని కేసీఆర్‌కు ఆంతరంగికుడైన ఆ నేత చెప్పడం గమనార్హం

Take BY: T News

Read more...

Monday, September 17, 2012

Earn free mobile recharge by sending SMS ( Read & Think)

The messages are send at the lightning fast speed without any advertisement attached to it. The other ways to earn through ULTOO is by referring a friend you get payed Rs 1 for every friend referral.

 Join Free & Join Fast 
 Limited Offer

click this Link

Sign Up

Advantages of using ultoo.com
  • Get 2 paisa for every message you send.
  • Get 1 Rs. for every friend you invite.
  • Get 2 Rs. for creating a new account.
  • Get free recharge for your mobile of a minimum 10 Rs. Balance.
  • Easily manageable:
    you can save your contacts easily and without any delay.
    your message will be sent in just no time across INDIA.
  • Its highly secured and spam free.
Disadvantages of using ultoo.com:
  • You need to have a minimum of 10 Rs balance to redeem your first recharge.
  • You cannot send multiple messages and fool them by sending them the same message to your contacts.
  • You need to send minimum 500 messages to earn 10 Rs and thus it will take nearly 2 hours continuously to earn it.
  • Again the users sometimes gets irritated for the number of advertisements used on 
  •  
  • ultoo.com/login.php?refererCode=1278620E&flag=hide

@ Voice2telangana.blogspot.com


Read more...

‘Suthi Velu’ dead

A comedian and character artiste with over 200 films to his credit between 1982 and 2009, Suthi Velu is no more. He died of cardiac arrest early on Sunday at his residence in Chennai and is survived by wife Lakshmi Rajyam, three daughters and a son. 

He was born Kurumaddali Lakshmi Narasimha Rao on August 7, 1947, but most people have forgotten it because he is famous as ‘Suthi Velu’ only. This name is synonymous with humour that was re-defined by this son of a teacher in every role he essayed. 

The man debuted with ‘Mudda Mandaram’ in 1982, but it was his second film ‘Nalugusthambaalaata’ directed by Jandhyala, where he entertained the masses together with Suthi Veerabhadra Rao that turned the spotlight on him. It was in 1982 when he played the role of ‘Suthi’ in ‘Nalugusthambaalaata’ that he got the name ‘Suthi Velu’ (Velu means finger in Telugu, denoting his lean physique). He got a Nandi award for the best supporting actor in ‘Vandemataram’ in 1985
.
Interest in acting
At the age of seven, he gave a stage performance, which his father did not like. He did not have a good personality or voice, but due to his interest, he decided to take up acting seriously. 

After ‘Mudda Mandaaram,’ he did several films with Jandhyala wielding the megaphone. 

Films apart, Suthi Velu worked in several television serials on Doordarshan, ETV and Gemini. 

As news of his demise spread, a flood of condolences poured in here.
Condolences 

In a press release, Congress leader and Rajya Sabha member K. Chiranjeevi expressed grief, terming it as the loss of a good artiste known for his discipline and punctuality. 

He recalled the character Ganapathi in ‘Chantabbayi’, where he had a full-length role with him. 

Telugu Desam Party president N. Chandrababu Naidu too condoled the death. 

Take By: The Hindu News

Read more...

స్వేచ్ఛకోసం ..నెత్తురోడిన మెతుకు సీమ

నేడు తెలంగాణ విమోచన దినోత్సవం

సరిగ్గా 64 ఏళ్ల కిందట ఇదే రోజు మెదక్‌లో మువ్వన్నెల పతాకం రెపరపలాడింది. రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న రోజు అది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది. ఏడో నిజాం నవాబు నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఎదుట మోకరిల్లిన క్షణం.. తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్య్ర సంబురాలు మిన్నంటాయి. ఈ పోరాటంలో ‘మెతుకుసీమ’ పాత్ర మరువలేనిది. రజాకార్ల తుపాకులకు ఎదురొడ్డి మెతుకుసీమ బిడ్డలు చరివూతలో నిలిచిపోయారు. రాచరికపు బానిస సంకెళ్లు తెంచి పోరాట స్ఫూర్తి ప్రదర్శించారు. ఇపుడు మళ్లీ అదే సందర్భం. అదే స్ఫూర్తితో ముందడగు వేయాల్సిన ఆవశ్యకత. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆనాటి పోరాటఘట్టాలపై

మెదక్, (): 1947 ఆగస్టు 15న దేశం మొత్తం మీద ఓ వైపు సంబురాలు జరుగుతుంటే మరోవైపు ఆంధ్రవూపదేశ్‌లోని తెలంగాణ జిల్లాలు, కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్, రాయచూర్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఫర్భణీ, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాల ప్రజలు రజాకార్ల వ్యతిరేక పోరాటాలకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇండియన్ యూనియన్‌లో విలీనమవ్వడానికి నిజాం నిరాకరించాడు. తన ఆధీనంలోని రాజ్యంలో 1947 ఆగస్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకూడదని నిషేధాజ్ఞలు విధించాడు. 1946 మే 10, 11వ తేదీల్లో సంగాడ్డి మండలం కంది గ్రామంలో జరిగిన 13వ ఆంధ్రమహాసభలతో ఉత్తేజితులైన ప్రజలు జిల్లావ్యాప్తంగా నిజాంకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. గ్రామాల్లో పండించిన పంటలు, ఆస్తులు దోచుకుంటున్న రజాకార్లను ఎదుర్కోవడానికి గ్రామ గ్రామాన యువకులు, ఆర్యసమాజ్ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. 1947 జూన్ 16, 17, 18వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ సమావేశాలకు జిల్లా నుంచి తేర్పోల్‌కు చెందిన జె.రామిడ్డి తదితరుల నాయకత్వంలో పలువురు హాజరయ్యారు. ఊరూరా జెండా వందనాలు చేయాలని స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్‌వాదులు జిల్లాలోని కల్పగూర్, అల్లాదుర్గం, శంకరంపేటల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే రజాకార్ల దురాగతాలు పెచ్చుమీరడంతో ఆవేదన చెందిన నాందెడ్ జిల్లా తహసీల్దార్ ఫరీద్‌మీర్జా 1947 జూలై 15వ తేదీన తన పదవికి రాజీనామా చేయడం ఉద్యమకారులకు మరింత బలాన్నిచ్చింది. 1947 ఆగస్టు 11న జోగిపేటలో బస్వ మాణయ్య అనే నాయకుడి ఇల్లు సోదా చేసి ఆయనను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఆగ్రహం చెంది పోలీస్‌స్టేషన్‌పై దాడికి యత్నించగా, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ప్రజలను చెల్లాచెదురు చేశారు. ఈ నేపథ్యంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేసేందుకు ఉద్యమకారులు మెదక్‌ను ఎంచుకున్నారు.

మెదక్‌లో తూటాలకు ఎదురొడ్డి పతాకావిష్కరణ
1947 ఆగస్టు 15న నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, తూటాలకు ఎదురొడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమకారులు మెదక్ పట్టణాన్ని ఎంచుకున్నారు. మెదక్ నివాసి గడియారం హన్మంతరావు నివాసంలో ఈ విషయమై రహస్యంగా సమావేశం నిర్వహించి శంకర్‌రావు తోటలో జెండా వందనానికి రంగం సిద్ధం చేశారు. 1947 ఆగస్టు 15న జెండా ఆవిష్కరించిన వారిని కాల్చి చంపుతామని ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు హెచ్చరికలు జారీ చేశారు. రజాకార్ల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ దాదాపు 20 వేల మంది ప్రజలు మెదక్‌లో జెండా వందనానికి హాజరుకాగా, కూచన్‌పల్లికి చెందిన రామాగౌడ్ పతాకావిష్కరణ చేశారు. 1947 సెప్టెంబర్ 2న సంగాడ్డిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఉద్యమకారులు నిర్ణయించారు. మహంకాళి నారాయణ, వెంకయ్య, శంకర్‌ల నాయకత్వంలో సెప్టెంబర్ 2న తెల్లారేసరికి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.

సజీవ దహనాలు
1947 సెప్టెంబర్ 4న కోడూర్ గ్రామ పటేల్ రంగాడ్డి రజాకార్ల దురాగతానికి బలవ్వగా, ఖాదిరాబాద్‌లో ఉద్యమకారుడు దుగ్గిశెట్టి విశ్వనాథం తండ్రిని రజాకార్లు సజీవ దహనం చేశారు. రైతు సంగప్ప అనే వ్యాపారిని 1947 అక్టోబర్ 24వ తేదీన రజాకార్లు సజీవ దహనం చేసి చంపారు. రజాకార్లకు వ్యతిరేకంగా పటాన్‌చెరు మండటం జానకంపేట వాసులు కంది శ్రీనివాస్‌రావు నాయకత్వంలో బాణాలతో పోరాడారు. కంది కిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, మచ్చ వెంక గుప్తల ఆధ్వర్యంలో పటాన్‌చెరు, పరిసర గ్రామాల్లో ఉద్యమకారులు ప్రదర్శనలు నిర్వహించారు. వారిపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించి పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు, పాటి ఘణపూర్, కిష్టాడ్డిపేట గ్రామాలకు చెందిన వెంకటరత్నం, మల్లయ్యలను అరెస్ట్ చేసి సికింవూదాబాద్ జైల్లో నిర్బంధించారు.

దగ్ధమైన సదాశివపేట
1947 అక్టోబర్ 24వ తేదీ సదాశివపేటలో చరివూతలో మరువలేనిది. ఆ రోజు ఒకవైపు దసరా పండగ సంబురాలను ప్రజలు జరుపుకుంటుండగా..అజాంఖాన్, శంశోద్దీన్‌ల నాయకత్వంలో రజాకార్లు సదాశివపేటపై దాడి చేసి మార్కెట్ ప్రాంతంలో ఉన్న దుకాణాలను దగ్ధం చేశారు. కిరోసిన్ దుకాణంతో పాటు మొదలుపెట్టిన ఈ దహనకాండకు తన దుకాణానికి తోరణం కడుతున్న సంగప్ప అనే వ్యాపారిని అదే దుకాణంలో వేసి సజీవ దహనం చేశారు.

ప్రేరణనిచ్చిన కలం యోధుడు మాణిక్యరావు
సురవరం ప్రతాప్‌డ్డి ప్రారంభించిన గోల్కొండ పత్రికలో పాత్రికేయుడిగా పనిచేసిన వెల్దుర్తి మాణిక్యరావు మెదక్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచారు. ఫిరోజ్ మీర్జా, బాకర్ అలీమీర్జా, సిరాజుల్‌హాసన్ వంటి ప్రగతి కాముక ముస్లిం మేధావుల మాటలను పెడచెవిన పెట్టిన మత ఛాందసవాద, ఫాసిస్టు భావజాల రజాకార్ల మాటలు విని ప్రజలపై విపరీతమైన దురాగతాలకు, అత్యాచారాలకు పాల్పడ్డ నిజాంపై హైదరాబాద్ స్టేట్ ప్రజల పిలుపు మేరకు ఇండియన్ యూనియన్ సైన్యాలు పోలీస్ యాక్షన్ పేరిట 1948 సెప్టెంబర్ 13న నల్దురుపై దాడి చేసి వశపర్చుకున్నాయి. ఆ తర్వాత వరుసగా భారత సైన్యాలు పురోగమించడంతో నిజాం నవాబు లొంగుబాటును ప్రకటించారు. దీంతో నిజాం రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. రాచరిక పాలన అంతమైంది.

Take By: T News

Read more...

సెప్టెంబర్ 17 తెలంగాణం

 pidikili2హైదరాబాద్, సెప్టెంబర్ 16 ):
1947 ఆగస్టు 15... తెల్లదొరల దాస్యశృంఖలాలు తెంచుకొని యావత్ భారతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది..! జనవాహిని సంబరాల్లో మునిగితేలింది..! మేధావులు.. భావి భారతానికి పునాదులు వేసే పనిలోపడ్డారు..! కానీ, ఒక్క తెలంగాణ తప్ప.. తెలంగాణ జనవాహిని తప్ప..! ఆ స్వేచ్ఛావాయులకు దూరంగా ఉండిపోయింది. సంబరాలు సరిహద్దు మూలల్లో దోబూచులాడాయి..!

 బానిస సంకెళ్లు రతనాల వీణపై ముప్పేట దాడిచేశాయి. నిజాం నియంతృత్వపోకడలకు, రజాకార్ల దాష్టీక చర్యలకు తెలంగాణ అవని కొంగు కప్పుకొని గుక్కపట్టి ఏడ్చింది..! తన పిల్లల హాహాకారాలు చూడలేక తల్లడిల్లిపోయింది..! దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13 నెలల తర్వాత.. అంటే 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ జనని భారత మాతకు జై కొట్టింది..! అంతకుముందు జై కొట్టిన వారు జైళ్లపాలయ్యారు..! వందేమాతరం ఆలపించినవారు కర్కష కోరల కాటుకు బలయ్యారు..!

దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 13నెలలకు తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది.. కానీ, ఆ వాయువులు ఎన్నాళ్లూ ఉండలేదు..! బలవంతపు కలుపుగోలు కుట్రకు సమైక్య ఉచ్చులో నేటికీ తెలంగాణ విలవిలలాడుతూనే ఉంది. వివక్షల నడుమ తన ఆకాంక్షను చాటేందుకు ఉద్యమ జెండా ఎత్తుతూనే ఉంది..! ప్రత్యేక రాష్ట్రం కోసం నినదిస్తూనే ఉంది..! అయినా.. పాలకుల గుండెలు కరగడం లేదు. ఆకాంక్షను అణచివేయడమే పనిగా ముందుకు కదులుతున్నారు. నాడు నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణ తల్లి.. నేడు సమైక్య దాడి నుంచి బయటపడేందుకు ఎదురుచూస్తోంది. నిజాం నియంతృత్వం నుంచి బయటపడ్డ ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వాలే ఉత్సవాలు జరుపుతుండగా నాలుగున్నర కోట్ల ప్రజలున్న తెలంగాణలో మాత్రం ‘సమైక్య’ సర్కారు ఆ ఊసెత్తడం లేదు..! అదీ కాక, ఉత్సవాలు జరపాలన్నందుకు ఉక్కుపాదం మోపుతోంది..! నిజాం నుంచి విముక్తి పొంది భారతావనిలో తెలంగాణ కలిసిపోయిన రోజు(సెప్టెంబర్ 17) అనేది ఇప్పటికీ తేలని చర్చే.. విమోచన దినమా, విలీన దినమా, విద్రోహ దినమా..

ఇదీ చరిత్ర...
బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు నిజాం ససేమిరా అంగీకరించలేదు. అదీకాక రజాకార్లు రెచ్చిపోయారు. భారత మాతను కీర్తించినందుకు, మువ్వన్నెల జెండా చేతపట్టినందుకు అణచివేతలకు దిగారు. అకృత్యాలకు పాల్పడ్డారు. దీంతో తెలంగాణలో పౌర యుద్ధం జ్వాజ్వల్యమానంగా ఎగిసిపడింది. 1940 నుంచి 1948 వరకు తెలంగాణలో చెలరేగిన ఉద్యమాలలో భారత కమ్యూనిస్టు పార్టీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్, ఆర్యసమాజం వంటి ఉద్యమశక్తులన్నీ, శ్రేణులన్నీ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించాయి. రావినారాయణడ్డి, బద్దం ఎల్లాడ్డి, మఖ్దూం వంటి యోధులు నిజాంను తరిమికొట్టాలంటే సాయుధపోరాటం చేయాల్సిందేనని నినదించారు.

ఈ పిలుపు మేరకు తెలంగాణలో మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ తరఫున సాయుధపోరాటానికి రగలింది. సాయుధ పోరాట పిలుపు ప్రకటనపై ఈ ముగ్గురు యోధులు సంతకాలు చేశారు. ఈ పిలుపు నేపథ్యంలోనే ఆంధ్రమహాసభ, ఉద్యమాలు, గుతప సంఘాలు వచ్చాయి. రామానందతీర్థ నాయకత్వంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా ఉద్యమ దళాలను ఏర్పరిచింది. సూర్యాపేట సమీపంలోని రేపాలలో కాంగ్రెస్ వాలంటీర్లకు యుద్ధ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో 28వేల గ్రామాల్లో గుతప సంఘాలు ఏర్పడ్డాయి. దొడ్డి కొమరయ్య, బందగీ, సోయబ్-ఉల్లా-ఖాన్ వంటి తెలంగాణ వీరులు అమరులయ్యారు.

గుతప సంఘాలు, రైతుకూలీ సంఘాల సారథ్యంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలు పంచుకున్నారు. ప్రజల నుంచి యుద్ధం ఎదురవుతున్నా విలీనానికి నిజాం ఒప్పుకోలేదు. దీంతో 1948 సెప్టెంబర్ 14న అనాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్‌ప హైదరాబాద్‌ను వశపరుచుకోవాల్సిందిగా నాలుగు వైపుల నుంచి మిలటరీ సైన్యాలను పురమాయించారు. మిలటరీ సైన్యాలు, కాశీం రజ్వీ సైన్యాలు హోరాహోరీగా పోరాడాయి. మిలటరీ సైన్యాలతో గొట్టిముక్కల గోపాలడ్డి వంటి కమ్యూనిస్టు యోధులు తుదిశ్వాసవరకు యుద్ధంచేశారు. నాలుగు వైపుల నుంచి పంపిన మిలటరీ సైన్యాలలో ఏ జనరల్ సారథ్యంలోనైతే సైన్యం ముందుగా హైదరాబాద్‌ను వశపరుచుకుంటుందో, ఆ జనరల్‌కు ఏడాదిపాటు హైదరాబాద్‌ను పరిపాలించే అవకాశం కల్పిస్తానని సర్దార్‌ప ఆశచూపించారు.

ఆ క్రమంలో జనరల్ జైన్ మిలటరీ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం లొంగిపోయారు. తెలంగాణను ఇండియన్ యూనియన్‌లో కలిపారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు జనరల్ చౌదరి సారథ్యంలో తెలంగాణలో మిలటరీ పాలన కొనసాగింది. 1950 జూన్ 12న బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో తాత్కాలిక పౌర ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని ఆనాటి రాజవూపముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఏడవ నిజాం) పదవీ ప్రమాణం చేయించారు.

ఆ తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో నెహ్రూకు కూడా రానంత మెజార్టీని ఇచ్చి రావినారాయణడ్డిని తెలంగాణ ప్రజలు పార్లమెంటుకు పంపించారు. తెలంగాణ జిల్లాలన్నింటిలో 50 శాతం వరకు కమ్యూనిస్టులు నెగ్గారు. బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో హైదరాబాద్‌లో 1952లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.

‘సమైక్య’ కుట్ర..:నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణకు ఎన్నాళ్లూ ఆ స్వేచ్ఛావాయువులు మిగలలేదు. ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఏర్పాటు పేరిట తెలంగాణను సీమాంవూధలో కలిపేశారు. దాన్ని అడ్డుకున్నందుకు ‘సమైక్య’ కుట్ర పగబట్టింది. ఇప్పటికి వివక్ష పేరిట తెలంగాణను అణచివేస్తూనే ఉంది.


Take By: T News

Read more...

Friday, September 14, 2012

చైనాలో పెరుగుతున్న ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్స్‌ను


చైనాలో పెరుగుతున్న అశ్లీల వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేయటానికి 'వర్చువల్‌ పోలీస్‌' విధానాన్ని ప్రారంభించినట్లు చైనా ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది.
వర్చువల్‌ పోలీస్‌ అంటే...?
చైనాలో యాక్సెస్‌ అయ్యే ఇంటర్నెట్‌కి సంబంధించిన సమస్త సమాచారాన్ని నియంత్రించటానికి, చైనా ప్రభుత్వం ప్రత్యేకమైన నియంత్రణా వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఇది పూర్తిగా దేశంలో యాక్సెస్‌ అయ్యే ఇంటర్నెట్‌ వినియోగదార్లు ఏయే సైట్లు చూస్తున్నారు? ప్రభుత్వం నిషేధించిన సంస్థలు, ఇతర సైట్సును ఓపెన్‌చేసి చూస్తున్నారా? లేక ఏదైన తప్పుడు సమాచారాన్ని పంపుతున్నారా? అనే వాటిని తెల్సుకోవటానికి ప్రత్యేకమైన పోగ్రామ్‌ను ఏర్పాటుచేశారు. దీనికి గుర్తుగా రెండు యానిమేషన్‌ పోలీసు బమ్మలను ఏర్పాటు చేశారు. తద్వారా ప్రతి ఒక్కరూ ఏమి చూస్తున్నారో తమకు తెలుస్తుందని హెచ్చరికను పంపటమైంది.
వర్చువల్‌ పోలీస్‌ విధానం గురించి చైనా మీడియా అనేక ఆసక్తికర విషయాలను తెలిపింది. దీని ప్రకారం ఇద్దరు వర్చువల్‌ పోలీస్‌ అధికారులు (ఒకరు మగ, మరొకరు మహిళ) ప్రతి అరగంటకు ఒకసారి ఇంటర్నెట్‌ యూజర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమై ఇంటర్నెట్‌ సెక్యూరిటీ గురించి గుర్తుచేస్తారు. వారు అశ్లీల వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ చేయటానికి ప్రయత్నిస్తే హెచ్చరికలు యూజర్‌ స్క్రీన్‌పై వస్తాయి. తద్వారా ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్స్‌ను యూజర్‌ ఓపెన్‌ చేయలేడు. అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఓపెన్‌ చేయటానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను సెంట్రల్‌సర్వర్‌లో నమోదు అవుతాయి. అంతేగాక ఇంటర్నెట్‌లోని వెబ్‌సైట్స్‌, పోర్టల్స్‌, ఆన్‌లైన్‌ ఫోరమ్స్‌ అన్నింటినీ ఇద్దరు వర్చువల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ పర్యవేక్షిస్తారని బీజింగ్‌ నుంచి ప్రచురితమయ్యే చైనా డైలీ వెల్లడించింది. అంతేగాక దీనివల్ల అశ్లీలతను వ్యాప్తి చేసే వెబ్‌సైట్లపై పూర్తిస్థాయి నియంత్రణ వస్తుందని బీజింగ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో పేర్కొంది. అయితే, ఇద్దరు అధికారులు చట్టాల ప్రకారం వెబ్‌సైట్స్‌ను పర్యవేక్షిస్తారా, లేదా అన్నది చెప్పకపోయినా, పాప్‌అప్‌ ఐకాన్స్‌ను క్లిక్‌ చేయటం ద్వారా ఇంటర్నెట్‌ సర్వెలెన్స్‌ సెంటర్‌లో వివరాలు నమోదవుతాయని తెలిపారు. అనారోగ్యకరమైన వాతావరణం ఇంటర్నెట్‌ ద్వారా దేశంలోకి ప్రవేశిస్తోందని, పార్టీ నియమావళికి అనుగుణంగా నెట్‌ను వినియోగించాలని గత ఏప్రిల్‌లోనే చైనా అధ్యక్షుడు హూ జింటావో దేశప్రజలకు పిలుపు ఇచ్చారు. నెట్‌ను పార్టీ నిర్మాణానికి ప్లాట్‌ఫామ్‌గా ఏర్పరచుకోవాలని పిలుపు ఇవ్వటమేగాక, నెట్‌లోవున్న అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలన్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే 1,28,000వేల వెబ్‌సైట్లను గుర్తించటం జరిగిందని, వాటిలో 244వెబ్‌సైట్లను ఇప్పటికే మూసివేశారని బీజింగ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.
అమెరికా తర్వాత ప్రపంచంలో 120మిలియన్ల ఇంటర్నెట్‌ వినియోగదారులున్న రెండో దేశంగా చైనా అవతరించింది. ఇదే సమయంలో అక్కడ ఇంటర్నెట్‌ వినియోగం పెడదోవ పడుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం పదేళ్ళ క్రిందటే ఇంటర్నెట్‌ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు పదివేల మంది అధికార్లను నియమించింది. అంతేగాక దుర్వినియోగం చేసినవారి పట్ల కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది. 
 
 
Take By: http://telugulocomputer.blogspot.in

Read more...

ఇంటి ఇల్లాలా ? పని+మని+షి యా!? ( Plz. Read )

అమ్మ ప్రేమ కు ఖరీదు కట్టే షరాబులెవ్వరురా

విన్నారా!ఈ శుభవార్త! కేంద్ర ప్రభుత్వం వారు ఇంటి ఇల్లాళ్లకు పనిమనిషి హొదాను కట్టబెట్టబోతుంది.ఇకనుంచి ఇంటాయన సంపాదనలొనుంచి 20% ఇంటి ఇల్లాలుకు అమే చెసే ఇంటి పనికి జీతంగ ఇవ్వాలంట.ఓ సారీ సారీ దానిని జీతం అనకుండా గౌరవ వేతనమో మరేదో అంటారంట!యెంత మంచి ఆలొచన వచ్చిందండి మన సర్కారుకు.ప్రజలు అడుగుతున్న ఎన్నో డిమాండ్లను పట్టిచ్చుకోకుండా ఎవరూ అడగని ఈ వరాన్ని భారత స్త్రీలకు ఇవ్వాలని ఎందుకు అనిపించింధో? దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో త్వరలొనే తెలుస్తుంది.నిత్యావసర సరుకుల దరలు అదుపులొ పెట్టలేని సర్కారుకు ప్రజల ఇంటి విషయాలలొ కలగచేసుకునే నైతిక అర్హత ఉందా? ఆలొచించండి.

        సరే అవన్నీ రాజకీయ యెత్తుగడలు అనుకున్నా, వారి స్వార్దం కోసం బారతీయుల కాపురాల్లొ ఎందుకు లేనిపోని చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు? మరి 20% ఇల్లాలుకు ఇచ్చివేసి 80% సంపాదన ఏమైన చేసుకొవచ్చా? దానిమీద ఇల్లాలుకు అదికారం ఉండదా? మరి ఇంట్లొ పిల్లల సంగతేమిటి? వాళ్లేమి పాపం చేసారు? ఒహో వాళ్లకి ఓటు హక్కు లేదు కదూ! మర్చేపొయాను.లేకపోతే వాళ్ల పర్సంటేజ్ డిక్లేర్ అయ్యెది.పాపం పిల్లలు ప్చ్!

ఐనా  నాకొక డౌటు. బారతీయ(హిందు) ఇల్లాలు అంటే "కార్యీసు దాసి,కరణేసు మంత్రి,బోజ్యేసు మాతా,శయనేసు రంబా" అని గదా!. మరి ఈ నాలుగు పనుల్లో దాసీ పనికే ఖరీదు కట్టిన సర్కార్ వారు మిగతా మూడు పనులకు ఎంత ఇవ్వాలొ సెలవివ్వలేదు.అసలు యజమానత్వానికి, నౌకరీకి తేడా తెలియని వాళ్లు మన సర్కారులొ ఉండటం మన స్వయం క్రుతాపరాదం.ఇంటి ఇల్లాలు ఆంటె పనిమనిషి కాదు. యజమానురాలు. ఆమేకి పర్సంటేజ్లు కాదు సంపాదనంతా ఆమేకే ఇవ్వాలి. అమే చేతుల మీదుగానె సంసార రధం నడపాలి. అటువంటి సమర్దత అమే కల్గి ఉండాలి.అటువంటి కుటుంబ వ్యవస్త కావాలి. అంతే కాని బార్య భర్తల మద్య తంపులు పెట్టే ఇటువంటి ఆలొచనలు ఎంత మాత్రం మంచివి కావు.

Take By: http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_14.html



Read more...

Tuesday, September 4, 2012

నెల్లూరులో బ్లడ్ మాఫియా! blood_mafiya

-ప్రభుత్వాస్పత్రి నుంచి అక్రమంగా బ్లడ్ బ్యాగ్‌ల తరలింపు
-అర్ధరాత్రి పట్టుకున్న స్థానికులు.. విచారణకు ఆదేశించిన కలెక్టర


 : నెల్లూరులో బ్లడ్ ఫియా రెచ్చిపోతోంది..! బ్లడ్ బ్యాగ్‌లను ప్రభుత్వాస్పత్రి నుంచి అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటుంది. ఈ దందా గుట్టు ఆదివారం రాత్రి రట్టయింది. నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రి కేంద్రంగా ఈ మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆదివారం అర్ధరాత్రి 100 బ్లడ్ బ్యాగ్‌లను నెల్లూరు ప్రభుత్వాస్పత్రి రక్తనిధి కేంద్రం టెక్నీషియన్ ప్రదీప్ కుమార్, ఉస్మానియా ఆస్పవూతిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మరగంటి వెంక తరలించుకుపోయేందుకు సిద్ధమయ్యారు. వారిని కొందరు టీడీపీ కార్యకర్తలు, స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

సరిగ్గా ఏడాది క్రితం నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో బాలింతకు ఇచ్చిన రక్తంలో హెచ్‌ఐవీ కణాలుండటంతో అప్పట్లో రక్తం పంపిణీపై పెద్ద వివాదం చెలరేగింది. దాదాపు ఏడాదిపాటు సాగిన విచారణ అనంతరం ఇటీవలే నెల్లూరు రెడ్ క్రాస్‌కు నూతన కమిటీని వేసి, ఆ రక్తనిధి కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సంస్కరించారు.

ఇదే సమయంలో నెల్లూరు ప్రభుత్వాస్పవూతికి చెందిన బ్లడ్ బ్యాంకు రక్తాన్ని ఆస్పత్రి టెక్నీషియనే తరలించుకుపోవడం, ఇందుకు ఉస్మానియా ఆస్పత్రి టెక్నీషియన్ కూడా సహకరించడం పలు అనుమానాలు తావిస్తోంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు మాఫియా విస్తరించి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. కాగా, పట్టుబడ్డ రక్తం గత నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల నుంచి సేకరించింది.

Take By: T News

Read more...

ఆహార సంక్షోభం ముంగిట ప్రపంచం

  • భారత్‌పై కూడా ఆహార సంక్షోభం ప్రభావం పడే అవకాశముంది. దేశంలో నైరుతీ రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో సుమారు 22 శాతం మేర వర్షాలు తక్కువగా పడ్డాయని అంచనా వేశారు. ఇందువల్ల నారు మళ్లు పోయడం, నాట్లు వేయడం ఆలస్యమయ్యాయి. ఈ వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్‌ పంట దిగుబడి తగ్గిపోయే అవకాశముంది. ఆహార పదార్థాల ధరలు ఇప్పటికే పెరగడం ప్రారంభించాయి. ప్రపంచ సంక్షోభంతో నిమిత్తం లేకుండా ఆహార సంక్షోభం ప్రభావం పడే అవకాశముంది.

Read More News click this link

http://www.prajasakti.com/todaysessay/article-386675


Read more...

'సారీ టీచర్' సినిమా...సారీ అన్న హై కోర్ట్


'సారీ టీచర్' సినిమా పై గత కొన్ని రోజులుగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఉపాధ్యాయులు విధ్యార్దుల మధ్య వున్న సంబంధాలను అవహేళన చేసే విధంగా వుందని, కనుక ఈ సినిమాని విడుదల చేయరాదని ఉపాధ్యాయ సంఘాలతోపాటు అనేక సంఘాలు ఆందోళన చేశాయి.ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అంగీకరిస్తూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ జారీ చెయ్యడంపై తెలంగాణా మహిళా టీచర్ల సంఘం తరుపున మల్లీశ్వరి హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ఈ చిత్రాన్ని చూసిన కోర్ట్ దీని వల్ల ఉపాధ్యాయ వృత్తిలో వున్న మహిళల మనోభావాలు దెబ్బతినే అవాకాశం వుందని భావించి విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.   

Take BY: Teluguview

Read more...

Monday, September 3, 2012

Earn Real USA Dollars!

CELL PHONE = CASH MACHINE
 
The next paradigm shift in
advertising is SMS Texts.
We need your help now!
Expanding at a great rate.
Get paid daily from day one
by placing free ads and help
others to do the same... Join Free


http://fastrupee.TextCashNetwork.com

Read more...

Sunday, September 2, 2012

బాక్సాఫీస్ రికార్డులతో పవన్‌కళ్యాణ్...! ( నేడు పవన్ జన్మదినం)


pavan 

పవన్‌కళ్యాణ్... ఈ పేరుకు యూత్‌లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడిగానే కాకుండా వ్యక్తిత్వంలోనూ అందరి చేత శభాష్ అనిపించుకునే నటులు చాలా అరుదుగా వుంటారు. ఆ కోవలో ముందు వరుసలో వుంటాడు ఈ క్రేజీ కథానాయకుడు. ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా రంగవూపవేశం చేసి అనతికాలంలోనే కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న ఈ కొణిదెల హీరో ఖాతాలో వున్న విజయాలన్నీ మామూలు విజయాలు కాదు. తమ్ముడు, తొలివూపేమ, బద్రి, ఖుషి ఇలా ఒక్కొ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువత హృదయాల్లో ఆ చిత్రాలకు వున్న స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇక ఇటీవల వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ సాధించిన అనూహ్య విజయం దాదాపు 12 ఏళ్ళ తర్వాత ఆయన అభిమానుల్లో సంబరాలు నింపింది.

తెలుగు సినీ పరిక్షిశమలోని పాత రికార్డులన్నీ తిరగరాసి, ఆ చిత్రం వందరోజుల మైలురాయి చేరుకున్నా పవన్ మాత్రం ఆ విషయాలన్నీ పట్టించుకోలేదు. సింపుల్‌గా తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా వున్నాడు.ఇదే విజయం ఏ ఇతర హీరోకు లభించినా పరిస్థితి వేరుగా వుండేది. బాక్సాఫీస్ బాద్‌షా అంటూ తొడలు కొట్టుకుంటూ మీడియాలో వీరవిహారం చేసేవారు. కానీ పవన్‌కళ్యాణ్ మాత్రం మరో సినిమాతో అభిమానులను ఎలా అలరించాలనే విషయంపైనే దృష్టిపెట్టాడు. తాజాగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు పవన్. ఈ చిత్రంలో జర్నలిస్ట్‌గా పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. రెండు పాటలు మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘గబ్బర్‌సింగ్’ చిత్రంతో పవనిజంను చూపి కలెక్షన్లపరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పిన పవర్‌స్టార్ త్వరలో కెమెరామెన్ గంగతో రాంబాబుగా మరోసారి తన అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. సో.. పవన్ ఇలాగే తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ తెలుగు సినిమా మార్కెట్‌స్థాయిని పెంచే భారీ విజయాలు అందుకోవాలని ఆశిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.

Take by: T News

Read more...

పిల్లలకు నేర్పండి...‘పొదుపు’కథలు


పదేళ్ళ అబ్బాయికి ఓ పది రూపాయలిస్తే ఏంచేస్తాడు? ఏ చాక్లెట్టో..ఐస్‌క్రీమో..కొనుక్కుంటాడు. లేకపోతే స్పైడర్‌మేన్, సచిన్ టెండూల్కర్ స్టిక్కర్లు కొనుక్కుంటాడు. కొంత మంది బుద్ధిమంతులైన పిల్లలైతే ఆ పదిరూపాయల్ని తీసుకెళ్ళి తమ కిడ్డీబ్యాంకులో వేసుకుం టారు. అది కూడా అవన్నీ కూడబెట్టి పెద్ద బ్యాట్ కొనుక్కోవడానికే అయ్యుం టుంది. అలా కాకుండా ఆ పదిరూపాయలతో ఆ పిల్లవాడు ‘డాడీ..దీంతో ఫలానా షేరు కొంటాను...మూడు నెలల్లో పదిరెట్లు అవుతుంది’ అన్నాడనుకోండి. 

నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో అని ఆ తండ్రి పుత్రోత్సాహానికి అంతుండదు. కానీ పిల్లలకు ఈ వయసు నుంచే అంతపెద్ద పొదుపు, పెట్టుబడి మాటలెందుకని అనిపించొచ్చు. కాలం మారింది.

ఈ రోజుల్లో పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు విలువ, పొదుపు అలవాటు, పెట్టుబడి పరిజ్ఞానం తెలియడం చాలా అవసరమని అంటున్నారు పిల్లల మానసిక శాస్త్రవేత్తలు. ప్రపంచంలోని అత్యంత ధనికులలో ఒకరైన వారెన్ బఫెట్ తొలి షేర్‌ను 11 ఏళ్ళ వయసులో కొన్నాడట. ‘అబ్బా..ఇంకాస్త చిన్న వయసులో మొదలుపెట్టి ఉంటే మరింత ధనవంతుడయ్యేవాడ్ని కదా’ అని సరదాగా బాధపడుతుంటాడట బఫెట్.
డబ్బు విలువ తెలియజేయడం కన్నా ముఖ్యమైనది పిల్లలలో పొదుపు, పెట్టుబడి అలవాటును ప్రోత్సహించడం. చిన్నప్పుడే అంత పెద్ద అలవాట్లు ఎందుకు అని తల్లిదండ్రులు అనుకోకుండా, దాన్ని ఒక పద్ధతి ప్రకారం అలవాటు చేయడం మంచిది.

కిడ్డీబ్యాంక్‌తో పొదుపభ్యాసం
పిల్లలు ప్రీస్కూల్, కిండర్‌గార్డెన్ వయసులో ఉండగానే ప్రాథమిక డబ్బు విలువను అర్థం చేసుకోగల సమర్థత కలిగి ఉంటారని తల్లిదండ్రులు నమ్మాలి. అందుకే అప్పుడే కిడ్డీ బ్యాంక్‌ను ప్రవేశపెట్టాలి. ఆకర్షణీయమైన ట్రాన్స్‌పరెంట్ కిడ్డీ బ్యాంక్ బొమ్మను కొనివ్వండి. అందులో వేసే డబ్బులు బయటికి కనిపించే విధంగా ఉండాలి. అందులో వేసిన డబ్బులు చూపిస్తూ, డబ్బు ఎంతటి విలువైనదో ఎన్ని పనులు చేస్తుందో చిన్నచిన్న ఉదాహరణలతో, మాటలతో కొద్దిగా చెప్పండి. డబ్బు బయటకు కనిపించే కిడ్డీ బ్యాంక్‌లోంచి పిల్లలు డబ్బులు తీసినప్పుడు తగ్గిపోవడం, వేసినప్పుడు పెరగడం చూస్తున్నప్పుడు మీరు చెప్పే మాటలు గుర్తుకు వస్తాయి. ఆ దశలో డబ్బు విలువను పిల్లలు రాశితోనే ఎక్కువ తక్కువలుగా లెక్కిస్తారు. కాబట్టి డబ్బు తగ్గిపోవడం వారికి ఇబ్బందిగా ఉంటుంది. పొదుపు, బ్యాంక్, డిపాజిట్ వంటి పదాలు, వాటి అర్థాలు ముఖ్యంగా చిన్న కథల సహాయంతో చెప్తే పిల్లలకు ఎంతగానో హత్తుకుంటాయి.

కిడ్డీబ్యాంక్ నుండి ఆన్‌లైన్ బ్యాంక్‌కి
పిల్లలు కొద్దిగా ఎదిగి కేజీ చదువులు దాటి ముందుకు వెళ్తూ మేథ్స్ సబ్జెక్టులో బోలెడన్ని లెక్కలు చేస్తున్న దశకు చేరుకున్న సమయంలో పాకెట్ మనీని ఎలాగూ అలవాటు చేస్తారు. పిల్లల అవసరాలకు సరిపడా డబ్బులివ్వడమే కాకుండా కొద్దిగా ఎక్కువ డబ్బులివ్వండి. అలా ఇస్తూ చూద్దాం. ‘దాన్ని నువ్వు ఎంత తెలివిగా పొదుపు చేస్తావో’ అని పరోక్షంగా ఒక ప్రోత్సాహానిచ్చే కామెంట్ కూడా చేయాలి. దాంతోపాటు పిల్లలు చేసే ప్రతి ఖర్చును ఒక పుస్తకంలో రాసే అలవాటును కూడా ప్రోత్సహించండి. ‘ఆ యాభై రూపాయలు ఏం చేశావు’ అని అడిగినప్పుడు పిల్లలు గుర్తుకురాక తడబడుతూ, గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో తెగ ఇబ్బంది పడుతున్న సమయంలో ‘అందుకే అన్నీ ఒక పుస్తకంలో రాస్తే..ఏదీ మర్చిపోవు’ అని చెప్తే పిల్లల మనసులో బలంగా ముద్రించుకుపోతుంది. ఆ మరునాటి నుంచే పిల్లలు కూడా అకౌంట్స్ మెయింటెన్ చేయడం మెదలు పెడతారు. అదే సమయంలో పిల్లల పేరు మీద ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను కూడా ఓపెన్ చేయాలి. అందులో కొంత డబ్బు డిపాటిజ్ చేసి కిడ్డీ బ్యాంక్‌కి, ఈ బ్యాంక్‌కి గల తేడాను పిల్లలకి చెప్పాలి. ‘కిడ్డీ బ్యాంక్‌లో వేసిన డబ్బులు అలాగే ఉంటాయి. కానీ ఈ బ్యాంక్‌లో డబ్బులు వేస్తే పెరుగుతాయి’ అని వారికి వడ్డీ గురించి వివరించాలి. ‘ఆ వడ్డీతో నువ్వు ఏం కొనుక్కున్నా..అసలు అలాగే ఉంటుంది’ అని తేలికైన పదాలతో వారికి శాస్త్రీయమైన పొదుపు పద్ధతుల గురించి చెప్పాలి. వీటన్నింటి నేపథ్యంలో డబ్బు విలువను పిల్లలు పదేపదే తెలుసుకుంటూ ఉంటారు. ఫలితంగా డబ్బు పట్ల నిర్లక్ష్య ధోరణిపోయి, జాగ్రత్త గౌరవం పెంచుతాయి.

పొదుపు నుంచి పెట్టుబడికి
బాల్యంలో డబ్బు విషయాలు పెద్దవాళ్ళ విషయాలుగానే తెలుసు. కాబట్టి ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం పాటిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ నేటి మధ్యతరగతి కుటుంబాలలో డబ్బు ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో పిల్లలను కుటుంబంలోని ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచడం వీలు పడదు. అయినా, ఇప్పు డు అనేక సందర్భా లలో పిల్లలముందే ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నారు తల్లిదండ్రులు. పైగా ‘బోలెడంత ఫీజులు కట్టి చదివిస్తున్నాం..బాగా చదువు’ అని ఎలాగూ పిల్లలతో అంటూ ఉంటారు తల్లిదండ్రులు. అలా ఆర్థిక విషయాల గురించి నెగెటివ్ భావాలు పెంపొందించే బదులు పాజిటివ్ భావాలు పెంపొందించడం మంచిది కదా..అని సలహా ఇస్తున్నారు పిల్లల వ్యక్తిత్వ వికాస నిపుణులు.
పిల్లలు 7వ తరగతికి వచ్చేసరికే వారి సిలబస్ చూస్తే వారు ఎంతటి కీలకమైన ఆర్థిక పరమైన అంశాలను అభ్యాసం చేస్తున్నారో అర్థమవుతోంది. అందుకే ఆ పనుల నుండే వారికి ఏ బ్యాంక్ వడ్డీ రేట్లు ఎంత వస్తాయి. ఒక 50 వేలు డిపాజిట్ చేస్తే ఏయే బ్యాంక్‌లో ఎంత ఆదాయం వస్తుంది. మొదలైన బాధ్యతలు పిల్లలకే అప్పగించాలి. డిపాజిట్లు, పెట్టుబడుల పద్ధతుల గురించి వారితో చర్చించాలి. ముఖ్యంగా వివిధ పెట్టుబడుల పద్ధతుల గురించి, ఎందులో పొదుపు చేస్తే, పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుందో..పిల్లలకు వివరించాలి.

ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తున్న తరుణంలో పిల్లలలో కూడా పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. కంపెనీలలో షేర్లు మొదలైనవి వారికి కొంత అర్థమవుతాయి. అందులోని సందేహాలను తల్లిదండ్రులు తీర్చాలి. ఆ ప్రక్రియలో ఒక్కొక్కసారి పిల్లలకే పెట్టుబడి నిర్ణయాధికారం ఇవ్వాలి. ‘ఇదిగో ఈ లక్ష రూపాయలు, లేదా ఓ ఇరవై వేలు ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టమంటావో చెప్పు’ అని తల్లిదండ్రులు పిల్లలని అడిగితే, వాళ్ళు ఆ విషయంపై ఎంతో పరిశోధన, విశ్లేషణ చేస్తారు. ఆ ప్రక్రియలో పిల్లలు ఆర్థిక అంశాల విషయంలో ఎంతో తెలివైన వారుగా రూపుదిద్దుకుంటారు.

కొంత డబ్బుతో ప్రత్యేకంగా పిల్లల సలహామేరకు వారి స్వేచ్ఛా నిర్ణయానుసారం పెట్టుబడులు జరుగుతుంటే ఆ డబ్బు పెరుగుతుంటే ఆ అంశంపై వారికి మరింత ఆసక్తి రావడమే కాకుండా, వారి ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగుతుంది. డబ్బుపట్ల విపరీతమైన జాగ్రత్త పెరుగుతుంది. ఇంట్లో పెద్దలు ఏదైనా అనవసరంగా ఖర్చు చేస్తే పిల్లలే అది వృథా ఖర్చని, వద్దని వారించే స్థితికి వస్తారు.

ఏ వయస్సులో..
ఎలాంటి పొదుపు?

సం॥ వయస్సున్న పిల్లలకు కిడ్డీ బ్యాంక్ పొదుపు అలవాటు చేయండి. పెరిగే, తరిగే డబ్బును చూపిస్తూ డబ్బు విలువ తెలియజేయండి. చిన్న చిన్న పొదుపు లక్ష్యాలు పెట్టండి. 100 రూపాయలు ఎప్పుడూ చేస్తారో అప్పుడు బొమ్మ కొనుక్కోవచ్చు వంటి సరదా లక్ష్యాలు పెట్టండి.
సం॥ వయసు ఉన్న పిల్లల పేరుమీద బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభించాలి. ఆపాస్ పుస్తకం, అందులో పేర్లు పిల్లలకి ఆసక్తిగా ఉంటాయి. అప్పుడే బ్యాంక్ అకౌంట్, డిపాజిట్ పద్ధతులు, వడ్డీ వివరాలు చెప్పాలి. ఆ సమయంలో పిల్లలకు సరిగా అర్థంకాక అడిగే ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి.
సం॥ వయసు పిల్లలకు అప్పటికే డబ్బు, పొదుపు, పెట్టుబడి అంశాలపై ఒక అవగాహన ఏర్పడి ఉంటుంది. కాబట్టి పొదుపు పెట్టుబడుల విషయంలో వారికి స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి. వారి వెంట ఉంటూ వాటిని అమలు చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. ఏ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే మంచిది? అందుకు కారణాలేమిటో పిల్లల్ని అడగాలి. దాని నుంచి వచ్చే జవాబులు ఎంతో కీలకమైనవి.
సం॥ వయసున్న పిల్లలకు చేతిలో కొంత డబ్బు ఇచ్చి దాని పూర్తి పెట్టుబడి బాధ్యత, ఆ మొత్తాన్ని ఎక్కువ చేసే బాధ్యత వారికే అప్పగించాలి. అది చిన్న చిన్న మొత్తాలుగా ఉండాలి. వారి నిర్ణయాలలో తారుమారై నష్టం సంభవించినా పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. అది వారికి ఎంతో విలువైన అనుభవం అవుతుంది.

Take By: T News

Read more...

Baba Sehgal Pavan kalyan Power Song

Pawa pawa pawa Pawan Kalyan, pawa pawa pawa Pawan Kalyan”… 

This is the hook line of the power song, an exclusive tribute to the power star 'Pawan Kalyan', from his most ardent and self declared fan Baba Sehgal.

 
Inspired by what his fans call ‘Pawanism’, Baba Sehgal dedicates the ‘Power Song’ to the millions of Pawan Kalyan fans. Telugu film audiences love the power star for his humility and positive energy and admittedly, the lyrics of the song are based on the charisma and ideologies of the matinee idol.

Lucknow-born Baba Sehgal, one of indipop’s highest selling artiste, ruled the 90s with his brand of pop-rap. He also acted in a few films and popular TV shows. He has produced over 22 music albums after the success of his hit first album ‘Thanda Thanda Pani’. Baba Sehgal writes, composes and sings for his albums. He is also referred to as the ‘King of Rap’ in India.
His foray into Telugu playback began with the song Chik Chik Chiklette for Chiranjeevi starrer ‘Rikshavadu’. As a playback singer in south Indian films, especially Telugu, Tamil and Kannada, Baba has sung over 90 songs for all the major stars in the south. Some of the instant hits in Telugu include Jalsa, Aarya 2, Adhurs, Don Seenu, Singham and Gabbar Singh. His most recent hit, the title song of Gabbar Singh has became one of his most popular songs.

After the success of the Gabbar Singh title song, Baba Sehgal fans have lovingly labeled him as the power singer. Baba celebrates a golden period of his film songs in south Indian cinema, and the Power Song is his way of sharing his gratitude to all his music lovers. “Like for me, Pawan Kalyan has been an inspiration to many of his fans, and on the eve of his birthday, it is my pleasure to dedicate this song to the Power Star,” says Baba.
The first look of the POWER SONG will be releasing on all major channels, radio stations and be available as callertunes from the 2nd of September.

 

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP