Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label World News. Show all posts
Showing posts with label World News. Show all posts

Tuesday, October 30, 2012

Spam hits Indian Skype users


Voice2telangana.blogspot.com
 
A “malicious spam” has hit the internet-based audio-video communicator ‘Skype’ in the Indian cyberspace and anti-hacking sleuths have asked users to remain alert and cautious.

“A malicious spam campaign is on the rise targeting Skype users by sending instant message which appears to come from friends in the Skype contact list,” a government advisory to ‘Skype’ users in India. Cyber security experts found the malware content has been lurking in the vicinity of cyber networks of Indian users who use this popular Voice-over Internet Protocol (VoIP) service.

A number of Indians use ‘Skype’ to communicate with their friends, relatives and other contacts within and outside the country.

The government agency mandated to counter such threats - the Computer Emergency Response Team (CERT—In) under the Communications and Information Technology ministry, said the spam “eventually controls the victim machine by opening a backdoor and communicating to a remote ‘http’ server.

“The worm reported as stealing user credentials, engaging in click fraud activities and pose as ransom ware,” the agency said.

Cyber sleuths have also recommended a number of counter measures in this regard as it asked the users of this form of web telephony not to “follow unsolicited web links or attachments in Skype messages and install latest security updates to Skype”.

“Download the latest version of the Skype from the trusted markets, install and maintain updated anti-virus software at gateway and desktop level, use caution when opening attachments and accepting file transfers, disable auto play feature as a safe practice.

“Use caution when clicking on links to web pages and protect yourself against social engineering attacks,” the agency advised internet users in the country.

- The Hindu News

Read more...

Myanmar camps overwhelmed after fresh unrest: UN

Sittwe (Myanmar), October 30:
Food, water and medical help are in short supply at overcrowded camps in violence-hit western Myanmar that are "stretched beyond capacity", the UN refugee agency said today.

Buddhist-Muslim bloodshed in Rakhine state has caused more than 28,000 people to flee their homes this month, UNHCR said in a statement.

It is clearly urgent that law and order be restored to prevent further violence and that access is facilitated so that aid can be provided to those in need," the agency said.

The latest fighting, which erupted on October 21, has seen whole neighbourhoods razed in a spate of arson attacks that United Nations staff reported had resulted in "widespread destruction and displacement".

Dozens of people have been killed in the fresh unrest.

Thousands from mainly Muslim communities have streamed towards camps already struggling to cope with the 75,000 people displaced by earlier clashes in June.

With the new influx, these already overcrowded camps are being stretched beyond capacity in terms of space, shelter and basic supplies such as food and water," UNHCR said.

Food prices in the area have doubled and there are not enough doctors to treat the sick and wounded."

- Siasat News

Read more...

Saturday, October 27, 2012

China blocks New York Times, alleging ‘smear’ on Premier

China on Friday accused the New York Times of smearing the government and blocked the American newspaper’s websites, after it published an investigative report detailing that the assets of the relatives of Premier Wen Jiabao amounted to more than US$ 2.7 billion (Rs. 14,450 crore). 


The Foreign Ministry said the report “blackens China’s name and has ulterior motives”, hours after authorities blocked the English and newly-launched Chinese-language websites of the newspaper, which published the article early on Friday.
The report, which the New York Times said was based on a detailed review of company and regulatory filings, said a number of Mr. Wen’s relatives, from his mother and younger brother to his son and brother-in-law, held assets worth more than US$ 2 billion, in companies in sectors ranging from insurance and construction to real estate. 

While the article said none of the holdings were in Mr. Wen’s name and there was no direct evidence of his role in promoting his relatives, it was apparent that their wealth soared as Mr. Wen climbed party ranks to the post of Premier. His relatives held a fortune in excess of US$ 2.7 billion; the Premier is thought to be on an annual salary in the range of US$ 20,000. 

Mr. Wen, who has served as the head of the State Council or Cabinet since 2002, is the top official in charge of economic affairs. The article pointed to serious conflicts of interest between the decisions he took as an official in charge of economic regulations and the assets held by his relatives in companies that benefited from reforms. 

For instance, it claimed his relatives had bought a stake in the Ping An insurance company before it was floated on the stock market, and had garnered a share of US$ 2.2 billion in the company as of 2007. 

With the newspaper’s websites blocked in China and censors scrubbing any references to the article on Chinese micro-blogging sites, it remains unlikely that people in China – besides the few hundred thousand who use software to scale censorship restrictions – would have seen the report on Friday. 

The timing of the report is, nevertheless, damaging for Mr. Wen, who will step down from the party’s nine-member Politburo Standing Committee at the November 8 Party Congress. Mr. Wen, through his decade-long tenure as Premier, has been particularly mindful of his legacy, voicing repeated calls for political reforms – although he had little success in pushing these forward – and social equality. Known as "Grandpa Wen", he is perhaps China's most popular politician, seen by many Chinese as being more open than his colleagues, particularly after he travelled to Sichuan in the wake of the devastating earthquake in 2008. 

He has, however, attracted many detractors from across the political spectrum. The former Premier Zhu Rongji, who championed market reforms, is known to be strongly critical of Mr. Wen’s handling of the economy. Mr. Wen has, ironically, also angered those on the Left, particularly after he led the charge against the populist former Chongqing Party Secretary Bo Xilai, who was expelled from the party last month. Mr. Wen publicly criticised Mr. Bo during his annual interaction with journalists in March, accusing him of violating the party’s consensus by seeking to revive neo-Maoist ideas. 

Even prior to the publishing of the New York Times report, political circles in Beijing have long speculated on the wealth of Mr. Wen’s wife, Zhang Beili, who works in the jewellery trade. Media in China are, however, not allowed to publish stories critical of the Central leadership, although they regularly publish corruption stories related to local-level officials. In an apparent reference to the speculation, Mr. Wen, at the same March press conference, said he would leave office “with the courage to face history”. “There are people who will appreciate what I have done but there are also people who will criticise me,” he said. 

“Ultimately, history will have the final say.” 

Some Chinese journalists reacted to Friday’s report suggesting it might be seen as being related to factional politics, although there is no evidence to suggest this was the case. Bloomberg News earlier carried reports detailing the fortunes of the families of Mr. Bo and Xi Jinping, Hu Jintao’s anointed successor. “Even if it is not true, some people will see this as a response to the Bo Xilai article and wonder if interested parties were involved in some way," one journalist speculated. 

New York Times said it had painstakingly prepared the report by poring through company and regulator filings, though it added that in many instances "the names of the relatives have been hidden behind layers of partnerships and investment vehicles involving friends, work colleagues and business partners". "In the senior leadership, there’s no family that doesn’t have these problems," a former government colleague of Mr. Wen's told the newspaper. “His enemies are intentionally trying to smear him by letting this leak out." 

- The HIndu News



Read more...

Friday, September 14, 2012

ఇంటి ఇల్లాలా ? పని+మని+షి యా!? ( Plz. Read )

అమ్మ ప్రేమ కు ఖరీదు కట్టే షరాబులెవ్వరురా

విన్నారా!ఈ శుభవార్త! కేంద్ర ప్రభుత్వం వారు ఇంటి ఇల్లాళ్లకు పనిమనిషి హొదాను కట్టబెట్టబోతుంది.ఇకనుంచి ఇంటాయన సంపాదనలొనుంచి 20% ఇంటి ఇల్లాలుకు అమే చెసే ఇంటి పనికి జీతంగ ఇవ్వాలంట.ఓ సారీ సారీ దానిని జీతం అనకుండా గౌరవ వేతనమో మరేదో అంటారంట!యెంత మంచి ఆలొచన వచ్చిందండి మన సర్కారుకు.ప్రజలు అడుగుతున్న ఎన్నో డిమాండ్లను పట్టిచ్చుకోకుండా ఎవరూ అడగని ఈ వరాన్ని భారత స్త్రీలకు ఇవ్వాలని ఎందుకు అనిపించింధో? దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో త్వరలొనే తెలుస్తుంది.నిత్యావసర సరుకుల దరలు అదుపులొ పెట్టలేని సర్కారుకు ప్రజల ఇంటి విషయాలలొ కలగచేసుకునే నైతిక అర్హత ఉందా? ఆలొచించండి.

        సరే అవన్నీ రాజకీయ యెత్తుగడలు అనుకున్నా, వారి స్వార్దం కోసం బారతీయుల కాపురాల్లొ ఎందుకు లేనిపోని చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు? మరి 20% ఇల్లాలుకు ఇచ్చివేసి 80% సంపాదన ఏమైన చేసుకొవచ్చా? దానిమీద ఇల్లాలుకు అదికారం ఉండదా? మరి ఇంట్లొ పిల్లల సంగతేమిటి? వాళ్లేమి పాపం చేసారు? ఒహో వాళ్లకి ఓటు హక్కు లేదు కదూ! మర్చేపొయాను.లేకపోతే వాళ్ల పర్సంటేజ్ డిక్లేర్ అయ్యెది.పాపం పిల్లలు ప్చ్!

ఐనా  నాకొక డౌటు. బారతీయ(హిందు) ఇల్లాలు అంటే "కార్యీసు దాసి,కరణేసు మంత్రి,బోజ్యేసు మాతా,శయనేసు రంబా" అని గదా!. మరి ఈ నాలుగు పనుల్లో దాసీ పనికే ఖరీదు కట్టిన సర్కార్ వారు మిగతా మూడు పనులకు ఎంత ఇవ్వాలొ సెలవివ్వలేదు.అసలు యజమానత్వానికి, నౌకరీకి తేడా తెలియని వాళ్లు మన సర్కారులొ ఉండటం మన స్వయం క్రుతాపరాదం.ఇంటి ఇల్లాలు ఆంటె పనిమనిషి కాదు. యజమానురాలు. ఆమేకి పర్సంటేజ్లు కాదు సంపాదనంతా ఆమేకే ఇవ్వాలి. అమే చేతుల మీదుగానె సంసార రధం నడపాలి. అటువంటి సమర్దత అమే కల్గి ఉండాలి.అటువంటి కుటుంబ వ్యవస్త కావాలి. అంతే కాని బార్య భర్తల మద్య తంపులు పెట్టే ఇటువంటి ఆలొచనలు ఎంత మాత్రం మంచివి కావు.

Take By: http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_14.html



Read more...

Tuesday, September 4, 2012

ఆహార సంక్షోభం ముంగిట ప్రపంచం

  • భారత్‌పై కూడా ఆహార సంక్షోభం ప్రభావం పడే అవకాశముంది. దేశంలో నైరుతీ రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో సుమారు 22 శాతం మేర వర్షాలు తక్కువగా పడ్డాయని అంచనా వేశారు. ఇందువల్ల నారు మళ్లు పోయడం, నాట్లు వేయడం ఆలస్యమయ్యాయి. ఈ వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్‌ పంట దిగుబడి తగ్గిపోయే అవకాశముంది. ఆహార పదార్థాల ధరలు ఇప్పటికే పెరగడం ప్రారంభించాయి. ప్రపంచ సంక్షోభంతో నిమిత్తం లేకుండా ఆహార సంక్షోభం ప్రభావం పడే అవకాశముంది.

Read More News click this link

http://www.prajasakti.com/todaysessay/article-386675


Read more...

Monday, June 18, 2012

భారత్ భేష్


కాబూల్, జూన్ 17: అఫ్గాన్ తాలిబన్ల నుంచి భారత్‌కు ఊహించని ప్రశంసలు దక్కాయి. ఈ ప్రాంతంలో భారత్ ప్రాముఖ్యమైన దేశం అని అఫ్గాన్ తాలిబన్లు కొనియాడారు. అఫ్గాన్‌లో భారీగా సైనిక ప్రమేయం పెరగాలని కోరుతున్న అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదని, అగ్రదేశం డిమాండ్లను నిరాకరించిందని మెచ్చుకున్నారు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో అఫ్గాన్‌లోని భారతీయులపై దాడులకు తెగబడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాలిబన్ ఉగ్రవాద సంస్థ ఇలా ప్రశంసలు కురిపించడం గమనార్హం.

‘అఫ్గాన్ల ఆకాంక్షలు, సంప్రదాయాలు, స్వేచ్ఛ కోసం వారు పడే తపన భారత్‌కు బాగా తెలుసు. అమెరికాను సంతృప్తి పరచడం కోసం వారు తమ దేశాన్ని ఉపవూదవంలోకి నెట్టివేయడం అహేతుకం’ అని తాలిబన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా రక్షణ కార్యదర్శి లియాన్ పెనెట్టా ఇటీవల భారత పర్యటనకు వచ్చి, విదేశీ సైనిక బలగాలు వైదొలగనున్న 2014 నాటికి అఫ్ఘాన్‌లో భారత్ విశేష పాత్ర పోషించాలని పట్టుబట్టారని, అయితే భారత్ అందుకు ఒప్పుకోకుండా ఆయనను ఉత్త చేతులతో తిప్పిపంపిందని ఒంటికన్ను ఉగ్రవాది ముల్లా ఒమర్ నేతృత్వంలోని తాలిబన్ సంస్థ పేర్కొంది.

భారత్‌లో మూడు రోజులు గడిపిన పెనెట్టా.. తమ భారాన్ని భారత్‌పై మోపి, అఫ్గాన్ నుంచి విదేశీ బలగాలు తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారని విమర్శించింది. అమెరికా నేతృత్వంలోని నాటో దళాలకు వ్యతిరేకంగా తాలిబన్లు పోరాటం కొనసాగిస్తున్నారు. 2001లో తాలిబన్ పాలకులను గద్దె దించిన నాటినుంచి ఈ పోరు కొనసాగుతున్నది. అమెరికా డిమాండ్లకు భారత్ తలొగ్గలేదని విశ్వసనీయ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందిందని తాలిబన్లు పేర్కొన్నారు. గొడ్డలిపెట్టును భారత్‌పై పెట్టాలని అమెరికా ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.


పోలియో ప్రచారంపై తాలిబన్ల నిషేధం

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఉత్తర వజిరిస్థాన్ గిరిజన ప్రాంతంలో పోలియో వ్యతిరేక ప్రచారంపై పాక్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ నిషేధం విధించింది. ఈ ప్రాంతంలో అమెరికా డ్రోన్ దాడులు ఆపేవరకు పోలియో వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకుంటామని తాలిబన్ ఫ్యాక్షన్ గ్రూప్ కమాండర్ హఫీజ్ గుల్ బహదూర్ స్పష్టంచేశాడు.

Read more...

Wednesday, February 8, 2012

Iranian parliament summons Ahmadinejad



The Iranian parliament has summoned President Mahmoud Ahmadinejad to answer questions about his alleged mismanagement of the country's economy, Iranian media reported.

The summons -- the first of its kind for an Iranian leader -- come ahead of next month's parliamentary elections.


Mohammad Reza Bahnoar, the deputy speaker of the Majlis, said the president must appear before lawmakers within one month.

Ahmadinejad will be queried on his economic record, including an improper implementation of an aid package, and his administration's domestic and foreign policy, the Fars news agency reported.

Lawmakers will also question Ahmadinejad over his attempts to curb the powers of the Majlis.

- Siasat News

Read more...

Thursday, February 2, 2012

New York Muslims to rally against NYPD

New York, February 02: The Council on American-Islamic Relations (CAIR) in the US city of New York has planned a rally to protest the recent actions of the New York Police Department (NYPD) against the Muslim community.
CAIR-New York has posted an announcement for the “Rally for Justice” on Friday Feb. 3 from 3-5pm in Foley Square on its website cair-ny.org urging the Muslim community of New York City to participate and call their family and friends to do so as well.

“The NYPD has transgressed all boundaries of respect for our community namely in their instillation of spying and surveillance program of masjids (mosques) … and more recently in the use of the anti-Muslim film “The Third Jihad” in NYPD trainings,” CAIR wrote on its website.
The “The Third Jihad” is a 72-minute documentary-style film Many Muslim produced by the American-Israeli institution Clarion Fund makes controversial movies to promote Islamophobia in America. Many Muslim organizations have branded the movie as inflammatory.

CAIR-New York's announcement said the movie “depicts the majority of American Muslims as supportive of violent extremism” adding that, “most disappointingly is the participation of current police commissioner Ray Kelly in the video.”

Kelly had denied the use of the film before it was revealed that the movie had been used in police training for over 1500 NYPD anti-terrorism police cadets.

According to CAIR, since Kelly and Mayor Bloomberg both refuse to accept the severity of the case, or meet with local Islamic leaders in an attempt to mend the situation “we as a community with full force must stand up to the mistreatment and dismissal of our community at large. Silence and lack of reaction to this pressing issue will only allow this type systematic persecution of a minority community to continue and escalate without any reprimand.”

Take By: Siasat News

Read more...

Tuesday, January 17, 2012

గిలానీకి ఊరట



raza_gilani telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema-ప్రజాస్వామ్యానికే పాకిస్థాన్ పార్లమెంట్ ఓటు
-విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రధాని.. మూడింట రెండొంతుల మెజారిటీ
-19న సుప్రీంకోర్టుకు హాజరవుతా: గిలానీ ప్రకటన
-రాజీనామా చేయరన్న పీపీపీ నేత
-నష్టనివారణ చర్యల్లో అధికార పక్షం
-కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటన
-‘ధిక్కారం’ కేసులో 19న హాజరవ్వాలని గిలానీకి అత్యున్నత న్యాయస్థానం ఆదేశం
-ఏజీపై ధర్మాసనం ఆగ్రహం
-జర్దారీని కలిసిన గిలానీ
-స్వాగతించిన ఇమ్రాన్‌ఖాన్


మెమోగేట్ కుంభకోణం నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సైన్యం ఓవైపు.. అవినీతి కేసులను తిరిగి తెరిచే విషయమై నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు మరోవైపు.. ప్రజలను గాలికొదిలేసి, నేరస్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్న ప్రతిపక్షాలు ఇంకోవైపు.. ముప్పేట దాడిలా చుట్టుముట్టిన సమస్యలతో, నిత్యం మనుగడ ప్రశ్నార్థకమైన పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య అనుకూల తీర్మానాన్ని పార్లమెంట్ దిగువ సభ సోమవారం రాత్రి మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించింది. దీంతో యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వానికి ఊరట లభించింది. వారం రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అంతకుముందు సుప్రీంకోర్టు గిలానీకి కోర్టు ధిక్కార నోటీసు జారీచేయడంతో ఆయన ఇక పదవి నుంచి దిగిపోవడం ఖాయమనిపించింది. కానీ పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో విజయం ఆయనలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఈ సందర్భంగా గిలానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఇవాళ చాలా మంచి రోజని అభివర్ణించారు. పార్లమెంట్ రబ్బర్ స్టాంప్ కాదని, ప్రజాస్వామ్యమే అన్నింటికన్నా గొప్పదని అన్నారు. సర్వాధికారాలు గల పార్లమెంట్‌కే అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. మిలిటరీ, న్యాయవ్యవస్థలతో తమకు విభేదాలున్నా ప్రజాస్వామ్య పరిరక్షణలో అవి కూడా కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఈ నెల 19న సుప్రీంకోర్టుకు హాజరవుతానని, కోర్టు ధిక్కారం కేసులో బేషరతు క్షమాపణ చెబుతానని అన్నారు.


supreme-court_PK telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఇస్లామాబాద్, జనవరి 16:రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం చుక్కెదురైంది. ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీకి దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతోపాటు మరో ఎనిమిది వేల మందిపై అవినీతి ఆరోపణల కేసులను తిరిగి తెరవాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదో ఈ నెల 19వ తేదీన తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణను జస్టిస్8 నజీర్ ఉల్ ముల్క్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది. తమ ఆదేశాలను పాటించాలంటూ సుప్రీంకోర్టు గిలానీకి పలుమార్లు గుర్తుచేసినా ఆయన కావాలనే పెడచెవిన పెట్టారని, అందువల్ల తనపై కోర్టు ధిక్కార విచారణను ఎందుకు చేపట్టకూడదో ఆయన చెప్పాలని పేర్కొంది.

ఏజీపై ధర్మాసనం ఆగ్రహం
అవినీతి కేసులను తిరిగి తెరవాలంటూ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ అందలేదని అటార్నీ జనరల్(ఏజీ) అన్వర్‌ఉల్‌హక్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనకు చీవాట్లు పెట్టింది. తమ ఆదేశాలకు ప్రభుత్వం ఏవిధంగా స్పందించిందో తమకు ఎందుకు తెలియజేయలేదని నిలదీసింది. కోర్టు ఆదేశాలను దేశ అధ్యక్షుడికి, ప్రధానికి, ఇతర అధికారులకు తెలిపానని, వారి నుంచి తనకు ఎలాంటి స్పందనలూ రాలేదని, అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికీ పరిశీలిస్తోందని ఏజీ.. కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ముల్క్.. ఏజీపై మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలపటం, వారి స్పందనలను కోర్టుకు చెప్పటం మీ బాధ్యత కాదా?, ఇందులో మీరు కొత్తగా చేస్తున్నదేమిటి? అని సూటిగా ప్రశ్నించారు.

ఏదేమైనా కేసులను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వ ఆదేశాలు కావాలని తేల్చిచెప్పారు. అనంతరం విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. విచారణ తిరిగి ప్రారంభమైన తర్వాత ఏజీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేలా హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అయితే ఈ సమయంలో అలాంటిదేమీ చేయొద్దని ధర్మాసనం ఏజీకి సూచించింది. అనంతరం గిలానీకి నోటుసు జారీ చేసింది. ‘కోర్టు ఆదేశాలను గిలానీ అమలుచేయనందునే ఆయనకు ఈ నోటీసు జారీచేశాం’ అని ముల్క్ విలేకర్లకు చెప్పారు. మెమోగేట్ కుంభకోణం విషయమై ఇప్పటికే సైన్యంతో ముఖాముఖి తలపడుతూ అస్థిత్వ ప్రమాదం ఎదుర్కొంటున్న పాక్ సర్కారు పరిస్థితిని సుప్రీంకోర్టు తీర్పు మరింత దిగజార్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కాగా పాక్ ప్రధానికి కోర్టు ధిక్కార నోటీసులు రావడం ఇది రెండోసారి. 1997 నవంబర్‌లో అప్పటి ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు కూడా ఈ తాఖీదులు అందాయి.

జర్దారీతో గిలానీ భేటీ
సుప్రీంకోర్టు నోటీసు, పార్లమెంట్ సమావేశం నేపథ్యంలో ప్రధాని గిలానీ.. అధ్యక్షుడు జర్దారీ, అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అగ్రనేతలతో సోమవారం భేటీ అయ్యారు. కోర్టు నోటీసు జారీచేసిన కొద్దిసేపటికే ఆయన జర్దారీని కలిశారు. ప్రస్తుత పరిస్థితిని ఆయనతో చర్చించారు. అనంతరం పీపీపీ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ కమిటీతో సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జర్దారీ కూడా హాజరయ్యారు. కోర్టు నోటీసుపైన, సాయంత్రం పార్లమెంట్‌లో జరిగే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌పైన ఈ భేటీలో చర్చించారు. సైన్యంతో జగడం, కోర్టు నోటీసుల వల్ల రాజకీయంగా వాటిల్లే నష్టాన్ని నివారించేందుకు గిలానీ చేత రాజీనామా చేయించాలని పీపీపీ అగ్రనేతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి.

రాజీనామా చేస్తానన్న గిలానీ!
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని గిలానీ అన్నట్లు వార్తలొచ్చాయి. తన రాజీనామా ప్రభుత్వాన్ని, పార్లమెంట్‌ను సుస్థిర పరుస్తుందంటే పదని నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు ఆర్మీ న్యూస్8 చానెల్ తెలిపింది. గిలానీ దిగిపోతే కొత్త ప్రధానిగా పీపీపీ నేత ఖమర్ జమాన్ ఖైరా, ఆధ్యాత్మిక వ్యవహారాల మంత్రి ఖుర్షీద్‌షా, కీలక భాగస్వామ్య పక్షం(పీఎంఎల్-క్యూ) నేత పర్వేజ్‌ఇలాహీల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఈ మీడియో పేర్కొంది. కానీ ఆ వార్తలను అవామీ నేషనల్ పార్టీ చీఫ్ ఖండించారు.

ప్రధానితోపాటు కోర్టుకు వెళ్లనున్న పీపీపీ నేతలు
పీపీపీ నేతలు, భాగస్వామ్యపక్షాల నాయకులు ఈ నెల 19న ప్రధాని గిలానీతో కలిసి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి మౌలాబుక్స్ చందోలియా తెలిపారు. గిలానీ ప్రభుత్వం తన పూర్తికాలం అధికారంలో ఉంటుందని చెప్పారు. తమపై జరుగుతున్న ఈ కుట్రలల్నీ భగ్నమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

కోర్టు నోటీసును స్వాగతించిన ఇమ్రాన్‌ఖాన్
ప్రధాని గిలానీకి సుప్రీంకోర్టు నోటీసు జారీచేయటాన్ని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ స్వాగతించారు. యావద్దేశం కూడా న్యాయస్థానం ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. ‘సామాన్యుల సాధకబాధకాలను తీర్చాల్సిన పాలకులు నేరస్తులను కాపాడేందుకు కృషిచేస్తున్నారు. ఈ మేరకు న్యాయవ్యవస్థను కూడా భష్ఠుపట్టించాలని చూస్తున్నారు. జర్దారీని రక్షించేందుకు వారు ఎంత మంది న్యాయవాదులను, న్యాయమూర్తులను మోహరించినా ప్రజలంతా దేశ అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకంతో ఉన్నారు’ అని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు.

సమాచారం ఇచ్చేందుకు బ్లాక్‌బెర్రీ నో
మెమోగేట్ కుంభకోణానికి సంబంధించి పాక్-అమెరికా వ్యాపారి ఇజాజ్, అమెరికాలో అప్పటి పాకిస్తాన్ రాయబారి హుస్సేన్ హక్కానీలు తమ నెట్‌వర్క్ ద్వారా ఇచ్చిపుచ్చుకున్న సమాచారాన్ని వెల్లడించేందుకు బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల తయారీ సంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్(రిమ్) నిరాకరించింది. వినియోగదారుల అనుమతి లేకుండా ఈ వివరాలను తాము బయటపెట్టలేమని తేల్చిచెప్పింది. ఈ కేసును విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్‌కు ఈ విషయాన్ని ఏజీ తెలిపారు. హక్కానీ ఉపయోగించిన రెండు బ్లాక్‌బెర్రీ ఫోన్‌లు అమెరికాలోని అతని కార్యాలయంలోగానీ నివాసంలోగానీ దొరకలేదని కూడా చెప్పారు.

ఏమిటీ మెమోగేట్?
ఒసామా బిన్ లాడెన్ హతమైన అనంతరం పాక్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైన్యం కుట్ర పన్నుతోందని అధ్యక్షుడు జర్దారీ భయపడ్డారు. ఈ కుట్రను నిలువరించేందుకు అమెరికా సాయం కోరారు. ఈ మేరకు సంతకంలేని ఓ మెమో పంపారు. జర్దారీ తరఫున హక్కానీ రాసిన ఆ లేఖను ఆయన ఆదేశాల మేరకే తాను అమెరికాకు అందజేశానని పాకిస్తానీ-అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్‌ఇజాజ్ బహిరంగంగా చెప్పారు. ఇది వివాదాస్పదమవడంతో హక్కానీ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

‘మెమో’ దర్యాప్తునకు ఇజాజ్ డుమ్మా
మెమోగేట్ కుంభకోణంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఇజాజ్ ఈ కేసుపై సోమవారం జరిగిన జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తునకు డుమ్మా కొట్టారు. సుప్రీంకోర్టు నియమించిన ఈ కమిషన్ ముందుకు భద్రతా కారణాల రీత్యా హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. ఈ నెల 25వ తేదీ దాక తనకు గడువు ఇవ్వాలని కోరారు. కమిషన్ మూడోసారి సోమవారం భేటీ అయిన కొద్దిసేపటికే ఇజాజ్ తరఫు న్యాయవాది అక్రమ్‌షేఖ్ ఈ విషయాన్ని కమిషన్‌కు తెలిపారు. కుంభకోణంలో.. ఇజాజ్, హక్కానీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న సమాచారాలను వెల్లడించేందుకు రిమ్ నిరాకరించిన నేపథ్యంలో ఇజాజ్ గైర్హాజరీ ప్రధాన్యం సంతరించుకుంది.

ఇజాజ్, హక్కానీ, పాషాలకు సమన్లు
జ్యుడీషియల్ కమిటీ దర్యాప్తునకు గైర్హాజరైన ఇజాజ్‌కు పాకిస్థాన్ పార్లమెంటరీ కమిటీ సోమవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 26న జ్యుడీషియల్ కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. మీరు కూడా 23వ తేదీన హాజరై వాంగ్మూలాలు ఇవ్వాలని హక్కానీ, ఐఎస్8ఐ చీఫ్ అహ్మద్‌షుజాపాషాలకు కూడా పార్లమెంటరీ కమిటీ సమన్లు ఇచ్చింది.

‘ముషారఫ్ తల’కు నూటొక్క మిలియన్లు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌ను హతమార్చిన వారికి పది లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని బలోచిస్తాన్ జాతీయ నేత అక్బర్‌బుగ్తి మనవడు షాజైన్‌బుగ్తి ప్రకటించారు. నగదు బహుమతితోపాటు వంద మిలియన్ల విలువైన బంగ్లాను కూడా ఇస్తామని విలేకర్లకు ఆదివారం చెప్పారు. 2006లో ముషారఫ్ ఆదేశాలతో బలోచిస్తాన్‌లోని కుహ్లు జిల్లాలో జరిగిన మిలిటరీ ఆపరేషన్‌లో అక్బర్‌బుగ్తి మృతిచెందారు?

ఏ సంస్థనూ లక్ష్యంగా చేసుకోలేదు
-‘ఎన్నార్వో’ తప్పు చేసింది ఎవరు: గిలానీ

ఇస్లామాబాద్, జనవరి 16: పార్లమెంట్‌లో విశ్వాస పరీక్ష సందర్భంగా ప్రధాని గిలానీ మాట్లాడుతూ సైన్యంగానీ న్యాయస్థానాలుగానీ వ్యవస్థను గాడితప్పించేలా వ్యవహరించకూడదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మెమోగేట్ కుంభకోణం, అవినీతి కేసుల విషయంలో సైన్యం, సుప్రీంకోర్టు ప్రభుత్వంతో వ్యవహరించిన తీరును గిలానీ ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘న్యాయవ్యవస్థపై నాకు గౌరవం ఉంది. కోర్టులపై మాకు పూర్తివిశ్వాసం ఉంది. అందుకే ఈ నెల 19న సుప్రీంకోర్టుకు హాజరవుతాను. పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానంపై ఓటు విషయంలో మేము ఏ వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకోలేదు. జర్దారీకి రాజ్యాంగం రక్షణకవచంలా ఉంది. సర్కారును నిందించేవారు.. అవినీతి కేసుల నుంచి నిందితులను కాపాడేలా జాతీయ సయోధ్య ఉత్తర్వులు (ఎన్‌ఆర్‌ఓ) రూపొందించినవారిపై ఎలాంటి చర్యలూ కోరకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని గిలానీ.. ముషారఫ్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఎన్‌ఆర్‌ఓను ఎవరు తెచ్చారు. ఆ తప్పు మేం చేయలేదు. ఆ పొరపాటు చేసినవారు ఇప్పుడు దేశం బయటున్నారు. మళ్లీ ఇప్పుడు దేశంలోకి రావాలనుకుంటున్నారు’’ అని పాక్‌లోకి మళ్లీ రావాలనుకుంటున్న ముషారఫ్ ప్రయత్నాలను గిలానీ ఎండగట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందని ప్రపంచానికి చాటేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు.

Take By: T News

Read more...

Monday, December 26, 2011

మైనారిటీలకు 4.5 రిజర్వేషన్ కల్పించాలని యూపీఏ ప్రభుత్వం .... ( కోటా రాజకీయం)

మైనారిటీలకు 4.5 రిజర్వేషన్ కల్పించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమే అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సంక్షేమం కన్నా రాజకీయ లబ్ధికే ప్రాధాన్యం ఇచ్చిందనే అభివూపాయం కూడా వ్యక్తమవుతున్నది. ఏదైనా సామాజిక వర్గాన్ని బాగుపరచాలనే చర్చ వచ్చినప్పుడల్లా ప్రభుత్వం కోటాతో సరిపెట్టి వివాదాల తుట్టె కదుపుతున్నది. కానీ ఆయా సామాజిక వర్గాల సమక్షిగాభివృద్ధిపై దృష్టి సారించడం లేదు.ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో వెనుకబడిన తరగతులకున్న 27 శాతం రిజర్వేషన్‌లలో మైనారిటీలకు నాలుగున్నర శాతం ఉప కోటా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించింది.

ఉత్తరప్రదేశ్, మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఆ తరువాత సార్వవూతిక ఎన్నికలు కూడా సమీపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదనడంలో సందేహం లేదు. ఉత్తర ప్రదేశ్ జనాభాలో ముస్లింలు 18 శాతం ఉన్నారు. దాదాపు 115 నియోజకవర్గాలలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్నారు.

ఈ కోటా ముస్లింలకు తమ ప్రభుత్వ కానుక అనీ, యూపీ ఎన్నికల్లో ములాయం పార్టీకి పడే ముస్లిం ఓట్లన్నీ తమకే వస్తాయని, ఇక యూపీలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ ఆ రాష్ట్ర పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించడం కోటా రాజకీయానికి నిదర్శనం. ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల దేశంలో అంతర్యుద్ధం వస్తుందనే రీతిలో ఒక ప్రతిపక్ష నేత వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. మత రాజకీయాల ద్వారా లబ్ధి పొందడానికి అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి.

మరోవైపు జమాతే ఇస్లామీ హింద్ వంటి సంస్థలు మాత్రం ఈ కోటా కల్పించడాన్ని ముస్లింలను మోసం చేయడంగా అభివర్ణించాయి. ఇప్పటికే ముస్లింలలోని కొన్ని కులాలు బీసీలకు కేటాయించిన 27 శాతం కోటాలో రెండు నుంచి మూడు శాతం పొందే అవకా శం ఉందని, ఇప్పుడు మైనారిటీలు అందరికీ కలిపి కేటాయించే 4.5 శాతం కోటాలో వారికి అదనంగా ఒరిగేదేమీ ఉండదని ముస్లిం మత పెద్దలు కొందరు అంటున్నారు. ఉదాహరణకు జైనులు ఎంతో అభివృద్ధి చెందారని 4.5 శాతంలో వారితో ముస్లింలను కలపడం వల్ల ప్రయోజనం ఉండదంటున్నారు. అయితే 27 శాతం కోటాలో వెనకబడిన తరగతుల వారితో పోటీ పడే బదులు, నాలుగున్నర శాతంలో మిగతా మైనారిటీలతో పోటీ పడడం సులభమనే వారూ ఉన్నారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారి నుంచి వినబడుతున్నది.


ముస్లింలతో పాటు మైనారిటీలందరికీ కలిపి నాలుగున్నర శాతం రిజర్వేషన్ కల్పించడం కంటి తుడుపు చర్య అనే అభివూపాయం ముస్లిం మేధావులలో వ్యక్తమవుతున్న ది. రంగనాథ్ మిశ్రా కమిషన్ సూచించిన విధంగా ముస్లింలకు పది శాతం రిజర్వేష న్ కల్పించాలని వారు కోరుతున్నారు. పైగా ఈ మేధావి వర్గం అభివూపాయపడుతున్నట్టు ముస్లింల సమక్షిగాభివృద్ధికి చర్యలు తీసుకోకుండా కేవలం కోటా కల్పించడం వల్ల కూడా ఫలితం ఉండదు. యూపీఏ ప్రభుత్వం 2005లో ఏర్పాటు చేసిన సచార్ కమిటీ కానీ, ఆ తరువాతి రంగనాథ్‌మిశ్రా కమిషన్ కానీ ముస్లింల దయనీయ పరిస్థితిని వివరించాయి.

ప్రణాళికా సంఘం విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక (2011) కూడా ముస్లింల వెనుకబాటుతనాన్ని కళ్ళకు కట్టింది. ముస్లింల పరిస్థితి దళితుల కన్నా అధ్వాన్నంగా ఉన్నది. పేదరికం, విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని చూస్తే ముస్లింల అభివృద్ధి రేటు తక్కువగా ఉన్నది. ఎస్సీలు, ఎస్టీలను ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసిందని కాదు.

ఈ సామాజిక వర్గాలు కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు. కానీ ముస్లింల పరిస్థితి చెప్పడానికే భిన్న వెనుకబడిన వర్గాలతో పోల్చడం. 2004-05 నుంచి 2007-08 నాటికి పోల్చి చూస్తే నగర ప్రాంతాలలో ముస్లింలలో విద్యాభివృద్ధి 5.3 శాతం కాగా, ఎస్సీలలో 8.7, ఎస్టీలలో 8 శాతం ఉంది. శిశు మరణాల సంఖ్య కూడా మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే ముస్లింలలో ఎక్కువగా ఉన్నది. దేశ జనాభాలో ముస్లింలు 14 శాతం ఉండగా ప్రభుత్వ ఉద్యోగాలలో 2.5 శాతం మాత్రమే ఉన్నారు.


ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనాన్ని మించిన సమస్యలను ముస్లిం సమాజం ఎదుర్కొంటున్నది. ముస్లింలను ప్రధాన స్రవంతిలో భాగం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ప్రధాన స్రవంతి చేయడానికి ఇష్టపడని, గిట్టుబాటు కాని పనులను వారు చేపట్టవలసి వస్తున్నది. భద్రతా రాహిత్యం, అస్తిత్వ సంక్షోభం, వివక్ష, దేశ భక్తిని శంకించడం వంటి సమస్యలను ముస్లింలు ఎదుర్కొంటున్నారని సచార్ కమిటీ పేర్కొంది.

వీరికి అసమ్మతిని వ్యక్తం చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ముస్లింలకు విద్య, ఉద్యోగరంగాలలో కోటా కల్పించడం వల్ల కొన్ని తక్షణ ప్రయోజనాలు ఉంటాయి. అయితే కోటాతోనే సమస్యలన్నీ తీరుతాయనే భ్రమలను ప్రభుత్వం కల్పించకూడదు. దీర్ఘకాలిక సామాజిక - ఆర్థికాభివృద్ధి వ్యూహంలో కోటా కల్పించడం కూడా ఒక భాగం కావాలె. ప్రత్యేకించి ఆత్మాభిమానంతో బతికే గౌరవనీయ పరిస్థితులు కల్పించాలె.

అంతే తప్ప ముస్లింలకు ఏదో ఒరగ బెడుతున్న అభివూపాయాన్ని ఇతర మతాల వారికి కల్పించడం, బీసీ ల కోటా నుంచి కేటాయించి తగవులు పెట్టడం వంటి చర్యలు తక్షణ రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తాయేమో కానీ, సామాజిక సామరస్యానికి, సంక్షేమానికి దోహదపడవు. కాంగ్రెస్ వంటి బాధ్యతాయుత రాజకీయ పక్షం, కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో అడుగులు వేయాలే తప్ప రాజకీయ ఎత్తుగడలకు దిగడం భావ్యం కాదు.

Take By: T News

Read more...

Sunday, December 25, 2011

US blaming Iran for 9/11, unbelievable

New York, December 25: A New York judge has signed a judgment that finds Iran, along with the Taliban and al-Qaida, liable in the Sept. 11 2001 terrorist attacks.


Press TV has interviewed Joshua Blakeney of the Scholars for 9/11 Truth & Veterans Today from Calgary, Alberta to discuss the situation. What follows is a rough transcription of the 

interview:


Press TV: Josh Blakeney, let's focus for a moment on the many doubts and questions as [another speaker on the show] Foad Izadi said that exist about the 9/11 commission.


The US waged two wars using the 9/11 attacks as a pretext. What do you think about the 9/11 commission report and didn't the US allow an international investigation led by the UN over the terrorist attacks?


Blakeney: Yeah, I'm doing my graduate work at the university of Lethbridge here in Canada on the events of 9/11. I've been studying 9/11 intensively for four years now.


And indeed I'm the recipient of the Queen Elizabeth student graduate scholarship and having studied 9/11 for 4 years I can conquer with [another speaker on the show] professor Fetzer that the official story of 9/11 is provably false.


The 9/11 commission report was a complete hoax. Philip Zelikow [executive director of the 9/11 Commission] was a Neo-conservative and therefore wasn't disinterested enough to be conducting such an investigation.


And apparently his academic field of expertise was the creation and maintenance of public myth which is nonsensical although I must say one doesn't know whether to laugh or cry when we hear these things.


When Ahmadinejad, President Ahmadinejad did his speech at the United Nations, an exemplary speech in September 20/11 with his engineering background, he implied that the official story of 9/11 must be false, especially the notion that airplanes brought down towers on 9/11.


And we were then told that Al-Qaida were angry at President Ahmadinejad, that Al-Qaida were mythed that Ahmadinejad was trying to steal their thunder for the crime that they allegedly did.


Now we are told that President Ahmadinejad is collaborating with Al-Qaida and with the Taliban when anyone who has read a History of the War on Terror knows that after 9/11 the Iranian government were actually saying to the US government look we could be an ally if you want in your war against the Taliban.


Because the Taliban are no friends of the Iranian government, being Sunni, the Iranian government being Shia and so as they say if it wasn't for the fact that this was a harbinger of a storm, a harbinger of wars to come, yet more wars, massacres in the Middle East, we'd have to laugh.


Of course it's quite jovial the fact that on 9/11 they blamed this on Palestinians. They said the popular front for the liberation of Palestine committed this atrocity and they showed footage from 1993 of Palestinians celebrating apparently the attacks on 9/11, you know, several years in advance.


And then we were told Saddam Hussein was complicit in the events of 9/11. A lady named Laurie Mylroie from the American Enterprise Institute was authoring propaganda against Saddam Hussein, even though he was the enemy of Islamists, you know the likes of Al-Qaida.


Then we were told the Saudis were involved even though there is no evidence that the alleged hijackers even boarded the planes or were Islamists and so that's irrelevant. So why not add one more to the table and say that Iran was involved.


Hey, why not Syria now or North Korea, this official story of 9/11 is taking on a life of its own, how Judge George Daniels could find this in the court is beyond belief, and it indicates that the rule of law is breaking down even further in the United States.


Judge Daniels was a former professor of Brooklyn law school, I don't know if that might have something to do with it, but this is ridiculous and as Professor Fetzer suggested Israel and the US, their fingerprints are all over the events of 9/11.


And of course Israel's role in this is so significant because Israel wants to balkanize the Middle East. It wants the Arabs and Muslims fighting each other in a civil war type situation.

The Middle East is highly fissiparous and so that's why Israel's happy to have the Saudis, the Iranians, the Palestinians, any Arab regime or Arab government, Muslim government or in your case Persian government because it wants to have regional hegemony.


It doesn't want the Saudis or the Iranians to have regional hegemony and it's very smart. Those who support Israel in the United States, they realize that a key part if they're going to try to attack Iran is demonizing the Iranian government and dehumanizing the Iranian people in the eyes of the American people.


And so our job is, 9/11 truth is, to tell the American people that they ought to empathize with the Palestinians because 3000 of their citizens were killed on 9/11 with the complicity of the Israeli government.


Press TV: Joshua Blakeny, I believe there is a popular movement happening in the United States: the Occupy movements which are criticizing the US government for a host of issues including the wars.


So is that where hopes should be, maybe pinned on when it comes to, at least to foreign policy, which obviously does drain money out of the economy, in order to point out to the world on the double standards that the United States perhaps has and we could refer to what appeared in this New York court.


Blakeney: Yeah, I mean, I think the ruling class in the United States are digging their own graves. There is an increasing disconnect between the ruling class, the elite, you know judges like Judge Daniels and the professors, academicians in the United States who are just repeating the mythology of the global war on terror.


And the people of the United States who are more and more educated. You know there was this stereotype when I was growing up that Americans aren't intelligent, they're stupid.

But that isn't actually borne out by the reality. I've travelled from coast to shining coast in the United States, the United States' people are highly educated.


And I do believe that you know the degradation of our public institutions, I mean we know that politicians and journalists are kind of bought and paid for and they lie, but when the judiciary and the professoria failed to distinguish between fact and fiction, when presented with evidence, then we're in a lot of trouble.


A lot of people said that, you know, with the failure of the Warren Commission to deal with the death of JFK [former US President John F. Kennedy] what will come next and what came next was 9/11.


And many say now with 9/11 what will come next? You know we look at Fokushima; we look at the Norway incident; the massacre in Norway in which the whole generation of labor activists were taken out, young children who would grow up to be left-wing.


Norway being highly supportive of the Palestinian struggle, a professor in Norway now named Professor Tinanda has just published an article this week in a peer-reviewed academic journal insinuating that Israel was involved in the massacre in Norway.

You look at Japan, another country which collaborated with the Nazis in World War II incidentally and you see what's happened in Fokushima, was that just completely coincidental?


Are we allowed to be skeptical of these? I think we ought to and I think it's such a shame that academics like Professor Fetzer and Professor Holm, my graduate study supervisor, are so isolated and why is it that academics are repeating time and time again these lies.


Of course, [a US Senator from Idaho] Senator Frank Church did uncover in the Cold War, in the seventies that up to 5000 university professors and 3000 journalists were conspiring with the CIA to spread this information against any country that wanted to express self-determination during the Cold War and called them Communists or part of a Soviet conspiracy.


So invariably, it's the media and the professors who are the conspiracy theorists and those like Professor Fetzer and I who are debunking state-sponsored conspiracy theories.

So I think we have to be highly vigilant as a people against the degradation of our public institutions by reckless elites.

Take By: Siasat News : http://www.siasat.com/english/news/us-blaming-iran-911-unbelievable

Read more...

Thursday, December 22, 2011

Court orders social networking sites to remove objectionable images

New Delhi:  A Delhi court has ordered several social networking companies including Facebook, YouTube, Microsoft India, Google and Orkut to remove some images from their websites.

The court, hearing a petition filed by Mufti Aijaz Arshad Qasmi objecting to images hurting religious sentiments, said, "the photographs shown by the plaintiff having content of defamation and derogation against the sentiments of every community."

"Defendants are further directed to remove the same from their social networking sites...," the court added.

Over the last few months, Information Technology minister Kapil Sibal had asked social networking giants like Google and Facebook to ensure offensive material is deleted. Mr Sibal denied that this amounts to censorship; he also said that the government will have to intervene because the companies have not cooperated.

"I suggested that these platforms should evolve a mechanism on their own to ensure that such contents are removed as soon as they get to know of it... I have told them that this cannot go on," Mr Sibal had said.


Take By: ndtv News

Read more...

Australian teenager gets 13 years in jail for Indian student Nitin Garg's murder

Sydney:  An Australian teenager who fatally stabbed Indian student Nitin Garg in January 2010 was on Thursday jailed for 13 years.

The teenager, whose identity has been suppressed, was just 15 when he attacked Garg, 21, as he walked through Melbourne parkland to work. He stabbed him during an attempt to steal his mobile phone.

Garg, an Indian accounting graduate, managed to stagger to his workplace, a nearby burger restaurant, before collapsing with fatal stab wounds to the abdomen.

He died the next day in hospital.

The highest-profile in a string of attacks on Indian students in Australia, Garg's murder made international headlines and outraged public opinion in India, sparking accusations of widespread racism against migrants.

Diplomatic ties were tested, with Delhi condemning the killing as a "heinous crime on humanity" and "an uncivilised brutal attack on innocent Indians".

It followed a spate of muggings and beatings, accompanied by migration scams and colleges charging for substandard courses, which prompted street protests by Indians in Melbourne and Sydney in 2009.

Australia's reputation as a safe and welcoming destination for international students was badly damaged, leading to a drop-off in enrolments and sparking a government review of the tertiary education sector.

Judge Paul Coghlan on Thursday described Garg as an "innocent and random victim" but said the crime was spontaneous and he accepted that his attacker, now 17, was remorseful and had no intention of killing when he went to the park.

The judge also ruled that it was a crime of opportunity rather than race.

"The community abhors the use of knives because of the consequences such as this," Coghlan said.

The teen, who pleaded guilty to murder and attempted armed robbery, must serve at least eight years of his sentence before being eligible for parole.

Take By: Ndtv News :http://www.ndtv.com/article/india/australian-teenager-gets-13-years-in-jail-for-indian-student-nitin-garg-s-murder-159889

Read more...

చీకటి ఖండంలో భారత్ కబ్ఝా!

africa-copy-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
 
- ఇది ఇండియన్ ఇంపీరియలిజం!
- 80 పైగా భారత కంపెనీల పాగా
- సౌదీ, సౌత్ కొరియా వంటి దేశాలూ ఉన్నాయి..
- భారీగా వ్యవసాయ భూముల ఆక్రమణ
- లక్షల హెక్టార్లు.. ఏళ్ల తరబడి లీజులు


ఆఫ్రికా! చాలా కాలం వరకూ ఇది ఓ చీకటి ఖండం! అంతుపట్టని రహస్యం! కాలం గడిచే కొద్దీ అందులోని అమూల్యమైన, అపారమైన ఖనిజ సంపద, వనరుల సంగతి జగతికి విదితమైంది! వెలుగుల తోవలో అడుగు పెట్టిన ఆఫ్రికా అక్కడే మరోమారు చీకటి ఊబిలో కూరుకుపోయింది! ఆఫ్రికా ఖండంలోని వనరులపై కన్నేసిన అనేక దేశాలు.. దాన్ని తమ దోపిడీకి వనరుగా మార్చుకున్నాయి. కొన్ని దేశాలు ప్రత్యక్షంగా వలస రాజ్యాలు ఏర్పాటు చేసుకోగా.. కొన్ని దేశాలు పరోక్షంగా ఆఫ్రికా దేశాల వనరులను దోచు కుంటున్నాయి. విశేషం ఏమిటంటే.. ఒకప్పటి బ్రిటిష్‌వలస రాజ్యంగా ఉండి, వలస పాలన బాధలు అనుభవించిన భారత దేశం కూడా ఈ నయా వలస దోపిడీలో భాగస్వామి కావడమే!

సోమాలియాలో ఆకలికి అల్లాడుతున్న చిన్నారులను గుర్తు తెచ్చుకోండి! ఎముకలు తేలిన దేహం, లోపలికి పోయిన కళ్లు, బేల చూపులు! పెను ఆహార సంక్షోభానికి నిదర్శనాలు! వీరి ఆకలికి, వీరి పోషకాహార లేమికి కారణాలేంటి? తగినంత ఆహార ఉత్పత్తి లేకపోవడమా? ఉత్పత్తికి తగిన వనరులు లేకపోవడమా? కాదు. కానే కాదు. వీరితో ఆకలి కేకలు వేయిస్తున్నది దారిద్య్రం, అసమానతలే! కళ్ల ముందు ధాన్యం గరిసెలున్నా.. ఉత్పత్తి, పంపిణీలోని తారతమ్యాలే వారి పేగులను మలమల మాడిస్తున్నాయి. ఆఫ్రికాలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది! వారూ వీరూ అనిలేదు. పెట్టుబడిదారీ సమాజం అమెరికా మొదలుకుని, సామ్యవాద దేశమైన చైనా వరకు.. పెట్టుబడిదారీ దేశాల దోపిడీ పదఘట్టనల కింద మార్కెట్‌లు కోల్పోయి నయా ఆర్థిక విధానాల మాయాజాల గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతున్న భారత్‌వంటి దేశాలు మొదలు.. చమురు సొమ్ముతో సకల విలాసాలు అనుభవిస్తున్న సౌదీ అరేబియా వరకు.. తిలా పాపం తలా పిడికెడు చందాన వ్యవహరిస్తున్నాయి. ఒక్క సూడాన్‌లోనే ఏడు లక్షల హెక్టార్లను దక్షిణ కొరియా లీజులకు తీసుకుంది. టాంజానియాలో సౌదీ అరేబియా ఐదు లక్షల హెక్టార్ల లీజులపై సంతకాలు చేసింది. 80కిపైగా భారతీయ కంపెనీలు 240 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ఇది ఆఫ్రికా అభివృద్ధికి సహకారమా? లేక భూకబ్జానా?

ఆఫ్రికాలో అపారమైన జల వనరులున్నాయి. అంతకు మించి అతి తక్కువ ఖరీదుకు సారవంతమైన వ్యవసాయ భూములు దొరుకుతాయి. భారత్‌లో అయ్యే ఖర్చులో సగమే ఇక్కడ అవుతుంది. ఇంకేం.. భారతదేశానికి చెందిన కంపెనీలు ఆఫ్రికాలో అడుగు పెట్టాయి. 2010 నాటికి వివిధ ఆఫ్రికా దేశాలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాదాపు 80కిపైగా భారతీయ కంపెనీలు ఇథియోపియా, కెన్యా, మడగాస్కర్, సెనెగల్, మోజాంబిక్, టాంజానియా, ఉగాండా వంటి దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో వివిధ పంటల నిమిత్తం 240 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ మొత్తం ఉత్పత్తిని తిరిగి తమ దేశానికి లేదా ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు ఉద్దేశించారు. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టిన లక్కీ అనే గ్రూపునకు చెందిన ఎస్‌ఎన్ పాండే ఏడాది క్రితం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘ఆవూఫికాలో వ్యవసాయ ఖర్చులు భారత్‌తో పోల్చితే దాదాపు సగం. ఇక్కడి పొలాల్లో పెద్దగా ఎరువులు, పురుగుమందులు వాడనవసరం లేదు. కూలీలు కూడా చౌకకు దొరుకుతారు.

వ్యవసాయ దిగుబడి అత్యధికంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఇక్కడ కనీస వేతనం రోజుకు 8 బిర్‌లు. (ఒక బిర్ మన కరెన్సీలో సుమారు మూడు రూపాయలు). దీనికి తోడు పలు ఆఫ్రికా దేశాలు భారతీయ వ్యవసాయ కంపెనీలు పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలను 50 ఏళ్లపాటు లీజుకు ఇస్తున్నాయి. మరికొన్ని అయితే ఏకంగా 99 ఏళ్ల లీజులు ఆఫర్ చేస్తున్నాయి. అది కూడా కారు చౌక ధరలకే. భారతదేశంలోని పంజాబ్‌లోని దోవాబా ప్రాంతంలో ఎకరం పొలం లీజుకు (కౌలుకు) ఇస్తే కనీసం 40వేల రూపాయలు చెల్లించాలి. కానీ.. ఆఫ్రికా దేశాల్లో అదే ఎకరం భూమికి కేవలం 700 రూపాయలు చెల్లిస్తే చాలు. అంటే పంజాబ్‌లో ఎకరం భూమిని కౌలుకు తీసుకునే బదులు ఆఫ్రికాలో 60 ఎకరాలను కైవసం చేసుకోవచ్చన్నమాట.

132838-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
తమకు తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతోనో, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలను నిర్వహించే సామర్థ్యం లేకపోవడంతోనో, లాలూచీలు పడో ఆయా ఆఫ్రికా దేశాలు తమ భూములను లీజుకు ఇచ్చేస్తున్నాయి. ఈ లీజులాటలో దారుణంగా నష్టపోతున్నది మాత్రం స్థానికులే. ఇథియోపియా వంటి దేశాల్లో సమర్థవంతమైన ప్రభుత్వాలు లేకపోవడం, ప్రజాస్వామ్యం లేకపోవడంతో భూ సేకరణ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిర్వాసితులయ్యే స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వద్ద పెద్ద ఎత్తున పంటలు పండుతున్నా.. తిండికి నోచుకోక అలమటిస్తున్నారు.

పెల్లుబుకుతున్న నిరసన
అయితే ఇటీవలి కాలంలో విదేశీ భూ కబ్జాలపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుల కారణంగా తమ పశువులకు మేత దొరకడం లేదని, నీళ్లు కూడా దొరకడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూములను పెద్ద ఎత్తున లీజులు పొందిన కంపెనీలు ఈ భూముల్లో విదేశీ పెట్టుబడుల వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలులభిస్తాయని, వారి జీవన స్థితిగతులు మెరుగై, స్థూల జాతీయోత్పత్తి పెరుగుతందని వాదిస్తున్నాయి. ఇథియోపియాలో మూడు లక్షలకుపైగా కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. కానీ.. పూర్తి యంత్ర పరిజ్ఞానంపై ఆధారపడి జరిగే వ్యవసాయ పనుల్లో కేవలం 20వేల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభించాయని అంచనా.

లీజు వ్యవహారాలను వ్యతిరేకించినందుకు అనేక మంది స్థానికులు హత్యలకు గురయ్యారని, పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయని ఇటీవల బీబీసీ పేర్కొనడం విశేషం. స్థానిక భూములను, నదీ జలాలను వెర్దాంత హార్వెస్ట్స్ బారి నుంచి కాపాడేందుకు పలు సంస్థలు ఇప్పటికే పోరాటాలు ప్రారంభించాయి. ఈ భూములను ఖాళీ చేయించి అక్కడ తేయాకు, సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేసేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం భూములను లీజులకు ఇస్తే దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అక్కడి పోరాట సంస్థలు వాదిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వారి మాటలను చెవికెక్కించుకోవడం లేదు. ‘‘గంబెలాలో ప్రస్తుతం జరుగుతున్నది న్యూఢిల్లీలో లేదా ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్, బిస్‌మార్క్, నార్త్ డకోటా వంటి ప్రాంతాల్లో జరిగితే ఏమవుతుంది? ఇది అనూహ్యం. ఆ దేశాలు ఇటువంటి సంస్థలను అనుమతించని పక్షంలో ఇథియోపియాలో ఈ లీజులను ఎలా సమర్థిస్తారు?’’ అని సాలిడారిటీ మూవ్‌మెంట్ ఫర్ న్యూ ఇథియోపియా ప్రతినిధి ఒబాంగ్‌మెథో ప్రశ్నిస్తున్నారు.

భారీ స్థాయి వ్యవసాయ క్షేత్రాల్లో పూర్తి యాంత్రిక పద్ధతుల్లో జరిగే వ్యవసాయం పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన అంటున్నారు. వీటికి పెద్ద ఎత్తున జల వనరులు వినియోగమవుతాయని, అది భూగర్భ నీటి మట్టాలపై పెను ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఫలితంగా భూమి, నీటికి మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లొసుగుల ఒప్పందాలు
Juba007-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇథియోపియా ప్రభుత్వం ఒక ఐదు భారత కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బయటపెట్టింది. అయితే.. ఈ ఒప్పందాలన్నీ పూర్తిగా లొసుగులతో నిండి ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లీజులు పొందిన కంపెనీలు ఆయా ప్రాంతాల్లోని నదులపై ఆనకట్టలు కట్టుకోవడానికి కూడా అనుమతులు ఇస్తున్నారు. తమకు కావల్సినన్ని బోరుబావులు ఏర్పాటు చేసుకోవచ్చు. తమకు నచ్చిన పద్ధతిలో సాగునీటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకూ అవకాశం కల్పిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ నీటిని వాడుకున్నందుకు చెల్లింపుల సంగతి, ఎంత నీటిని, ఎంతకాలం వాడుకోవాలి అన్న విషయాల్లో మాత్రం ఒప్పందాల్లో ఎక్కడా నిర్దిష్టంగా లేదని విమర్శలున్నాయి. కార్మికులకు వేతనాలు, వారి హక్కులు, వారి పని పరిస్థితులపై కూడా ఎక్కడా నిర్దిష్టమైన షరతులు ఒప్పందాల్లో లేకపోవడం విశేషం. పైగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునే తీరు స్థానికులకు పరిచయం చేయాలన్న నిబంధనలు కూడా లేవు. దీనితో విదేశీ కంపెనీలు ఇక్కడ వ్యవసాయం చేయడం వల్ల దీర్ఘకాలంలో ఇథియోపియాకు ఒరిగే లాభమేంటని విదేశీ కంపెనీలను వ్యతిరేకిస్తున్న సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

4.5 కోట్ల హెక్టార్లు లీజులకు...
చైనా, సౌదీ అరేబియా, కువైట్, దక్షిణ కొరియా, ఐరోపా యూనియన్‌తో పాటు తాను సైతం అంటూ భారత దేశానికి చెందిన కంపెనీలు అనేక ఆఫ్రికా ఖండంలో వ్యవసాయ భూములను కారుచౌకగా కొట్టేస్తున్నాయి. పెద్ద ఎత్తున పర్యావరణానికి నష్టం చేయడమే కాకుండా.. స్థానికుల కడుపు మాడ్చి, ఆహారాన్ని బయటి దేశాలకు ఎగుమతులు చేసుకుని సొమ్ములు మూటగట్టుకుంటున్నాయి. దీనికి మూలాలు 2008 నుంచే ఉన్నాయి. 2008, 2009 సంవత్సరాల మధ్య దాదాపు 4.50 కోట్ల హెక్టార్ల భారీ వ్యవసాయ క్షేత్రాల ఒప్పందాలు జరిగాయని సాక్షాత్తూ ప్రపంచబ్యాంకు తాజా నివేదిక పేర్కొన్నది.

సహకారమే : చైనా ఆఫ్రికా దేశాల్లో భూ కబ్జాలకు తాము పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలను చైనా ఖండించింది. ఆఫ్రికా వ్యవసాయ రంగ అభివృద్ధికి తాము పూర్తిగా సహకరిస్తున్నామని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి హోంగ్ లీ చెప్పారు. ఆఫ్రికా స్థానికులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. దీని ద్వారా వారి భూముల్లో వారే సమర్థవంతంగా వ్యవసాయం చేసుకునేందుకు దోహదం చేస్తున్నామని తెలిపారు. తమ చర్యలకు ఆఫ్రికా దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న విషయాన్ని గమనించాలని లీ కోరారు. ‘‘ఆవూఫికాలో నయా సామ్రాజ్యవాదం ఉన్న సంగతి నిజమే కానీ.. అది చైనా నుంచి కాదు’’ అని ఆయన చెప్పారు.

విదేశాల్లో వెంచర్లు ప్రారంభించే భారతీయ కంపెనీలు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ధోరణులను కొనసాగిస్తాయన్న భావన ఉంది. కానీ.. పేద దేశాలపై కొన్ని కంపెనీలు ఎలా తమ సామ్రాజ్యవాదకోరలను సాచి, పెద్ద ఎత్తున భూములు కబ్జాచేస్తున్నాయన్నది, ఆయాపేద దేశాల్లో స్థానికులకు చేస్తున్నదేంటన్నది పెద్దగా బయటికి వచ్చింది లేదు. అయితే రిక్ రాడెన్ అనే పరిశోధకుడు దీనిపై పరిశోధన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కబ్జాలకు గురవుతున్న వ్యవసాయ భూముల విషయంలో భారత పాత్ర ఏంటన్నదానిపై ఒక పత్రం విడుదల చేశారు. తమపై దారుణాలకు పాల్పడుతున్నాయంటూ పశ్చిమ దేశాలపై భారత్ పలుఅంశాల్లో విమర్శిస్తూ ఉంటుంది. అయితే..అదే స్థాయిలో ఆయా పేద దేశాలపై భారతకంపెనీల దోపిడీ కొనసాగుతుండటమే ఇక్కడ ఆశ్చర్యం కల్గించే అంశం. దీనికి ప్రభుత్వ అండదండలు ఉండటం మరో కీలకాంశం. ఇక్కడ
పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భారత ప్రభుత్వం రుణాలు కూడా మంజూరు చేస్తోంది. దీన్ని భారత ప్రభుత్వం కేవలం వ్యాపారంగానే చూస్తోంది.

కరుటూరి సామ్రాజ్యం
ఇథియోపియాలోని గంబెలా ప్రాంతంలో కరుటూరి ఆగ్రో ప్రొడక్ట్స్ అనే భారతీయ కంపెనీ భారీ లీజు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ కంపెనీ జికావో, ఇటాంగ్ జిల్లాల్లో లక్ష హెక్టార్ల భూమిని కౌలుకు తీసుకుంది. పామాయిల్ తోటలు, తృణధాన్యాలు పండించేందుకు ఈ భూమిని పొందింది. మరో రెండు లక్షల హెక్టార్లపైనా కన్నేసింది. రుచిసోయా ఇండవూస్టీస్ అనే కంపెనీ గంబెలా, బెనిషంగుల్ గుమెజ్ రాష్ట్రాల్లో లక్షన్నర హెక్టార్ల భూమిని పాతికేళ్లకు లీజుకు తీసుకుంది. ఇలాంటివి ఆఫ్రికా దేశాల్లో కోకొల్లలు. తమ దేశంలోని బంజరు భూములను అభివృద్ధి చేసేందుకు విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని ఇథియోపియా ప్రభుత్వం చెబుతున్నది. అయితే.. నిపుణులు మాత్రం ఇథియోపియాలో ఆ మాటకొస్తే మొత్తం ఆఫ్రికాలో బంజరు భూములు అనే మాటే లేదని తేల్చి చెబుతున్నారు.

మాది కేవలం వ్యాపారమే
తమపై వస్తున్న విమర్శలను మాత్రం ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయం చేస్తున్న భారతీయ కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. తాము నయా సామ్రాజ్యవాదులం కాదని, కేవలం ఇక్కడ వ్యాపారం మాత్రమే చేసుకుంటున్నామని చెబుతున్నాయి. తాము ఇక్కడి కార్మికులకు కనీసం వేతనం 8 బిర్‌లు ఇస్తున్నామని కరుటూరి గ్లోబల్‌వివరణ ఇచ్చింది. భారతీయ కరెన్సీలో ఒక బిర్‌కు 3 రూపాయలు. అంటే రోజుకు ఇథియోపియన్ కార్మికులకు దక్కుతున్న వేతనం కేవలం 24 రూపాయలు. ఇథియోపియా చట్టాలకు లోబడే పని చేస్తున్నామని, పర్యావరణ చట్టాలను అనుసరిస్తున్నామని పేర్కొంటోంది. తాము ఇప్పటికే 20వేల మందికి ఉపాధి కల్పించనున్నామని ఒక వార్తా పత్రికతో కరుటూరి గ్లోబల్ వ్యవస్థాపకుడు సాయి రామకృష్ణ చెప్పారు. ఆస్పత్రి, సినిమాహాల్, పాఠశాల, డేకేర్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇలాంటివేమీ ఏర్పడుతున్నట్లు సంకేతాలు లేవని సాలిడారిటీ మూవ్‌మెంట్ ఫర్ న్యూ ఇథియోపియాకు చెందిన ఒబాంగ్ మెథో అంటున్నారు.

ఆఫ్రికా దేశాల్లో ప్రస్తుత పరిస్థితి అచ్చుగుద్దినట్లు మన దేశంలోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో విదేశీ కార్పొరేట్‌లు చేస్తున్నట్లే ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఉభయ దేశాల్లోని ప్రగతిశీలవాదులు ఐక్యంగా ఉద్యమించాలని మెథో అభివూపాయపడ్డారు. విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌లతో స్థానికుల కడుపు నిండుతుందనుకుంటే పొరపా ఆయన అన్నారు. ఈ ఒప్పందాలు అవినీతి రాజకీయ నాయకులు, విదేశీ ఇన్వెస్టర్ల జేబుల్లోకి డాలర్లు నింపడం తప్ప మరోటి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఒప్పందాల్లో చాలా వాటిలో పాదర్శకత లేదని ఆయన విమర్శించారు.
 
Take By: T News : http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=4&ContentId=55067

Read more...

Wednesday, December 21, 2011

తెలంగాణ పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తెస్తాం - టెక్కి అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు

-తెలంగాణలో ఉత్పత్తి నైపుణ్యానికి కొదవ లేదు
- పరిశ్రమలను పథకం ప్రకారం అణిచేశారు
- ప్రత్యేక రాష్ట్రంలోనే మన మనుగడ
- రాష్ట్రం ఏర్పడితే ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ
- స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి
- తెలంగాణ పెట్టుబడిదారులకు సలహాలు



DSC_8486-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘‘సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ పారిక్షిశామిక రంగాన్ని ఛిద్రం చేశారు. నిజాంల కాలంలో నిత్యం కళకళలాడిన పరిక్షిశమలు నేడు కనుమరుగయ్యాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’’ అని టెక్కి అధ్యక్షులు వెంక చెప్పారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన సీమాంధ్ర పారిక్షిశామికవేత్తల కుట్రలు, కుతంవూతాలను ఎదిరించి ఈ రంగంలో నిలబడ్డారు. పారిక్షిశామిక అభివృద్ధి కోసం ఏర్పడిన ఫ్యాప్సీ ఒక ప్రాంతానికే పరిమితమైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పారిక్షిశామిక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ వాణిజ్య పారిక్షిశామిక మండలి(టెక్కి)ని ఏర్పాటు చేశామని అన్నారు. వెంక టీన్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

(, హైదరాబాద్)ఒక సంస్థ ఉండగా మరొక సంస్థ ఏర్పాటు జరుతున్నదంటే, అక్కడ స్థానికుల ప్రమేయం సరిగ్గా లేకపోవడమే కారణంగా భావించాల్సింది ఉంటుందని టెక్కి అధ్యక్షులు ఎం వెంక చెప్పారు. ఫ్యాప్సీలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు తగిన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. తెలంగాణ అస్తిత్వం రక్షించుకునేందుకే టెక్కిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ సంస్థానం అభివృద్ధిలో పరిక్షిశమల పాత్ర ఏంటి?
నిజాం సంస్థానాధీశులు పరిక్షిశమల ద్వారా ఖజానాకు భారీ ఆదాయం వచ్చేలా చేశారు. వ్యవసాయం అభివృద్ధికి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన రాజులు వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధ పరిక్షిశమలను తెచ్చారు. స్పిన్నింగ్ మిల్స్, దాల్, రైస్, షుగర్స్ మిల్స్‌లు ఈ కోవలోనివే. సహజ వనరులు కూడా అధికంగా ఉండడంతో వీటిని ఉపయోగించుకోవడానికి స్టీల్, ఇంజనీరింగ్ పరిక్షిశమలను పెట్టారు. ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌ను కల్పించారు.

సమైక్య రాష్ర్టంలో పారిక్షిశామిక అభివృద్ధి ఎలా జరిగింది? తెలంగాణ పాత్ర ఎంత?
సమైక్య రాష్ట్రంలో పారిక్షిశామిక అభివృద్ధి ఒకవైపే ఎక్కువ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నది సీమాంవూధలే. దీంతో వారికే ప్రోత్సాహకాలు ఎక్కువగా లభించేవి. అనుకున్న స్థాయిలో తెలంగాణ వారికి పోత్సాహకాలు దొరకడం లేదు.

ప్రభుత్వ, ప్రైవేట్ పారిక్షిశామిక రంగంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కలిగాయా?
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిక్షిశమల్లో స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది. సింగరేణి గనుల్లో అధికార వర్గం అంతా సీమాంవూధలే. దీంతో వారు తమ ప్రాంతానికి చెందిన వారినే కాంట్రాక్టర్లుగా తెచ్చుకున్నారు. స్థానికులకు కాంట్రాక్టర్లుగా ఎదిగే అవకాశం లేకుండా చేశారు. ఆఫీసు స్టాఫ్ ఉద్యోగాల్లోనూ వారే చేరారు. గనిలో పని చేసే కార్మికులు మాత్రమే తెలంగాణ బిడ్డలు. బీహెచ్‌ఈఎల్ తదితర కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారు. సీమాంవూధులు హైదరాబాద్‌లోనే పరిక్షిశమలు ఏర్పాటు చేసినా, వాటిల్లో స్థానిక తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదు

నిజాం కాలంలో వెలిగిన పరిక్షిశమలు నేడు మూతపడటానికి కారణాలేంటి?
సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం మూలంగానే తెలంగాణ పరిక్షిశమలు మూతపడ్డాయి. దీనికి ఆంధ్రా అధికారులు ఊతమిచ్చేలా కావాలనే నిర్లక్ష్యం చేశారు. అవి మూతపడేలా చేశారని పరిక్షిశమలు మూతపడిన తీరు చూస్తే అర్థమవుతుంది.

ప్రైవేట్ రంగంలో తెలంగాణ పెట్టుబడిదారుల పాత్ర ఏంటి?
ప్రైవేట్‌రంగంలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలు ఎదిగే అవకాశాలు లేకుండా దొడ్డిదారిన అడ్డుకున్నారు. వర్గంలోనూ వారిదే పైచేయి కావడంతో చివరకు రుణ సౌకర్యాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిక్షిశమలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం సరైన పద్ధతిలో అందకపోవడంతో పరిక్షిశమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వారు కూడా వెనక్కు తగ్గారు.

తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు వ్యాపారం చేయడం రాదనే విమర్శలున్నాయి కదా?
ఈ ప్రచారం పథకం ప్రకారం సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రనే. తెలంగాణ పారిక్షిశామికవేత్తలు మొదటి నుంచి ఉత్పత్తిని పెంచడంపైనే దృష్టి సారించారు. కాకపోతే తెలంగాణ వారికి కుట్రలు, కుతంవూతాలు తెలియవంతే. కానీ.. 80 శాతం సీమాంవూధుల పరిక్షిశమలు వచ్చాయి. అధికార వర్గంలో కూడా వారే ఉండడంతో పరిక్షిశమల లైసెన్స్‌లు, సబ్సిడీలు వారికే ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ వాళ్లు ఒ ప్రాజెక్టు తీసుకొని వెళితే.. అనుమతులు ఇవ్వకుండా వేధిస్తారు. విసిగించి ప్రాజెక్టులను కాజేస్తారు. చివరకు తెలంగాణ మున్సిపాలిటీల్లో వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కాంట్రాక్టు మొత్తం సీమాంవూధకు చెందిన రాంకీకే ఇవ్వాలని సెక్ర స్థాయి అధికారులు ఓరల్‌గా చెప్పి ఇతరులకు అవకాశాలు లేకుండా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. .

తెలంగాణ కార్మికులు పని చేయరు కాబట్టే.. ఉద్యోగాలు రావట్లేదన్న ప్రచారం ఉంది..
పథకం ప్రకారం జరుగుతున్న దుష్ర్పచారంలో ఇదీ ఒక భాగమే. కుక్కను చంపాలంటే ముందుగా దానిని పిచ్చికుక్క అని ప్రచారం చేయాలన్న తీరుగా, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకూదన్న ఉద్దేశంతో సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సీమాంధ్ర పరిక్షిశమల్లో పనిచేసే కొద్ది మంది తెలంగాణ కార్మికులు, ఉద్యోగులు చాలా పోటీతత్వంతో పని చేస్తున్నారు. నిజాం హయాంలోనే వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఇక్కడ ఉన్నారు. వరంగల్‌లో తయారు చేసిన కత్తులు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవంటే ఇక్కడి కార్మిక శక్తి నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాలి.

తెలంగాణ పారిక్షిశామిక రంగం కోసం టెక్కి ఏం చేయాలనుకుంటోంది?
తెలంగాణ పారిక్షిశామిక రంగానికి జరిగిన అన్యాయంపై శ్వేత పత్రం తయారు చేస్తాం. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇస్తాం. సర్కారు స్పందించకపోతే ముఖ్యమంవూతిని కలుస్తాం. అక్కడా న్యాయం జరగకపోతే చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేం తయారు చేసే రిపోర్టు ప్రభుత్వానికి నచ్చే పద్ధతిలో ఉంటుంది. పారిక్షిశామికరంగంలోకి కొత్త వచ్చే ఔత్సాహికులను మేం ప్రోత్సహిస్తాం. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసుకొని వస్తే దగ్గరుండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేలా సలహాలిస్తాం. మా అనుభవాన్ని వారికి ఉపయోగపడేలా సహకారం అందిస్తాం. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ అంతటా కొత్త పరిక్షిశమలు వచ్చేలా ప్రయత్నిస్తాం.

ఈ మేరకు టెక్కి అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తుంది. ఈ కమిటీల ద్వారా నిత్యం సమాచారాన్ని సేకరించి, సమీక్షించి పారిక్షిశామికాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇదే సమయంలో కొత్త ఏడాది మొదటి రోజు నుంచి ఇకపై వచ్చే పరిక్షిశమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూస్తాం. ఈ మేరకు ప్రతివిషయాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తాం. ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలలో స్థానికులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తాం. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే విదేశీ పెట్టుబడుల సహకారాలతో ఐడీపీఎల్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పునరుద్ధరించేందుకు టెక్కి పూనుకుంటుంది. ఈ మేరకు పేపర్ వర్క్ చేస్తున్నాం

Telangana History 

Read Part - 1 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/nizam-in-telangana.html
Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

Read Part - 3 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/telangana-history-part-3-and-hyderbad.html


Take By: T News .

Read more...

తెలంగాణ భూముల్లో ఐటీ లూటీ! - ఈ గడ్డమీది శ్రమ.. తెలంగాణపరిశ్రమ -3 (Telangana History Part - 3 and Hyderbad Nizam Histrory

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
- భారీగా రియల్‌ఎస్టేట్ దందాలు
- పరిశ్రమలకు తెర్లు పట్టిస్తున్న సర్కార్
- ఔటర్‌రింగ్ రోడ్డు వరకు తరిమివేత
- కాలుష్యేతర యూనిట్లకూ కష్టాలే

Real-Estate1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema









 తెలంగాణ పరిశ్రమలకు సర్కారు తెర్లు పట్టిస్తున్నది. కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు ఉన్నపరిశ్రమలపై కాలుష్య నెపం వేసి ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు నెట్టివేసే కుట్ర చేస్తోంది. ఇదే ఒరవడిలో కాలుష్యేతర కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న యూనిట్లను సైతం తరిమేస్తోంది. ఖాళీ అయిన జాగాలో ఐటీ పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో లూటీకి తెగిస్తోంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్న ఉద్యమాన్ని బూచిగా చూపి.. కొత్త పరిశ్రమలను సీమాంధ్ర జిల్లాలకు తరలించేస్తోంది. ఉన్న పరిశ్రమలు సంపూర్ణంగా పనిచేసేందుకు ప్రోత్సాహకాలు అందకుండా వాటినీ అటకెక్కిస్తోంది. వాటిపై పవర్‌హాలిడే రూపంలో పంజా విసురుతోంది. పొమ్మనడమే కాకుండా.. పొగ కూడా పెడుతున్నది!

హైదరాబాద్, డిసెంబర్ 20 (): ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నేతృత్వంలో పరిక్షిశమల శాఖ, పారిక్షిశామికవాడల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వం వైఖరేమిటనేది వారిచేత చెప్పించింది. నిజాం కాలం నాటి ఆజామాబాద్ పారిక్షిశామికవాడ నుంచి సనత్‌నగర్, ఉప్పల్, నాచారం, బాలానగర్, జీడిమెట్ల పారిక్షిశామికవాడల చుట్టూ జనావాసాలు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని, ట్రాఫిక్ సమస్యలు మితిమీరిపోతున్నాయనే నెపంతో వాటిని ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న పారిక్షిశామికవాడలను ప్రజోపకర ఇతర అవసరాల కోసం ‘కన్వర్ట్’ చేద్దామనే దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. సర్కారు ఆలోచనలకు సీమాంధ్ర పారిక్షిశామిక వర్గాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.

IT1055-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదివాలా తీసిన పరిక్షిశమలను అతి తక్కువ ధరలకు కొనుగోలుచేసిన సీమాంధ్ర వ్యాపారవేత్తలు కన్వర్షన్ ద్వారా అప్పటి వరకు ఉన్న పరిక్షిశమల స్థానంలో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కార్పొరేట్ ఆసుపవూతుల నిర్మాణాల వైపు మొగ్గుచూపుతున్నారు. తెలంగాణ ప్రాంత పరిక్షిశమల్లో నట్ బోల్టుల నుంచి భారీ కంటైనర్ల వరకు తయారవుతున్నాయి.

బీహెచ్‌ఈఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలకు, ప్రయివేటు రంగంలో ఉన్న భారీ పరిక్షిశమలకు చిన్నతరహా పరిక్షిశమల నుంచి ముడిసరుకు అందుతున్నది. నిజానికి వీటిలో అనేకం కాలుష్యేతర యూనిట్లే. కానీ.. అది పట్టించుకోకుండా చిన్న తరహా పరిక్షిశమలపై గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలకు ప్రభుత్వం ఒడిగడుతున్న తీరు పట్ల చిన్నతరహా పరిక్షిశమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గత దశాబ్దకాలంగా పొల్యూషన్ (కాలుష్యం) పేరిట సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల పరిక్షిశమలపై ఉక్కుపాదం మోపిన సర్కారు, కొత్తగా హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల్లో ఉన్న పరిక్షిశమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించేందుకు పావులు కదుపుతోంది. పారిక్షిశామికవాడల్లో ల్యాండ్ కన్వర్షన్ పేరుతో సీమాంవూధులకు సర్కారు గోల్డెన్ షేక్ హాండ్ ఇచ్చేందుకు యత్నిస్తున్నది.

పారిక్షిశామిక ఉత్పత్తిరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న సీమాంధ్ర పాలకులు కాలుష్యరహిత పరిక్షిశమలు (నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీ) ఏర్పాటు పేరుతో తెలంగాణ భూముల్లో ‘మల్టీ యూజ్ జోన్’ అనే కొత్త ప్రక్రియను తీసుకువచ్చారు. కాలుష్యానికి కారకులవుతున్నాయనే నెపంతో ఉన్న పరిక్షిశమలను మూసివేశారు. పారిక్షిశామికవాడల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సీమాంవూధుల చేతుల్లో ఉన్న పరిక్షిశమలు భూములను కాపాడుకునేందుకు పారిక్షిశామిక ఉత్పత్తులు నామమావూతంగా చేస్తూ పారిక్షిశామికీకరణను తిరోగమనానికి తీసుకెళ్తున్నారు.

దీంతో పారిక్షిశామికోత్పత్తులు తగ్గిపోవడంతో పాటు కార్మికుల ఉపాధి అవకాశాలు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఏపీఐఐసీ ద్వారా లీజుల పొడిగింపులను నిలిపివేయడం, పరిక్షిశమల శాఖ ద్వారా శాఖాపరంగా కట్టడి చేయడంతోపాటు స్థానిక సంస్థల నుంచి అభ్యంతరాలను లేవదీస్తూ ఇప్పుడున్న పరిక్షిశమల మనుగడను అడ్డుకునే దుస్సాహసానికి సర్కారు ఒడిగడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగంలో పరిక్షిశమలు, ప్రైవేటు రంగంలో కొన్ని వందల పరిక్షిశమలున్నాయి. హైదరాబాద్, దాని పరసర ప్రాంతాలు కలిపి ఇండవూస్టియల్ హబ్‌గా విలసిల్లుతున్నది.

గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ వాదం బలంగా వినిపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిక్షిశమలను ఏర్పాటును అడ్డుకుంటూ పరిక్షిశమలు పెట్టేందుకు వస్తున్న ఔత్సాహిక పారిక్షిశామికవేత్తలను విస్తరణ పేరిట విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ె ల్లూరు, కర్నూలు, కడప జిల్లాలకు తరలించారు. ఈవిధంగా గత పదేళ్లలో తెలంగాణ జిల్లాల కన్నా సీమాంధ్ర జిల్లాల్లోనే కొత్త పరిక్షిశమలు ఏర్పాటవడం గమనార్హం.

ప్రస్తుతం చలికాలంలోనూ కరెంటు కోతలను అమలుచేస్తున్న సర్కారు పరిక్షిశమలకు పవర్ హాలిడే విషయంలో వివక్ష చూపుతున్నది. తెలంగాణ ప్రాంతంలో రెండు రోజుల పవర్‌హాలిడే, ఒక రోజు వీక్లీ హాలిడే పేరుతో పరిక్షిశమలకు విద్యుత్ కోతలను అమలుచేస్తున్నది. ఇదే ప్రభుత్వం సీమాంధ్ర పరిక్షిశమలకు పవర్ హాలిడే మినహాయింపు ఇస్తున్న విషయాన్ని పారిక్షిశామికవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖపట్నంలో పరిక్షిశమలకు పవర్‌హాలిడే ప్రశ్నే లేదు. కర్నూలులో రోజుకు రెండు గంటలు కరెంటు కోతలు విధిస్తేనే ఆందోళనలకు పూనుకుంటున్నారు.

ఏపీఐఐసీ భూ పందేరం...
వాస్తవానికి ముఖ్యమంవూతిగా కాసు బ్రహ్మానందడ్డి హయాంలో ఆవిర్భవించిన పారిక్షిశామికవాడల్లో ఎక్కువ సంఖ్యలో చిన్నతరహా పరిక్షిశమలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో చిన్నతరహా పరిక్షిశమలకు సైతం కనీసం ఐదు ఎకరాల చొప్పున భూ కేటాయింపులుండగా, తదుపరి క్రమంగా వెయ్యి గజాలకు భూ కేటాయింపులు దిగజారాయి. పరిక్షిశమలకు భూ కేటాయింపుల అధికారం ఆంధ్రవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కట్టబెట్టాక నేరుగా భూములను విక్రయించడం ప్రారంభించింది.

ఏపీఐఐసీ ఫక్తు వ్యాపార ధృక్పథంతో వ్యవహరించడం వల్ల గత ఏడు సంవత్సరాలుగా ఇండవూస్టియల్ గ్రోత్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్న విమర్శలున్నాయి. గతంలో ఏదేని ఒక పరిక్షిశమకు ప్రభుత్వం భూమి కేటాయిస్తే సదరు పరిక్షిశమ ఏర్పాటై ఉత్పత్తి ప్రారంభించాక భూమి సదరు పరిక్షిశమ పేరిట రిజివూస్టేషన్ చేసే పద్ధతి కొనసాగేది. పారిక్షిశామిక అవసరాలకు భూముల కేటాయింపులు ఏపీఐఐసీ పరిధిలోకి తీసుకువచ్చాక ఏకంగా అవగాహన ఒప్పందాలు(ఎంఓయు) కుదుర్చుకోవడం, అవసరానికి మించి భూములను నామమావూతపు ధరకు భూముల విక్రయించడం పరిపాటిగా మారిపోయింది.

బహుజన పరిశ్రమ
- కత్తులు చేసిన కండలు మనవి
- చేనేతలో పైచేయి మన నేతన్న
- సాటిలేని చండూరు ఇత్తడి
- నవాబును గరీబు చేసిన యాంత్రీకరణ
- ప్రోత్సాహం కరువైన బడుగు పారిక్షిశామికవేత్త

హైదరాబాద్, డిసెంబర్ 20 () : నాడు రాజులు, రాజ్యాలు ఏవైనా వారు వాడే డెమాస్కస్ కత్తులు చేసింది మన వరంగల్ జిల్లా కమ్మరులే! ప్రపంచానికి అగ్గిపెట్టెలో పట్టే చీర నేసి చూపెట్టింది మన పోచంపల్లి నేతన్నలే. పసిడి కన్నా మెండుగా ఇత్తడి కళారూపాలను ప్రపంచానికి చూపింది చండూరు బడుగులే. యాంత్రీకరణ తొలినాళ్ళలో పారిక్షిశామికరంగాన్ని ఆవిష్కరించిన నవాబులు నేడు గరీబులుగా మారారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగి ఆర్థిక స్థిరత్వంతో పారిక్షిశామికవేత్తలుగా నిలబడాల్సిన దళిత బహుజనులు సీమాంధ్ర పాలకుల కుట్రలు, కుతంవూతాల ముందు కునారిల్లారు. అయినా అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు బడుగు వర్గాలకు చెందిన కొందరు పట్టుదలగా ముందుకు నెట్టుకొస్తున్నారు.

డెమాస్కస్ కత్తులు మనవే..
తెలంగాణ సమాజంలో రాజుల కాలం నుంచి దళిత బహుజనులే వృత్తి నిపుణులుగా ప్రపంచఖ్యాతి గడించారు. వందల ఏళ్ళు ఉప్పునీటిలో ఉన్నా తుప్పు పట్టని డెమాస్కస్ కత్తులను తయారు చేయడంలో వరంగల్ జిల్లా కమ్మరులు ప్రావీణ్యులు. వీరు తయారుచేసే కత్తులకు ఆనాడే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. మిశ్రమ ధాతు శాస్త్రం (మెటాలజీ)లో హైదరాబాద్ సంస్థానానికి పెట్టింది పేరు. అత్యంత ఖరీదైన కోహినూర్, హార్లాట్, పిట్స్, జాకబ్ లాంటి వజ్రాలను ఉత్పత్తి చేసింది ఇక్కడే.

అగ్గిపెట్టెలో చీర చరిత్ర మనదే..
చేనేత రంగానికి తెలంగాణ ప్రాంతాలైన సిరిసిల్ల, పోచంపల్లి, వరంగల్, భువనగిరి పెట్టింది పేరు. అగ్గిపెట్టెలో పట్టేంత పలుచని చీరను నేసిన ఘనత పోచంపల్లి నేతన్నలకే దక్కింది. వరంగల్‌కు చెందిన నేతన్న ఒకరు 1980 దశకంలో సినీ నటుడు శోభన్‌బాబుపై ఉన్న విపరీతమైన అభిమానంతో తన నేత చతురతతో శోభన్‌బాబు చిత్రపటం చద్దర్ (దుప్పటి)పై చిత్రించారు.

ఇత్తడికీ ప్రసిద్ది ఇక్కడే..
ఇత్తడి పరిక్షిశమకు నల్లగొండ జిల్లా చండూరు ప్రసిద్ధి. ఇప్పటికీ చండూరు ఇత్తడితోనే దేశంలోని ప్రముఖ దేవాలయాలకు తాపడాలు చేస్తున్నారు. పూజా పరికరాలతో పాటు దేవతా విగ్రహాలు, అలంకరణ వస్తువులు చండురులో తయారై విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయి.

వ్యవసాయానికి ఊతం ఇచ్చిన పరిక్షిశమ
ప్రపంచంలో పారిక్షిశామికీకరణ జరగక ముందే తెలంగాణ గడ్డపై ఇలాంటి పరిక్షిశమలు చేతివృత్తులుగా వర్థిల్లాయి. యజమానులు వీరే, కార్మికులు వీరేగా చేతివృత్తుల మనుగడ కొనసాగేది. వీరు తయారు చేస్తున్న వస్తువుల్ని చూసి మరీ ఆకర్షితులై దేశ విదేశాల నుంచి వచ్చి మరీ ఆర్డర్లు ఇచ్చి చేయించుకునేవారు.

ఇది ఆనాటి పరిస్థితి. కాలక్షికమంలో బ్రిటీష్ వాళ్ళు దేశంలోకి వచ్చాక వారి పారిక్షిశామిక ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని దెబ్బతీశారు. ఆ సమయంలో యాంత్రిక ప్రభావం తన రాజ్యంపై కూడా పడే ప్రమాదం ఉందని ముందే ఊహించిన నిజాం నవాబు ఏకంగా యంత్ర పరిక్షిశమలనే తన రాజ్యంలోకి తీసుకువచ్చారు. ఆలా తీసుకువచ్చిన పరిక్షిశమలే ఇక్కడ వ్యవసాయరంగానికి, చేతి వృత్తులకు పోత్స్రాహకంగా మారాయి.

చేతివృత్తులు చెల్లా చెదురు
నిజాం లొంగుబాటు తదుపరి పుట్టుకువచ్చిన పెట్టుబడిదారులు చేతి వృత్తుల్లో నిష్ణాతులైన బడుగు వర్గాలను, వారి వృత్తులను పూర్తిగా అణిచివేశారు. చేనేత వృత్తిని దెబ్బతీసేందుకు పవర్‌లూమ్స్, కుమ్మరి వృత్తి దారులను దెబ్బతీసేందుకు ప్లాస్టిక్ పరిక్షిశమలు, ఇండియన్‌మేడ్ ఫారిన్ లిక్కర్‌తో గీత కార్మికుల జీవనోపాధిని దెబ్బతీశారు. జీ వివేక్, ఎం వెంక వంటి కొద్ది మంది దళిత బహుజన పారిక్షిశామికవేత్తలు నిలదొక్కుకోగలిగినా.. ఎంతో మంది ఔత్సాహికులు దూరంగానే ఉండిపోయారు. పరిక్షిశమలు పెట్టేందుకు ఆసక్తి చూపి సర్కారుకు పెట్టిన దరఖాస్తులు జిల్లా పరిక్షిశమల కేంద్రాలకే పరిమితం అవుతున్నాయని వరంగల్ జిల్లా కొడకండ్లకు చెందిన దళిత ఔత్సాహికుడు మురళి విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం ఆటో నడుపుకొంటున్నారు.

కావాలనే చేయూత నివ్వడంలేదు
ఉద్దేశపూర్వకంగానే బడుగు వర్గాలను పరిక్షిశమల వైపు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రొత్సహించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛందంగా ఎదిగేందుకు ప్రయత్నించిన వారికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో సీమాంద్ర ఉన్నత వర్గాలకు చెందిన పెట్టుబడిదారుల పరిక్షిశమలే వచ్చాయి. నైపుణ్యం ఉన్నా ఇక్కడి కార్మికులకు అవకాశాలు ఇవ్వలేదు. ఫలితంగా ఒక తరం ఆర్థికంగా చితికిపోయింది.
-గంప చంద్రమోహన్, పారిక్షిశామిక వేత్త



కనుమరుగైన ఖండాంతర ఖ్యాతి
-ఆసియాలో భారీ వస్త్ర పరిక్షిశమ..
-ఇప్పుడు మొండిగోడలతో మిగిలింది..
-సర్‌సిల్క్ మిల్లు మూత పడి 26 ఏళ్లు

20--adb-2b-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema( - కాగజ్‌నగర్) తెలంగాణలో భారీ పరిక్షిశమగా విరాజిల్లుతూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఖండాంతర ఖ్యాతి గాంచిన స్థానిక సర్‌సిల్క్ మిల్లు 26 ఏళ్ల క్రితం మూతపడింది. మిల్లు ఆస్తులు అమ్మేయగా మిగిలిన మొండిగోడలతో చరిత్ర పుటల్లోకి జారుకుంది. ఆసియా ఖండంలోనే అత్యంత భారీ పట్టు వస్త్ర పరిక్షిశమగా పేరొందిన ఇది ముడి సరుకు కొరత నెపంతో మూతపడింది. 40వ దశకం మొదట్లో నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తపేట కుగ్రామంలో సర్‌సిల్క్ మిల్లును ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ - హైదరాబాద్ రైల్వే మార్గంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇది ఉంది. ఈ పరిక్షిశమకు తోడుగా కాగితపు పరిక్షిశమను కూడా నిజాం నవాబు పక్క పక్కనే ఏర్పాటు చేయడంతో కొత్తపేట కుగ్రామం కాస్తా కాగజ్‌నగర్‌గా గుర్తింపు పొందింది.

నిజాం సంస్థానంలో ఇంజనీరుగా పనిచేసిన లియాఖాత్ అలీ ఖాన్ కృషితో రూ.150 కోట్ల పెట్టుబడితో సర్‌సిల్క్ మిల్లు మొదలైంది. 1950లో మిల్లు నిర్వహణ ప్రముఖ పారిక్షిశామికవేత్త బిర్లా యాజమాన్యంలోకి మారింది. 2500 మంది పర్మినెంట్ కార్మికులు, సిబ్బంది, 1500 మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా మరో 6వేల మందికి జీవనోపాధి కల్పించిన ఈ మిల్లు 1984లో యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఆల్కహాల్, కరెంట్ కొరతను సాకుగా చూపుతూ లేఆఫ్ విధించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో 1985 ఏప్రిల్ 26న అక్రమ లాక్‌ఔ్ తో మూతపడింది.

20--adb-2a-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema కార్మికుల ఆందోళనల కారణంగా తొమ్మిదేళ్ల తర్వాత ప్రయోగాత్మకంగా కార్మిక సహకార పద్ధతిలో మాజీ మంత్రి కేవీ కేశవులు, ప్రైవేటు ప్రమోటర్లు, ఐడీబీఐ రుణంతో 1994 ఏప్రిల్ 16న మిల్లు పునఃవూపారంభింపజేసినప్పటికీ యాజమాన్యం అసమర్థత, అవినీతి కారణంగా ఏడు నెలలకే మరోసారి మూతపడింది. ఆ తర్వాత మిల్లు తెరిచే ఏర్పాటు జరుగకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. మిల్లు శాశ్వతంగా మూతపడటంతో మిల్లులో పనిచేసే కార్మికులు, సిబ్బంది ఉపాధి కరువై, పూలు అమ్మిన చోటనే కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిల్లులో అధికారులుగా అధికారం చెలాయించిన ఉద్యోగులు పేపర్ బాయ్‌లుగా, ట్యూషన్ మాస్టర్లుగా మారాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.

కార్మికులు ఉద్యోగాలు పోయి, పొట్టచేతబట్టుకొని సూరత్, బీమాండి, ముంబాయి, అహ్మదాబాద్, షోలాపూర్ తదితర నగరాల్లోని వస్త్ర పరిక్షిశమల్లో పని చేయడానికి వెళ్ళిపోయారు. మరి కొంతమంది హైదరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల తదితర పట్టణాలకు వలస కూలీలుగా, టీ బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారు. ఎక్కడికీ పోలేనివారు స్థానిక దుకాణాల్లో గుమస్తాలుగా పని చేయడం, పండ్ల వ్యాపారాలు చేసుకుటూ బతుకుతున్నారు. ఉపాధి లేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, కుటుంబాలను సాకలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి.

వ్యక్తులుగా కాదు.. శక్తులుగా..
-తెలంగాణ వాణిజ్య పారిశ్రామిక మండలి(టెక్కి) ఏర్పాటు
- ఏకతాటిపైకి తెలంగాణ పారిక్షిశామిక వర్గం
- తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వంపై చర్చ
- చేయల్సిన కృషిపై మార్గనిర్దేశనం

హైదరాబాద్, డిసెంబర్ 20 (టీ న్యూస్): తెలంగాణ కోసం తాము సైతం అంటూ పారిక్షిశామిక వర్గం ముందుకు వచ్చింది. 55 ఏళ్ల సమైక్య పాలనలో పారిక్షిశామిక వాడలను చిదిమేసిన పాలకుల దుర్నీతికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతోంది. యజమానులేగానీ వ్యక్తులుగా కాదు.. శక్తులుగా ముందుకు వస్తున్నారు. ఈ రంగంలో పాలక పక్షం వివక్షను బయటి సమాజానికి తెలియజెప్పడంతో పాటు తెలంగాణ ఆకాంక్షను బలీయంగా చాటాలని భావించిన పరిక్షిశమల యాజమానులు ఏకతాటిపైకి వచ్చారు. తెలంగాణ వాణిజ్య, పారిక్షిశామిక మండలి (టెక్కి)ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ వస్తే పారిశ్రామిక రంగం కుంటు పడుతుందనే అపోహలను పారదోలేందుకు ప్రాంత పారిశ్రామిక వర్గాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంలో ఉన్న ఫ్యాప్సీ, ఫిక్కి వంటి సంస్థల్లో సభ్యులుగా కొనసాగుతున్న పారిక్షిశామిక వర్గాలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం టెక్కి అంటున్నారు. టెక్కి ఆవిర్భావ మహాసభ మసాబ్‌ట్యాంక్ వద్ద ఉన్న హోటల్ గోల్కొండలో బుధవారం జరగనుంది. పెన్నార్ ఇండవూస్టీస్ చైర్మన్ జే నృపేందర్‌రావు అధ్యక్షతన జరిగే టెక్కి ఆవిర్భావ సమావేశంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు ప్రారంభోపన్యాసం చేస్తారు.

తెలంగాణ పారిక్షిశామిక అస్థిత్వం కోసం ఏం చేయాలనే అంశంపై నృపేందర్‌రావు మార్గనిర్దేశనం చేస్తారు. తెలంగాణ పారిక్షిశామిక విధానం ఏవిధంగా ఉండాలనేదానిపై పత్రాలు, ప్రజెం ఇవ్వనున్నారని టెక్కి అధ్యక్షుడు ఎం వెంక తెలిపారు. ఎన్ని కుట్రలు, కుతంవూతాలున్నా తెలంగాణలో పారిక్షిశామిక రంగ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాపుడ్డి, రిటైర్డ్ డీజీపీ పేర్వారం రాములు, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కే తారకరామారావు, ఎమ్మెల్సీ కమలాకర్‌రావులు పాల్గొంటారు.


Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

 
Take By: T News 

Read more...

Tuesday, December 20, 2011

30 of world’s 50 wealthiest Arabs are Saudis

Jeddah, December 20: Saudi Arabia has once again topped the Middle East for its super-rich residents, cornering 60 percent on the Arabian Business Rich List 2011 published Sunday. Thirty of the world’s 50 wealthiest Arabs are Saudis.

Prince Alwaleed Bin Talal Al Saud for the eighth consecutive year topped the List with a fortune of $21.3 billion, as overall wealth of the world’s 50 wealthiest Arabs rose nearly 5 percent to $257 billion, despite global economic gloom and a year of unprecedented popular unrest in parts of the Middle East.

At No.2 is the founder of MBI Group, Mohammed Al Jaber, with $12.6 billion in the bank.
The UAE got only four on the list and Qatar just three.

Kuwait managed to get three on the list while Egypt just one.

Saudi Arabia’s Olayan family, who deals mainly in banking and finance, retained third position with an estimated net worth of $12.4 billion, up from $11.9 billion a year ago.

Issam Alzahid, also from Saudi Arabia, jumped to fourth position this year, ranking 22nd in 2010, after he saw his wealth more than double to $10.7 billion from $4.3 billion. Alzahid is the chairman of Alzahid Group of Companies, which deals in construction and industries.
Saudi energy tycoon Mohammad Al Amoudi fell one place to fifth position but still added 4 percent to his net worth, which now stands at $10.4 billion.

Kuwait’s Al Kharafi family, which trades mainly in real estate and retail, maintained sixth spot at $8.7 billion, up from $8.2 billion a year ago.

The Bukhamseen family, also from Kuwait, shot up to seventh place from rank 25, adding $3.25 billion to its net worth to a total $7.25 billion.

Saudi’s Binladin family, active mainly in construction and industries, fell to eighth position after its wealth dropped about 26 percent to $7.25 in 2011, the biggest decline of any list entry.

Ranked ninth, Saudi Arabia’s Jeddah-based Bugshan family, who deals in businesses including automobiles, real estate and electronics, saw its wealth unchanged at about $7 billion.
At tenth place is Said Khoury from Palistine at $6.52 billion, who is in the construction and industry business.

Just one Bahraini family, the Kanoo family, made it the Arabian Business Rich List 2011 at the 14th place with $6 billion in wealth.

Across the region, which sits on some of the world’s largest oil reserves, there are 4,490 so-called ultra-high-net-worth individuals, compared with 62,960 in North America and 54,325 in Europe, Wealth-X said last November.

Private banks and wealth management firms have been quick to tap into the market, with a number of finance houses shifting their focus to wealth management following the credit crisis.

Take By: Siasat News 

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP