Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Big Headlines. Show all posts
Showing posts with label Big Headlines. Show all posts

Saturday, December 8, 2012

కాకతీయ యూనివర్సిటీలో క్యాంపస్‌లో ర్యాగింగ్ బూతం కలకలం...

-బీఫార్మసీ విద్యార్థినిపై సీనియర్ల వేధింపులు
-ప్రిన్సిపాల్‌కు బాధితురాలు ఫిర్యాదు
-వీసీ, రిజిస్ట్రార్‌లను కలిసిన తల్లిదంవూడులు


కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ బూతం జడలు విప్పింది. అమాయకురాలైన ఓ దళిత విద్యార్థినిపై సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధింపులకు పాల్పడ్డారు. మానసిక వేదనకు గురైన బాధితురాలు ఈ చదువు తనకొద్దంటూ ప్రిన్సిపాల్‌తో మొరపెట్టుకుంది. తల్లిదంవూడులకు విషయాన్ని చేరవేసి తాను ఇంటికి వస్తున్నట్లు తేల్చి చెప్పింది.

ఈ సంఘటన కేయూలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ములుగు మండల కేంద్రానికి చెందిన శనిగరపు రమ్య కాకతీయ యూనివర్సిటీలోని బీఫార్మసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. 20రోజుల క్రితం కళాశాలలో అడ్మిషన్ పొందిన రమ్య క్యాంపస్‌లోని పద్మాక్షి హాస్టల్‌లో ఉంటోంది. మొదట్లో సజావుగానే సాగినా సీనియర్ల పరిచయం రాను రాను వేధింపులకు దారి తీసింది. జూనియర్ అయిన రమ్యను సీనియర్లు ర్యాగింగ్ పేరిట మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు.

 ఆమెతో మిగతా విద్యార్థినుపూవరూ మాట్లాడొద్దంటూ హుకుం జారీ చేశారు. సున్నిత మనస్కురాలైన రమ్య ఆ బాధను తట్టుకోలేక చదువునే దూరం చేసుకోవాలని అనుకుంది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. హాస్టల్‌లో సీనియర్ల వేధింపులు తాళలేక పోతున్నామని వెంటనే తన సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంది. లేకుంటే ఇక్కడ చదువు కొనసాగించడం కష్టసాధ్యమని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తల్లిదంవూడులకు చేరవేసింది.

వీసీని కలిసిన తల్లిదంవూడులు
కూతురు రమ్యను హాస్టల్‌లో సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురి చేసిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదంవూడులు వీసీ, రిజిస్ట్రార్‌ను కలిశారు. కూతురు రమ్య సున్నిత మనస్కురాలైనందున సీనియర్ల వేధింపులతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశాలు ఉన్న దృష్ట్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వెంటనే స్పందించిన వీసీ కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లతో మాట్లాడారు. హాస్టల్, కళాశాలలో జరుగుతున్న విషయాలను చర్చించారు.

కొంత కాలంగా కేయూలో ర్యాగింగ్ అనే మాటలు వినిపించిన దాఖలాలు లేవని విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వీసీ సూచించారు. ర్యాగింగ్‌ను అరిక కొంత మంది ప్రొఫెసర్లతో కమిటీని వేసి భవిష్యత్‌లో ర్యాగింగ్ పేరు వినపడకుండా చూడాలని వీసీ ఆదేశాలు జారీ చేశారు.

Read more...

Sunday, November 25, 2012

124 dead in Bangladesh factory fire

Dhacca, November 25:
At least 124 people were killed when a fire raged through a garment factory in the outskirts of the Bangladesh capital, officials said Sunday.

The fire that started Saturday evening at Tazreen Fashion near the Dhaka Export Processing Zone in Ashulia was brought under control around 6 a.m. Sunday, the Daily Star quoted fire service officials as saying.

Sources said the toll may rise as a search operation was still going on.

Nine bodies were found Saturday night, and 115 more were recovered from the factory Sunday morning.

Police and fire-fighters said those killed in the incident did not suffer burns, but died after jumping from different floors of the eight-storey building. Some also died in a stampede.

An official from the Bangladesh Garment Manufacturers and Exporters Association said they will provide one lakh taka (around $12,300) to the kin of each of the dead.

Officials told Xinhua the blaze began at the cotton warehouse on the second floor of the factory.

Police suspect the fire originated from an electrical short-circuit.

There were around 4,000 workers when the fire started. About 1,000 workers were trapped inside the factory while 3,000 managed to escape.

In a similar incident in 2007, at least 50 workers were killed in a blaze at a garment factory in the southeastern city of Chittagong.

Read more...

Monday, November 19, 2012

16రీళ్ల తెలుగు సినీమాయ!


Cinema44
కోస్తా మిగులు సంపద సృష్టించిన కోట్లు
గతం వైభవం.. నేడు దిగజారుడే నైజం
కొన్ని సామాజికవర్గాలదే ‘డైరెక్షన్’
కొందరు తెరపైనే కథానాయకులు.. వేషం తీస్తే ఫక్తు వ్యాపారవేత్తలు.. కబ్జాకోరులు
రాజధానిలో వందల ఎకరాలు స్వాహా
స్టూడియోల పేరుతో భూములు కట్ చేస్తే మల్టీప్లెక్సుల వ్యాపారాలు
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వంనమస్తే తెలంగాణ
రీళ్ల డబ్బాల్లోకి కోస్తా సంస్కృతి..అదే రాష్ట్ర సంస్కృతిగా ‘షాట్’

మద్రాస్ నుంచి తరలి వచ్చి.. తెలంగాణ నడిబొడ్డున పాగావేసిన సీమాంధ్ర సినీ పెద్దలు.. తెలుగు సినిమా రంగాన్ని దిగజార్చిన తీరుపై.. హైదరాబాద్‌ను గుప్పిటపట్టిన వైనంపై.. తెర అసలు స్వరూపాలపై నమస్తే తెలంగాణ సంధిస్తున్న అక్షర శస్త్రాలు.. రేపటి నుంచి..

నిన్న మొన్నటి సినిమా అంటే.. ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి!ఇది పదహారు రీళ్ల తెలుగు సినీమాయా ప్రపంచం! పుష్కలంగా పారే నీళ్లతో మూడు పంటలూ పండగా పేరుకున్న మిగులు సొమ్ముతో కామందులు ఆక్రమించిన కళా సామ్రాజ్యం!! నలుపు-తెలుపు కాలం నుంచి.. సప్తవర్ణాల దాకా..! మూకీ.. టాకీల నుంచి.. డాల్బీ డిజిటల్ సరౌండ్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్‌ల దాకా! పౌరాణికాల నుంచి జానపదాలకు ఎదిగి.. సాంఘిక, సామాజిక అంశాలను స్పృశిస్తూ.. అభ్యుదయాన్ని కాంక్షించి.. విప్లవనాదాలు చేసి.. ఫక్తు వ్యాపార ధోరణికి జారి.. బూతును, ఆడపడుచు అర్ధ నగ్న అందాలను వెండితెరపై అమ్మకానికి పెట్టే దిగజారుడు స్థాయికి పడిపోతున్న నాలుగు ఆటల.. మూడు గంటల దందా! మాఫియా, మత్తుమందుల వ్యాపారాలతో ఇప్పుడు మరింత పాతాళంలోకి! కళను నమ్ముకున్న కొందరు దర్శక నిర్మాతలు.. వారు తీసిన కొన్ని ప్రగతిశీల సినిమాలకు మినహాయింపు! ఎక్కువ మందికి సినిమా పెట్టిన పెట్టుబడికి..

అంతకు రెట్టింపు.. వీలైతే పదింతలు సంపాదించుకునే యావే! అందుకే వారికేమీ పట్టవు! సమాజం పట్ల కొరవడిన బాధ్యత.. ఉపాధ్యాయులంటే హాస్యగాళ్లు.. పురోహితులంటే అర్భకులు.. సామాజిక వర్గాలంటే చులకన భావం.. బడుగు జీవులంటే అవహేళన.. అస్తిత్వ ఉద్యమాలంటే ఎక్కడలేని అలుసు! మద్రాస్ నుంచి వస్తూ.. అనేక రాయితీలు తెచ్చుకుని, చట్టాలు మార్పించేసుకుని, హైదరాబాద్‌లో మకాం వేశారు! అంతా ఒక ప్రాంతం వారే! వారు తీసిందే సినిమా.. వారు చూపిందే బొమ్మ! రాష్ట్రం మొత్తం చూసే సినిమా! కానీ.. ఒక ప్రాంతంలో ఒకటిండు సామాజికవర్గ కుటుంబాల భావనలే కథాంశాలు! ఒకే ఒక్కడు.. హీరో! ఎక్కడో కోనసీమ పల్లెల నుంచి వచ్చి.. వంద మందిని ఒకేసారి మట్టికరిపించేస్తాడు! ఒకప్పుడు పాత్రల్లో జీవించేవారు.. ఇప్పుడు నటించడం మానేశారు! గొంతు బాగాలేకపోతే.. డబ్బింగ్.. ఫేస్‌లో హీరో చార్మ్ లేకుంటే ప్లాసిక్ సర్జరీ! అంతా బ్లూస్క్రీన్ మాయ! నాటి తారలు మృదు మధుర శృంగారభావనలను హావభావాలతో ఒలికిస్తే.. నేడు ఒక్కటే సూత్రం ఎక్స్‌పోజింగ్! ఒకప్పుడు సినిమారంగం అంటే కళాపోషణ! ఇప్పుడు ‘కళ’ తప్పి.. పోషణే మిగిలింది! ఆ పోషణ కుటుంబం గడిచేందుకు కాదు.. తరతరాలు గడించకపోయినా.. ఇబ్బంది లేకుండా! నిన్న మొన్నటి సినిమా అంటే..

ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి! స్థానిక డిస్ట్రిబ్యూటర్లు.. దుకాణాలు మూసేసుకోవాల్సిందే! థియేటర్లు రాసిచ్చేయాల్సిందే! కార్మిక నాయకుడిగా కదనరంగాన దూకిన కథానాయకులు..

వేషం తీసేస్తే ఇక్కడ కబ్జాకోరులు! తెరపై హీరోయిన్‌కు కన్నుగీటి.. ప్రేమను బకెట్ల కొద్దీ కురిపించే హీరోలు.. తెర వెనుక కాసుల లెక్కల్లో మునిగితేలుతుంటారు! మానవతావాదాన్ని చాటే మహానటులు.. నిజ జీవితంలో నటులే! హీరోయిన్ బొడ్డు అందంగా చూపడంపై ఎంత శ్రద్ధ పెడతారో.. నగరం నడిబొడ్డున భూములు కొట్టేయడానికీ అంతే తపన! రీళ్ల డబ్బాలు కురిపించిన నోట్ల కట్టలతో జూబ్లీ.. బంజారా గుట్టలను భక్షించి.. మయసభలు కట్టుకున్న సినీమాంవూతికులు! ఇప్పుడు ఆ గుట్టల పరిరక్షణే ధ్యేయం! అందుకే అస్తిత్వ ఉద్యమాలంటే వారికి అసహ్యం.. ఉద్యమాలు విజయం సాధిస్తే తాము కట్టుకున్న కోటలు ఎక్కడ కూలిపోతాయోనని! తెలంగాణ జీవనశైలి అంటే అదేదో పరాయి దేశపుదన్న ఆలోచన! తెలంగాణ యాస అంటే రౌడీలు గూండాలు, అనాగరికులు, లేబరోళ్లు మాట్లాడే భాషగా నిర్ణయం.. ఈ ప్రాంతంలో ఉండేది వారేనని ఒక తీర్మానం! కోస్తా జిల్లాల సంస్కృతే రాష్ట్ర సంస్కృతిగా చిత్రీకరణ.. ఒకటి కాదు.. వంద కాదు.. వేల రీళ్లు తిరిగినా ఇదే దృశ్యం! ఇడ్లీ సాంబారు ప్రస్తావనలే తప్ప.. జొన్న రొట్టెలు, అంబలి కనిపించవు! పండుగల్లోనూ అదే తీరు! ఒకానొక కాలంలో సంక్రాంతి పండుగ ప్రస్తావన లేని సినిమాల్లేవంటే ఆశ్చర్యమే! ఇప్పటికీ అదే తీరు! రాష్ట్రంలో సగభాగం ఎంతో గొప్పగా జరుపుకొనే బతుకమ్మ పండుగ పేరే ఇటీవలి కాలంవరకూ రాష్ట్రంలోని ఏ సినిమా హాల్‌లోనూ వినిపించలేదంటే తెలంగాణపై ఏ స్థాయిలో ఉందో వివక్ష! జమీందారు అకృత్యాలపై హీరో పోరాటాలే తప్ప.. రజాకార్లపై తెలంగాణ రైతులు చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలు వెండితెర వేల్పులకు కనిపించలేదు. ఇక వామపక్ష అభ్యుదయ, విప్లవ భావజాలాలను ఏం చేస్తారు? తీసే సినిమాల్లోనూ వాస్తవాల వక్రీకరణలు..

ఒక ప్రాంతంపై దూషణభాషణలు! అదే సొంత ప్రాంతమైతే.. పాత్రలకు అత్యున్నత శిఖరాలు! అందుకే వారికి కొమురం భీమ్ పోరాటం కనిపించదు! మన్యంవీరుడెవరంటే అల్లూరి సీతారామరాజే! నటశేఖరుడు చెప్పాడుగా మరి! ఖాకీ నిక్కరు చొక్కా వేసుకుని.. యోగిలా జీవితం గడుపుతూ గిరిజనులను ఏకం చేసిన అల్లూరి సీతారామరాజు.. కాషాయ వస్త్రాలతో.. విల్లంబులతో వెండితెరపై కొత్త.. నాగరిక ముద్ర వేసుకుంటాడు! కొమురం భీం సినిమా విడుదలకు ఏళ్లు పడుతుంది.. నైజాం నవాబును గడగడలాడించిన కొమురం భీం మన్యంవీరుడంటే వాళ్ల మనసు నచ్చదు! ఆ యోధుడి జీవితాన్ని తెరకెక్కించాలంటే మళ్లీ ఆ ప్రాంతపువాడే తలపెట్టాలి! జీవన శైలిలోనూ అదే తీరు. ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు..అంటూ భార్యాభర్తలు సాగునీటి కాల్వల నుంచి నీళ్లు చేదుతున్న పాటల దృశ్యాలే! ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి.. ఎన్నడూ మెతుకెరుగని తెలంగాణ రైతు కష్టాన్ని పాట సినిమా కథలో తేవాలంటే మళ్లీ తెలంగాణ కలమే రావాలి! ఇప్పుడు పైత్యం మరింత ముదిరింది. మొన్నటిదాకా తెలంగాణపై పరోక్షంగా విషం కక్కిన దర్శకాక్షిగేసరులు.. ఇక నేరుగా యుద్ధం చేస్తున్నారు. తెలంగాణవాదంపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడుతున్నారు.. కెమెరామెన్ గంగతో రాంబాబు ఒక ఉదాహరణ మాత్రమే! సినిమా ఒకనాడు వినోదం, కళ.. తదుపరి వినోదం, అభ్యుదయం.. కొన్నాళ్లకు వినోదం, వ్యాపారం..కాలం గడిచే కొద్దీ ఆస్తుల సేకరణ.. ఇప్పుడు ఆస్తుల రక్షణ! తెలుగు సినిమా పరివర్తనా క్రమమిది!

- T News

Read more...

Saturday, November 17, 2012

శివసేన అధినేత బాల్‌ఠాక్రే కన్నుమూత

ముంబయి: మహారాష్ట్ర పౌరుల హక్కుల పరిరక్షణ పోరాట యోధుడు, అలుపెరుగని వీరుడు శివసేన అధినేత బాల్‌ఠాక్రే కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం 3.33 గంటలకు ఆయన తన స్వగృహం ‘మాతోశ్రీ’లో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. ఠాక్రే పూర్తి పేరు బాలసాహెబ్ కేశవ్ ఠాక్రే. గత కొంత కాలంగా ఠాక్రే శ్వాసకోశ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా గుండె ఆగిపోయి చనిపోయారని వైద్యులు తెలిపారు. బాల్‌ఠాక్రేకు భార్య మీనా ఠాక్రే, ముగ్గురు కుమారులు బిందుమాధవ్ ఠాక్రే, జయదేవ్ ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే.

ఠాక్రే 1926, జనవరి 23న మధ్యప్రదేశ్‌లోని బాలఘాట్‌లో జన్మించారు. ముంబయిలోని ‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ ఆంగ్ల పత్రికకు కార్టూనిస్టుగా పనిచేస్తూ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1960లో సొంత పత్రిక ‘మార్మిక్’ను ప్రారంభించారు. 1989లో మరాఠీ పత్రిక ‘సామ్నా’, హింధీ పత్రిక ‘దుప్హార్‌కా సామ్నా’లను ప్రారంభించారు. ఠాక్రే తండ్రి సమైక్య మహారాష్ట్ర ఉద్యమ నాయకుడు కేశవ్ సీతారామ్ ఠాక్రే. తన తండ్రి కేశవ్ సీతారామ్ స్ఫూర్తితోనే బాల్‌ఠాక్రే తన రాజకీయ జీవితాన్ని మలుచుకున్నారు. భూమి పుత్రుల సిద్ధాంతాన్ని ఠాక్రే ప్రతిపాదించారు. మహారాష్ట్ర మహారాష్ట్రీయులదేనని గట్టిగా నినదించారు. వలసవాదులతో మహారాష్ట్రీయులకు అన్యాయం జరుగుతుందని ఆయన విశ్వసించేవారు.

మహారాష్ట్రను భాషాప్రయుక్త రాష్ట్రంగా నిర్మించాలనేది ఠాక్రే లక్షం. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను ఆయన అమితంగా అభిమానించేవారు. 1966 జూన్ 19న ఆయన ‘శివసేన’ను స్థాపించారు. తన పార్టీకి ఛత్రపతి శివాజీ సైన్యం అని అర్థం వచ్చేలా ‘శివసేన’ అని నామకరణం చేశారు. ఆపార్టీ కార్యకర్తలకు శివ సైనికులుగా పేరు పెట్టిన ఘనత ఠాక్రేది. 1960-70ల రాజకీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకున్నారు. మన సంస్కక్షుతికి వ్యతిరేకమైన ‘వాలంటైన్స్ డే’ను జరుపుకోరాదని పిలుపునిచ్చారు.

విదేశీ సంస్కక్షుతిని అడ్డుకోవాలని శివసైనికులకు పిలుపునిచ్చారు. 1995లో ఠాక్రే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా కృషి చేశారు. 1996లో ఆయనకు సతీవియోగం సంభవించింది. మీనా ఠాక్రే గుండెపోటుతో స్వర్గస్థులైనారు. పెద్ద కుమారుడు బిందు మాధవ్ రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాత పడ్డారు.

Read more...

Sunday, October 21, 2012

Filmmaker Yash Chopra, the King of romance passes away

Mumbai, October 21:
It is very sad news for the entire Bollywood fraternity. Veteran filmmaker Yash Chopra, 80, dies in Lilavati Hospital after brief illness.
Yash Chopra was admitted to hospital after he was diagnosed with dengue.

The news of Yash Chopra’s demise was confirmed by a tweet from well known director Mahesh Bhatt. Bhatt tweeted, “Heartbreaking news Yash Chopra passes away!”


Yash Chopra, an institution in himself spent a life doing what he loved and that was to spread romance through some of his masterpieces he created in the form of love epics like ‘Silsila’, ‘Chandni’, ‘Lamhe’, ‘Dil To Pagal Hai’ and ‘Veer Zaara’.


The legend was working on his last film called ‘Jab Tak Hai Jaan’ which is scheduled to release this Diwali. During the shooting of JTHJ, Yash Chopra’s trip to Switzerland with SRK and Katrina (lead actors in the film) had to be cancelled after he was admitted to Lilavati hospital.

Read more...

Tuesday, September 18, 2012

కదిలింది తెలంగాణ

 Image121న యూపీఏ మిత్రపక్షాల భేటీ సోనియా కోర్టులో ‘ప్రత్యేక రాష్ట్రం’
నిర్ణయాధికారం ఆమెకే వదిలిన సీనియర్లు త్వరలోనే అఖిలపక్ష సమావేశం!
తెలంగాణపై మెజార్టీ సభ్యుల మూడు ప్రతిపాదనలు


- తెలంగాణ ప్రకటన, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం
- బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణ ప్రకటన
- రాష్ట్రం ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులపై కమిటీ ఏర్పాటు, 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం
- సీఎం, ప్యాకేజీలతో సరిపెడదామన్న కొందరు!
- అధినేత్రి నివాసంలో సీనియర్ నేతల భేటీ
- ఆంటోనీ, చిదంబరం, షిండే, పటేల్‌తోపాటు ఆజాద్, వాయలార్ రవి కూడా హాజరు
- 80 నిమిషాల పాటు మంతనాలు
- తెలంగాణపైనే ప్రధాన చర్చ
- ఇంకా నాన్చలేమన్న రవి
- చర్చల సారాంశం ప్రధానికి వివరించిన రవి, పటేల్
- అనంతరం కేసీఆర్‌తో ఫోన్‌లో సంప్రతింపులు


()‘తెలంగాణ’ కదిలింది! హస్తినలో కాంగ్రెస్ నేతలను కదిలించింది! తెలంగాణ మార్చ్ పేరుతో ఈ నెల 30న రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున జరగబోయే కార్యక్షికమం ఒకవైపు.. హస్తినలో మకాం వేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కొనసాగిస్తున్న దౌత్యం మరోవైపు.. కేంద్రంలో తెలంగాణపై చర్చ చేపట్టాల్సిన అనివార్య పరిస్థితిని తీసుకువచ్చాయి. అసలు కేసీఆర్ హస్తినకు ఎందుకొచ్చారో తెలియదంటూ ఒకరు.. తెలంగాణపై చర్చలే జరగడం లేదని మరొకరు!! చర్చల ప్రక్రియకు అడ్డుపుల్ల వేసేలా సీమాంధ్ర నేతలు చేసిన వాదనలన్నీ వట్టివేనని తేలిపోయింది. కేసీఆర్ ఢిల్లీ వచ్చింది మొదలు ఇప్పటివరకూ జరిగిన సంప్రతింపులకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు.

 ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. తొలుత ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు సంచలన నిర్ణయాల నేపథ్యంలో తలెత్తిన కొత్త రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినా.. చివరికి మొత్తం చర్చ తెలంగాణపై కేంద్రీకృతమైందని తెలిసింది. రెండు రోజుల్లో యూపీఏ మిత్రపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం.

పార్టీపరంగా ఒక నిర్ణయంతీసుకుంటాం గనుక ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, వాయలార్వ్రి, ఆజాద్‌తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా కోర్‌కమిటీ సమావేశాలకు రవి, ఆజాద్ హాజరుకారు. కానీ.. వారిని కూడా సమావేశానికి పిలవడం చర్చ తెలంగాణపైనే జరగనుందన్న సంకేతమిచ్చింది. దానికి అనుగుణంగానే కోర్‌కమిటీ చర్చలు నడిచాయి. ఈ సమావేశం 80 నిమిషాలపాటు జరిగింది.

ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ అంశంపై సీనియర్‌లు అధినేవూతికి తమ అభివూపాయాలను నివేదించినట్లు తెలిసింది. కేసీఆర్‌తో గత కొన్ని రోజులుగా జరిగిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి అధినేవూతికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ అంశాన్ని ఇంక ఎంత మాత్రమూ నాన్చడానికి వీల్లేదని అధినేత్రి ముందు రవి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో తాను జరిపిన చర్చల వివరాలను ఆజాద్ సైతం అధినేవూతికి వివరించారని సమాచారం. కొద్ది రోజుల క్రితం టీ జేఏసీ నేతలు తెలంగాణ మార్చ్ విషయంలో ఆజాద్, రవిలతో సీరియస్‌గా చర్చించడం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో జరిగే ఈ చలో కార్యక్షికమానికి సంబంధించి సన్నాహకాలపై కేంద్ర హోం శాఖ తన గూఢచార వర్గాల ద్వారా సేకరిస్తున్న అంశాలను షిండే వివరించినట్లు సమాచారం. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన కవాతు, ఆ సందర్భంగా కోదండరాం వ్యాఖ్యలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

మూడు సూచనలు!: తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలనే అంశాన్ని కోర్‌కమిటీ సమావేశం ఏకక్షిగీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిష్కార మార్గాల విషయంలో ప్రధానంగా మూడు సూచనలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణను ప్రకటించి, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవటం.. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి, బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణను ప్రకటించటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులు తదితరాలపై తేల్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, 2014 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం.. ఈ సూచనలను మెజార్టీ సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి, ప్యాకేజీ తదితర తాయిలాలు ఇవ్వడంతో సరిపెట్టాలని ఒకరిద్దరు పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ మార్చ్ జరిగిన మరుసటి రోజు జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సజావుగా నడిపించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే సకల జనుల సమ్మె దెబ్బను రుచి చూసిన కాంగ్రెస్ పెద్దలకు సెప్టెంబర్ 30 సెగ ముందుగానే తగిలిందని అంటున్నారు. సోమవారం జరిగిన చర్చలపై దాని ప్రభావం కూడా ఉందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న అఖిలపక్ష సమావేశానికి సమయం నిర్ణయించడంతో పాటు, తెలంగాణపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే విషయాన్ని సోనియాకే వదిలిపెట్టినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా బంతి సోనియా కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.

కుతూహలం కలిగించిన రవి వ్యాఖ్యలు
ఉదయం నుంచి వివిధ సమయాల్లో రవి విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చ జరిగిన తీవ్రతను ప్రతిబింబించాయి. వివిధ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం ఆయా దేశాల రాయబారులతో ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత రవిని మీడియా చుట్టుముట్టింది. ‘కేసీఆర్ మిమ్మల్ని కలవడం నిజమేనా?, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోబోతున్నారా?, తెలంగాణ ఎప్పుడిస్తారు? చర్చలు ఎప్పుడు ముగుస్తాయి? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీటికి సంయమనంతో సమాధానాలిచ్చిన రవి.. ‘‘కేసీఆర్ నాతో తెలంగాణ అంశంపైకాకుండా మరే విషయం మాట్లాడుతారు? ఆయన నాకు మంచి మిత్రుడు.

ఇప్పటికి మేం రెండు సార్లు భేటీ అయిన విషయం వాస్తవమే’’ అని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అనేది కేసీఆర్ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేనేమీ చెప్పలేను’’ అని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్‌ను బలవంతపెట్టబోమని అన్నారు. అయినా విలీనంఅనేది ఊహాజనితమేనని కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్ విలీనం విషయం 2014 ఎన్నికల ముందు ఎలాగూ తెలుస్తుంది కదా.. అంటూ అప్పటిదాకా ఓపికపట్టాలని అన్నారు. ఆ తర్వాత సోనియాతో భేటీకి ముందు మరోసారి రవిని మీడియా ప్రశ్నించింది. మళ్లీ అవే ప్రశ్నలతో విసుగెత్తిన రవి.. ‘‘ఇప్పటికి మీరు 20సార్లు అవే ప్రశ్నలు అడిగారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అవును.. కేసీఆర్ కలిశారు.

కేసీఆర్‌తో మాట్లాడాను. మాట్లాడొద్దా? అన్నీ మీకు చెప్పాలా? మీకేం కావాలో నేను చెప్పలేను. నేనేం చెప్పదల్చుకున్నానో అదే చెబుతాను. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే చెప్పకుండా ఉండము కదా! తెలంగాణపై త్వరలోనే తేల్చేస్తాం’’ అన్నారు. తెలంగాణ మార్చ్‌ను నిరోధించలేమని ఆయన వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడిన గంట సేపటికే సోనియాతో భేటీకి రవి హాజరవడం విశేషం.

నిర్ణయం తప్పదంటున్న ఏఐసీసీ వర్గాలు
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవటం పార్టీకి సాధ్యం కాదని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అంతటి దుస్సాహసానికి ఒడిగడితే జరుగుబోయే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు’’ అని ఒక సీనియర్ నేత చెప్పడం గమనార్హం. సమావేశం అనంతరం నిర్ణయాన్ని పార్టీ అధినేవూతికే వదిలేసినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో మరో దఫా చర్చలను అధినేత్రి కొనసాగిస్తారని సమాచారం.

ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఉంటుందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. వాయలార్ రవి ఒక అధికారిక కార్యక్షికమం నిమిత్తం మంగళవారం చైనా వెళుతున్నారు. ఈలోపే 21న యూపీఏ మిత్రపక్షాల భేటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. రవి తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత 22న కేసీఆర్‌తో రవి మరోవిడత సంప్రతింపులు జరుపుతారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, సోనియాతో తాము జరిపిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి, అహ్మద్‌ప ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వివరించారు. ప్రధాని నివాసానికి వెళ్లి ఈ ఇద్దరు నేతలు.. ఆయనతో 15 నిమిషాలు భేటీ జరిపి, విషయాలు వివరించినట్లు సమాచారం.

అనంతరం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లాలని రవి తొలుత భావించినా.. ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చుకున్న ఆయన.. ఫోన్‌లోనే కేసీఆర్‌ను సంప్రతించారు. కోర్‌కమిటీ భేటీ తర్వాత మీడియా వాహనాలన్నీ తననే అనుసరిస్తుండటంతో కేసీఆర్‌ను నేరుగా కలవాలన్న ఆలోచనను రవి ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి కేసీఆర్‌తో రవి ఫోన్‌లోనే సంప్రతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదటి నుంచీ గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్‌కు సోమవారం సాయంత్రం నాటి పరిణామాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయని, తన నిరీక్షణకు ఫలితం దక్కనుందన్న సంతోషంలో తమ నాయకుడున్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు టీ మీడియా వద్ద వ్యాఖ్యానించారు.

‘‘చూద్దాం. భగవంతుడున్నాడు. తెలంగాణ ప్రజల 66 ఏళ్ల ఆకాంక్ష నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను రాసే అదృష్టం మీకే దక్కనుంది’’ అని కేసీఆర్‌కు ఆంతరంగికుడైన ఆ నేత చెప్పడం గమనార్హం

Take BY: T News

Read more...

Tuesday, September 4, 2012

ఆహార సంక్షోభం ముంగిట ప్రపంచం

  • భారత్‌పై కూడా ఆహార సంక్షోభం ప్రభావం పడే అవకాశముంది. దేశంలో నైరుతీ రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో సుమారు 22 శాతం మేర వర్షాలు తక్కువగా పడ్డాయని అంచనా వేశారు. ఇందువల్ల నారు మళ్లు పోయడం, నాట్లు వేయడం ఆలస్యమయ్యాయి. ఈ వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్‌ పంట దిగుబడి తగ్గిపోయే అవకాశముంది. ఆహార పదార్థాల ధరలు ఇప్పటికే పెరగడం ప్రారంభించాయి. ప్రపంచ సంక్షోభంతో నిమిత్తం లేకుండా ఆహార సంక్షోభం ప్రభావం పడే అవకాశముంది.

Read More News click this link

http://www.prajasakti.com/todaysessay/article-386675


Read more...

Tuesday, June 19, 2012

ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా!


ఒక్క ఏజెంట్‌కూ లైసెన్సు లేదు
రెండేళ్లుగా యథేచ్ఛగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు
హైదరాబాద్, జూన్ 18 ():డ్రైవింగ్ లైసెన్సు లేదని చలాన్ రాస్తారు. లైసెన్సు ఉన్నా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ దగ్గర లేదంటూ జరిమానా విధిస్తారు. ఇవన్నీ ఉంటే పొల్యూషన్ సర్టిఫికెట్ ఏదీ? హెల్మెట్ ఎక్కడ? అంటూ నిలదీస్తారు. దబాయిస్తారు.

 ఇవన్నీ.. అంత ప్రమాదకరం కాని ద్విచక్షికవాహనదారుల విషయంలో కనిపించే దృశ్యాలు. మరి.. ప్రాణాంతక నిర్లక్ష్యం ప్రదర్శించే ‘ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా’ గురించి అధికార గణం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, ప్రజల ప్రాణాలను బలిగొంటుంటే ఏయే చర్యలు చేపడుతోంది? నిజంతెలుసుకుంటే నివ్వెరపోవాల్సిందే. షిర్డీ వెళ్లే బస్సు రోడ్డుప్రమాదానికి గురై 32 మంది దుర్మరణం చెందడంతో, రవాణాశాఖ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో సుమారు 600 వరకు ట్రావెల్ ఏజెంట్లు ఉన్నారు. వీరికి సంబంధించి 1215 ప్రైవేటు బస్సులు రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరుగుతున్నాయి.

వాస్తవానికి ప్రైవేటు బస్సు రోడ్డుపై నడుపుకోవాలంటే ముందుగా టికెట్ బుకింగ్ చేసుకునేందుకు రవాణాశాఖ నుంచి లైసెన్సు తీసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర లేదా అంతర్‌రాష్ట్ర పర్మిట్ తీసుకోవడం, మూడు నెలలకు ఒకసారి పన్ను చెల్లించడం వంటివి ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సుల్లో ఒక్క ట్రావెల్ ఏజెంట్‌కూ లైసెన్సు లేదు. కొందరి లైసెన్సుల కాలపరిమితి 2007లో, మరికొందరివి 2009లో ముగిసిపోయింది. ఇప్పటివరకు ఒక్కరూ రెన్యువల్ చేయించుకోలేదు. సోమవారం జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూడటంతో రవాణాశాఖాధికారులు కంగుతిన్నారు. లైసెన్సు లేకపోయినా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయంటే అందుకు మొదట బాధ్యత వహించాల్సింది రవాణాశాఖే.

అయితే ప్రైవేటు బస్సుల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనధికార ఆదేశాలు ఉండటంతో, రవాణాశాఖ అధికారులు ఎవ్వరూ వాటి గురించి ఆరా తీసే ధైర్యం చేయలేకపోతున్నారని సమాచారం. లైసెన్సు లేని ఏజెంట్లు టికెట్లు విక్రయించకూడదు, బస్సులు తిప్పకూడదు. కానీ రెండేళ్లుగా ట్రావెల్స్.. మాఫియా స్థాయిలో నిబంధనలు గాలికి వదిలేసి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ విషయమై రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరిని ‘టీ మీడియా’ ప్రశ్నించగా 2009 దాకా ఏడాదికి 2500 కేసుల వరకు రాసేవారమని, అయితే ప్రైవేటు బస్సుల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం నుంచి అనధికార ఆదేశాలు రావడంతో రెండేళ్లుగా వాటి జోలికి వెళ్లడం లేదన్నారు.

సవాలక్ష నిబంధనలు.. ఖాతరు చేసేదెవరు?
వాస్తవానికి వాహనాలు, ప్రయాణానికి సంబంధించి నిబంధనలు బోలెడున్నాయి. పట్టించుకునేవారే లేరు. ప్రైవేటు బస్సులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నా పట్టించుకుని శిక్షించేవారు కరువయ్యారు. లైసెన్సు సమయంలో కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతి తీసుకుంటారు. ఒకచోట నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో అక్కడే ఆగాలి. కానీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాంట్రాక్టు క్యారియర్‌గా కాకుండా స్టేజీ క్యారియర్‌గా తిరుగుతున్నాయి. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం.

ఈ విషయం రవాణాఅధికారులకు తెలిసినా, పైస్థాయిలో ఒత్తిడి ఉండటంతో చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు. కాంట్రాక్టు క్యారియర్ అనుమతి ఉన్న బస్సుల్లో తప్పనిసరిగా ప్రయాణికుల వివరాలు ఉండాలనే నిబంధన కూడా అమలుకావడం లేదు. ఈ నిబంధన అమలుకాకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించే వారి వివరాలు తెలియక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదాహరణకు మొన్న కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు ప్రమాద సమయంలో రవాణా అధికారులు ట్రావెల్ ఏజెంట్‌కు ఫోన్‌చేసి వివరాలు అడిగితే, తమ వద్ద వివరాలు ఏమీలేవని జవాబు వచ్చింది.

 హైదరాబాద్ నగరంలో 40మంది బుకింగ్ ఏజెంట్ల వద్ద టికెట్లు బుక్ అయ్యాయని తెలియడంతో, 44 మంది ప్రయాణికుల వివరాల కోసం నాలుగుగంటలపాటు శ్రమించి 40 మంది ఏజెంట్లను వాకబు చేసి అందుబాటులో ఉన్న వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించగలిగామని రవాణాశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ ‘టీ మీడియా’తో చెప్పారు.

 ఆర్టీసీ బస్సులు స్టేజీ క్యారియర్ల కిందకు వస్తాయని, వాటిల్లో కూడా రిజర్వేషన్ చేయించుకునేవారి జాబితా ఉండే విధంగా ప్రయత్నిస్తామని రవాణా శాఖాధికారి ఒకరు చెప్పారు.

డ్రైవర్లకు పరీక్షలు, విశ్రాంతి మాటేమిటి?

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాంట్రాక్టు క్యారియర్లుగా నడపాలంటే వాల్వో బస్సుకు మూడు నెలలకు రూ.1.40 లక్షలు, హైటెక్ బస్సులకు మూడు నెలలకు ఒకసారి రూ.లక్ష చొప్పున చెల్లించాలి. అలా ప్రతి సంవత్సరానికి నాలుగుసార్లు పన్ను చెల్లించాలి. పర్మిట్ కోసం అంతపూరాష్ట్ర బస్సులకు సీటుకు రూ.3675, రాష్ట్ర సర్వీసులకు రూ.2625 చొప్పున చెల్లించాలి. రెండేళ్ల నుంచి లైసెన్సులు రెన్యువల్ చేసుకోకపోవడంతో, కేవలం పర్మిట్లు మాత్రమే కట్టి బస్సులు తిప్పుకుంటున్నారు. ఫలితంగా పన్ను రూపేణా ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్లలో నష్టం వాటిల్లుతోంది. అయినా ప్రభుత్వానికి ఏమాత్రం స్పందన లేదు.

 ప్రభుత్వరంగ సంస్థ అయినప్పటికీ ఆర్టీసీ నుంచి సకాలంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం, ప్రైవేటు బస్సులపట్ల ఉదాసీనంగా ఉంటోంది. ఇందులో ఆంతర్యం అధికారులకు, ప్రభుత్వానికే తెలుసు! లైసెన్సుల జోలికి వెళ్లని రవాణాశాఖ కేవలం వాహన ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూన్సులు ఉన్నాయో లేదో చూసి ఊరుకుంటోంది. గత కొంతకాలం నుంచి అదీ లేదు. అయితే ప్రైవేటు బస్సుల్లో చాలావరకు కొత్త బస్సులే కావడంతో ఫిట్‌నెస్ సమస్య పెద్దగా ఎదురుకావడం లేదు.

 కొన్ని బస్సుల యాజమాన్యాలు ఒకే పర్మిట్ రెండు, మూడు బస్సులు తిప్పడం, లేదా ఒకే నంబర్‌తో రెండు బస్సులు నడపడం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలో రోడ్లపై తిరిగే ద్విచక్ర వాహనదారులకు, కార్లలో ప్రయాణించేవారికి మద్యం తాగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు జరుపుతున్నారు. కానీ ఒక్క బస్సు డ్రైవర్‌ను కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు. కనీసం ఆ ఆలోచన కూడా అటు పోలీసుశాఖకుగానీ ఇటు రవాణా అధికారులకు గానీ ఎందుకు తలెత్తడం లేదో! బస్సులో ప్రయాణికుల ప్రాణాలు బస్సు నడిపే డ్రైవర్‌పై ఆధారపడి ఉంటాయి.

 బస్సు డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలి. తగినంత విశ్రాంతినివ్వాలి. కానీ మెజార్టీ యాజమాన్యాలు ఇవేమీ పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు షిర్డీ బస్సు ప్రమాద ఘటనతో కాస్త హడావిడి చేస్తున్న ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటుందో, కంటి తుడుపు చర్యలతో సరిపెడుతుందో చూడాలి.

Take By : T News

Read more...

Monday, June 18, 2012

Teacher tied up to tree for kidnapping minor girl


 
 
Kakinada , June 18:
A teacher working in Zilla Parishad High School in Pedapatnam Lanka village in Konaseema region was tied up to a coconut tree and roughed up by villagers on the charge of luring a minor girl with marriage and kidnapping her.



Based on the complaint lodged by girl's father, the Nagaram police registered a case and arrested him.


The police identified the teacher as Valluri Malleswerarao (32). Both the teacher and girl were caught while going on a motorcycle near a taxi stand in Ravulapalem in the early hours and brought back to the village.

The teacher had allegedly developed intimacy with the girl who was student of class X. The teacher was married and had two children. He would be produced before the court tomorrow, police said.

Read more...

భారత్ భేష్


కాబూల్, జూన్ 17: అఫ్గాన్ తాలిబన్ల నుంచి భారత్‌కు ఊహించని ప్రశంసలు దక్కాయి. ఈ ప్రాంతంలో భారత్ ప్రాముఖ్యమైన దేశం అని అఫ్గాన్ తాలిబన్లు కొనియాడారు. అఫ్గాన్‌లో భారీగా సైనిక ప్రమేయం పెరగాలని కోరుతున్న అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదని, అగ్రదేశం డిమాండ్లను నిరాకరించిందని మెచ్చుకున్నారు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో అఫ్గాన్‌లోని భారతీయులపై దాడులకు తెగబడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాలిబన్ ఉగ్రవాద సంస్థ ఇలా ప్రశంసలు కురిపించడం గమనార్హం.

‘అఫ్గాన్ల ఆకాంక్షలు, సంప్రదాయాలు, స్వేచ్ఛ కోసం వారు పడే తపన భారత్‌కు బాగా తెలుసు. అమెరికాను సంతృప్తి పరచడం కోసం వారు తమ దేశాన్ని ఉపవూదవంలోకి నెట్టివేయడం అహేతుకం’ అని తాలిబన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా రక్షణ కార్యదర్శి లియాన్ పెనెట్టా ఇటీవల భారత పర్యటనకు వచ్చి, విదేశీ సైనిక బలగాలు వైదొలగనున్న 2014 నాటికి అఫ్ఘాన్‌లో భారత్ విశేష పాత్ర పోషించాలని పట్టుబట్టారని, అయితే భారత్ అందుకు ఒప్పుకోకుండా ఆయనను ఉత్త చేతులతో తిప్పిపంపిందని ఒంటికన్ను ఉగ్రవాది ముల్లా ఒమర్ నేతృత్వంలోని తాలిబన్ సంస్థ పేర్కొంది.

భారత్‌లో మూడు రోజులు గడిపిన పెనెట్టా.. తమ భారాన్ని భారత్‌పై మోపి, అఫ్గాన్ నుంచి విదేశీ బలగాలు తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారని విమర్శించింది. అమెరికా నేతృత్వంలోని నాటో దళాలకు వ్యతిరేకంగా తాలిబన్లు పోరాటం కొనసాగిస్తున్నారు. 2001లో తాలిబన్ పాలకులను గద్దె దించిన నాటినుంచి ఈ పోరు కొనసాగుతున్నది. అమెరికా డిమాండ్లకు భారత్ తలొగ్గలేదని విశ్వసనీయ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందిందని తాలిబన్లు పేర్కొన్నారు. గొడ్డలిపెట్టును భారత్‌పై పెట్టాలని అమెరికా ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.


పోలియో ప్రచారంపై తాలిబన్ల నిషేధం

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఉత్తర వజిరిస్థాన్ గిరిజన ప్రాంతంలో పోలియో వ్యతిరేక ప్రచారంపై పాక్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ నిషేధం విధించింది. ఈ ప్రాంతంలో అమెరికా డ్రోన్ దాడులు ఆపేవరకు పోలియో వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకుంటామని తాలిబన్ ఫ్యాక్షన్ గ్రూప్ కమాండర్ హఫీజ్ గుల్ బహదూర్ స్పష్టంచేశాడు.

Read more...

వేలంపాటకు చుక్కరాలదు లాటరీ లక్కే


నేడే నూతన ఎక్సైజ్ పాలసీ
ఆదాయం కోసం ఐదు శ్లాబుల నుంచి ఏడు శ్లాబులకు
మున్సిపాలిటీల్లో లైసెన్స్ ఫీజు పైపైకి
ఏసీబీ సహా ఏ కేసులున్నా అనర్హులే.. తెల్లరేషన్‌కార్డుదారులూ అంతే
ఐటీ రిటర్న్స్ తప్పనిసరి
ఎకై ్సజ్ పాలసీ ఇక ఏడాదికే పరిమితం

హైదరాబాద్, జూన్ 17 () కొత్త ఆబ్కారీ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేయనుంది. జూలై ఒకటో తేదీ నుంచి ఎక్సైజ్ కొత్త విధానం అమలు చేయాల్సి ఉన్నందున గత రెండు రోజులుగా ఎక్సైజ్ అధికారులు ఈ కొత్త విధానంపై చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. ఎక్సైజ్ కొత్త పాలసీలో ఇప్పటి వరకు ఉన్న బహిరంగ వేలం విధానానికి స్వస్తిపలికి స్థిర లైసెన్సు రుసుము(ఫిక్స్‌డ్ లైసెన్సు ఫీజు), లాటరీ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు సమాచారం.

 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి కొత్త ఎక్సైజ్ పాలసీపై సోమవారం సాయంవూతానికి ఆన్‌లైన్ ద్వారా నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలిసింది. ఈనెల 23వ తేదీన లాటరీ పద్ధతిలో మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

కొత్త పాలసీ అమలు, మద్యం షాపుల ఎంపిక, తదనంతర నిబంధనల అమలుకు సంబంధించిన కార్యాచరణపై ఆదివారం ఎక్సైజ్ కమిషనరేట్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కొత్త పాలసీ ద్వారా మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేందుకు ఈ మొత్తం వ్యవహారాన్ని ఆన్‌లైన్ ద్వారానే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 ప్రస్తుతం విద్యార్థ్ధులు స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నట్లుగా వ్యాపారులు మద్యం షాపుల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే భర్తీచేయడం, సంబంధిత జిల్లా అధికారులు కూడా ఆన్‌లైన్‌లోనే వాటిని పరిశీలించే అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారంపై ఏసీబీ దాడులు జరిపి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కొత్త పాలసీ నోటిఫికేషన్‌లో అలాంటి కేసులున్న వ్యక్తులను అనర్హులుగా ప్రకటించడంతోపాటు తెల్లకార్డుదారులను కూడా మద్యం షాపు లు నడిపేందుకు అనర్హులుగా ప్రకటించనున్నారు.

మద్యం వ్యాపారం కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నందున ఐటీ రిటర్న్స్ తప్పనిసరి చేసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు రెండు సంవత్సరాలకు పరిమితమైన ఎక్సైజ్ పాలసీని ఇకపై ఒక ఏడాదికే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని మద్యం షాపులను రిజర్వు చేయాలన్న ప్రతిపాదన ఆదిలోనే అటకెక్కింది.

 2001 జనాభా లెక్కల ఆధారంగా మద్యం షాపులసంఖ్యను నిర్ధారించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6596 మద్యం షాపులుండగా, వాటిలో కొన్ని మద్యం షాపులను ప్రయోగాత్మకంగా ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేందుకు కేటాయించే అవకాశాలున్నాయి. గతంలో వేలం పాటల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం చేకూరింది. కొత్త పాలసీ ద్వారా లాటరీ పద్ధతిన మద్యం షాపులను ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఆదాయం అంతంతమావూతంగానే వచ్చే అవకాశం ఉంది.

దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న ఐదు శ్లాబుల సంఖ్యను ఏడు శ్లాబులకు పెంచే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో లైసెన్సు ఫీజులను పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఎక్సైజ్ విధానం వల్ల ఎమ్మార్పీ రేట్లు ఖాతరు చేయని వ్యాపారులు, మద్యం సిండికేట్లతో రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్టను కూడగట్టుకోవడం ఒక ఎత్తయితే, ఏకంగా హైకోర్టు నుంచి అక్షింతలు కూడా వేయించుకుంది. మరోవైపు ప్రస్తుత ఎక్సైజ్ విధానాన్ని ‘కాగ్’ కూడా తప్పుపట్టింది. దీంతో ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.

అయితే ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను వాన్‌పిక్ భూముల కేటాయింపులో సీబీఐ అరెస్టుచేయడంతో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేశారు. దాంతో సీఎం కిరణ్ ఎక్సైజ్ శాఖ బాధ్యతలను విద్యాశాఖ మంత్రి పార్ధసారధికి అప్పగించారు. ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదాను ఖరారు చేసింది.

Take By: T News

Read more...

Thursday, December 15, 2011

Rahul Baba ko Musalman ki fikr ? votes ke saath sachar report yaad ayi

Badauan,December 15 :Playing the Muslim card, Congress general secretary Rahul Gandhi on Wednesday alleged that minorities were not getting any benefits in Uttar Pradesh and accused the Mayawati government of ignoring their welfare.


“Sachar committee report (on welfare of minorities) was implemented and money for minorities was sent, but has UP benefited. The report is being implemented in other states like Haryana, Delhi and Maharashtra,” Rahul said in a rally on the second day of his tour of western UP.


“We fulfill our promises, MNREGA was launched and Lokpal Bill is coming. The state government is not willing to work,” he alleged.


He alleged that leaders lacked vision and they do not think in the long-term.


“In 1980 Rajiv Gandhi talked about computers and people are benefited today. Until and unless leaders think long-term UP cannot progress,” he said. 


Rahul said states like Andhra Pradesh and Karnataka progressed because Congress governments there had a vision and leaders thought about the future.


“Non-Congress governments think only about today,” he said.


Alleging loot of central funds in UP, Rahul said, “Rajiv Gandhi used to say that of Re 1 only 15 paise reach in people, but in UP not a single paise is reaching.”

He said the loss was not that of the Centre or the state government, but that of the people and UP's future.


“The elephant in Lucknow eats money. This money is not that of the Centre or the state government..it comes from the contribution made by the people in development. 

We send money for the people, but it does not reach them in UP,” he alleged. Gandhi, who is on the second day of his five-day trip in the Samajwadi Party stronghold, alleged Mayawati government was corrupt and the money meant for poor does not reach them.


Seeking a five-year stint in power, he said corruption in UP government was affecting the future of the state as no employment opportunity is generated in the state.


“Twenty-two years have gone by. What did you get? Mulayam Singh came. 

He talked about caste. Then Mayawati came. She also talked about caste. Give Congress five years. We will show that we can transform this state,” he said adding a government of the poor people will can change many things.


Gandhi broke the security cordon today and mingled with people on his way back from a madrasa during his five-day visit to western Uttar Pradesh.


While coming out of the madrasa, he broke the security cordon and mingled with people, who had gathered to have a glimpse of him in nearby houses.

Take By: siasat News

Tags: Telangana News, T News, hmtv, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana,  News, India,  

 

Read more...

Friday, December 2, 2011

అవినీతి.. భారత్



parliment-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema అంతర్జాతీయ సూచీలో 95వ స్థానం
మూడేళ్లుగా దిగజారుతున్న ర్యాంకు.. గత ఏడాది 87వ స్థానంలో..
చైనా, శ్రీలంకల కన్నా ఇక్కడే ఎక్కువ.. పాక్‌తో పోలిస్తే మెరుగు
వరుస కుంభకోణాలు, నేతల అరెస్టులు.. కారణాలు!


న్యూఢిల్లీ, డిసెంబర్ 1:భారతదేశంలో అవినీతి భూతం నానాటికీ పెట్రేగుతోంది. లంచాలకు మరిగి, ప్రజాసేవ అటకెక్కించిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులకు దేశంలో కొదువే లేకపోవడంతో అవినీతి హద్దూఅదుపు లేకుండా విజృభిస్తోంది. ఓవైపు అవినీతిపై ఉక్కుపాదం మోపే లోక్‌పాల్ కోసం సామాజిక ఉద్యమనేత అన్నా హజారే నాయకత్వంలో జోరుగా ఉద్యమం సాగుతున్నా, అవినీతిని ఎంతమాత్రం సహించం, కూకటివేళ్లతో పెకిలిస్తామని జాతీయస్థాయిలో నేతలు ఉపన్యాసాలు దంచుతున్నా, దేశంలోని అవినీతిపరులు తొణకుండా, బెణకుండా తమ పని తాము సాగిస్తున్నారు! చేయి తడిపితేనా.. అమ్యామ్యాలు ముట్టితేనే సర్కారీ కార్యాలయాల్లో పనులు సాగుతున్నాయి! అవినీతిలో ఆరితేరిన రాజకీయ నాయకులు రోజుకో భారీ కుంభకోణంతో దేశంలో సంచలనం సృష్టిస్తున్నారు. ఇక మన దేశంలో అవినీతి ఎలా తగ్గుముఖం పడుతోంది? ఈ జ్యాఢ్యాన్ని నియంవూతించే విషయంలో మన ప్రతిష్ట ఎలా మెరుగుతోంది?? అందుకే 183 దేశాలతో టాన్స్‌పన్సీ ఇంటేర్నేషనల్ రూపొందించిన అంతర్జాతీయ అవినీతి సూచి(కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్-సీపీఐ)లో భారత్ 95వ స్థానంలో నిలిచింది. అవినీతి నియంవూతణ విషయంలో భారత్ ర్యాంకు క్రమంగా దిగజారుతోంది. అవినీతి విషయంలో 10 మార్కులకు గాను భారత్ 3.1 మార్కులను మాత్రమే సాధించింది. 2007లో అత్యధికంగా 3.5 మార్కులు తెచ్చుకున్న భారత్ ఆ ఏడు 180 దేశాల సీపీఐలో 72వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్రమంగా మన ర్యాంకు దారుణంగా పడిపోతూ వస్తోంది. అవినీతిని నియంవూతించడంలో వ్యవస్థ తీరు నానాటికీ తీసికట్టుగా ఉందని ప్రజలు భావించడమే ఇందుకు కారణం. గత ఏడాది ఈ జాబితాలో 87వ స్థానంలో నిలిచిన మన దేశం ఈ ఏడాది ఎనిమిది స్థానాలు దిగజారింది. పొరుగు దేశాలు చైనా(75 ర్యాంకు), శ్రీలంక (86)ల కన్నా ఎంతో వెనుకబడిన ఇండియా.. 134వ స్థానంలో ఉన్న దాయాది పాకిస్థాన్‌తో పోలిస్తే మెరుగు అనిపించుకుంది. ప్రభుత్వ రంగాల్లో అవినీతి గురించిన వివరాల ఆధారంగా సీపీఐ వివిధ దేశాలకు ర్యాంకులను నిర్ధారిస్తోంది. ఇందుకోసం నిపుణులైన అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనాల నుంచి సంక్లిష్ట ప్రక్రియ ద్వారా సమాచారం సేకరిస్తోంది.

13 అధ్యాయనాల ఆధారంగా భారత ర్యాంకును నిర్ణయించారు. దేశం పనితీరుపై ప్రపంచబ్యాంకు నివేదిక, ఇనిస్టిట్యూషనల్ అసెస్‌మెంట్, వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఒపినియన్ సర్వే, గ్లోబల్ ఇన్‌సైట్ ఇచ్చిన రిస్క్ రేటింగ్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పన్సీ రూపొందించిన తాజా జాబితాలో 9.5 మార్కులతో న్యూజీల్యాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్, ఫిన్‌ల్యాండ్‌లు నిలిచాయి. అస్థిరత, అంతర్గత సంఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న సోమాలియా, ఉత్తర కొరియా, మయున్మార్, అఫ్గానిస్థాన్‌లు అట్టడుగు స్థానానికి పరిమితమయ్యాయి. దిమ్మతిరిగే కుంభకోణాలు వెలుగు చూస్తుండటం, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్లు అరెస్టవ్వడం, అవినీతి పీచమణచడం కోసం లోక్‌పాల్ ఉద్యమం జోరుగా సాగుతుండటం.. మన దేశ ర్యాంకు దిగజారడానికి కొద్దిస్థాయిలో దోహదపడొచ్చునని ట్రాన్స్‌పన్సీ ఇంటర్నేషనల్ ఇండియా బాధ్యులు తెలిపారు.

కుదిపేసిన కుంభకోణాలు..
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaఈ మధ్యకాలంలో దేశాన్ని వరుస కుంభకోణాలు కుదిపేస్తున్నాయి. గతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో, సామాన్యుడి ఊహకందని రేంజ్‌లో లక్షల కోట్ల రూపాయాల కుంభకోణాలు వెలుగుచూశాయి. 2జీ నుంచి ఓటుకు నోటు వరకు అన్నీ ప్రజల్లో గుబులు రేపిన కుంభకోణాలే. ఆ వివరాలు..

2జీ స్పెక్ట్రం స్కాం:
2జీ కేటాయింపులను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టి, వారి నుంచి ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలపై ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంతో రూ.1.76 లక్షల కోట్లు నష్టపోయిందన్న కాగ్ నివేదికతో దేశం దిమ్మెరపోయింది. ఈ స్కాంలో టెలికం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో సహా ముఖ్య ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ ప్రముఖులు నిందితులుగా ఉన్నారు

ఓటుకు నోటు:
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaయూపీఏ-1 ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కడం కోసం ఎంపీలను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచిందని బీజేపీ ఎంపీలు పార్లమెంటులో నోట్ల కట్టలు ప్రదర్శించడంతో సంచలనం సృష్టించింది. ఈ స్కాంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీవీసీ నియామకంపై నిరసనలు:
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaకేంద్ర విజిపూన్స్ కమిషనర్‌గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని నియమించడం కూడా కేంద్రంలోని యూపీఏ సర్కారును తీవ్రంగా ఇరకాటంలో పడేసింది. కేరళలో పామోలిన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజే థామస్‌ను సీవీసీగా నియమించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన దిగిపోక తప్పలేదు. ఇది కేంద్రానికి ఎదురుదెబ్బగా మారింది.

ఆదర్శ్ కుంభకోణం:
Ram  talangana patrika telangana culture telangana politics telangana cinemaముంబైలో కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాల కోసం నిర్మించిన ఆదర్శ్ సోసైటీలో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ, ఆర్మీ అధికారులు ప్లాటు పొందడం కోసం నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. ఈ స్కాం దెబ్బతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

కామన్ క్రీడల కుంభకోణం:
suresh talangana patrika telangana culture telangana politics telangana cinemaప్రతిష్ఠాత్మక కామన్ క్రీడల నిర్వహణ విషయంలో ఆది నుంచి అక్రమాలు వెలుగుచూశాయి. చివరి క్షణం వరకు పనులు కొనసాగడం, వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు, అసలు క్రీడలు సజావుగా జరుగుతాయా అన్న ఉత్కంఠ మధ్య.. ఎలాంటి అవాంతరం లేకుండా ఈ క్రీడలు ముగిశాయి. అయితే కామన్ క్రీడల నిర్వహణలో జరిగిన ఎన్నో అక్రమాలు వెలుగుచూడడంతో కామన్ క్రీడల చైర్మన్ సురేశ్ కల్మాడీ జైలు పాలయ్యారు. మరికొందరు నిర్వాహకులు కూడా అరెస్టయ్యారు.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News  

Read more...

Tuesday, November 29, 2011

తగ్గనున్న పెట్రోల్ ధర

- లీటర్‌పై రూ.1.02 తగ్గే అవకాశం
- అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం వల్లనే

petrol-pump-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema
న్యూఢిల్లీ, నవంబర్ 28: గడిచిన ఏడాదిన్నరగా వినియోగదారుడిపై పెట్రో భారాలు మోపిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రస్తుతం ధరలు తగ్గించడానికి సమాయత్తమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా లీటర్ పెట్రోల్ ధర రూ.1.02 తగ్గే అవకాశం ఉందని చమురు కంపెనీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. పెట్రోల్ ధరలపై ఈ నెల 30న జరిగే సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.66.42. ఈ నెల 16న లీటర్ పెట్రోల్‌పై రూ.2.22 తగ్గించిన విషయం తెలిసిందే. నవంబర్ నెల మొదటి పదిహేను రోజులలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 115.85 డాలర్లు, రెండో పదిహేను రోజులలో బ్యారెల్ ధర 107 డాలర్లకు తగ్గింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పెరిగినప్పటికీ పెట్రోల్ ధరలు తగ్గడం విశేషమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 2010 జూన్‌లో నియంవూతణ ఎత్తివేసింది. అప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకొకసారి చమురు కంపెనీలు పెట్రో ధరలపై సమీక్ష జరుపుతున్నాయి. 2009 జనవరి తర్వాత పెట్రో ధరలు తగ్గించడం ఇది రెండొసారి.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News  

Read more...

కనిమొళికి బెయిలు మంజూరు

న్యూఢిల్లీ : తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళికి ఎట్టకేలకు బెయిలు దొరికింది. ఢిల్లీ హైకోర్టు అమెకు బెయిలు మంజూరు చేసింది. 2జీ కుంభకోణంలో గత ఆరునెలలుగా తీహార్ జైల్లో ఉంటున్న కనిమొళి ఇప్పటికీ నాలుగు సార్లు బెయిలు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఐదవసారి కోర్టు ఆమెకు బెయిలిచ్చింది. 2జీ కేసులో కనిమొళితోపాటు కలైంజర్ టీవీ ఎండీ శరత్‌కుమార్, మరో నలుగురికి బెయిలు దొరికింది. రూ. 5లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో వీరు బెయిలుపై విడుదల కావడానికి లేన్ క్లియరైంది. కనిమొళికి బెయిలు దొరకడంతో డీఎంకే వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. కేసు నుంచి బయట పడినంత ఆనందం కలిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Take By: T News


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News,  

Read more...

Sunday, November 27, 2011

ఉద్యమానికి ‘భాగ్య’నగరం

 HYD1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, నవంబర్ 26 (: భిన్నత్వంలో ఏకత్వం అన్న నానుడిని సొంతం చేసుకున్న హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. నాటి నగర చారివూతక వైభవం నేటికీ గుభాళిస్తోంది. 1857 సిపాయిల తిరుగుబాటు రోజుల్లోనే.. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించిన నగరం. సుల్తాన్‌బజార్‌లో వీరత్వానికి చిహ్నంగా కనిపిస్తోన్న తుర్రేబాజ్‌ఖాన్ అమర స్తూపం నేటి తెలంగాణ ఉద్యమానికి ైధైర్యాన్ని నింపుతోంది. శస్త్ర చికిత్సలో అత్యంత ముఖ్యమైన అనస్థీషియా (మత్తు మందు)ను కనిపెట్టిన వైద్యుడు డా.మల్లయ్య, బడుగుల కోసం తాపవూతయపడ్డ కె.కృష్ణస్వామిముదిరాజ్.. ఇలా ఒక్కరేమిటి? వందల సంఖ్యలో ఎందరో మహనీయులు నడయాడిన నేల ఇది. పట్టెడన్నం కోసం పట్నమొచ్చిన ఎవరినైనా అక్కున చేర్చుకుంది. దేశ విదేశీయులనూ తన పొత్తిళ్లల్లో దాచుకుంది. మార్వాడీలు, గుజరాతీలు, బీహారీలు..ఇలా మినీ భారతం హైదరాబాద్‌లో కనిపిస్తుంది. ప్రత్యక్షంగా లక్షలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి భాగ్యనగరం ఉపాధి కల్పిస్తోంది.

ఎంత మందినో భాగ్యవంతులుగా తీర్చిదిద్దింది. అందరూ హైదరాబాదీలతో సమ్మిళితమై హాయిగా బతుకుతున్నారు. కానీ వలసాధిపత్యం కలిగిన సీమాంవూధకు చెందిన కొందరు పెత్తందార్లు మాత్రం జులుం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముల్కీ.. నాన్ ముల్కీ, ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ వంటి ఉద్యమాలకు పుట్టినిల్లు ఈ భాగ్యనగరం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 1969లో పునాదులను పటిష్టంగా నిర్మించడంలో నగరవాసుల పాత్ర ఎనలేనిది. తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన ఘనత నగరవాసులకే దక్కుతుంది. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం నాటి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన 369 మందిలో సింహభాగం హైదరాబాదీయులే. ఈ క్రమంలోనే గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం ఉద్యమానికి ఆలయంగా మారింది. మలి విడత తెలంగాణ ఉద్యమానికి కూడా హైదరాబాద్ కేంద్రమైంది.

కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు
Congress5-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaగ్రేటర్ హైదరాబాద్‌లో అధికంగా ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరుతో పార్టీకి నష్టం చేకూరుతోంది. తెలంగాణ ఉద్యమం పట్ల అంటీముట్టనట్లుగా నాయకులు వ్యవహరిస్తుండటంతో కూడా పార్టీ పట్ల ప్రజలు విముఖత చూపుతున్నారు. ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్, గోషామహల్ నుంచి గెలుపొందిన మూల ముఖేష్‌గౌడ్, కంటోన్మెంట్ నుంచి విజయం సాధించిన శంకర్‌రావు, మహేశ్వరం నుంచి జయకేతనం ఎగురవేసిన సబిత మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. కాగా రెండు పర్యాయాలు సికింవూదాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఎటువంటి పదవిని దక్కించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే గ్రేటర్‌కు చెందిన మంత్రులు, ఎంపీ మధ్యన ఆధిపత్యపోరు చోటుచేసుకుంది. వీరంతా పైకి కలిసికట్టుగా ఉన్నట్లు నటిస్తున్నా, ఎవరికి వారు అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు.

టీడీపీలో గ్రూపుల లొల్లి
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తెరపైకి తీసుకురావడంతో టీడీపీకి ప్రజలు క్రమంగా దూరమవుతున్నారు. ఇక గ్రూపు రాజకీయాలు తోడవ్వడంతో గ్రేటర్ టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారుతోంది. 1983లో జరిగిన ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుని విజయఢంకా మోగిస్తే, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2002లో మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంతో కొంత వరకు పార్టీ కేడర్‌ను కాపాడుకోగలిగింది. ప్రస్తుతం గ్రేటర్ టీడీపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా నియోజవర్గాల ఇన్‌చార్జీల ఎంపిక నిలిచిపోయింది. ఇక జనచైతన్య యాత్రల్లో గ్రూపు తగాదాలతో బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజవర్గాల్లో ఎవరికి వారు తామే నియోజవర్గ ఇన్‌చార్జిలుగా అన్నట్లుగా గ్రూపులు కట్టుకుంటున్నారు. ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా చంద్రబాబు నగరంలో పాదయాత్ర చేసినా కొందరు నాయకులు మినహా కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదరు. ఒకనాడు కళకళలాడిన టీడీపీ ఇప్పుడు వెళ చెప్పవచ్చు.

బీజేపీకి జీవం పోసిన ఉద్యమం
Bjp2-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaగ్రేటర్‌లో పూర్తిగా చతికిలపడిపోయిన భారతీయ జనతాపార్టీకి తెలంగాణ ఉద్యమం మళ్లీ జీవం పోసింది. గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కలహాలతో బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడంతో పార్టీ నిర్వీర్యం అయ్యింది. బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో ఉద్యమం ఆ పార్టీకి కలిసొచ్చింది. గ్రేటర్‌లో రెండు నియోజక వర్గాలకే పరిమితమైన బీజేపీకి ఉద్యమం, బీజేపీ జాతీయ నేత అద్వానీ రథయావూతతో పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపింది. గ్రేటర్‌లో ఒక ఎమ్మెల్యే, ఐదుగురు కార్పొరేటర్లకు పరిమితమైన బీజేపీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు విశ్వవూపయత్నం చేస్తున్నారు.

పుంజుకుంటున్న ఎంబీటీ
పాతనగరంలో మజ్లీస్ పార్టీ నేతలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్షికమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకు మజ్లిస్ బచావ్ తహెరిక్ (ఎంబీటీ) సత్తా చాటుతోంది. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ వాదంతో మైనార్టీ వర్గాలను ప్రభావితం చేస్తోంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రెండోసారి ఈ పార్టీ కన్వీనర్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. మైనార్టీల్లోని పలు గ్రూపుల మధ్య విభేధాలకు ఆజ్యం పోస్తున్న మజ్లిస్ వ్యవహారాలు ఎంబీటీకి బలం చేకూరుస్తున్నాయి.

ఉద్యమంతో సీపీఐకి ఊపిరి
CPI1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవామపక్ష పార్టీలలో సీపీఐ తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో తెలంగాణ ఉద్యమం సీపీఐకి బాగా కలిసొచ్చింది. పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నుంచి మళ్లీ కేడర్ బలోపేతం చేసుకునే దిశగా పార్టీ కార్యక్షికమాలు రూపొందించుకుంటోంది. తెలంగాణ ఉద్యమంతోపాటు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటోంది. సీపీఎం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడంతో గ్రేటర్‌లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

ఉనికి కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యత్నాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. అధినేత జగన్ చరిష్మాతో పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నా, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు సమస్యగా మారింది. తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి ప్రకటించకపోవడం, పటిష్టమైన కేడర్ లేకపోవడం కూడా పార్టీ బలోపేతం కాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయవూపకాష్ నారాయణ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో ఓటమి భయంతో అక్టోబర్‌లో జరిగిన కేపీహెచ్‌బీకాలనీ డివిజన్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. సామాజిక న్యాయమే ధ్యేయంగా ప్రజల ముందుకు వచ్చిన ప్రజారాజ్యంపార్టీకీ ప్రజల ఆదరణ కరువై బొక్కబోర్లాపడింది. ప్రజాక్షేవూతంలోఎక్కువ కాలం నిలవలేక జెండా ఎత్తేయడంతో నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరారు.

పట్టుబిగిస్తున్న టీఆర్‌ఎస్
TRS2-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్‌లో క్రమంగా పట్టుబిగిస్తోంది. ఉద్యమానికి కేంద్ర బిందువైన హైదరాబాద్ నగరంలో టీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. కేసీఆర్ ఆమరణ దీక్ష తరువాత నగరంలోని తెలంగాణవాదం బయటపడింది. మిలియన్‌మార్చ్, ఓయూ విద్యార్థుల ఉద్యమం టీఆర్‌ఎస్‌కు స్ఫూర్తినిచ్చింది. సకలజనుల సమ్మెనాటికి అది మహోధృతంగా మారి టీఆర్‌ఎస్‌కు కొండంత అండగా నిలిచింది. విద్యావంతులు, ఉద్యోగులు, యువతరం తెలంగాణవాదంతో టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడుతున్నారు. ఇటీవల నగరంలో పార్టీని బలోపేతం చేయడానికి ఒకవైపు హరీష్‌రావు, మరోవైపు కేటీఆర్‌లు తీవ్రంగా కృషిచేస్తున్నారు. విభిన్న సంస్కృతుల కలయికతో ఉన్న నగరంలో రాష్ట్ర సాధన కోసం ఇచ్చిన ప్రతి పిలుపుకు ప్రజలు స్పందించి తెలంగాణవాదాన్ని చాటిచెప్పారు. సీమాంధ్ర వలసవాదులు ఉన్న కొన్ని ప్రాంతాలలో తప్ప హైదరాబాద్‌లో తెలంగాణవాదం బలంగానే ఉంది. ఇటీవల కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ నియోజవర్గాల్లో నిర్వహించిన పాదయావూతలకు ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందననే ఇందుకు సాక్ష్యం.

నిర్ణయాత్మక శక్తిగా మజ్లిస్
మైనార్టీల ప్రతినిధిగా ముద్రపడిన ఎంఐఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఆరంభంలో కేవలం మున్సిపల్ ఎన్నికలకు పరిమితమైన మజ్లిస్, ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు హైదరాబాద్ లోక్‌సభ స్థానం కూడా దక్కించుకుని గ్రేటర్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఆ పార్టీకి చెందిన దివంగత నేత సలావుద్దీన్ ఒవైసీ ముందుచూపు, అసదుద్దీన్ ఒవైసీ దూరదృష్టితో ఎంఐఎం రాజకీయ ప్రాబల్యం క్రమంగా పెరిగింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్‌లో సైతం 42 కార్పొరేటర్ స్థానాలను దక్కించుని నిర్ణయాత్మకశక్తిగా మారింది. అయితే ఒంటెత్తు పోకడల నేపథ్యంలో ఎంఐఎంపై మైనార్టీలో వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అత్యధికంగా మైనార్టీలు కోరుతుండటంతో ఆ పార్టీ చిక్కుల్లో పడింది. పాత నగరం అభివృద్ధి పై కపట ప్రేమతో వ్యవహరించడం కూడా స్థానిక మైనార్టీ ఒటర్లకు మింగుడుపడటం లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షగా భాగస్వామ్యం అవుతున్న జమాతే ఇస్లామియా, ఇతరత్రా మైనార్టీ సంఘాల కూటమిలు మజ్లీస్ పార్టీకి ధీటూగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. .

Take By: T News http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=7&ContentId=48012


Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News,  Political News, Hyderabad News, Hyderabad, Telangana, Lok Sabha, News 
 

Read more...

Thursday, November 24, 2011

Maoist leader Kishenji killed in West Bengal

Elusive Maoist leader Kishenji was on Thursday killed in an encounter with the joint forces at Burisole forest in West Midnapore district, a day after he narrowly escaped from there. 


The body of 58-year-old Molajula Koteswar Rao, better known as Kishenji, was found and identified after the “Jungalmahal encounter”, a top counter-insurgency force official said. 
 

After receiving specific information that he and some of his associates and Suchitra Mahato, the wife of a slain leader he was living with, were hiding in the Kushboni jungle, the area was cordoned off and an encounter ensued after breaking the four tiers of security that Kishenji had, the official said. 


It was from Kushboni forest that the Maoist Polit Bureau member, the second in-command of the outfit and in-charge of military operations in Jungalmahal since 2009, and Suchitra had eluded the joint forces on Wednesday. 


The encounter which began this morning at Burisole jungle in Jamboni police station area was close to Kushboni near the Jharkhand border. 


The official said Kishenji’s body was identified by the AK-47 rifle he was carrying. Suchitra and others fled. 


A laptop bag, some letters written by Kishenji and Suchitra and a few important documents were earlier seized by the joint forces from Gosaibandh village nearby. 

Read more...

Wednesday, November 16, 2011

A girl for Aishwarya and Abhishek (ఐశ్వర్యా రాయ్ కి ఒక పాపకు జన్మనిచ్చింది)

Aishwarya Rai-Bachchan arrives for a check up with Abhishek Bachchan on November 14 at a hospital in Mumbai. File photo


Bollywood actress Aishwarya Rai Bachchan today gave birth to a girl in a hospital in suburban Andheri here.

She was admitted to the Seven Hills Hospital on Monday night.

“IT’S A GIRL!!!!!! :—))))),” husband Abhishek Bachchan wrote on social networking site twitter. 

The baby is the couple’s first child.

“I AM DADA to the cutest baby girl!! Dadaji...ecstatic!!!!,” actor Amitabh Bachchan said on twitter.


The senior Bachchan had yesterday tweeted, “A day of expectation....but another day! The lord has his ways and they are most special....we wait!!”

It was in June this year that Amitabh Bachchan had broken the news about his daughter-in-law’s pregnancy.



అందాల తార ఐశ్వర్యా రాయ్ ముంబై లోని సెవన్ హిల్స్ ఆసుపత్రిలో ఒక పాపకు జన్మనిచ్చింది.ఈ వార్తను అమితాబ్ తన twitter లో నేనొక అందమయిన చిన్నారికి తాతయ్యానంటూ ప్రకటించారు.అభిషేక్ బచ్చన్ కూడా పాపాయి పుటింది అని అభిమానులకు తెలిపాడు.ఐశ్వర్య కాన్పు సందర్భంగా ఆసుపత్రి చుట్టూ కట్టుదిట్టమయిన భద్రత ఏర్పాటు చేసారు.


Read more...

తెలంగాణపై చర్చకు సుష్మా నోటీసు

న్యూఢిల్లీ : తెలంగాణపై పార్లమెంట్‌లో చర్చించాలని కోరుతూ పార్లమెంట్‌లో ప్రతిపక్షనాయకురాలు, బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. గత వర్షాకాల సమావేశాల్లో సమస్యను త్వరగా పరిష్కరిస్తామని చెప్పిన కేంద్రం, నేటి వరకు ఈ అంశంపై ఎటూ తేల్చలేదని ఆమె ఆరోపించారు. తెలంగాణపై సుధీర్ఘ చర్చ చేసి, సమస్య పరిష్కారానికి మార్గం వెతకాలని ఆమె డిమాండ్‌ చేశారు. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని గతం నుంచి బీజేపీ అగ్రనేతలు చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జనచేతన యాత్ర సందర్భంగా బీజేపీ అగ్రనేత అద్వానీ కూడా పదేపదే తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము పూర్తి మద్దతు ఇస్తామని, రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ వారు ఇవ్వని పక్షంలో 2014 ఎన్నికల అనంతరం ఎన్డీయే అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామని ఆయన చెప్పిన విషయం కూడా విదితమే. అంతేకాక నల్గొండలో ఇటీవల నిర్వహించిన తెలంగాణ పోరు సభలో సుష్మాస్వరాజ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పూర్తిగా వెనుకబడి పోయిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల్సిందేనని ఆమె పేర్కొన్న విషయం విదితమే. ఈ నెల22 నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ అంశం ప్రధాన అస్త్రంగా కేంద్రాన్ని, కాంగ్రెస్‌ నేతలను ఇరకాటంలో పెట్టేందుకు ఇప్పుడు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణపై పార్లమెంట్‌లో చర్చకు సుష్మా నోటీస్‌ ఇచ్చింది.

Take By: Surya news paper


Tags: Telangana News,  Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy,  Telangana agitation, statehood demand, Venkat Reddy,
 

Read more...

యూపీ విభజనకు మాయ సై!

- పూర్వాంచల్, పశ్చిమ ప్రదేశ్, అవధ్ ప్రదేశ్, బుందేల్‌ఖండ్
- యూపీని నాలుగు రాష్ట్రాలు చేసే ప్రతిపాదన
- 21నుంచి యూపీ అసెంబ్లీ
- ఆ సమావేశాల్లోనే మాయ ప్రతిపాదన
- రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర
- చిన్న రాష్ట్రాలతోనే పరిపాలన సులువు
- సమక్షిగాభివృద్ధికీ చిన్న రాష్ట్రాలే మార్గం
- విలేకరుల సమావేశంలో యూపీ సీఎం
- అవాక్కయిన యూపీ విపక్షాలు
- ఎన్నికల్లో లబ్ధి పొందడానికే : ఎస్పీ
- రాష్ట్రాలు ఇలా ఏర్పడవు : బీజేపీ

- సున్నిత సమస్య.. ఎంతో ఆలోచించాలి : కాంగ్రెస్

maya3-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaపూర్వాంచల్ ప్రాంతంలో గోరఖ్‌పూర్, బలియా సహా 22 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రస్తుత రాజధాని లక్నో అవధ్‌వూపదేశ్‌లోకి వస్తుంది. ఈ ప్రాంతంలో 14 జిల్లాలు ఉన్నాయి. బుందేల్‌ఖండ్‌లో ఝాన్సీ సహా ఏడు జిల్లాలు ఉన్నాయి. పశ్చిమవూపదేశ్ పరిధిలో మీరట్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ నగర్ సహా 22 జిల్లాలు ఉన్నాయి.

1. పూర్వాంచల్ (తూర్పు యూపీ), 2. పశ్చిమ ప్రదేశ్ (పశ్చిమ యూపీ),
3. అవధ్ ప్రదేశ్ (మధ్య యూపీ), 4. బుందేల్‌ఖండ్


2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరవూపదేశ్ జనాభా 19 కోట్లు
మొత్తం దేశ జనాభాలో యూపీ జనాభాయే 16 శాతం
లక్నో, నవంబర్ 15:


ఉత్తరవూపదేశ్ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి తన మాటలకు ఆచరణాత్మక రూపం ఇవ్వబోతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్న పద్ధతిలో ఒకేదెబ్బకు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలోకి నెట్టారు. యూపీ విభజన విషయంలో ఇక కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని సృష్టించారు. ప్రాంతీయ ఆకాంక్షలకు ఎవరు వ్యతిరేకమో? ఎవరు అనుకూలమో తేల్చుకోవాల్సిన పరిస్థితిని యూపీ రాజకీయ పక్షాలకు కల్గించారు. మెరుగైన అభివృద్ధి కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను సుముఖమన్న మా యావతి యూపీని 4 చిన్న రాష్ట్రాలుగా విభజించాలన్న ప్రతిపాదనను ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టబోతున్నట్లు మంగళవారం వెల్లడించారు. పూర్వాంచల్ (తూర్పు యూపీ), పశ్చిమ ప్రదేశ్ (పశ్చిమ యూపీ), అవధ్ ప్రదేశ్ (మధ్య యూపీ), బుందేల్‌ఖండ్‌గా ఉత్తరవూపదేశ్‌ను విభజించాలని మాయావతి ప్రతిపాదించనున్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఉత్తమ పరిపాలన అందించాలన్నా చిన్న రాష్ట్రాలుగా విభజించితేనే సాధ్యమని మాయావతి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జరిగిన ఉత్తరవూపదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్రాన్ని నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. అనంతరం మాయావతి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తీవ్ర స్థాయిలో చర్చలు జరిపి, మంచి చెడ్డలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి చెప్పారు. ఈ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు, అభివూపాయాలను పరిగణనలోకి తీసుకునే ఈ డిమాండ్‌ను చేపట్టినట్లు తెలిపారు. పెద్ద రాష్ట్రాలతో పోల్చితే చిన్న రాష్ట్రాలనే చక్కగా నిర్వహించవచ్చునని ఆమె అన్నారు. పరిమాణంలో పెద్దది కావడమే యూపీ వెనుకబాటుకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక మంది ప్రధాన మంత్రులను ఉత్తరవూపదేశ్ అందించినా.. వారెవరూ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయలేదని మాయావతి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, వివక్ష వల్లే యూపీ అభివృద్ధి చెందలేకపోయిందని అన్నారు.

రాజ్యాంగంలోని మూడవ అధికరణం ప్రకారం పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రాల విభజన, రాష్ట్రాల పేరు మార్పు పార్లమెంటు చేతిలోనే ఉందని మాయావతి తెలిపారు. కానీ దురదృష్టవశాత్తూ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంగానీ, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంగానీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆమె విమర్శించారు. 2007లో తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే యూపీ విభజన అంశాన్ని పరిశీలించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్‌ల అభివృద్ధి కోసం రూ.80వేల కోట్ల ప్యాకేజీ సైతం కోరానని చెప్పారు. కానీ కేంద్రం ఈ విషయంలో చేసింది శూన్యమన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావంతో తాను అభివృద్ధి ప్యాకేజీ, రాష్ట్ర విభజన అంశాలపై ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నానని తెలిపారు.

ప్రక్రియ ప్రకారమైతే యూపీఏ ప్రభుత్వం యూపీ విభజనపై పార్లమెంటులో తీర్మానం ఆమోదించి దానిని యూపీ రాష్ట్ర అసెంబ్లీ సమ్మతి నిమిత్తం పంపాల్సి ఉంటుందని చెప్పారు. ‘‘ప్రాంతీయ అకాంక్షలు పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, అప్పుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్ర విభజనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని ఆశించాను. అయితే కేంద్రం నుంచి అటువంటి నిర్దిష్ట చర్యలేమీ లేవు. దీర్ఘకాలంగా ఎదురుచూశాక, కేంద్రం చేసింది ఏమీ లేకపోవడంతో చివరకు యూపీ విభజన ప్రతిపాదనను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని తీర్మానించుకున్నాం. దీనిని యూపీఏ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చే విధంగా కేంద్రానికి పంపనున్నాం’’ అని ఆమె విలేకరులకు తెలిపారు. 2011 లెక్కల ప్రకారం ఉత్తరవూపదేశ్ జనాభా 19 కోట్లు దాటిపోయిందని అన్నారు. అంటే దాదాపు మొత్తం దేశంలో 16శాతం మంది ఇక్కడే నివసిస్తున్నారని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ప్రజల సమగ్ర అభివృద్ధికి, ఉత్తమ భవిష్యత్తుకు విభజనే మార్గమని మాయావతి నొక్కి చెప్పారు. భౌగోళికంగా కూడా ఉత్తరవూపదేశ్ అతిపెద్ద రాష్ట్రమని అన్నారు. గతంలో ఉత్తరవూపదేశ్‌ను పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, ఇతరుల తప్పుడు విధానాల కారణంగా యూపీ సమక్షిగాభివృద్ధి సాధించలేక పోయిందని మాయావతి విచారం వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలు, విభాగాలను మెరుగ్గా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అభివూపాయాన్ని తమ పార్టీ, తమ ప్రభుత్వం సమర్థిస్తోందని అన్నారు. ‘‘అందుకే యూపీలో బీఎస్పీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కొత్త జిల్లాలు, కొత్త డివిజన్‌లు ఏర్పాటు చేశాం’’ అని ఆమె గుర్తు చేశారు.

యూపీ ఎన్నికలకు తురుపుముక్క!
మాయావతి చర్య రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి తురుపుముక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడంలో భాగంగా మాయావతి ఈ చర్య తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. ప్రతిపక్షాలను కూడా ప్రచారంలో వెనక్కు నెట్టే ఉద్దేశంతో ఆమె ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారని చెబుతున్నారు. యూపీలో 80 లోక్‌సభ నియోజకవర్గాలు, 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ, తూర్పు ప్రాంతాలు, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో చిన్న రాష్ట్రాలకోసం ఉన్న సెంటిమెంట్‌ను ఓట్ల రూపంలో మార్చుకునేందుకు మాయావతికి ఈ చర్య దోహదం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.


యూపీలో కాంగ్రెస్ రాహుల్ గాంధీతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మరుసటి రోజే మాయావతి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మాయావతి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి అడుగంటి పోయిందని రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

రాజకీయ ఎత్తుగడే:ఎస్పీ
‘‘రాష్ట్ర ప్రజలను వెర్రివాళ్లను చేసేందుకు వేసిన ఎన్నికల ఎత్తుగడ ఇది. ఇది రాజకీయ కుట్ర కూడా. దీనిని తుదికంటా వ్యతిరేకిస్తాం. అభివృద్ధి అనేది ఆయా ప్రభుత్వాల ఉద్దేశాలను బట్టి ఉంటుంది. ఎప్పుడూ సమస్యలు సృష్టించడమే బీఎస్పీకి అలవాటు. సమాజంలో చీలికలు తెచ్చే బీఎస్పీ ఇప్పుడు రాష్ట్రాన్ని చీల్చాలనుకుంటోంది’’ అని ములాయం మండిపడ్డారు. ‘‘ఇది రాజకీయ కుట్ర. దీనిని అసెంబ్లీలోపల, బయట మా పార్టీ వ్యతిరేకిస్తుంది’’ అని యూపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత శివ్‌పాల్‌సింగ్ యాదవ్ చెప్పారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన ప్రతిష్ట మసకబారిన సమయంలో ఆమె తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన ఆమె చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతున్నది. చిన్న రాష్ట్రాలపై కేవలం ప్రధానికి లేఖలు రాయడంతోనే సరిపెట్టిన మాయావతి వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు’’ అని సమాజ్‌వాది అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి అన్నారు.

మద్దతిస్తాం.. కానీ..: ఆర్‌ఎల్డీ
పశ్చిమ ప్రాంతాన్ని హరితవూపదేశ్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ఉద్యమిస్తున్న ఆర్‌ఎల్డీ కూడా మాయావతి చర్యలో రాజకీయ ఉద్దేశాలను పట్టిచూపుతున్నది. ఆమె చర్యలు ఉన్నతమైనవి కావని ఆర్‌ఎల్డీ అధికార ప్రతినిధి అనిల్‌దూబే చెప్పారు. అయితే ఆమె ప్రవేశపెట్టే ప్రతిపాదనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

ఎన్నికల జిమ్మిక్కు : కాంగ్రెస్
మాయావతి చర్య ఎన్నికల జిమ్మిక్కని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్‌అల్వీ తేల్చేశారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా యావత్ దేశ ప్రయోజనాలను తమ పార్టీ దృష్టిలో ఉంచుకుంటుందని ఆయన చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ నిర్ణయాలు తీసుకోదని ఆయన అన్నారు. ఇది చాలా సున్నితమైన సమస్యని, దీని పై ఎంతగానో ఆలోచించాల్సి ఉందని మరో అధికార ప్రతినిధి జనార్ధన్ ద్వివేదీ చెప్పారు.

రాజకీయ ఎత్తుగడే: ఉమాభారతి
మాయావతి నిర్ణయం ఎన్నికల ముందు రాజకీయ ఎత్తుగడని బీజేపీ నేత, ఆ పార్టీ ఉత్తరవూపదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉమాభారతి అభివర్ణించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఒక రాష్ట్రంలో ముస్లింల జనాభా అధికంగా ఉంటుందని, అక్కడ కాశ్మీర్ తరహా సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ‘‘రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పడనేలేదు. ప్రకటన చేసే ముందు మాయావతి ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించలేదు. కనుక ఈ రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఉత్తరవూపదేశ్‌లో ఎన్నికలు ముగిశాకే జరగాలి’’ అన్నారు. ‘‘రాజకీయంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ సానుకూలమే. గతంలో ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది బీజేపీయే. అయితే పశ్చిమ యూపీ విభజనను బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఇక్కడ ముస్లిం జనాభా అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అక్కడ బీజేపీకి సీట్లు గెల్చుకునే అవకాశం లేదు’’ అని ఆమె పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా మాయావతి ఈ ప్రకటన చేశారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. కాంగ్రెస్‌పైనా ఆయన విమర్శలు కురిపించారు. అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు. ‘‘మాయావతి చర్యకు కాంగ్రెస్ మద్దతు పలుకుతుందో లేదో మాకు తెలియదు. తెలంగాణ డిమాండ్‌ను వారు ఇప్పటికీ అంగీకరించలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీ పోరాడుతున్నది. మాయావతి ప్రకటన చేసిన పద్ధతుల్లో రాష్ట్రాలు ఏర్పాటు కాబోవు.’’ అని జావడేకర్ చెప్పారు. అయితే విభజన ప్రతిపాదనకు అసెంబ్లీలో సానుకూలంగా స్పందిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాట వేశారు. ‘‘అది ఆచరణ సాధ్యం కాదని మాయావతికి తెలుసు. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడే’’ అని ఆయన సమాధానమిచ్చారు. ప్రతిపాదన అసెంబ్లీలో వచ్చినప్పుడే దీనిపై తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

విపక్షాల్లో గందరగోళం..వ్యతిరేకత
ఎన్నికలకు ముందు మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంతో యూపీలోని ప్రతిపక్షాలు అవాక్కయ్యాయి. హరితవూపదేశ్‌ను డిమాండ్ చేస్తున్న ఆర్‌ఎల్డీతో పాటు సమాజ్‌వాది, కాంగ్రెస్, బీజేపీలు మాయావతి తన తాజా చర్యతో రాజకీయ లబ్ధి పొందుతారని ఆందోళన చెందుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాది పార్టీ ఇప్పుడు తీవ్ర సంకటాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎస్పీ.. అదే వైఖరితో ఉన్నట్లయితే.. ఇప్పుడు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు పూర్వాంచల్, పశ్చిమాంచల్, బుందేల్‌ఖండ్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తుంది. ఇది ఆయా ప్రాంతాల్లో ప్రజలను చేజేతులా దూరం చేసుకోవడమే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP