Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Thursday, December 27, 2012

Muslim women on top in the battle against premarital sex: US Study

Hyderabad, December 26:
The burqa really works. When you cover your women head to toe with cloth to keep them from being viewed by men outside their family, and you keep them strictly segregated from men throughout their growing years until they get married, you’re going to have less premarital sex.

That was the Rev Paul Sullins’ reaction to a new study on sex outside marriage. Sullins is a sociologist at the Catholic University of America.

With their “True Love Waits” jewelry, conferences and T-shirts, Christians may be the face of the abstinence movement, but Muslims are more likely to abstain from premarital sex.

Of all the world's major religious groups, Muslims are the least likely to have sex outside of marriage, new research found. And as a country's Muslim population grows, the rate of premarital sex declines for all residents, even non-Muslims, according to the study.

Researchers analyzed the responses of over 620,000 people (ages 15-59) who were interviewed as part of the Demographic and Health Surveys in 31 mostly developing nations from 2000 to 2008. Most countries included in the sample had either a Muslim or Christian majority, except India and Nepal, which have Hindu majorities, and Cambodia which has a Buddhist majority. (The United States was not included in the study.)

That’s the conclusion of a new study in the American Sociological Review, which also found that Muslims and Hindus — at least in the developing world — are more likely than Christians and Jews to refrain from extramarital sex.

“All major world religions discourage sex outside of marriage, but they are not all equally effective in shaping behavior,” said Amy Adamczyk of the John Jay College of Criminal Justice, who co-authored the study with John Jay doctoral student Brittany E. Hayes.

Adamczyk said the study evolved from another study she was doing that found countries with large Muslim populations have very low rates of HIV and AIDS. “I was trying to figure out why that would be,” she said. One reason she considered was lower rates of sex outside of marriage.

“In many countries around the world — but in Muslim countries specifically, there’s just much less interaction between the sexes,” said Adamczyk. “It’s just going to be much less likely that they’re going to meet a potentially romantic partner.”

Drawing on the Demographic and Health Surveys funded by the U.S. Agency for International Development, the study included data from 31 developing nations collected between 2000 and 2008. The authors focused on individuals’ responses to questions on religious affiliation, marital status, and sexual behavior outside of marriage.

The authors hypothesized that the larger the proportion of Muslims and Hindus in a country, the lower the rates of premarital and extramarital sex.

Adamczyk and Hayes found that 94 percent of Jews in the nations they studied reported having premarital sex, compared to 79 percent of Christians, 65 percent of Buddhists and 43 percent of Muslims.

As for extramarital sex, 4 percent of Jews reported having sex outside of marriage, compared to 3 percent of Christians. Less than one percent each of Muslims, Hindus and Buddhists reported having extramarital sex.

Suzy Ismail, a marriage and divorce counselor and the author of several books on Muslim marriage, said low rates of premarital and extramarital sex among Muslims are rooted in the religion.

Read more...

Sunday, December 16, 2012

రేడియేషన్‌కు చెక్


effectఈ రోజుల్లో సెల్‌ఫోన్ లేని వారు ఎవరూ ఉండటం లేదు. స్కూల్ పిల్లల నుంచి వృద్ధుల దాక అందరూ సెల్‌ఫోన్ వినియోగదారులే. సమాచారం చేరవేయడంలో సెల్‌ఫోన్ ఎంత సౌకర్యవంతమైనదైనా కూడా దాని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఎంత ఎక్కువగా ఫోన్ వినియోగిస్తే అంత ఎక్కువ రేడియేషన్‌కు గురి కావాల్సి ఉంటుంది. అలాగని ఫోన్ వాడకుండా ఉండలేము కదా. నష్టాలను తగ్గించు కుంటూ ఫోన్ వాడుకోవచ్చు.

-వీలైనంత తక్కువ సమయం ఫోన్ వినియోగించడం మంచిది. ఎందుకంటే రెండు నిమిషాలు ఫోన్లో మాట్లాడితే మెదడులో జరిగే విద్యుత్ ప్రకంపనల ప్రకంపనల ప్రభావం ఒక గంట వరకు ఉంటాయి.
-చిన్న పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో ఉంచకపోవడమే మేలు. తప్పని సరి పరిస్థితుల్లో పిల్లలు ఫోన్ వాడాల్సి వచ్చినా హెడ్ ఫోన్లతో వినియోగించడం మంచిది. అదికూడా చాలా తక్కువ సమయం మాత్రమే.
-ఫోన్ హెడ్ సెట్ తో వినియోగించేటట్టయితే మమూలు వైరుతో ఉండేవి కాకుండా ఎయిర్ ట్యూబ్ హెడ్‌సెట్ వాడటం మంచిది. ఎందుకంటే మాములు వైరుతో ఉండేవి యాంటినాలా పనిచేసి చుట్టు పక్కల ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఫీల్డులన్నింటిని గ్రహిస్తాయి.

-సెల్‌ఫోన్ ఆన్ చేసి ఉన్నపుడు ప్యాంటు జేబులో కానీ బెల్టు పౌచ్‌లో కానీ పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే శరీరంలోని కింది భాగాలు తలతో పోల్చినపుడు రేడియేషన్‌ను ఎక్కువగా గ్రహిస్తాయి.
-హెడ్ సెట్ లేకుండా ఫోన్ వాడుతున్నపుడు డయల్ చెయ్యగానే కాకుండా కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే చెవికి ఆన్చుకోవడం అలవాటు చేసుకోవాలి.
-సిగ్నల్ తక్కువగా ఉన్నపుడు ఫోన్ వినయోగించక పోవడం మంచిది. ఎందుకంటే అలాంటి పరిస్థితులలో ఫోన్ తన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించి మరో ఫోన్‌తో కనెక్ట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి రేడియేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
-తక్కువ ఎస్‌ఏఆర్(స్పెసిఫిక్ అబ్సాప్షన్ రేట్) ఉన్న ఫోన్‌ను కొనడం అన్నింటికంటే మంచి పద్ధతి.
-లేదంటే తక్కువ రేడియేషన్ ఉన్న సెల్‌ఫోన్ కొనడం మంచిది. ఈ వివరాలు మొబైల్ ఫోన్ మాన్యువల్‌లో ఉంటాయి. రేడియేషన్ ఫ్రీక్వెన్సీ రేటు ఎంత తక్కువగా ఉంటే అంత మేలు.
-కార్లు, లిఫ్ట్‌ల వంటి వాటిలో ప్రయాణం చేస్తూన్నపుడు ఫోన్ తక్కువగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇటువంటి ఫారడే కేజ్‌లు రేడియేషన్‌ను దారి మళ్లించి వాటిలోపల ఉన్న వారి మీదికే పరావర్తనం చెందిస్తాయి.
-సెల్ ఫోన్ బ్యాటరీ తక్కువ చార్జింగ్‌లో ఉన్నపుడు కూడా ఫోన్ వినియోగించడం సురక్షితం కాదు. కాబట్టి తప్పకుండా ఫోన్ ఎప్పుడూ పూర్తిగా చార్జి చేసి పెట్టుకోవడం మంచిది.
-ఆహారంలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం. ఈ యాంటి యాక్సిడెంట్లు మెదడులోని డీఎన్‌ఏ విరిగి పోకుండా కాపాడుతాయి. జింక్ కళ్లను ఆక్సిడేంట్ల వల్ల జరిగే నష్టం నుంచి కాపాడుతుంది.
ఇలా చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తూ రేడియేషన్ బారి నుంచి తప్పించుకుంటూ ఆనందంగా సెల్‌ఫోన్ వినియోగించుకోవచ్చు.

వారం ముందుగానే...
ఈ వారంలో మీకు గుండె నొప్పి రానుందా లేదా కనుక్కునే పరీక్ష త్వరలో అందుబాటులోకి రానుంది. గుండెపోటు వచ్చిన వారి రక్తకణాలను ఆరోగ్యంగా ఉన్నవారితో పోల్చినపుడు చాలా అసాధారణ స్థాయిలో పెద్దవిగా ఉండడాన్ని గమనించారు పరిశోధకులు. ఇలా మారుతున్న రక్త కణాలు రక్తం చిక్కబడటానికి సూచనగా భావిస్తున్నారు. ఛాతిలో నొప్పి అనే సమస్యతో వచ్చిన వారందరికి ఈ రక్తపరీక్ష చేయించడం ద్వారా రెండు మూడు వారాల ముందుగా గుండెపోటు ప్రమాదాన్ని పసిగట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. ఇలా ముందుగా పసిగట్టడం వల్ల రక్తాన్ని పలుచగా చేసే మందులు ఇవ్వడం ద్వారా గుండెపోటుని నివారించవచ్చునని పరిశోధకులు అభివూపాయపడుతున్నారు.

Read more...

Friday, September 14, 2012

చైనాలో పెరుగుతున్న ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్స్‌ను


చైనాలో పెరుగుతున్న అశ్లీల వెబ్‌సైట్లకు అడ్డుకట్ట వేయటానికి 'వర్చువల్‌ పోలీస్‌' విధానాన్ని ప్రారంభించినట్లు చైనా ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది.
వర్చువల్‌ పోలీస్‌ అంటే...?
చైనాలో యాక్సెస్‌ అయ్యే ఇంటర్నెట్‌కి సంబంధించిన సమస్త సమాచారాన్ని నియంత్రించటానికి, చైనా ప్రభుత్వం ప్రత్యేకమైన నియంత్రణా వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఇది పూర్తిగా దేశంలో యాక్సెస్‌ అయ్యే ఇంటర్నెట్‌ వినియోగదార్లు ఏయే సైట్లు చూస్తున్నారు? ప్రభుత్వం నిషేధించిన సంస్థలు, ఇతర సైట్సును ఓపెన్‌చేసి చూస్తున్నారా? లేక ఏదైన తప్పుడు సమాచారాన్ని పంపుతున్నారా? అనే వాటిని తెల్సుకోవటానికి ప్రత్యేకమైన పోగ్రామ్‌ను ఏర్పాటుచేశారు. దీనికి గుర్తుగా రెండు యానిమేషన్‌ పోలీసు బమ్మలను ఏర్పాటు చేశారు. తద్వారా ప్రతి ఒక్కరూ ఏమి చూస్తున్నారో తమకు తెలుస్తుందని హెచ్చరికను పంపటమైంది.
వర్చువల్‌ పోలీస్‌ విధానం గురించి చైనా మీడియా అనేక ఆసక్తికర విషయాలను తెలిపింది. దీని ప్రకారం ఇద్దరు వర్చువల్‌ పోలీస్‌ అధికారులు (ఒకరు మగ, మరొకరు మహిళ) ప్రతి అరగంటకు ఒకసారి ఇంటర్నెట్‌ యూజర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమై ఇంటర్నెట్‌ సెక్యూరిటీ గురించి గుర్తుచేస్తారు. వారు అశ్లీల వెబ్‌సైట్స్‌ ఓపెన్‌ చేయటానికి ప్రయత్నిస్తే హెచ్చరికలు యూజర్‌ స్క్రీన్‌పై వస్తాయి. తద్వారా ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్స్‌ను యూజర్‌ ఓపెన్‌ చేయలేడు. అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఓపెన్‌ చేయటానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలను సెంట్రల్‌సర్వర్‌లో నమోదు అవుతాయి. అంతేగాక ఇంటర్నెట్‌లోని వెబ్‌సైట్స్‌, పోర్టల్స్‌, ఆన్‌లైన్‌ ఫోరమ్స్‌ అన్నింటినీ ఇద్దరు వర్చువల్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ పర్యవేక్షిస్తారని బీజింగ్‌ నుంచి ప్రచురితమయ్యే చైనా డైలీ వెల్లడించింది. అంతేగాక దీనివల్ల అశ్లీలతను వ్యాప్తి చేసే వెబ్‌సైట్లపై పూర్తిస్థాయి నియంత్రణ వస్తుందని బీజింగ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో పేర్కొంది. అయితే, ఇద్దరు అధికారులు చట్టాల ప్రకారం వెబ్‌సైట్స్‌ను పర్యవేక్షిస్తారా, లేదా అన్నది చెప్పకపోయినా, పాప్‌అప్‌ ఐకాన్స్‌ను క్లిక్‌ చేయటం ద్వారా ఇంటర్నెట్‌ సర్వెలెన్స్‌ సెంటర్‌లో వివరాలు నమోదవుతాయని తెలిపారు. అనారోగ్యకరమైన వాతావరణం ఇంటర్నెట్‌ ద్వారా దేశంలోకి ప్రవేశిస్తోందని, పార్టీ నియమావళికి అనుగుణంగా నెట్‌ను వినియోగించాలని గత ఏప్రిల్‌లోనే చైనా అధ్యక్షుడు హూ జింటావో దేశప్రజలకు పిలుపు ఇచ్చారు. నెట్‌ను పార్టీ నిర్మాణానికి ప్లాట్‌ఫామ్‌గా ఏర్పరచుకోవాలని పిలుపు ఇవ్వటమేగాక, నెట్‌లోవున్న అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలన్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే 1,28,000వేల వెబ్‌సైట్లను గుర్తించటం జరిగిందని, వాటిలో 244వెబ్‌సైట్లను ఇప్పటికే మూసివేశారని బీజింగ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.
అమెరికా తర్వాత ప్రపంచంలో 120మిలియన్ల ఇంటర్నెట్‌ వినియోగదారులున్న రెండో దేశంగా చైనా అవతరించింది. ఇదే సమయంలో అక్కడ ఇంటర్నెట్‌ వినియోగం పెడదోవ పడుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం పదేళ్ళ క్రిందటే ఇంటర్నెట్‌ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు పదివేల మంది అధికార్లను నియమించింది. అంతేగాక దుర్వినియోగం చేసినవారి పట్ల కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది. 
 
 
Take By: http://telugulocomputer.blogspot.in

Read more...

Monday, July 2, 2012

సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు


సమస్యల్లో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు

- సగానికి పైగా శిథిలావస్థలో
- కానరాని కనీస సౌకర్యాలు
- పలుచోట్ల కనిపించని మరుగుదొడ్లు
- 29 కాలేజీల్లో ప్రయోగశాలలు కరువు
- 20 చోట్ల ప్రహరీలూ లేవు
- 300కు పైగా లెక్చరర్ పోస్టులు ఖాళీ
- పట్టించుకోని ఉన్నతాధికారులు
- ఆందోళనలో విద్యార్థులు

దాహమేస్తే ఓర్చుకోవాలి..
మంచినీళ్లు దొరకవు గనుక..!
మూత్రమొస్తే ఆపుకోవాలి..
మరుగుదొడ్లు లేవుగనుక..!
వర్షమొస్తే బయటకు పరిగెత్తాలి..!
పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియదు గనుక..!
పందులు, పశువులకూ ప్రవేశముంది..
ప్రహరీలు లేవుగనుక..!
కాలేజీకి రాకపోయినా ఫర్వాలేదు..
లెక్చరర్లే లేరుగనుక..!


సర్కారీ ఇంటర్ కళాశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి..! సగానికిపైగా శిథిలావస్థకు చేరుకొని బంజరుదొడ్లను తలపిస్తున్నాయి..! పాఠాలు చెప్పే అధ్యాపకులే కాదు.. కాగడా వేసి వెతికినా కనీస సౌకర్యాలు కానరావడం లేదు..! వర్షమొస్తే ఎప్పుడు కూలుతాయో తెలియని పైకప్పుల కింద చదువులు కొనసాగించే పరిస్థితి లేదు..! దీంతో పదోతరగతి పాసై, ఎన్నో ఆశలతో కాలేజీల్లో అడుగుపెట్టిన విద్యార్థులు వాస్తవ పరిస్థితిని జీర్ణించుకోలేక లబోదిబోమంటున్నారు..!

జిల్లావ్యాప్తంగా 71 ప్రభుత్వ ఇంటర్ కళాశాలలున్నాయి. వీటిలో 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు(50- బాలురు, -బాలికలు),11 సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు (బాలురు-, బాలికలు-3), రెండు గిరిజన సంక్షేమ గురుకుల కళాలలు(బాలురు-1, బాలికలు-1) ఎనిమిది ప్రైవేటు కో-ఆపరేటివ్ కళాశాలలున్నాయి. మారుమూల మండలాలు మినహా దాదాపు మండలానికో జూనియర్ కళాశాల ఉంది. వీటిలో సగానికి పైగా కళాశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. భారీ వర్షమొస్తే గదుల పైకప్పులు, గోడలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 21 కళాశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

 చాలా చోట్ల బెంచీలు, బల్లలు లేవు. విరిగిపోయి మూలపడ్డవాటికి మరమ్మతులు చేయించేవారు లేరు. 300కు పైగా జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకువస్తున్నారు. పది కళాశాలలకు ప్రిన్సిపాళ్లు కూడా లేరు. 25 మందికన్నా తక్కువ విద్యార్థులుంటే సెక్షన్ ఎత్తివేయాలని సర్కారు నిర్ణయించడంతో దాదాపు 10 కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 20 కళాశాలకు ప్రహరీలు లేకపోవడంతో పశువులు, పందులు లోపలికి వస్తున్నాయి.

దీంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. పదింట్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో మూత్రం వస్తే బయటకు పరిగెత్తాల్సి వస్తోంది. చాలా చోట్ల మంచినీటికీ ఇక్కట్లు పడాల్సి వస్తోంది. 29కి పైగా కళాశాలల్లో సైన్స్ ప్రయోగశాలలు లేవు. లైబ్రరీయన్లు లేకపోవడంతో గ్రంథాలయాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. 50 దాకా పీడీ పోస్టులు ఖాళీగా ఉండడంతో క్రీడల అడ్రస్ లేకుండా పోయింది.

Take by: T news

Read more...

Wednesday, December 7, 2011

హవ్వ..ఇదేం తీరు?

- తెలంగాణపై తీర్మానం కోసం అసెంబ్లీలో ఒక్కరూ డిమాండ్ చేయరా?
- ఆత్మగౌరవం కంటే పదవులే ముఖ్యమా?
- 700 మంది బలిదానాలను మరిచారా?
- ప్రజాకాంక్ష పట్టదా?.. ఇది ప్రజలకు వెన్నుపోటే!
- ఒక్కరి కోసం 16 మంది విప్‌ను ధిక్కరించారు
- నాలుగున్నర కోట్ల ప్రజల కోసం ఈ మాత్రం చేయలేరా?
- టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణవాదుల మండిపాటు

assembly-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 6 (): టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఒక్క టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఇచ్చేది.. తెచ్చేది మేమే అని గప్పాలు కొడుతున్న టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఈ పాటిదా? అని మండిపడుతున్నారు. తెలంగాణ కోసం 700 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నా, సబ్బండ వర్ణాలు ఏకమై ఉధృతంగా సకలజనుల సమ్మె చేసి తమ ఆకాంక్షను వ్యక్తం చేసినా, ఇవేమీ పట్టనట్లు ఈ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యవహరించడం, అసెంబ్లీలో తెలంగాణపై కిమ్మనకుండా ఉండటంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రస్తావన తెచ్చే దమ్ము, ధైర్యం టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎందుకు కొరవడిందని ప్రశ్నిస్తున్నారు.

అసెంబ్లీ చర్చలో కనీసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి సైతం ప్రత్యేక రాష్ట్రం గురించి ప్రస్తావించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక వ్యక్తి కోసం కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన 16 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులను గడ్డిపోచతో సమానంగా భావించారు. కాంగ్రెస్ జారీ చేసిన విప్‌ను సైతం ధిక్కరించారు. నమ్మిన సిద్ధాంతం, ఇచ్చిన మాట కోసం పదవులు పోతాయని తెలిసికూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. కాంగ్రెస్ పెద్దల దిమ్మతిరిగేలా వ్యవహరించి, భేష్ అనిపించుకున్నారు. పలువురి అభినందనలకు పాత్రులయ్యారు. కానీ టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసింది ఏంటి? ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. తెలంగాణ ఆకాంక్షలను కాలరాసి, ఉద్యమాన్ని అణచివేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రభుత్వానికి మద్దతు పలికారని, తెలంగాణ సాధన కోసం దేనికైనా సిద్ధమే, అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వెనుకాడమని బీరాలు పోయిన వారు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని తెలంగాణవాదులు రగిలిపోతున్నారు. తెలంగాణ కోసం మీసం మెలేసి, తొడలు గొట్టిన టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు పూర్తిగా ప్రజాకాంక్షకు విరుద్ధంగా వ్యవహరించారు.

అసెంబ్లీలో తెలంగాణ పేరు ఎత్తడానికి జంకారు. కదిలిస్తే చాలు తెలంగాణ మా లక్ష్యమనే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు మిన్నకుండిపోయారని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. పార్చున్ కార్లు, ఇతరత్రా ప్రలోభాలకు వారు తలొగ్గారని ఇప్పటికే వారిపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారనే అనుమానాలు తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌తోపాటు టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదో చేస్తారని తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందేనని టీ న్యూస్ సర్వేలో సైతం దిశానిర్దేశం చేశారు. తమ ఆకాంక్షకు కాంగ్రెస్ ప్రజావూపతినిధులు విలువ ఇస్తారని తెలంగాణ ప్రజలు గంపెడాశ పెట్టుకున్నారు.

తీరా అసెంబ్లీ చర్చలో కనీసం తెలంగాణ ఊసెత్తడానికి టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెనకాడటంతో వారు భగ్గుమంటున్నారు. పదవుల కోసమే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పాకులాట! పదవుల మీద ఉన్న సోయి, తెలంగాణ ఆకాంక్ష మీద లేకపోవడంతో దారుణమని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవుల మీద ఉన్న మోజులో ఒకశాతం కూడా తెలంగాణపై లేదా? నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష పట్టదా? 700 మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న సీమాంధ్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే ముఖ్యమా? ఆత్మగౌరవం కన్నా, సీమాంధ్ర సర్కారును ఇచ్చే తాయిలాలే ముఖ్యమా? తెలంగాణపై కాంగ్రెస్ నేతల నోరు ఎందుకు మూగబోయిందో చెప్పాలి? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. నాటి చెన్నాడ్డి నుంచి నేటి జానాడ్డి వరకు తెలంగాణను నమ్మించి, నట్టేట ముంచడమే కాంగ్రెస్ నేతల తీరుగా మారిందని పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

అవిశ్వాసానికి మద్దతిచ్చి తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడం, కనీసం తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ ఒక్కరైన సాహసం చేయలేకపోవడం కన్నా దారుణం మరొకటి ఉందడని పేర్కొంటున్నారు. అయితే త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో, పదవుల ఆశతోనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీలో తెలంగాణపై మాట్లాడేందుకు సాహసించలేదని చెబుతున్నారు. ఐదురోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన సోమవారం సుమారు 16 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని టీఆర్‌ఎస్ రాష్ట్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి.

అవిశ్వాసం చర్చ సందర్భంగా శాసనసభలో తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ పట్టుపట్టాయి. టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణపై తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతివ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇందుకు టీ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించి, సమ్మతించకపోవడాన్ని తెలంగాణ ప్రజలతో పాటు కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలు, కార్యకర్తలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మాట వరుసకైనా తెలంగాణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు ముఖ్యమంవూతిపై ఒత్తిడి చేయకపోవడంతో, ఇక టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు ప్రజల్లో తిరగడం కష్టమేనని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తీర్మానం చేయాలని డిమాండ్ చేయడం అటుంచితే, తెలంగాణ కోరుకునే పార్టీలపై టీ మంత్రులు ఎదురుదాడి చేయడం విచివూతంగా ఉందని టీ కాంగ్రెస్ ఎంపీ ఒకరు అభివూపాయపడ్డారు.

ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని మేము వెళ్లగలమని ఆవేదన వ్యక్తం చేశారు. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు అదును కోసం ఎదురు చూస్తున్నారని, సమయమొచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమని పలువురు అంటున్నారు.

Take By: T News

Read more...

Saturday, July 31, 2010

TRS leader Harish Rao wins by record margin 68,681

Telangana Rashtra Samiti (TRS) leader T Harish Rao on Friday set a record in Andhra Pradesh's electoral politics by retaining his Siddipet assembly seat in the by-elections by a margin of over 95,000 votes. He was elected with a margin of 95,858 votes, breaking the record of late former Chief Minister YS Rajasekhara Reddy, who was re-elected from Pulivendula constituency in Kadapa district last year with a margin of 68,681.

Harish Rao came second in last year's elections in terms of victory margin with 64,677 votes.
The candidates of both the ruling Congress and main opposition Telugu Desam Party in Siddpet constituency in Medak district lost their deposits.

Harish Rao is the nephew of TRS chief K Chandrasekhara Rao and has been winning the seat ever since the latter moved to the Lok Sabha after the 2004 elections.

Minister YS RajasGA_googleCreateDomIframe('googleekhara Reddy, who was re-elected from Pulivendula districtconstituency in Kadapa last year with a margin of 68,681.

Harish Rao came second in last year's elections in terms of victory margin with 64,677 votes.
The candidates of both the ruling Congress and main opposition Telugu Desam Party in Siddpet constituency in Medak district lost their deposits.

Harish Rao is the nephew of TRS chief K Chandrasekhara Rao and has been winning the seat ever since the latter moved to the Lok Sabha after the 2004 elections.

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP