Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Thursday, March 21, 2013

సడక్‌బంద్ - sadak bandh

హైదరాబాద్ : టీజేఏసీ తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. అరెస్టులు, బైండోవర్‌లు, పోలీసుల, ప్రభుత్వ బెదిరింపులను ఖాతరు చేయకుండా జనం రోడ్డెక్కారు. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎక్కడికక్కడే వందలాదిగా జనం తరలి వచ్చిన జనం ఎవరి పద్దతిలో వారు నిరసన తెలపారు. జైతెలంగాణ నినాదాలతో హైవే మారుమోగింది. షాద్‌నగర్ వద్ద యువకులు, టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు భారీ సంఖ్యలో సడక్ బంద్‌లో పాల్గొన్నారు. 


పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నా లెక్క చేయకుండా నిరసన కొనసాగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు కర్నూలు హైవేపై ఒక్క వాహనం కూడా తిరగలేదు. కొత్త కోట వద్ద రైతులు ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. హైవే పోడవునా వందల సంఖ్యలో పోలీసులు మొహరించి ఉద్యమకారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా తెగించి తెలంగాణవాదులు దూసుకుపోయారు. ఇక అలంపూర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆద్వర్యంలో వందలా మంది కార్యకర్తలు రోడ్డెక్కారు. దాదాపు గంటసేపు రహదారిని దిగ్బందించారు. పోలీసులు ఈటెలను బలవంతంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Sadak Bandhఉద్యమకారులు సహనం కోల్పోయి దాదాపు 50 వాహనాలను ధ్వంసం చేశారు. తెలంగాణవాదులు తెగింపును చూసి తట్టుకోలేక పోయిన పోలీసులు అరెస్టులకు తెగబడ్డారు. టీఆర్‌ఎస్, జేఏసీ నేతలతో పాటు విద్యార్థులు, న్యాయవాదులతో పాటు వేలాది మంది తెలంగాణవాదులను అరెస్టు చేసి పోలీస్టేషన్లకు తరలించారు. శంషాబాద్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, పొలీట్‌బ్యూరో సభ్యులు డాయశవణ్, నాయిని, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. షాద్‌నగర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 

Sadak Bandhఅలంపూర్ వద్ద జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో పాటు రోడ్డుపై శాంతియుతంగానిరసన తెలుపుతున్న న్యాయవాదులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అయినా సర్కారు నిర్బంధాన్ని లెక్క చేయకుండా తెలంగాణవాదులు హైవేపై నిరసనలను కొనసాగించారు. మొత్తంగా ఏడో నెంబర్ (కొత్త నెంబర్ 44)జాతీయ రహదారి బంద్‌తో హైదరాబాద్‌నుంచి రాయలసీమ, కర్నాటకకు రాకపోకలు బందయ్యాయి. సర్కారు పోలీసుల సహాయంతో ఉక్కుపాదం మోపినా బెదరకుండా మహిళలు జంగ్ సైరన్ మోగించారు.

Read more...

Monday, March 18, 2013

A King in waiting


The race for the smartphone crown, in which Samsung has gained pace, is for Apple to lose
The anointment of Jorge Mario Bergoglio as the new Pope was overshadowed by a coronation of a different kind last week. Amidst hype, some warranted and a lot not so, Korean chaebol Samsung was anointed as King of the Smartphone by all and sundry after it unveiled the Galaxy S4 last Thursday night in New York. The S4 is the chaebol’s latest shot at dethroning the King from Cupertino.
“The King is dead; long live the King”, the cry went out—a narrative whose truth is directly proportional only to the number of times it is repeated, and not based on any solid foundation.
Ironically, this new coronation story is far more apt from the perspective of the Indian market. But more on that a little later.
From 2009 – 2011, Apple, which invented the modern smartphone, enjoyed being the lone player in the market. This period also saw Apple’s stock zoom, in pace with its profits. The last two years however, which has seen the death of Steve Jobs and a management reshuffle, have given observers and investors alike a number of wrong assumptions.
Myth number one: Apple at any point had an overwhelming market share advantage for the iPhone. And myth number two: Now that Apple has a serious and successful competitor, it won’t be able to compete as its forte has always been staying ahead of the market rather than fighting it out.
Be the smartphone market or the mobile phones market, the fact is that Apple has always been behind in terms of sheer units sold. In the wholly smartphone market, the iPhone has a 20 per cent market share, and in all phone handsets, it has never crossed the double-digit mark. Nokia, BlackBerry and Samsung have always beaten Apple in this.
Criticising Apple for not winning the market-share game and letting Samsung sell a huge number of S3s is similar to criticizing BMW for selling fewer cars than Maruti Suzuki.
The second myth comes with the assumption that because Apple finally has a serious competitor in Samsung, it has already lost the race. Au contraire, the race has only begun! Last quarter, Apple took 72 per cent of the industry’s profits, while Samsung got 29 per cent. These numbers total more than 100 per cent because all other handset makers, combined, are losing money.
And this is where the true race is – in profits, not market share— a lesson that Nokia and Microsoft are learning now. It is because over the next four or five years, the smartphone bubble is going to burst, very similar to the way the personal computer (PC) bubble burst a couple of years ago. The PC market didn’t solely slow down because of the explosion of tablets and smartphones. It went down mainly because technology had reached a point where PCs went right past being “good enough” and straight into “insanely overpowered” for the normal user.
The average mom-and-pop user suddenly became satisfied with buying a new PC once in four or five years, when ten years ago it used to be once in two years. The market for PCs, consequently, took a big hit.
The same thing is destined to happen with smartphones, once the technology for durability is set in place. And indeed, one can see evidence of it already with the eight core processor in the Galaxy S4.
Nevertheless, no matter how many times Samsung executives click their heels together and say “There’s no place like Cupertino, there’s no place like Cupertino,” – they will not be able to win the profit race. Unless, of course, they discover some way to cash in on downstream revenue the way Apple does with its golden egg laying hen- the App Store.
While the momentum lead might be with Samsung, there is no evidence in what is happening in the Western markets that suggests that Apple has been dethroned in any way. If anything, a glimpse at what is happening in the Indian market is a far better indicator of Samsung’s ascension.
It is no secret that Apple prefers Chinese noodles over Indian curry – its focus over the last two years on China at the expense of India has allowed Samsung to entrench itself here quite deeply. Samsung sold nearly 45 per cent of the 5.2 million smartphones sold in India in the last quarter. However, numbers don’t wholly matter as evidenced above.
What does matter is that Samsung has taken a leaf out of Apple’s book and, over the last three years, has started the process of cleverly positioning itself as a premium/luxury brand. It started simple – the company set up posh, aesthetically-pleasing Samsung ‘experience centres’. Contrast this to where iPhones are sold in India – lined up with other phones in normal mobile stores like a street cart vendor who sells vegetables.
A huge marketing and advertising budget, and a focus on a plethora of features, has seen the last two premium launches of Samsung, the Galaxy Grand and the Note, greeted as a sort of status symbol.
Whether or not Samsung can replicate this success in international markets depends on how intensely Apple is willing to fight back, even as the ghost of its late founder still weighs heavily on the company.
The race for the crown, which is still wide open, is very much for Apple’s to lose. A coronation at this stage would be extremely premature.
The market-share narrative is glaringly wrong, with Steve Jobs it was always about ‘advancing the human race.’ But if he visited Apple now, he would say something like “I’ve been dead for two years, and we’re still arguing over who makes higher resolution screens? That’s boring now. Let’s invent something new. And by the way, fire whoever thought it was okay to have 21 icons on the iPhone 5.”

Read more...

‘ఈగ’కు రెండు జాతీయ అవార్డులు


న్యూఢిల్లీ : తెలుగు చిత్రమైన ‘ఈగ’కు అవార్డుల పంట పండింది. 2012 జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘ఈగ’ రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ‘ఈగ’ డైరెక్టర్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌గా ‘ఈగ’ చిత్రం ఎంపికైంది. ‘విశ్వరూపం’ చిత్రానికి సంగీతం అందించినందుకు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు ఇళయరాజా ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి అవార్డును ఇర్ఫాన్‌ఖాన్, విక్రమ్ గోఖలేలు ఎంపికయ్యారు.

మరికొన్ని అవార్డులు: 
* ఉత్తమ జనరంజక చిత్రాలు - విక్కీ డోనర్(హిందీ), ఉస్తాద్ హోటల్ (మళయాళం)
* ఉత్తమ హీరోయిన్ - ఉషాజాదవ్(మరాఠీ)
* ఉత్తమ స్క్రీన్‌ప్లే - కహానీ
* ఉత్తమ గాయకుడు - శంకర్ మహదేవన్(చిట్టగాంగ్)
* ఉత్తమ హిందీ చిత్రం - పాన్‌సింగ్ తోమర్
* ఉత్తమ సహాయ నటుడు - అనూకపూర్ (విక్కీ డోనర్)
* ఉత్తమ సహాయ నటి - డాలి అహ్లువాలియా (విక్కీ డోనర్)
* ఉత్తమ బాల నటుడు - వీరేంద్ర
* ఉత్తమ గాయని - సంహిత (మరాఠి)
* ఉత్తమ డైలాగ్స్ - అంజలీ మీనన్ (ఉస్తాద్ హోటల్-మళయాలం)
* ఉత్తమ పాట - ప్రసూన్ జోషీ (చిట్టగాంగ్)
* స్పెషల్ జ్యూరీ అవార్డులు - చిత్రాంగద (బెంగాలీ), కహానీ, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్,
దేఖ్ ఇండియన్ సర్కస్, తలాష్
* ఉత్తమ కళా దర్శకత్వం - విశ్వరూపం

Read more...

రాష్ట్ర బడ్జెట్ ముఖ్యాంశాలు



A.P. Finance Minister Anam Ramanarayana Reddy presents the state Budget 2013-14 in Hyderabad on Monday

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులోని ముఖ్యంశాలు

* బడ్జెట్ అంచనా వ్యయం రూ. 1,61,348 కోట్లు

* ప్రణాళికా వ్యయం రూ. 59,422 కోట్లు

* ప్రణాళికేతర వ్యయం రూ. 1,01,926 కోట్లు

* ద్రవ్య లోటు రూ. 24,487 కోట్లు

* రెవెన్యూ మిగులు రూ. 1023 కోట్లు


వివిధ శాఖలకు కేటాయింపులు 

* పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ. 1,120 కోట్లు

* రహదార్లు, రవాణాశాఖకు రూ. 7,117 కోట్లు

* పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞన అభివృద్ధికి రూ. 551 కోట్లు

* వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 6,128 కోట్లు

* ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు ప్రత్యేక యూనిట్‌లు ఏర్పాటు పుడ్ ప్రాసెసింగ్‌కు రూ. 100 కోట్లు

* ఉన్నత విద్యకు రూ. 482 కోట్లు

* 12వ పంచవర్ష ప్రణాళికలో రాష్ట్రంలో వృద్ధిరేటు 10 శాతంగా ఉండేలా కృషి

* పాఠశాల విద్యకు రూ. 1,6990 కోట్లు

* వైద్య ఆరోగ్యశాఖకు రూ. 6481 కోట్లు

* పట్టణాభివృద్ధి శాఖకు రూ. 6770 కోట్లు

* మైనారిటీల సంక్షేమానికి రూ. 1,027 కోట్లు

* సాంఘీక సంక్షేమానికి రూ. 4,122 కోట్లు

* బీసీ విద్యార్థులకు ‘రాజీవ్‌దీవెన’ పేరుతో ప్రత్యేక ఉపకార వేతన పథకం

* బీసీ కార్పోరేషన్ సొసైటీలకు రూ. 436 కోట్లు

* మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ. 2712కోట్లు

* వెనకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 4027 కోట్లు

* తెలుగు బాట పేరిట సాంస్కృతిక పండగల కోసం రూ. 25 కోట్లు

* ఉగాది నుంచి 9 సరుకుల పంపిణీకి రూ. 660 కోట్లు

* విద్యుత్ శాఖకు రూ. 7,117 కోట్లు

* ఐటీ శాఖకు రూ. 207 కోట్లు

* షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికకు రూ. 8585 కోట్లు

* షెడ్యూల్ తెగల ఉప ప్రణాళికకు రూ. 3666 కోట్లు

* అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ. 2,700 కోట్లు

* హైదరాబాద్ తాగునీటి వసతి పెంపునకు రూ. 6,770 కోట్లు

* ఈ ఏడాది 27,903 ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే లక్ష్యం

* వైద్య వనరుల కల్పనకు రూ. 6,481


* క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రూ. 200 కోట్లు

* 2013-14లో తిరుపతి, చిత్తూరులో తాగునీటి పథకాలకు రూ. 180 కోట్లు

* 2,291 ఎస్సై, 736 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

* తిరుపతి, జహీరాబాద్‌లలో హోటళ్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు

* విద్యార్థులకు మెస్ ఛార్జీల పెంపునకు రూ. 250 కోట్లు

* 7వ తరగతి వరకు మెస్‌ఛార్జీలు రూ. 475 నుంచి రూ. 750కి పెంపు

* 8-10 తరగతి విద్యార్థులకు మెస్‌ఛార్జీలు రూ. 535 నుంచి రూ. 850కు పెంపు

* ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు మెస్‌ఛార్జీలు రూ. 520 నుంచి రూ. 1050 కి పెంపు

* మూడు లక్షల ఎస్సీ విద్యార్థులకు ‘రాజీవ్ దీవెన ’ పేరిట ఉపకార వేతనాలు

* 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు ఏర్పాటు చేస్తాం

* పోలీసు శిక్షణా సంస్థల అధునీకరణకు రూ. 100 కోట్లు

* హైదరాబాద్‌లో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు

* ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా 94,304 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఇచ్చాం.

* రానున్న ఏడాది కాలంలో 2200 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం

* వ్యవసాయానికి ఏడు గంటల నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

* రహదారుల అభివృద్ధికి రూ. 5451 కోట్లు

* చిత్తూరు జిల్లాలో తాగునీటి సరఫరా ప్రజెక్టును ఇన్‌క్యాప్ ద్వారా అమలు చేస్తాం


వ్యవసాయ బడ్జెట్ 
* రూ. 25,962 కోట్లతో వ్యవసాయ బడ్జెట్

* వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికా వ్యయం రూ. 17,694 కోట్లు

* వ్యవసాయ బడ్జెట్ ప్రణాళికేతర వ్యయం రూ. 8,267 కోట్లు

* ఈ ఏడాది రూ. 72,450 కోట్ల వ్యవసాయ రుణాల లక్ష్యం

* ప్రకృతి వైపరిత్యాలకు వ్యవసాయ బడ్జెట్‌లో రూ. 589 కోట్లు

* కనీస మద్ధతు ధర లభించని సమయంలో రైతులను ఆదుకునేందుకు రూ. 100 కోట్లతో ఆలంబన నిధి

* వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం రూ. 3621 కోట్లు

* జైకా సహకారంతో 16 జిల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లను నాణ్యమైన విద్యుత్ కోసం 
రూ. 1154 కోట్లు

* 83 వేల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలకు రూ. 42 కోట్లతో 39 మండలస్థాయి గోదాములు

* రెవెన్యూ ఉద్యోగులకు అధునాతన శిక్షణకు రెవెన్యూ అకాడమీ ఏర్పాటు

* వర్షాధారిత వ్యవసాయ అభివృద్ధికి రూ. 2903 కోట్లు

* వడ్డీ లేని పంట రుణాలకు రూ. 500 కోట్లు

* విత్తనాభివృద్ధికి రూ. 308 కోట్లు

* వ్యవసాయ యాంత్రికరణకు రూ. 450 కోట్లు

* సోలార్ పంప్ సెట్లకు రూ. 150 కోట్లు

* జలయజ్ఞం పథకానికి రూ. 13,800 కోట్లు

* నీటి పారుదల శాఖకు రూ. 22,895 కోట్లు

* వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 6,128 కోట్లు

* హోంశాఖకు రూ. 5,386 కోట్లు

* గిరిజన సంక్షేమశాఖ రూ. 2,126 కోట్లు

* వికలాంగుల సంక్షేమం రూ. 73 కోట్లు

* యువజన సేవలకు రూ. 280 కోట్లు

* పర్యాటకశాఖకు రూ. 163 కోట్లు

* సాంస్కృతిక రంగానికి రూ. 69 కోట్లు

* గృహ నిర్మాణశాఖకు రూ. 2,326 కోట్లు

* పౌరసరఫరాల శాఖకు రూ. 3,231 కోట్లు

* సమగ్ర గ్రామీణాభివృద్ధికి రూ. 11,200 కోట్లు

Read more...

Sunday, March 17, 2013

‘తుఫాన్’గా వస్తున్న ‘జంజీర్’!


ramcharanరామ్‌చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం ‘జంజీర్’.

 అమితాబ్‌బచ్చన్ కథానాయకుడిగా 1973లో విడుదలైన హిట్ సినిమా ‘జంజీర్’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అపూర్వలాఖియా దర్శకుడు. ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తోంది. 

అపూర్వలాఖియా, అమిత్ మెహ్రా నిర్మాతలు. ప్రాణ్ పోషించిన షేర్‌ఖాన్ పాత్రను ఈ తాజా రీమేక్‌లో సంజయ్‌దత్ పోషిస్తుండగా..తెలుగు వెర్షన్‌లో అదే పాత్రను హీరో శ్రీహరి పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. హిందీలో ‘జంజీర్’గా విడుదల కానున్న ఈ చిత్రానికి తెలుగులో ‘మెరుపు, ‘జ్వాల’ అనే పేర్లు పరిశీలిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.

 అయితే తాజాగా ఈ చిత్రానికి ‘తూఫాన్’ అనే పేరుని ఖరారు చేశామని చిత్ర వర్గాలు తెలిపాయి. తెలుగు వెర్షన్‌కు ‘చింతకాలయరవి’ ఫేమ్ యోగి దర్శకత్వ పర్య వేక్షణ చేస్తున్నాడు.

 ఈ చిత్ర ప్రచార చిత్రాలను రామ్‌చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ నెల 27న విడుదల చేస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం.

Read more...

X క్టాస్ సక్సెస్


Xclassవచ్చింది వంద శాతం రాయడానికి ఫైవ్ పాయింట్ ఫార్ములా!

టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే విద్యార్థులకు టెన్షన్, పేరెంట్స్ అటెన్షన్. చాలా మంది పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు. కానీ ఎగ్జామ్స్‌పై అవగాహన, సరైన ప్రణాళిక లేక రావలసిన గ్రేడు కంటే తక్కువ గ్రేడు తెచ్చుకుంటారు. ఈ నిరాశను నివారించేందుకు వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించి అత్యుత్తమ ర్యాంకులు సాధించిపెట్టిన శ్రీ గాయత్రి విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీ పి.వి.ఆర్.కె.మూర్తి టర్నింగ్ పాయింట్ విజ్ఞప్తిపై మార్క్స్ స్కోరింగ్ స్టెప్స్ అందిస్తున్నారు.


విద్యార్ధినీ విద్యార్ధులు తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో టెన్త్‌క్లాసు పబ్లిక్ పరీక్షలను రాయబోతు న్నారు. ప్రతి విద్యార్ధికీ కెరీర్‌లో అత్యంత ముఖ్యమై నవి టెన్త్‌క్లాసు ఎగ్జామ్స్. పదవతరగతిని ఒకే విద్యా సంవత్సరంగా పరిగణిస్తున్నప్పటికీ, నిజానికి 9వ తరగతి చివరిలోనే టెన్త్ క్లాసు పాఠాలు ప్రారంభమై ఏడాదిన్నర కాలం విద్యార్ధితో సహవాసం చేస్తాయి. మరో ఐదు రోజుల్లో టెన్ల్ క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.
ఇప్పటివరకు నేర్చుకున్న దానిని వంద శాతం పరీక్షల్లో రాసేలా విద్యార్ధులు సిద్ధం కావాలి. ఇక ఇప్పుడు కొత్తగా పాఠాలు చదువవద్దు. కొత్తగా ఏదైనా లెసన్ దృష్టికి వచ్చినా, దానిని వదిలేసి ఇప్పటికే చదివినది పునశ్చరణ చేసుకోవడం ఉత్తమం. పరీక్షల్లో తనకు వచ్చింది వందశాతం రాసేలా అభ్యర్ధులు సిద్ధం కావాలి.

1. గ్రేడింగ్‌పై అవగాహన 
స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ‘నువ్వా? నేనా? డిస్ట్రిక్ టాపర్‌ను ఇక నేనే... స్కూల్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలవాలి’... అన్న ఉద్వేగం విద్యార్ధులను ఊపేసేది. దీనితో విద్యార్ధులు టెన్త్ పబ్లిక్ పరీక్షలను జీవన్మరణ సమస్యగా భావించి రాసేవారు. అయితే ప్రస్తుత గ్రేడింగ్ విధానం వల్ల విద్యార్ధులు అంతగా కష్టపడాల్సిన పనిలేదు. 600 మార్కులకు గాను 550 మార్కులు స్కోర్ చేసిన విద్యార్ధులు ఎవరైనా 10/10 గ్రేడింగ్‌తో టెన్త్‌క్లాసు ఉత్తీర్ణత సాధించినట్టే. ఇక ఇందులో తారతమ్యాలు లేవు. 10/10 గ్రేడ్ రావాలంటే కొన్ని సబ్జెక్టుల్లో సెంట్‌పర్సంట్ (100/100) స్కోర్ చేయాలనే నియమం లేదు. వివిధ సబ్జెక్ట్లు 92 నుంచి 100 లోపు ఎన్ని మార్కులు స్కోర్ చేసినా విద్యార్ధికి 10/10 గ్రేడ్ లభిస్తుంది. కాబట్టి బోర్డు నిర్దేశించిన మార్కుల వరకు అన్ని సబ్జెక్టుల్లో తెచ్చుకుంటే చాలు. కాబట్టి కొన్ని సబ్జెక్టులను మాత్రం ఫోకస్‌గా చదవాలనే పరిస్థితి గ్రేడింగ్‌తో తప్పించినట్టయిందని అభ్యర్ధులు గుర్తుంచుకోవాలి.

2. ప్రెజెంటేషన్ ప్రధానం 
ఏడాదిన్నరపాటు (9వ తరగతి చివరి నుంచి అనుకున్నాం కదా) విద్యార్ధి పరీక్ష రోజున రెండున్నర గంటల్లో జవాబుప్రతం (ఆన్సర్ షీట్) రాస్తాడు. ఎస్.ఎస్.సి బోర్డు రూపొందించిన వేల్యూ పాయింట్ల ఆధా రంగా వేల్యుయేటర్ స్పాట్ సెంటర్‌లో నాలుగైదు నిమిషాల సమయంలో దిద్ది మార్కులు వేసేస్తారు. అందుకే ఎంత చదివినా, ఎంత బాగా వచ్చినా వేల్యు యేటర్‌ను ఆకర్షించేలా జవాబులు రాయాలన్న విషయం మాత్రం విద్యార్ధి మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉండాలి. ప్రశ్నాపత్రం చేతిలోకి తీసుకోగానే మొదటి ప్రశ్నే కష్టంగా ఉంటే నీరుకారిపోకూడదు. ‘ఈ ప్రశ్న నాకే కాదు. అందరికీ కఠినమే’ అని మనసుకు సర్దిచెప్పుకొని మిగతా ప్రశ్నల్లో బాగా నచ్చిన దానిని ఎంచుకొని వేల్యూయేటర్‌ను మెప్పించేలా జవాబులు రాయాలి. తొలి జవాబు నుంచి ఆఖరి జవాబు రాసే వరకు ‘ప్రజంటేషన్ స్టైల్’ ఒకే ఒరవడిలో కొనసాగించినప్పుడే విద్యార్ధి కోరుకోకుండానే వేల్యూయేటర్ మంచి మార్కులు ఇస్తారు. ఆన్సర్ షీట్‌ను అంగుళం ఖాళీ లేకుండా నింపేయకుండా పేజీలో నలువైపులా కాసింత స్థలం ఇస్తూ మధ్యలో జవాబును రాసే ప్రయత్నం చేసినప్పుడే వేల్యూయేటర్‌ను ఆకర్షించ గలుగుతారు. అడిగిన మేరకే ప్రశ్నకు తగిన జవాబును రాయాలి. విద్యార్ధి తనకు ఎంతో విషయం తెలిసినప్పటికీ దానిని మొత్తం జవాబు రూపంలో గుమ్మరించేస్తే వేల్యూయేటర్‌ను గందరగోళ పరచినట్టుంటుంది. కాబట్టి ఎంత వరకు జవాబు రాయాలన్న జడ్జిమెంట్ విద్యార్ధికి ఉండాలి.

3. టైమ్ మేనేజ్‌మెంట్ 
పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ టైమ్ మేనేజ్ మెంట్ కీలకం అవుతుంది. ఎంతసేపు చదవాలి? ఎంతసేపు నిద్రపోవాలి? తమ తప్పు లేకుండా వృధా టైమ్‌పోవడాన్ని ఎలా నియంత్రించాలి? అన్న సందేహాలు విద్యార్ధులను వెన్నాడుతుంటాయి. ఈ విషయంలో విద్యార్ధులు, తల్లిదండ్రులు స్పష్టతలో ఉండాలి. ఒకే ఆలోచనతో ఉండాలి. మొత్తం 24 గంటల్లో 7 గంటలు నిద్రకు వదిలేయాలి. 3 గంటలు కాలకృత్యాలకు, ఇతర పనులకు వదిలేసి ఇక మిగిలిన 17 గంటలు చదువులోనే నిమగ్నం కావాలి. తెల్లవారుఝూమున లేచి చదవడమా? లేక రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఉండటమా? అన్నది విద్యార్ధి మనస్తత్వం, శరీర తత్వం బట్టి నిర్ణయించుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్లాన్ చేసుకొని చదివితే మంచిది. రెండున్నర గంటల పాటు చదివిన తర్వాత అరగంటసేపు రిలాక్స్ కావచ్చు. తర్వాత 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. లంచ్, రిలాక్స్ కోసం 2 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు సబ్జెక్టు ప్రిపరేషన్ చేయవచ్చు. టీ టైమ్‌కి సాయంత్రం 6 నుంచి అరగంట పాటు విద్యార్ధి ఫ్రీగా మళ్ళీ రిలాక్స్ కావచ్చు. చివరగా 6.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ప్రిపరేషన్ పూర్తి చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకుని 10 గంటల కల్లా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవచ్చు.

4. గ్రూప్ స్టడీ 
సమాన ప్రతిభ గల సహవిద్యార్ధులు కలిసి చదువుతామంటే సానుకూల ఫలితాలే వస్తుం టాయి. టెన్త్ క్లాస్ స్థాయిలో బృందాలుగా విద్యార్ధులు చదవటం తక్కువగా ఉంటుంది. మార్కుల రీత్యా టాపర్‌గా నిలవగలిగే విద్యార్ధి క్లాసులో యావరేజీ మార్కులు వచ్చే విద్యార్ధి ఇద్దరూ గ్రూప్ స్టడీ చేయటం సరికాదు. ఎప్పుడో వచ్చేసిన సబ్జెక్టును మళ్ళీమళ్ళీ చదవటం రుచించని టాపర్. కొన్ని అంశాలకే పరిమితమయ్యే యావరేజి విద్యార్ధికి పొంతన కుదరక గ్రూప్ స్టడీ ఇద్దరికీ నష్టంగా పరిణమిస్తుంది. ఇటువంటి సందర్భాలలో ఎవరికి వారే ఇండిపెండెంట్‌గా పరీక్షలు ప్రిపేర్ కావటం ఉత్తమమైనది. చదివే క్రమంలో ఏమైనా అనుమానాలుంటే టీచర్‌ను లేదా సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ను ఫోన్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ఇంటిపట్టునే ఉంటూ పరీక్షలకు చదవాలి. ఉదా ॥ మ్యాథమెటిక్స్, సైన్స్ వంటి సబ్జెక్టులలో టీచర్ పరీక్షల సమయంలో చెప్పిన దానికంటే విద్యార్ధి సొంతంగా ప్రాక్టీసు చేస్తేనే నిర్దేశిత అంశం సులువుగా అర్ధం అవుతుంది.

5. మితాహారం - ఆరోగ్యం
పరీక్షల సమయంలో ఫిజికల్ ఎక్సర్ సైజులు, వాకింగ్‌లు వంటివి విద్యార్ధులు చేయ రాదు. అవి చేస్తే శరీరం అలసిపోయి నిద్రవచ్చే ప్రమాదం ఉంది. ఉదయం లేవగానే పావుగంట, రాత్రి పడుకునే ముందు పావుగంట మెడిటేషన్ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. టెన్త్ క్లాసు పరీక్షలు బాగా రాయాలంటే విద్యార్ధులు మానసికంగా దృఢంగా ఉండాలి. మెడిటేషన్‌తో దానిని సాధ్యం చేసుకోవచ్చు. ఆహారం పరంగా ఎక్కువగా తీసుకోకుండా, మితమైన ఆహారం తీసుకునే ప్రయ త్నం చేయాలి. పండ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరం తేలికగా ఉంటుంది. అంటే అన్నం తినటం మానేసి పూర్తిగా పండ్లు మాత్రమే తీసుకోవాలనేది కాదు. ఇతరత్రా ఆహారం మితంగా తీసుకొని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగటం విద్యార్ధులకు పరీక్షల దృష్ట్యా బాగుంటుందనేది తల్లిదండ్రులు మరువరాదు.

తల్లిదండ్రులూ ఇలా వ్యవహరించండి..
1. ‘చదువురా .. బాబు పరీక్షలు చదువు..’ అంటూ పిల్లలను పరుగులు పెట్టించరాదు.

2. అసలే విద్యార్ధులకు లోలోపల తెలియ కుండానే పరీక్షల వత్తిడి ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకొని వారి మనసును తేలికపరిచేలా విరామ సమయంలో వారిని ఆహ్లాదపరచేలా మాట్లాడాలి.

3. ఎట్టి పరిస్థితులలోను నువ్వు ఎన్ని మార్కులు సాధిస్తావు? ‘చూడు .. ఎదురింటి అబ్బాయి ఎంత బాగా చదువు తున్నాడో’ అంటూ పోలికలు తీసుకురావద్దు. 

4. పిల్లలలో ఆత్మ విశ్వాసం పెరిగేలా విజయగాథలు చెప్పండి. 

5. రిలాక్స్ అయ్యే క్రమంలో కాసేపు టివి చూస్తుంటే పరీక్షల్లో టివి ఏమిటంటూ ‘కసురుకోవద్దు. టైమ్ లిమిట్ పెట్టి అనుమతించండి. 

6. తల్లిదండ్రులు టివి చూసే బలహీనత ఉంటే పిల్లల పరీక్షల సమయం నియంత్రించుకోవాలి. వీలయితే పరీక్షల సమ యంలో టివి కట్టేసే ప్రయత్నం చేయండి. 

7. తొలి రోజు పరీక్షా కేంద్రానికి చేరడంలో జాప్యాన్ని నివారించేందుకు పరీక్ష సెంటర్ చిరునామా ఒక రోజు ముందు మీరు తెలుసుకుని సిద్ధంగా ఉండండి. 

8. అరగంట ముందు పరీక్ష సెంటర్‌కు విద్యార్ధి చేరుకునేలా ప్లాన్ చేయండి.

9. పరీక్షలు రాసిన రోజు మధ్యాహ్నం గంట లేదా రెండు గంటలు మీ అబ్బాయి, అమ్మాయి నిద్రపోయేలా చూడండి. అప్పుడు పరీక్ష రాసిన వత్తిడి తగ్గుతుంది. 

10. జరిగిన పరీక్ష గురించి ఎక్కువగా చర్చించవద్దు.

11. ఎగ్జామ్ ప్యాడ్, బ్లూ బాల్ పాయింట్‌పెన్ను, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, పెన్సిల్, రబ్బరు, స్కేల్ వంటి స్టేషనరీ ఒక రోజు ముందే విద్యార్ధి రెడీ చేసుకునేలా సహకరించండి.

12. ఫంక్షన్లు, బంధువులు వంటి హంగామా విద్యార్ధులకు ప్రిపరేషన్‌లో ఏకాగ్రతను దూరం చేస్తాయి. కాబట్టి వాటిని పరీక్షల వరకు పుల్‌స్టాప్ పెట్టేలా కఠిన నిర్ణయం తీసుకోండి.

13. ప్రతిరోజూ ‘నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయగలవు’ అనే ప్రేరణ ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పండి.

Read more...

US MLM Giant Coming To India (Joining Free)

US MLM Giant Coming To India

Join FREE
Did you miss the launch of Giants like AMWAY HERBALIFE , FLP , SQC , Goldquest In INDIA????  


Do not regret… You are lucky , you have got one more chance…. 

 Timing is very important to be successful…


NO MYSTERY!  JUST FACT!
Stemtech presents
The world’s first all-natural patented
Supplement, documented to support your
body’s own natural renewal system…
 Increasing the number of
Circulating Adult Stem Cells
is probably the single most important thing
you can do to maintain optimal health…

Stemtech products support the release,
circulation and migration of millions of adult
Stem cells into your bloodstream to repair and
renew tissues and organs…

 Inner wellness / outer vibrancy


AND financial independence 

 

Stemtech is changing lives

How can we help change yours?

Stem cell nutrition is soon to be made available to India, and this will dramatically transform the lives of many people. Joining the stem cell revolution is one of the best things that you could do.


Call me now: +91 – 8977016158 

                                                                            or  

SMS Send Your Details

Name:

Address:

Dist:

Pin Code:

Pan Card No.

Mobile No:

Email:

Read more...

Wednesday, February 13, 2013

Chandrababu Naidu woos minorities

Telugu Desam president N. Chandrababu Naidu on Tuesday said he would provide 8 per cent reservation to Muslims in local as well as general elections, jobs and higher education.
Mr. Naidu’s latest sop comes on a day when he completed 2,000 km as part of ‘Vastunna Meekosam’ padayatra here.
Addressing a roadside meeting at NTR Statue Centre, Mr. Naidu said he would provide Rs.5 lakh interest-free loan to poor Muslims who wanted to set up industries.
He said Muslim youngsters have been forced to do low-paying jobs such as automobile mechanics.
The Telugu Desam supremo reiterated that he would provide 50 per cent reservation to the Backward Classes in all legislative bodies and announced that he would take measures to provide reservations to upper castes.
Wearing a skull cap in the Muslim-dominated Old Town area, Mr. Naidu, flanked by former MP Lal Jan Basha and MLA Sk. Ziaudddin, reiterated that the first signature he would make after returning to power would be on the file waiving crop loans.
The second signature would be eradication of belt shops, the third on diversion of Krishna waters to meet drinking water requirements in Guntur and the fourth on developing Guntur-Vijayawada as twin cities and creating an IT hub between the two cities.
Flays Sakshi
Mr. Naidu made serious allegations against Sakshi newspaper calling it a ‘visha kanya,’ (poisonous maiden), spewing venom on its way.
Faults Chiru
In an interesting comment, Mr. Naidu blamed K. Chiranjeevi for spoiling the chances of the TDP in the 2009 elections. “Had not the Praja Rajyam been in the fray, the TDP would have come to power,” he said.
He also turned his ire towards Chief Minister N. Kiran Kumar Reddy accusing the latter of protecting tainted Ministers and corrupt industrialists.
The TDP president said that while he had come out unscathed during investigations into the allegations of corruption levelled against him during 2004-2009 by his adversaries, the Congress leaders had been framed by the CBI and the courts for their corrupt deals.

Read more...

Wednesday, February 6, 2013

EARN BY PART TIME JOB INVESMENT ONLY 80/- & CHANGE YOUR LIFE

You can earn Rs.6,10,36,100/– with investment of Rs.80/– only


And also Rewards & Recognition

It is suitable for Students, House wives, Retired Persons, 




MLM Leaders, Insurance Agents, Marketing Exucutives & 



other Employees & non EmployeeS.


Contact:Ali  Mob: 8977016158 (10 am to 8 pm)



http://dreamcareinds.blogspot.in/





Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP