Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Chiranjeevi. Show all posts
Showing posts with label Chiranjeevi. Show all posts

Sunday, October 28, 2012

12 మంది కొత్త ముఖాలు





-మొత్తం ఏడుగురు మంత్రుల రాజీనామా
-ఎస్‌ఎం కృష్ణ బాటలో సోనీ, వాస్నిక్, సహాయ్, ఖండేలా, అగాథా, విన్సెంట్ పాలా..
-రాజీనామాలు ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్
-ఆనంద్ శర్మకు విదేశాంగ శాఖ!
-పెట్రోలియం నుంచి జైపాల్‌డ్డి ఔట్.. మానవ వనరుల శాఖకు మార్చే అవకాశం
-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాహుల్‌గాంధీ?


కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. భారీస్థాయిలో మంత్రిమండలి ప్రక్షాళనకు తెరలేచింది. పాతవారి నిష్క్రమణ..కొత్తవారి ఆగమనంతో మన్మోహన్ కేబినెట్ కొత్త రూపు సంతరించుకోనుంది. యూపీఏ కేబినెట్ నుంచి ఏడుగురు మంత్రులు తప్పుకోగా, మరో 12 మంది కొత్తవారు చేరనున్నారు. 12 మంది సహాయ మంత్రులకు పదోన్నతి లభించనుంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర కేబినెట్‌లో భారీ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కేంద్ర మంత్రులైన అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, సుబోధ్‌కాంత్ సహాయ్, సహాయ మంత్రులైన మహాదేవ్ ఖండేలా, అగాథా సంగ్మా, విన్సెంట్ పాలా శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య ఏడుకు చేరుకుంది.

తాజా మార్పులలో జైపాల్‌డ్డిని పెట్రోలియం శాఖ నుంచి మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చవచ్చునని భావిస్తున్నారు. కీలకమైన విదేశాంగ శాఖ ఆనంద్‌శర్మ లేదా సల్మాన్‌ఖుర్షీద్‌కు దక్కవచ్చునని చెబుతున్నారు. రాష్ట్ర ఎంపీ పురంధేశ్వరికి పదోన్నతి కల్పించి వాణిజ్య శాఖను ఇవ్వనున్నారని, రాహుల్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించవచ్చునని చెబుతున్నారు.


Read more...

Manmohan expands cabinet with new faces

Salman Khurshid was on Sunday made External Affairs Minister and Veerappa Moily given Petroleum portfolio as Prime Minister Manmohan Singh undertook a major reshuffle of Council of Ministers and inducted 17 new faces. 

As part of the revamp of the government that had faced criticism over perceived policy paralysis and corruption allegations, Pawan Kumar Bansal was shifted from Water Resources to Railways and S Jaipal Reddy moved from the high profile Petroleum to Science and Technology and Earth Sciences. 

Former Rajya Sabha Deputy Chairman and veteran leader from Karnataka K Rahman Khan made a re-entry into the government as Minority Affairs Minister, a portfolio held by Khurshid. In UPA-I, Mr. Khan was a Minister of State. 

Surprisingly, Mr. Khurshid, who also held the portfolio of Law, got the high-profile External Affairs Ministry despite the controversy surrounding him over allegations of financial bungling by a trust run by him and his wife. 

Dinsha Patel was promoted as Cabinet Minister in Mines Ministry in the reshuffle and expansion that raised the strength of the Council of Ministers to 78 from 67.
Rahul Gandhi, who was earlier speculated to join the government, kept away with the Prime Minister saying the young leader wants to strengthen the party, notwithstanding his request to become a minister. 

The exercise, which the Prime Minister said was “hopefully, probably the last” before next Lok Sabha polls, was confined to Congress party barring the inclusion of Tariq Anwar of NCP as a Minister of State. 

Twentytwo ministers were administered the oath of office and secrecy by President Pranab Mukherjee at a ceremony at Rashtrapati Bhavan attended by Vice President Hamid Ansari, the Prime Minister, Congress president Sonia Gandhi, Rahul Gandhi, Cabinet Ministers and Leader of Opposition Sushma Swaraj. 

The Prime Minister took away portfolios from ministers holding more than one charge and filled in the vacancies created by exit of six Trinamool Ministers, death of Vilasrao Deshmukh and resignation of eight Ministers including S M Krishna, Virbhadra Singh, Ambika Soni, Mukul Wasnik and Subodh Kant Sahai. 

The new faces brought in included actor-turned-politician Chiranjeevi who has been made MoS with Independent charge in the Ministry of Tourism while Manish Tewari has been given I&B, a portfolio held by Ambika Soni who resigned on Saturday. 

Shashi Tharoor, who had to quit as MoS External Affairs in April 2010 in the wake of allegations of wrongdoing in buying stakes in an IPL team, has made a comeback as MoS HRD. 

Telecom Minister Kapil Sibal shed HRD portfolio to M M Pallam Raju, who has been promoted in the reshuffle. Earlier, Raju was Minister of State for Defence.
Another significant promotion has been made in the case of Ashwani Kumar who has been upgraded to the Cabinet rank and given the charge of the Law Ministry held by Khurshid. 

Yet another upgradation has been made in the case of Harish Rawat, who was overlooked for the post of Chief Minister of Uttarakhand earlier this year and had revolted. 

From MoS in Agriculture Ministry, he has now been made a Cabinet Minister for Water Resources. 

The other promotions are Dinsha Patel from MoS to Cabinet Minister in the Mines Ministry and Ajay Maken, who has been shifted from Sports to Housing and Urban Poverty Alleviation. 

Significant changes have also been made by upgrading three young Ministers of State, considered close to Rahul Gandhi, and giving them independent charge. 

They are Jyotiraditya Scindia who has been given Power and Sachin Pilot Corporate Affairs, both of which were held by Moily in Cabinet rank. Jitendra Singh, who was MoS in Home Ministry, has been given Youth and Sports Affairs. 

Veteran Congress leader and MoS K H Muniyappa has been shifted from Railways to Micro, Small and Medium Enterprises (MSME) and Bharatsinh Solanki from Railways to Drinking Water and Sanitation with Independent charge. 

The other Ministers of State who have been shifted are D Purandeswari (from HRD to Commerce and Industry), Jitin Prasada (from Road Transport to Defence and HRD), S Jagathrakshakan (from I&B to New and Renewable Energy), K C Venugopal (from Power to Civil Aviation) and Parliamentary Affairs Minister Rajiv Shukla who gets additional charge of Planning. 

MoS External Affairs E Ahamed has shed the additional charge of HRD while R P N Singh has been shifted from Petroleum to Home. 

Cabinet Minister Vayalar Ravi retains Overseas Indian Affairs, Kapil Sibal Communications and IT, Jairam Ramesh Rural Development while Selja has been shifted from HUPA to Social Justice and Empowerment. 

The new faces who have been inducted as MoS are K Suresh (Labour and Employment), Tariq Anwar (Agriculture and Food Processing Industries), K J Suryaprakash Reddy (Railways), Ranee Narah (Tribal Affairs), Adhir Ranjan Chowdhry (Railways), A H Khan Chowdhry (Health and Family Welfare), S Satyanarayana (Road Transport and Highways), Ninong Ering (Minority Affairs), Deepa Dasmunsi (Urban Development), P Balram Naik (Social Justice and Empowerment), K Kruparani (Communications and IT) and Lalchand Kataria (Defence). 

Railways portfolio was being held by C P Joshi as additional charge since Trinamool Congress quit the government last month. 


- The Hindu News

Read more...

Saturday, October 20, 2012

Cameraman Ganga tho Rambabu (CGR) film stopped in Telangana

The movie print burnt by Osmania University students in Hyderabad on Friday.

 
The screening of Pawan Kalyan starrer ‘Cameraman Ganga tho Rambabu’ was stopped in many theatres across Telangana on the second day of its release on Friday following protests by Telangana supporters against objectionable scenes which they claimed hurt their sentiments. 

The protests took a violent turn when Telangana Rashtra Samiti activists vandalised the offices of the film director Puri Jagannath and producer/distributor Dil Raju at Jubilee Hills and Srinagar Colony respectively here. They smashed the windscreens of four cars parked on Mr. Jagannath’s office premises, besides damaging furniture at both their offices. 

Mr. Jagannath and Mr. Raju promised to delete the scenes if they were indeed objectionable, but appealed to the agitators to stop violence. Mr. Jagannath arranged a special screening for leaders of TRS and Telangana joint action committee to vouch for the content. 

The dialogues of the film’s hero Pawan Kalyan and villain Prakash Raj was the cause of trouble. The particular scene depicted the villain throwing a challenge that only sons of the soil would be allowed to do business in Andhra Pradesh and those from other States would be driven away. 

This argument was rebuffed by the hero asking how was it that the former’s father could do business in New Delhi while the son pursued higher studies in the US.
Interpreting the scene as a direct reference to leaders in the forefront of Telangana movement, the agitators thronged theatres screening the film since morning on Friday. 

Aradhana theatre at Tarnaka which is close to Osmania University campus was the first to be attacked by the students. The crowd brought the prints to the campus and burnt them in front of the Arts College building. 

The agitators staged demonstrations at Sriramana and Sandhya talkies at Amberpet and RTC crossroads respectively. The shows were also suspended at halls in Medchal, Nacharam, Madhapur, Balanagar, L.B. Nagar, Karmanghat, Gaddiannaram, Dilsukhnagar and Kothapet. 

Mancherial MLA G. Arvind Reddy led a crowd to close down a theatre in that town. The film was not shown in 12 out of 21 theatres where it was released across Karimnagar district. A theatre at Paloncha in Khammam district was also attacked. 

The Telangana Film Chamber convened an emergency meeting of its executive and demanded the film producer to compensate the talkies’ owners for the loss suffered on account of non-screening. Chamber president M. Vijayender Reddy said the compensation was paid when ‘Saleem’, ‘Arya Two’ and ‘Adurs’ were not screened under similar circumstances. 

The TRS reacted to the developments saying it will not tolerate insult to Telangana movement in the name of a film. 

Take BY: The Hindu News

Read more...

తెలంగాణకో లెక్కుంది.. కెమెరామెన్ గంగతో రాంబాబు తిక్క దిగింది

తెలంగాణ సెగకు దిమ్మతిరిగిన పూరీ
అభ్యంతరకర సన్నివేశాలపై క్షమాపణలు
వాటిని తొలగిస్తామని వెల్లడి
12 సీన్లు తొలగించామన్న దిల్‌రాజు


- కెమెరామెన్ గంగతో రాంబాబుపై వెల్లువెత్తిన వ్యతిరేకత
- తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చిన సన్నివేశాలపై ఆగ్రహం
- పూరీ జగన్నాథ్, దిల్‌రాజు నివాసాలపై దాడులు
- తెలంగాణ పది జిల్లాల్లోనూ సినిమా నిలిపివేత
- ఆ సన్నివేశాలు తొలగిస్తేనే సినిమా ప్రదర్శన
- తేల్చి చెప్పిన తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్
- నేడు తెలంగాణ నేతలకు సినిమా ప్రత్యేక ప్రదర్శన
- వారు అభ్యంతరాలు లేవంటేనే తెరపైకి ‘రాంబాబు’

తెలంగాణ ఉద్యమ సెగతో దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు దిమ్మ తిరిగింది. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేవిధంగా సన్నివేశాలు, సంభాషణలు ఉన్న విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ తన చిత్ర సమీక్షలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో థియేటర్లవద్ద తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో పూరీ జగన్నాథ్ నివాసాన్ని టీఆర్‌ఎస్వీ నేతలు ముట్టడించారు. వాహనాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు నివాసంపైనా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. మరోవైపు ఈ సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించేంతవరకూ సినిమాను తెలంగాణ జిల్లాల్లో ఆడనిచ్చేదిలేదని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పష్టం చేయడం, హైదరాబాద్ నగరంతోపాటు.. ఇతర తెలంగాణ జిల్లాలన్నింటా సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో దర్శకుడు పూరీ, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు అతికష్టంమీద దిగి వచ్చారు. సాయంత్రం విలేకరులతో మాట్లాడిన పూరీ జగన్నాథ్.. ఈ సినిమా ఎవరినైనా నొప్పించినట్లయితే క్షమించాలని కోరారు. అభ్యంతరకరంగా ఉన్న 12 దృశ్యాలను తొలగిస్తామని ప్రకటించారు. సన్నివేశాలు తొలగించిన తర్వాత ఈ సినిమాను శనివారం తెలంగాణ నాయకులకు చూపిస్తామని, వారు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన తరువాతనే సినిమాను ప్రదర్శనకు పంపిస్తామని అన్నారు. దిల్ రాజు సైతం అభ్యంతరకర సన్నివేశాలను ఇప్పటికే తొలగించామని, మరిన్ని అభ్యంతరాలు ఉంటే వాటినీ పరిశీలిస్తామని తెలిపారు. మొదట తాను తెలంగాణవాడినని, తాను పెట్టుబడి పెట్టాను కాబట్టి అభ్యంతరకర సన్నివేశాలున్నా... సినిమాను ఆడించాలని తీవ్ర ప్రయత్నం చేశారు. సినిమా తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. అయితే తెలంగాణవాదులు ప్రాంతంవాడివైనంత మాత్రాన తెలంగాణకు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్న సినిమాను ఆడనిచ్చేది లేదని ఆచరణలో తెగేసి చెప్పారు. ఉద్యమకారుల ఆందోళన నేపథ్యంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాక ‘రాంబాబు’ చిత్రాన్ని ఉద్యమనాయకులకు, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు చూపించనున్నారు. వారు సరేనంటే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా మళ్లీ తెరపైకి రానుంది.
కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే విధంగా ఉన్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా పట్ల టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినిమా రంగం పట్ల అత్యంత సానుకూలంగా ఉండే తెలంగాణవాదుల పట్ల దుర్మార్గమైన పద్ధతిని అవలంబించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సినీ రంగంపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలో పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.

పూరీ సారీ
‘కెమెరామెన్ గంగతో రాం బాబు’ సినిమాపై తెలంగాణవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత దిల్‌రాజు దిగివచ్చారు. ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని పూరీ జగన్నాథ్ అన్నారు. అభ్యంతరకంగా ఉన్న 12 సన్నివేశాలు తొలగించినట్లు తెలిపారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన పూరీ.. సినిమాలో తెలంగాణ ప్రస్తావనే లేదని, ఎవరికి వారు ఏదేదో ఊహించుకుని తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎవరినీ నొప్పించడానికి ఈ సినిమా తీయలేదని వివరణ ఇచ్చారు. తెలంగాణవాదులు అభ్యంతరం తెలిపిన 12 సన్నివేశాలను నిర్మాత దిల్‌రాజుతో చర్చించి తొలగించామని చెప్పారు. దిల్‌రాజు మాట్లాడుతూ వివాదం గురించి తెలిసిన వెంటనే దర్శకుడు, నిర్మాతలతో చర్చించానని తెలిపారు. ఇప్పటికే కొన్ని సన్నివేశాలు తొలగించామని, తెలంగాణవాదులకు శనివారం చిత్రాన్ని చూపిస్తామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని పేర్కొన్నారు.
దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలి
- టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్
హైదరాబాద్, అక్టోబర్ 19 (): తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపరిచే విధంగా నిర్మించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ హెచ్చరించారు. ఆ సినిమా దర్శక, నిర్మాతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ.. రాంబాబు సినిమాను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఈ సినిమాను ప్రదర్శిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కించపరిస్తే వారు సినీ రంగాన్ని టార్గెట్ చేస్తారన్న విషయం మరువద్దని సూచించారు. రాంబాబు వంటి ఉద్యమ వ్యతిరేక సినిమాలు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగానికి పెద్దపీట వేయనున్నట్లు తమ అధినేత కేసీఆర్ పలుమార్లు చెప్పారని, ఈ నేపథ్యంలో ఇలాంటి చిత్రాలు నిర్మించడం సరికాదని అన్నారు.

Read more...

Sunday, September 2, 2012

Baba Sehgal Pavan kalyan Power Song

Pawa pawa pawa Pawan Kalyan, pawa pawa pawa Pawan Kalyan”… 

This is the hook line of the power song, an exclusive tribute to the power star 'Pawan Kalyan', from his most ardent and self declared fan Baba Sehgal.

 
Inspired by what his fans call ‘Pawanism’, Baba Sehgal dedicates the ‘Power Song’ to the millions of Pawan Kalyan fans. Telugu film audiences love the power star for his humility and positive energy and admittedly, the lyrics of the song are based on the charisma and ideologies of the matinee idol.

Lucknow-born Baba Sehgal, one of indipop’s highest selling artiste, ruled the 90s with his brand of pop-rap. He also acted in a few films and popular TV shows. He has produced over 22 music albums after the success of his hit first album ‘Thanda Thanda Pani’. Baba Sehgal writes, composes and sings for his albums. He is also referred to as the ‘King of Rap’ in India.
His foray into Telugu playback began with the song Chik Chik Chiklette for Chiranjeevi starrer ‘Rikshavadu’. As a playback singer in south Indian films, especially Telugu, Tamil and Kannada, Baba has sung over 90 songs for all the major stars in the south. Some of the instant hits in Telugu include Jalsa, Aarya 2, Adhurs, Don Seenu, Singham and Gabbar Singh. His most recent hit, the title song of Gabbar Singh has became one of his most popular songs.

After the success of the Gabbar Singh title song, Baba Sehgal fans have lovingly labeled him as the power singer. Baba celebrates a golden period of his film songs in south Indian cinema, and the Power Song is his way of sharing his gratitude to all his music lovers. “Like for me, Pawan Kalyan has been an inspiration to many of his fans, and on the eve of his birthday, it is my pleasure to dedicate this song to the Power Star,” says Baba.
The first look of the POWER SONG will be releasing on all major channels, radio stations and be available as callertunes from the 2nd of September.

 

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP